Generated by All in One SEO v4.9.8, this is an llms.txt file, used by LLMs to index the site. # PEN POWER ## Sitemaps - [XML Sitemap](https://penpower.in/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం](https://penpower.in/2026/06/11660/) - గంగవరం, పెన్ పవర్, జూన్ 17: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం ఆముదాలబంధ పంచాయతీ పరిధిలోని రాజంపాలెం గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకే - [ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/06/ఘనంగా-మంత్రి-సుభాష్-జన్మ/) - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. శుభాకాంక్షల వెల్లువ సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకం రామచంద్రపురం, పెన్ పవర్,జూన్ 17: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు బుధవారం రామచంద్రపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని విజయ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. - [పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు](https://penpower.in/2026/06/పిటిషన్-లో-అంశాలు-వేరు-వై/) - హైకోర్టు స్టే పై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ స్పందించారు. మాకిరెడ్డి బుల్లిదొర హై కోర్టులో WP నెంబర్ 15544/2026లో నర్సీపట్నం పురపాలక సంఘములో జరిగిన 40 వార్డుల విభజన సమగ్రంగా, పారదర్శకంగా జరగలేదని దావా వేసినట్లు, - [మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టే](https://penpower.in/2026/06/మున్సిపాలిటీ-వార్డు-విభజ/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లి దొర దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, మున్సిపల్ వార్డులు విభజన నిలిపివేస్తూ బుధవారం స్టే విధించింది. మున్సిపాలిటీలో 28 వార్డులను 40 కి పెంచుతూ విభజన ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాకిరెడ్డి బుల్లి దొర మాట్లాడుతూ వార్డు విభజన - [చెవిటి, మూగ కారణంగా పాఠశాలలో చేర్చుటకు నిరాకరణ](https://penpower.in/2026/06/చెవిటి-మూగ-కారణంగా-పాఠశా/) - * దివ్యాంగురాలిపై ప్రధానోపాధ్యాయుడు దురుసు ప్రవర్తనతో విద్యార్థిని కుటుంబం ఆవేదన. * అవమానంతో స్వగ్రామానికి వెనుదిరిగిన విద్యార్థిని స్వాతి, వారి పేరెంట్స్. * పాఠశాలల్లో చేర్చుటకు నిరాకరణపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్న విద్యార్థిని తండ్రి కొర్ర లైకోన్. * లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర త్రినాథ్. ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 17. మూగ, చెవిటి విద్యార్థినీగా ఉండటంతో పాఠశాలకు చేర్చుటకు నిరాకరించిన అమానుష ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు - [డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి](https://penpower.in/2026/06/డైరెక్టరేట్-ఆఫ్-స్కూల్-ఎ/) - డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి హైదరాబాద్ పెన్ పవర్ జూన్ 17: ఎబివిపి ఆధ్వర్యంలో పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించారు . ధర్నాలో ఎబివిపి సిటీ కళాశాల అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది అన్నారు. పాఠశాలు ప్రారంభం అయినా విద్యార్థులకు - [అసోసియేషన్ ఎన్నికలకు అనుమతి కోరిన రెవెన్యూ ఉద్యోగులు](https://penpower.in/2026/06/అసోసియేషన్-ఎన్నికలకు-అను/) - రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 16: పోలవరం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా, డివిజన్, కలెక్టరేట్ కమిటీల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హడాక్ కమిటీ చైర్మన్ ఎస్.కె. ఫయాజ్ భాష (జిలాని) నేతృత్వంలోని ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 20న నిర్వహించనున్న రెవెన్యూ డే కార్యక్రమానికి సహకారం అందించాలని కూడా కోరారు. ఉద్యోగుల సమస్యల - [కొలువుదీరిన అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం](https://penpower.in/2026/06/కొలువుదీరిన-అనకాపల్లి-జి/) - ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్: ​అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా కర్రి భాస్కరరావు, కార్యదర్శిగా చెన్నా మూర్తి, కోశాధికారిగా పెదపాటి రాజా ప్రమాణస్వీకారం చేశారు. ఈ - [డీఎస్సీ-2025లో కుల రాజకీయాలకు చెక్](https://penpower.in/2026/06/check-on-caste-politics-in-dsc-2025/) - డీఎస్సీ-2025లో కుల రాజకీయాలకు చెక్ ఫ్యాక్ట్ చెక్‌తో వైసీపీ ప్రచారానికి గట్టి ఎదురుదెబ్బ 381 స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో కేవలం 9 మాత్రమే కమ్మ అభ్యర్థులకు.. ‘కమ్మ డీఎస్సీ’ ఆరోపణలపై అసలు నిజాలు డీఎస్సీపై మళ్లీ కుల రాజకీయాల దుమారం స్పోర్ట్స్ కోటాలో 381 పోస్టుల అసలు లెక్కలు కమ్మ అభ్యర్థులకు 9 పోస్టులే.. గణాంకాలు ఏమి చెబుతున్నాయి? ఫ్యాక్ట్ చెక్‌తో బయటపడిన వాస్తవాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలా? తప్పుడు ప్రచారాలపై చర్యలకు రంగం సిద్ధం? - [ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం – అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి](https://penpower.in/2026/06/ప్రజా-సమస్యలపై-నిరంతరం-ప/) - ప్రజల తరపున పోరాడటం, ప్రజా సమస్యలపై గొంతెత్తడం తమ పార్టీ ప్రాథమిక లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) భావిస్తోందని అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి తెలిపారు.పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం మరియు పేద వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్య, సంక్షేమ పథకాల - [సన్యాసమ్మకు మదర్ థెరిస్సా సేవా రత్న అవార్డు](https://penpower.in/2026/06/సన్యాసమ్మకు-మదర్-థెరిస్స/) - గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన సేవలను గుర్తింపు. ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 16:గిరిజన సమాజ సేవకురాలిగా, సమాజానికి అందించిన మంచి సేవలను గుర్తించి అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్యకు మదర్ థెరిసా సేవా సంస్థ "సేవా రత్న రాష్ట్ర స్థాయి అవార్డును" ప్రదానం చేసింది. ఆదివారం విశాఖపట్నంలో 'మదర్ థెరిస్సా' సేవ సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా డాబాగార్డెన్ వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో ఆమె - [స్వచ్ఛంద సేవా సంస్థల బలోపేతమే లక్ష్యం](https://penpower.in/2026/06/స్వచ్ఛంద-సేవా-సంస్థల-బలో/) - కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ నూతన కార్యవర్గం ఎన్నిక నర్సీపట్నం, పెన్ పవర్ (జూన్ 15 ) : నర్సీపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా మండలి ఆవరణలో సోమవారం వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్‌వైడీఎస్ సంస్థ కార్యదర్శి ఎస్. నూకరాజు అధ్యక్షత వహించారు. నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం, స్వచ్ఛంద సేవా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై సభ్యులతో - [ఏకలవ్య పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు](https://penpower.in/2026/06/ఏకలవ్య-పరీక్షలో-ప్రతిభ-చ/) - జీకే వీధి మండలం, దేవరపల్లి ఎంపీపీ స్కూల్‌కు చెందిన 11మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏకలవ్య 6వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు అభినందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి-1 యు.ఏ. నరసింహారావు తెలిపారు.విద్యార్థుల కృషి,ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి అభినందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. - [రైతులకు పెదవలస రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ](https://penpower.in/2026/06/రైతులకు-పెదవలస-రైతు-సేవా/) - ఏఎస్ఆర్ జిల్లా జీకే వీధి మండలం పెదవలస రైతు సేవా కేంద్రంలో రైతులకు విత్తనాల పంపిణీ నిర్వహించారు. వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనంద్ చేతుల మీదుగా రైతులకు విత్తనాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు,సబ్సిడీ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీరోజి త్రిమూర్తులు, పేసా కార్యదర్శి దొరబాబు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కోరబు నాగశంకర్ పాల్గొన్నారు. అనంతరం రైతులకు - [షర్మిళకు హ్యాండిచ్చిందెవరు?](https://penpower.in/2026/06/who-ditched-sharmila/) - కాంగ్రెస్‌పై షర్మిళ అసంతృప్తి? రాజ్యసభ ఆశలు ఆవిరి.. ఇండియా కూటమికి దూరం వెనుక అసలు కారణాలేమిటి? రాజ్యసభ సీటు దక్కకపోవడంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ రాజ్యసభ ఆశలతో ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో మారిన సమీకరణాలు కాంగ్రెస్ హామీలపై షర్మిళ ఆవేదన? ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు దూరం? వైసీపీ పాత్రపై అనుమానాల చర్చ తదుపరి రాజకీయ నిర్ణయాలపై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటక నుంచి - [మాజీ ఐపీఎస్ వర్సెస్ మాజీ ఎంపీ..](https://penpower.in/2026/06/former-ips-officer-versus-former-mp/) - రాజమండ్రి రాజకీయాల్లో కొత్త రగడ ఆర్ఎస్ఎస్ ఆహ్వానంపై హర్ష కుమార్ ప్రశ్నలు గుంటూరు ఐజీ పోస్టింగ్ అంశాన్ని ప్రస్తావించిన మాజీ ఎంపీ రఘురామ వ్యవహారం తర్వాత దూరమైన సంబంధాలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఆరోపణలు ‘కోవర్టులు బయటపడుతున్నారు’ అంటూ సునీల్ కుమార్ ప్రతిస్పందన మతపరమైన గుర్తింపు, ఎస్సీ హోదాపై మళ్లీ చర్చ పీవీ సునీల్ కుమార్‌పై హర్ష కుమార్ సంచలన ఆరోపణలు.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం రాజకీయాలు, మతం, సామాజిక వర్గాల చర్చలతో ముడిపడిన - [సత్తుపల్లి–కొవ్వూరు రైలు మార్గం.. రెండు రాష్ట్రాలకు కొత్త ఆర్థిక కారిడార్](https://penpower.in/2026/06/సత్తుపల్లి-కొవ్వూరు-రైల/) - 140 కి.మీ దూరం తగ్గింపు.. బొగ్గు రవాణాలో విప్లవాత్మక మార్పులకు దారితీసే ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చిన సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్ రైల్వే శాఖకు 14 శాతానికి పైగా రాబడి అంచనా పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను గుర్తు చేసిన ఏపీ సింగరేణి బొగ్గు రవాణాకు కొత్త మార్గం కాకినాడ పోర్టుకు తగ్గనున్న ప్రయాణ దూరం భూసేకరణలో పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ ప్రాజెక్టు మళ్లీ - [కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి](https://penpower.in/2026/06/growing-discontent-within-the-cadre/) - కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు.. హామీల ప్రచారం ఒకవైపు.. కార్యకర్తల ఆవేదన మరోవైపు రెండేళ్ల పాలనపై మిశ్రమ స్పందనలు అభివృద్ధి కనిపిస్తున్నా సంక్షేమంపై ప్రశ్నలు క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌కు దూరమవుతున్న నాయకత్వం? గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలు వలస నేతలకు ప్రాధాన్యం.. పాత కేడర్‌లో అసంతృప్తి భవిష్యత్ రాజకీయాలకు హెచ్చరిక సంకేతాలా? