ప్రతీ టిడ్కో లబ్ధిదారుకు న్యాయం జరిగే వరకు పోరాటం
ప్రతీ టిడ్కో లబ్ధిదారుకు న్యాయం జరిగే వరకు పోరాటం మౌలిక వసతులు యుద్ధప్రాతిపదికన కల్పించాలని డిమాండ్ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 5 : టిడ్కో గృహాల ప్రతి లబ్ధిదారుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గాజువాక మండలం దువ్వాడ-తలారివానిపాలెం టిడ్కో గృహాల వద్ద ఆదివారం నిర్వహించిన లబ్ధిదారుల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు....