విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
గార్ల పెన్ పవర్ జులై 23: విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....