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ప్రవాహాన్ని విజయాలుగా ప్రస్తావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన - [దువ్వాడ దారెటు..?](https://penpower.in/2026/06/which-way-to-duvvada/) - రాజకీయ భవిష్యత్‌పై పెరుగుతున్న ఉత్కంఠ వైసీపీలో రీ-ఎంట్రీకి బ్రేక్..? కొత్త రాజకీయ ఆశ్రయం కోసం ఎదురుచూపులు ఉత్తరాంధ్రలో ఒకప్పుడు బలమైన రాజకీయ ముద్ర వ్యక్తిగత వివాదాలతో మారిన రాజకీయ సమీకరణాలు వైసీపీలో పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలు ఇతర పార్టీల వైపు చూపు.. ఫలించని ప్రయత్నాలా? హైదరాబాద్ కేంద్రంగా కొత్త వ్యాపార కార్యకలాపాలు రాజకీయ పునరాగమనమా.. లేక కొత్త మార్గమా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం రాజకీయ కూడలిలో - [వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ..](https://penpower.in/2026/06/the-mystery-of-jnaneshwaris-disappearance-remains-unsolved/) - రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎనిమిది రోజులైనా ఆచూకీ లేదు.. గాలింపులో పోలీస్, అటవీ, ప్రత్యేక బృందాల ముమ్మర చర్యలు చిన్నారి ఆచూకీ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలు అడవుల్లో ముమ్మర గాలింపు.. రంగంలోకి హనుమాన్ టీం థర్మల్ డ్రోన్లతో జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు 400 మంది పోలీసులతో భారీ సెర్చ్ ఆపరేషన్ కీలకంగా మారిన పెంపుడు కుక్క మృతి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన.. ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబం కాకినాడ జిల్లా తుని మండలంలో - [అక్బర్‌బాగ్‌లో ఉద్రిక్తత..](https://penpower.in/2026/06/tension-in-akbarbagh/) - అక్బర్‌బాగ్‌లో ఉద్రిక్తత.. దేవాలయం సమీప ఘటనతో ఆందోళన రెండు వర్గాల మధ్య వాగ్వాదం.. భారీ పోలీసు బందోబస్తుతో పరిస్థితి అదుపులోకి దేవాలయం సమీపంలో ప్రారంభమైన వివాదం వాగ్వాదం తర్వాత ఘర్షణకు దారితీసిన పరిస్థితులు బాధిత కుటుంబ సభ్యులపై దాడి ఆరోపణలు హిందూ సంఘాల నిరసనతో ఉద్రిక్తత రంగంలోకి దిగిన పోలీసులు.. భారీ బందోబస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చదర్‌ఘాట్ పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలోని అక్బర్‌బాగ్ ప్రాంతంలో బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో చోటుచేసుకున్న వివాదం - [కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం.. వర్షాలతో రైతుల ఆందోళన](https://penpower.in/2026/06/paddy-stranded-at-procurement-centers-farmers-worried-due-to-rains/) - తరలింపులో జాప్యం.. తడిసిపోతున్న వరి బస్తాలు యాలాల మండలంలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వర్షానికి తడిసిన వరి బస్తాలు రాత్రంతా ఆందోళనలో గడిపిన రైతులు కొత్త సాగు పనులపై పడుతున్న ప్రభావం అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం ధాన్యం తరలింపును వేగవంతం చేయాలన్న డిమాండ్ వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రాల్లో నిల్వ చేసిన - [అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం](https://penpower.in/2026/06/thieves-go-on-a-rampage-on-a-midnight-train/) - అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం పోలీసులపై ఎదురుకాల్పులు.. బాపట్ల జిల్లాలో కలకలం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ ప్రయాణికుల నుంచి బంగారం దోచుకుని పరారైన ముఠా.. కాల్పులతో ఉత్కంఠ అప్పికట్ల–మాచవరం మధ్య దాడి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాల లూటీ చైన్ లాగి పరారైన దుండగులు రంగంలోకి దిగిన జీఆర్‌పీ పోలీసులు కాల్పులు–ఎదురుకాల్పులతో ఉత్కంఠ రైల్వే భద్రతపై మళ్లీ ప్రశ్నలు బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి వేళ సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకున్న దోపిడీ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. - [ఫ్రాన్స్‌లో మోదీ దౌత్య దూకుడు..](https://penpower.in/2026/06/modis-diplomatic-offensive-in-france/) - ఆవిష్కరణల భాగస్వామ్యానికి కొత్త అధ్యాయం నైస్‌లో ‘భారత్ ఇన్నోవేట్స్’ సందడి.. స్టార్టప్ శక్తిని ప్రపంచానికి చాటిన ప్రధాని మోదీ విల్లా కెర్లియోస్‌లో మోదీ-మాక్రాన్ ప్రత్యేక భేటీ ‘భారత్ ఇన్నోవేట్స్’ వేదికగా స్టార్టప్ శక్తి ప్రదర్శన ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ పెట్టుబడిదారులతో ప్రధాని మోదీ కీలక చర్చలు ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ సాంకేతికత, పరిశోధన, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణ భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో కొత్త అధ్యాయం జతకానుంది. ఫ్రాన్స్ - [పలు ప్రముఖ బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..](https://penpower.in/2026/06/fssai-notices-to-several-leading-brands/) - వినియోగదారుల రక్షణే లక్ష్యం ‘హెల్తీ’ పేర్లతో విక్రయాలపై నియంత్రణ సంస్థ అభ్యంతరం ఆర్గానిక్ బ్రాండ్లపై ధృవీకరణల కొరత ఆరోపణలు వీగన్ ఉత్పత్తులపై నిబంధనల ఉల్లంఘన గుర్తింపు వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రచారాలపై నిఘా లేబులింగ్ నిబంధనల అమలులో కఠిన వైఖరి ఆహార రంగంలో పారదర్శకతకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాధాన్యం ఆహార లేబుళ్లలో మోసపూరిత ప్రచారాలపై ఉక్కుపాదం తప్పుదారి పట్టించే ఆహార