ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం పెట్రోల్ లీటర్కు ₹3 తగ్గింపు డీజిల్పై ఎక్సైజ్ పూర్తిగా రద్దు వాహనదారులకు భారీ ఉపశమనం ట్రాన్స్పోర్ట్ రంగానికి ఊతం ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే అవకాశం రాష్ట్రాలపై పన్ను ఒత్తిడి పెరుగుతుందా? చమురు కంపెనీల నిర్ణయాలపై దృష్టి సాధారణ ప్రజలకు ప్రయోజనం రాజకీయంగా కూడా కీలక నిర్ణయం ఇంధన ధరల భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పెట్రోల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పాటు డీజిల్పై పూర్తిగా ఎత్తివేయడంతో వాహనదారులకు కొంత ఉపశమనం...