లేబుళ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఉక్కుపాదం ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో మోసమా?.. పలు బ్రాండ్లకు నోటీసులు వినియోగదారుల ఆరోగ్యంతో - [హైదరాబాద్‌లో ‘కాక్రోచ్’ల గర్జన..!](https://penpower.in/2026/06/the-roar-of-cockroaches-in-hyderabad/) - యువత ఆగ్రహానికి వేధికగా ఇందిరాపార్క్ నీట్ లీకేజీపై దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం..! కేంద్ర మంత్రిపై రాజీనామా డిమాండ్ ఇందిరాపార్క్ వద్ద విద్యార్థుల భారీ సమీకరణ నీట్ లీకేజీపై యువతలో ఉప్పొంగుతున్న ఆగ్రహం ‘రాజ్యాంగం జిందాబాద్’ నినాదాలతో మారుమోగిన ధర్నా చౌక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ సోనమ్ వాంగ్‌చుక్ రాకతో ఉద్యమానికి మరింత ఊపు సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా సీజేపీ ప్రయాణం నీట్ పేపర్ - [విషాదాల్లోనూ రాజకీయాలేనా?..](https://penpower.in/2026/06/is-it-all-about-politics-even-amidst-tragedies/) - అడుగంటిపోతున్న ప్రజా సమస్యలు ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు సమస్యల మాయం.. అభివృద్ధి ఎజెండా ఎక్కడ? విషాద ఘటనలకూ రాజకీయ రంగు విశాఖ ఉక్కు ప్రమాదం చుట్టూ ఆరోపణల రాజకీయాలు గత ప్రమాదాల నుంచి నేర్చుకోని పాలకులు హామీలు, అమలు మధ్య పెరుగుతున్న అంతరం ఉపాధి, మౌలిక వసతులపై తక్కువ చర్చ రాష్ట్రానికి అవసరం అభివృద్ధి ఆధారిత రాజకీయాలు విషాదాలపై రాజకీయాలు.. ప్రజా సమస్యలపై మౌనం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు - [స్పేస్‌ఎక్స్‌తో చరిత్ర సృష్టించిన మస్క్](https://penpower.in/2026/06/musk-makes-history-with-spacex/) - ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం అంతరిక్షం నుంచి కృత్రిమ మేధ వరకు ఎలాన్ మస్క్ విస్తరణ ఒక వ్యక్తి... ఎన్నో ప్రపంచాలు ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ వ్యాపార జాలం కృత్రిమ మేధ రంగంలో xAI దూకుడు స్టార్‌లింక్‌తో ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు టెస్లాతో ఆటోమొబైల్ రంగంలో విప్లవం న్యూరాలింక్‌తో మానవ మెదడుకు సాంకేతిక అనుసంధానం బోరింగ్ కంపెనీతో భూగర్భ రవాణా ప్రయోగాలు ప్రపంచ వ్యాపార చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన ఎలాన్ మస్క్, ట్రిలియనీర్‌గా నిలిచిన - [రనౌట్‌పై రోహిత్ కూల్ కామెంట్..](https://penpower.in/2026/06/rohits-cool-comment-on-the-run-out/) - అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. యువ బౌలర్లకు కెప్టెన్ కితాబు గిల్ ప్రశంసల జల్లు.. రోహిత్ స్పందనపై ఆసక్తి అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. యువ బౌలర్లకు కెప్టెన్ కితాబు రనౌట్‌పై రోహిత్ కూల్ కామెంట్.. గిల్ వెల్లడి అరంగేట్ర బౌలర్ల మెరుపులు.. ధర్మశాలలో టీమిండియా జోరు స్లిప్‌లో అద్భుత క్యాచ్‌తో మెరిసిన భారత కెప్టెన్ గుర్బాజ్ విధ్వంసక శతకం.. అయినా అఫ్గాన్‌కు నిరాశ మధ్య ఓవర్లే విజయానికి కీలకం: గిల్ ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌తో - [కాజులూరు అభివృద్ధికి మంత్రి సుభాష్ వేగం](https://penpower.in/2026/06/కాజులూరు-అభివృద్ధికి-మంత/) - త్వరలో పూర్తికానున్న గొల్లపాలెం–కుయ్యేరు బీటీ రోడ్డు తారు కొరత వల్లే జాప్యం.. అదనంగా రూ.2.78 కోట్ల నిధుల సమీకరణ మండలంలో శరవేగంగా రోడ్ల అభివృద్ధి పనులు కాజులూరు, పెన్‌పవర్, జూన్ 14: కాజులూరు మండల ప్రజలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీపి కబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గొల్లపాలెం–కుయ్యేరు బీటీ రోడ్డు పనులు త్వరలో పూర్తికానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు అదనంగా రూ.2.78 కోట్ల నిధులు - [మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యంపై వ్యక్తిగత విమర్శలు తగదు](https://penpower.in/2026/06/మంత్రి-సుభాష్-వాసంశెట్ట/) - పిల్లి సూర్యప్రకాశ్‌కు కూటమి నాయకుల హెచ్చరిక రామచంద్రపురం, పెన్ పవర్, జూన్ 13: రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూటమి పార్టీ నాయకులు, ద్రాక్షారామం మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ హెచ్చరించారు.ద్రాక్షారామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని, అయితే వ్యక్తిగత - [సంక్షేమం అందని ఒంటరి వితంతువు..](https://penpower.in/2026/06/సంక్షేమం-అందని-ఒంటరి-విత/) - ప్రభుత్వ వ్యవస్థపై పలివెల మహిళ ప్రశ్నలు రెండేళ్లుగా ఎదురుచూపులే.. కొత్తపేట, పెన్ పవర్, జూన్ 13: ప్రభుత్వాలు మారినా తన జీవితం మాత్రం మారలేదంటూ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వితంతు ఒంటరి మహిళ గంటి మేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త మరణంతో కుటుంబానికి అండ కోల్పోయిన ఆమె జీవనోపాధి కోసం పోరాడుతూనే వితంతు పెన్షన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతోంది.అర్హత ఉన్నప్పటికీ - [కాలువల అభివృద్ధితో రైతాంగానికి ఊరట](https://penpower.in/2026/06/కాలువల-అభివృద్ధితో-రైతాం/) - పెడన, పెన్ పవర్, జూన్ 13 బంటుమిల్లి మండలం డీసీ పరిధిలోని పంట కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు డీసీ చైర్మన్ బొర్రా కాశీ. రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. పంట కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క, తూడు, నాచు మొక్కలను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.కాలువల్లో కలుపు మొక్కలు విస్తరించకుండా కలుపు మందును పిచికారీ - [మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు](https://penpower.in/2026/06/మహిళల-భద్రత-సైబర్-నేరాలప-2/) - చింతూరు, పెన్ పవర్, జూన్ 13: మహిళలపై జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు. చింతూరు మండలంలోని చట్టి జంక్షన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత మొబైల్ ఫోన్ల - [పాకలపాటి గురువుగారు ఆశ్రమంలో మాస శివరాత్రి పూజలు](https://penpower.in/2026/06/పాకలపాటి-గురువుగారు-ఆశ్ర/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ ఉత్తర వాహిని నదీతీరంలో ఉన్న శ్రీశ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం తీసుకెళ్లిన పూజ ద్రవ్యాలతో మనమే శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాన్ని స్పర్శించే అవకాశం ఉంటుంది. దీంతో పట్టణ ప్రజలు ప్రతి మాస శివరాత్రికి తప్పక పూజలలో పాల్గొంటుంటారు. ఆశ్రమ - [నాతవరంలో 30 కేజీలు గంజాయి స్వాధీనం](https://penpower.in/2026/06/నాతవరంలో-30-కేజీలు-గంజాయి-స/) - నలుగురు స్మగర్ల అరెస్ట్.... కారు, బైక్, రెండు సెల్ ఫోన్లు సీజ్ నర్సీపట్నం, పెన్ పవర్ : నాతవరం మండలం బెన్నవరం శివారులో 30 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు, సిబ్బంది మండలంలోని బెన్నవరం గ్రామ శివారు వద్ద మాటు - [ఫీల్‌గుడ్‌తో సరిపోతుందా?..](https://penpower.in/2026/06/is-a-feel-good-factor-enough/) - కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలు సవాళ్లు అభివృద్ధి ప్రచారం ఒక వైపు.. అమలు కాని హామీలు మరోవైపు అభివృద్ధి ప్రచారంతో పాటు భూమిపై ఫలితాలు అవసరం కొత్త పెన్షన్లు, గృహాల విషయంలో ఎదురుచూపులు ఉద్యోగులు, పెండింగ్ బకాయిలపై మరింత దృష్టి అవసరం అమరావతి అభివృద్ధిలో వేగం పెంచాల్సిన అవసరం సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల ఆశలు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై పార్టీ పెద్దల ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్న తరుణంలో - [పునర్విభజనతో రాయలసీమకు భారీ లాభం?..](https://penpower.in/2026/06/will-rayalaseema-gain-hugely-from-the-reorganization/) - పెరగనున్న పార్లమెంట్ స్థానాలపై చర్చ రాయలసీమ రాజకీయ బలం పెరుగుతుందా?.. కొత్త డీలిమిటేషన్ ప్రతిపాదనలపై ఆసక్తికర విశ్లేషణ మళ్లీ తెరపైకి వచ్చిన పునర్విభజన చర్చ రాయలసీమకు అధిక ప్రయోజనం కలిగించే ప్రతిపాదనలు మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉత్తరాంధ్రకు పరిమిత స్థాయిలోనే కొత్త సీట్లు కోస్తాంధ్రలో యథాతథంగా కొనసాగే సీట్ల నిర్మాణం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ప్రధానమంత్రి ఆర్థిక - [ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు శ్రీకారం](https://penpower.in/2026/06/ఓటరు-జాబితాల-ప్రత్యేక-సవ/) - గంగవరం, జూన్ 13 (పెన్ పవర్): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గంగవరం మండలంలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్, అసిస్టెంట్ ఓటర్ల నమోదు అధికారి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 37 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలు పరిశీలించి చేర్పులు, తొలగింపులు, సవరణలు చేపడతారని పేర్కొన్నారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన - [జనసేనాని నయా స్ట్రాటజీ యువ ఓటర్లే లక్ష్యం..](https://penpower.in/2026/06/janasena-chiefs-new-strategy-targeting-young-voters/) - కొత్త రాజకీయ వ్యూహంతో జనసేనాని పవన్ కల్యాణ్ కుల రాజకీయాలకు దూరంగా.. యువత, మహిళల మద్దతుపై పవన్ ఫోకస్ కొత్త ఓటర్లపై జనసేన ప్రత్యేక దృష్టి కుల ముద్రకు దూరంగా ఉండాలన్న పవన్ ప్రయత్నం యువ నాయకత్వ పోటీలో ప్రత్యేక గుర్తింపు లక్ష్యం అభివృద్ధి రాజకీయాలే ప్రధాన అజెండా 2029 ఎన్నికలపై ఇప్పటినుంచే వ్యూహరచన యువత, మహిళల మద్దతే విజయ సూత్రమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ భవిష్యత్ విస్తరణకు యువ ఓటర్లే కీలకమని పార్టీ - [వచ్చే ఎన్నికలపై జగన్ ఫోకస్..](https://penpower.in/2026/06/jagan-focuses-on-the-upcoming-elections/) - సంప్రదాయ ఓటు బ్యాంకుపై వైసీపీ నమ్మకం అధికార పక్షంపై దూకుడు పెంచిన జగన్ దూరమైన వర్గాలపై మళ్లీ ఫోకస్ ఉద్యోగుల అసంతృప్తి వైసీపీకి కలిసొస్తుందా? సామాజిక సమీకరణాలపై కొత్త లెక్కలు భారీ హామీలతో ఎన్నికల వ్యూహం సిద్ధం సామాజిక సమీకరణాలతో కొత్త వ్యూహం అసంతృప్తి ఓట్లపై జగన్ గురి.. తిరిగి బలపడుతున్నామన్న వైసీపీ అంచనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ అవకాశాలపై ఆశావహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో - [డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా విశాఖ..](https://penpower.in/2026/06/visakhapatnam-as-a-global-hub-for-data-centers/) - డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఏపీ కొత్త కేంద్రం 15 గిగావాట్ల విద్యుత్‌కు మహా ప్రణాళిక డిజిటల్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్.. విశాఖలో భారీ డేటా సెంటర్ పెట్టుబడులకు మార్గం సుగమం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతున్న విశాఖ 9.1 గిగావాట్ల ఐటీ విద్యుత్ లోడ్‌కు ప్రణాళిక 15 గిగావాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొత్త ట్రాన్స్‌మిషన్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి గూగుల్, రిలయన్స్ సహా దిగ్గజ సంస్థల ఆసక్తి - [ఆఫ్రికా టెక్నాలజీతో అనంతలో వ్యవసాయ విప్లవం..](https://penpower.in/2026/06/agricultural-revolution-in-anantapur-with-african-technology/) - కరవు నేలలో సక్సెస్ పంటలు.. హాఫ్ మూన్ విధానంతో అనంత రైతుల అద్భుతం ప్రమీలమ్మ విజయగాథకు సీఎం ప్రశంసలు కరవు ప్రాంతాలకు వరంగా హాఫ్ మూన్ స్ట్రక్చర్ వర్షపు నీటి సంరక్షణకు వినూత్న పద్ధతి ప్రమీలమ్మ విజయగాథకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సేంద్రీయ సాగుతో రోజువారీ ఆదాయం ఏ-గ్రేడ్ మోడల్‌తో బహుళ పంటల సాగు ప్రకృతి వ్యవసాయంలో అనంత రైతుల కొత్త దిశ కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు వినూత్న వ్యవసాయ పద్ధతులతో - [లోక్‌సభ పునర్విభజనకు కసరత్తు..](https://penpower.in/2026/06/preparations-underway-for-lok-sabha-delimitation/) - మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు.. ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు అవకాశం దేశవ్యాప్తంగా 824 లోక్‌సభ స్థానాల ప్రతిపాదన ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల త్రివిభజన భాషా వైవిధ్యం, పట్టణీకరణకు ప్రాధాన్యం ఓటింగ్ శాతం పెంపే ప్రధాన లక్ష్యం తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు పునర్విభజన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు అవకాశం దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి - [మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ](https://penpower.in/2026/06/మహిళల-భద్రత-సైబర్-నేరాలప/) - గంగవరం, జూన్ 13 (పెన్ పవర్): పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శనివారం పాత గంగవరం అంబేద్కర్ సెంటర్ నుంచి వారపు సంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్-గంజాయి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. - [నర్సీపట్నంలో సురభి వారి పౌరాణిక నాటక ప్రదర్శనలు](https://penpower.in/2026/06/నర్సీపట్నంలో-సురభి-వారి/) - నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నం మున్సిపాలిటీ, సిటీ క్లబ్ ఆవరణలోని రుత్తల లత్సాపాత్రుడు కళావేదికపై జూన్ 14, 15 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అపూర్వమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో సుప్రసిద్ధ శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారిచే భారీ పౌరాణిక నాటక ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పీకర్ పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమంలో - [గోవిందగిరి ఆలయానికి చేరిన తిరుమల లడ్డూ ప్రసాదం](https://penpower.in/2026/06/గోవిందగిరి-ఆలయానికి-చేరి/) - రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోవింద గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కు తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం చేరుకుంది. రెండవ శనివారం సందర్భంగా ఆలయానికి చేరిన ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ - [నర్సీపట్నంలో నిరసన ర్యాలీ విజయవంతం](https://penpower.in/2026/06/నర్సీపట్నంలో-నిరసన-ర్యాల/) - నాలుగు మండలాల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువకులు రెండు గంటల పాటు సాగిన బైక్ ర్యాలీ నర్సీపట్నం, పెన్ పవర్ : గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత బైక్ - [హైదరాబాద్‌లో జూన్ 14న తొలి దక్షిణాది నిరసన..](https://penpower.in/2026/06/first-south-indian-protest-in-hyderabad-on-june-14/) - హైదరాబాద్‌లో జూన్ 14న తొలి దక్షిణాది నిరసన.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా కలకలం..! విద్యా వ్యవస్థపై యువత గళమెత్తుతోంది..! సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా ఐదు రోజుల్లో రెండు కోట్ల ఫాలోవర్లతో సంచలనం నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనల బాట హైదరాబాద్ ధర్నా చౌక్‌లో తొలి దక్షిణాది నిరసన విద్యా వ్యవస్థలో సంస్కరణలే ప్రధాన డిమాండ్ జంతర్ మంతర్ ర్యాలీతో ఉద్యమానికి కీలక ముగింపు ఘట్టం నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’గా పోల్చిన - [జాతీయ రాజకీయాల వైపు జనసేన అడుగులు..!](https://penpower.in/2026/06/జాతీయ-రాజకీయాల-వైపు-జనసే/) - ఢిల్లీలో ‘సేన గళం’తో పవన్ కొత్త రాజకీయ అజెండా..! ఢిల్లీలో మూడు రోజుల జనసేన మహాసభలు జాతీయ వేదికపై ‘సేన గళం’ ఆవిష్కరణ యువత, రాజ్యాంగ విలువలపై ప్రత్యేక దృష్టి తెలంగాణ–కర్ణాటక విస్తరణకు కార్యాచరణ కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయ అజెండా జాతీయ నేతలతో భేటీలపై ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల ద్వారా - [అంతుపట్టని జేసీ వ్యూహం..!](https://penpower.in/2026/06/jcs-unfathomable-strategy/) - అంతుపట్టని జేసీ వ్యూహం..! తాడిపత్రిలో జేసీ స్టైల్.. టీడీపీకి తలనొప్పి..! వివాదాలే జేసీ రాజకీయ బ్రాండ్‌గా మారాయా? కేతిరెడ్డిపై హెచ్చరికలతో కొత్త దుమారం పదవి లేకున్నా నియోజకవర్గంపై పట్టు కొనసాగింపు స్థానిక ఎన్నికల వ్యాఖ్యలపై మళ్లీ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలు టీడీపీకి లాభమా..? నష్టమా..? మాటల్లో దూకుడు, రాజకీయాల్లో దాడి ధోరణి, వివాదాల్లోనూ వెనక్కి తగ్గని వైఖరి. తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశంగా - [బైరెడ్డి ప్లాన్ సక్సెస్..?](https://penpower.in/2026/06/did-byreddys-plan-succeed/) - రాజకీయ వివాదాలతో ఫోకస్‌లో సిద్ధార్థ్ రెడ్డి ఎన్నికల బరిలోకి బైరెడ్డి..? టీజీ భరత్‌తో ఢీ వెనుక రాజకీయ వ్యూహం వివాదాలతో రాజకీయ మైలేజీ సాధించే ప్రయత్నమా? టీజీ భరత్‌పై ఆరోపణలతో జిల్లాలో హాట్ టాపిక్ నందికొట్కూరు పునర్విభజనపై బైరెడ్డి ఆశలు కర్నూలు అసెంబ్లీపై కూడా ఫోకస్ పెరిగిందా? పోలీసు కేసుల మధ్య వెనక్కి తగ్గని బైరెడ్డి 2029 ఎన్నికల బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వివాదాలతోనే రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు రాజకీయాల్లో - [అక్షయపాత్రలా మారిన టీటీడీ నిత్యాన్నదానం](https://penpower.in/2026/06/ttds-nityannadanam-has-become-an-akshaya-patra-inexhaustible-source-of-food/) - అక్షయపాత్రలా మారిన టీటీడీ నిత్యాన్నదానం రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం.. తిరుమలలో మహాయజ్ఞంలా సేవలు 41 ఏళ్లుగా నిరంతరంగా సాగుతున్న అన్నదాన మహాయజ్ఞం రోజుకు 15.8 టన్నుల బియ్యంతో లక్షల మందికి భోజనం భక్తుల విరాళాలతో రూ.2,460 కోట్ల ట్రస్ట్ నిధులు ఐదు నెలల్లో 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ వకుళమాత కిచెన్‌తో విస్తరించిన సేవల పరిధి ఆధునిక శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి చర్యలు శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తుడికి తృప్తికరమైన భోజనం - [అనంతలో స్టెల్త్‌ జెట్ విప్లవం..!](https://penpower.in/2026/06/stealth-jet-revolution-in-anantapur/) - డిఫెన్స్ హబ్‌గా అనంతపురం.. లక్ష కోట్ల పెట్టుబడులకు నాంది..! స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి అనంతపురం ఎంపిక 7,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లక్ష కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక విప్లవానికి నాంది డిఫెన్స్ కారిడార్ అభివృద్ధికి కొత్త ఊపు స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక రంగంలో అవకాశాలు రాయలసీమ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న మెగా ప్రాజెక్టు దేశ రక్షణ రంగంలో కీలక మైలురాయిగా నిలిచే స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు అనంతపురం జిల్లా - [కూటమికి ‘కాపు గర్జన’ స్పష్టమైన సంకేతాలు..!](https://penpower.in/2026/06/kapu-garjana-sends-clear-signals-to-the-alliance/) - రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యంపై కాపుల ఒత్తిడి పెరుగుతోందా..? తూర్పుగోదావరి మహాగర్జనతో రాజకీయ వేడి వైసీపీపై నమ్మకం కోల్పోయిన కాపు వర్గాలు రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ కేంద్రబిందువుగా పవన్ కళ్యాణ్‌పై కొనసాగుతున్న సామాజిక వర్గ ఆశలు నామినేటెడ్ పదవులు, రాజకీయ వాటాపై ఒత్తిడి కాపు ఉద్యమాలను కూటమి ఎలా స్వీకరిస్తుందో చూడాలంటున్న మేధావులు రెండేళ్ల కూటమి పాలన తర్వాత కాపు సమాజం తమ హక్కులు, హామీల అమలుపై స్వరం పెంచుతోంది. తూర్పుగోదావరిలో జరిగిన కాపుల మహాగర్జన సభ రాష్ట్ర - [ఢిల్లీ సంకేతాలు.. టీడీపీకి మరింత ప్రాధాన్యమా?](https://penpower.in/2026/06/signals-from-delhi-greater-prominence-for-tdp/) - స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, జూన్ 12 : కేంద్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పక్షం తెలుగుదేశం పార్టీ మళ్లీ జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి అదనపు ప్రాధాన్యం కల్పించే అంశంపై ఢిల్లీలో మంతనాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పర్యటనలో కేంద్రంలోని కీలక నాయకులతో భేటీ కావడం, అనంతరం - [ఆయా రామ్.. గయా రామ్’కు చెక్ పెట్టిన చట్టం!](https://penpower.in/2026/06/the-law-that-put-a-stop-to-aaya-ram-gaya-ram/) - ఫిరాయింపుల రాజకీయాలకు అడ్డుకట్ట.. రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ఎలా పుట్టింది? హర్యానాలో మొదలైన రాజకీయ ఫిరాయింపుల సంస్కృతి ‘గయా లాల్’తో పుట్టిన ‘ఆయా రామ్.. గయా రామ్’ పదం ప్రభుత్వాల పతనానికి కారణమైన పార్టీ మార్పులు రాజీవ్ గాంధీ హయాంలో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం 2003లో మరింత కఠినతరం చేసిన వాజ్‌పేయి ప్రభుత్వం ప్రస్తుత రాజకీయాల్లోనూ కొనసాగుతున్న చట్టపరమైన పోరాటాలు ఒకే రోజులో మూడు సార్లు పార్టీ మార్చిన ఎమ్మెల్యే కథతో భారత రాజకీయాల్లో పుట్టిన - [పిల్లల మనోభావాలే ప్రధానం..](https://penpower.in/2026/06/childrens-feelings-are-paramount/) - కస్టడీ కేసుల్లో మానసిక పరీక్షలకు సుప్రీంకోర్టు పరిమితులు పోక్సో కేసుల్లో చిన్నారులపై పునరావృత పరిశీలనలు వద్దు.. న్యాయవ్యవస్థ సున్నితంగా వ్యవహరించాలి పోక్సో ఆరోపణల మధ్య కస్టడీ వివాదం నాలుగు సభ్యుల నిపుణుల కమిటీపై అభ్యంతరం చిన్నారిని సాక్ష్య వస్తువుగా చూడొద్దు మానసిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ముందుగా తల్లిదండ్రుల మానసిక స్థితి అంచనా పేరెంటల్ అలియనేషన్‌పై కూడా నిఘా అవసరం కస్టడీ వివాదాలు, సందర్శన హక్కుల కేసుల్లో చిన్నారులను పదేపదే మానసిక పరీక్షలకు గురిచేయడం వారి మానసిక - [విశాఖ ఉక్కుపై జగన్ ద్వంద్వ వైఖరి..?](https://penpower.in/2026/06/jagans-double-standards-on-visakha-steel/) - భూముల అమ్మకానికి లేఖలు రాశారన్న పట్టాభి స్టీల్ ప్లాంట్‌ను బలహీనపరిచింది వైసీపీ ప్రభుత్వమేనా? టీడీపీ సంచలన ఆరోపణలు భూముల విక్రయ ప్రతిపాదనపై వివాదం గనుల లీజుల పునరుద్ధరణ నిలిపివేత ఆరోపణలు ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిందా? ఉద్యోగుల సంఖ్య తగ్గుదలపై చర్చ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రైవేటీకరణపై రాజకీయ మాటల యుద్ధం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ప్లాంట్ భూముల విక్రయం, - [కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత?](https://penpower.in/2026/06/whose-responsibility-is-it-when-workers-lose-their-lives/) - కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత? వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతపై ఆందోళన విశాఖ, పెన్ పవర్,జూన్ 11 : “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు వరుస ప్రమాదాలతో విషాదానికి కేంద్రంగా మారుతోంది. ఎంతో పరిజ్ఞానం, అనుభవంతో నిర్మించిన ఈ కర్మాగారంలో భద్రతా లోపాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపో తున్నాయని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఎంఎస్-2 ప్రారంభ - [ఘనంగా మంత్రి పీఆర్వో సత్యంబాబు జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/06/ఘనంగా-మంత్రి-పీఆర్వో-సత్-2/) - శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్ – భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు కాజులూరు, పెన్ పవర్,జూన్ 10: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) సత్యంబాబు జన్మదిన వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సత్యంబాబుకు - [గెలిచిన రెండేళ్లకే గ్రాఫ్ డౌన్..](https://penpower.in/2026/06/గెలిచిన-రెండేళ్లకే-గ్రాఫ/) - ఉమ్మడి కర్నూలు తమ్ముళ్లలో మొదలైన వణుకు! రెండేళ్లలోనే రివర్స్ గేర్: పూర్వ వైభవానికి తూట్లు పొడుస్తున్న నేతలు! ఆరోపణల వెల్లువ: ఇసుక దందాలు, భూకబ్జాలతో ప్రభుత్వానికి మరకలు! కుప్పంలో ఏం జరిగింది? హాట్ టాపిక్‌గా మారిన బాబు యాక్షన్! సమస్యల వలయంలో కీలక నియోజకవర్గాలు: నివేదికల్లో నిరూపణ! అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా మారని తీరు: నిఘా నీడలో ఎమ్మెల్యేలు! ఒక్కరికి ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్: 'కుప్పం ఫార్ములా' వైపే మొగ్గు? సుమారు రెండు దశాబ్దాల పాటు - [స్టీల్ ప్లాంట్‌లో వరుస విషాదాలు..](https://penpower.in/2026/06/the-dreams-of-those-who-made-sacrifices-for-visakha-steel-are-being-shattered/) - కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత? వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతపై ఆందోళన కార్మికుల ప్రాణాలకు ఎవరి భరోసా? ఎస్ఎంఎస్-2 నుంచి కొనసాగుతున్న ప్రమాదాల పరంపర హాట్ మెటల్ ఘటనతో మళ్లీ భద్రతపై ప్రశ్నలు కన్నీరు పెట్టిస్తున్న కార్మికుల చివరి మాటలు పరిహారంతో ముగియని కుటుంబాల వేదన ఆధునిక భద్రతా వ్యవస్థల కోసం డిమాండ్ ప్రాణ భయంతో గడుస్తున్న కార్మిక కుటుంబాల జీవితం వరుస ప్రమాదాలతో వణుకుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రాణ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు ‘అమ్మను చూసుకో.. - [కాపు సమీకరణాలపై వైసీపీ ఫోకస్..](https://penpower.in/2026/06/ycp-focuses-on-kapu-equations/) - 2029 లక్ష్యంగా కొత్త వ్యూహాలు కాపు ఓటుపై వైసీపీ ప్రత్యేక దృష్టి పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న సామాజిక మద్దతు పాత కాపు నేతల ప్రభావంపై సందేహాలు ముద్రగడ – జోగయ్య ప్రయోగాల ఫలితం ఏమైంది? కొత్త నాయకత్వం కోసం వైసీపీ అన్వేషణ 2029 ఎన్నికల్లో కాపు రాజకీయాలే కీలకమా? జనసేనకు కాపులను వైసీపీ దూరం చేయగలదా ..? కొత్త ముఖాల కోసం జగన్ అన్వేషణ వైసీపీ కాపు రాజకీయం.. కొత్త సమీకరణాలపై దృష్టి 2029 ఎన్నికలను దృష్టిలో - [జగన్ చుట్టూ కొత్త కోర్ టీమ్..!](https://penpower.in/2026/06/a-new-core-team-around-jagan/) - పాత కవచానికి గుడ్‌బై చెప్పనున్నారా? నమ్మిన వారిపైనే నిరాశ..! వైసీపీ భవిష్యత్ వ్యూహంపై జగన్ ఫోకస్ ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మపరిశీలనలో జగన్ కోర్ టీమ్‌పై పెరిగిన ఆరోపణలు దర్యాప్తు సంస్థల వెల్లడింపులతో షాక్ నమ్మిన వారిపైనే అనుమానాల మేఘాలు పాదయాత్రకు ముందు పార్టీ పునర్వ్యవస్థీకరణ కొత్త టీమ్‌లో ఎవరికీ అవకాశం? జగన్ కొత్త టీమ్.. వైసీపీ పునర్నిర్మాణానికి శ్రీకారం? వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు వద్ద నిలిచినట్లు - [రూట్ మార్చిన కోలగట్ల..](https://penpower.in/2026/06/kolagatla-changes-course/) - వైసీపీలో కొత్త చర్చలకు తెర వారసురాలి కోసం వ్యూహాత్మక మౌనం..! యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నెమ్మదించిన కోలగట్ల పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న సందేహాలు కుమార్తె శ్రావణి భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి మేయర్ పదవిపై కోలగట్ల వ్యూహం? అధిష్టానంపై ఒత్తిడి కోసం మౌన రాజకీయాలు వైసీపీ నాయకత్వం స్పందన ఏంటి? వారసురాలి రాజకీయ భవిష్యత్తు కోసమేనా కోలగట్ల మౌనం? విజయనగరం రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమైన మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యూహం ఒకప్పుడు విజయనగరం రాజకీయాల్లో నిత్యం ప్రజల - [కర్నూలు పాలిటిక్స్‌లో ‘టీజీ వర్సెస్ బైరెడ్డి’ వార్: ](https://penpower.in/2026/06/the-tg-vs-byreddy-war-in-kurnool-politics/) - రంగంలోకి దిగిన సీనియర్ నేత టీజీ వెంకటేష్! రాయలసీమలో రాజుకున్న రాజకీయం: జోకర్ అన్న భరత్.. నాలుక కట్ చేస్తామన్న వెంకటేష్.. సిద్ధార్థ్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్! న్యూస్ డెస్క్ పెన్ పవర్, జూన్ 11: దళిత యువకుడి ఆత్మహత్య వివాదం కాస్తా కర్నూలు రాజకీయాల్లో అగ్గి రాజేసింది. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య మొదలైన సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తాజాగా ఈ వివాదంలోకి - [గెలిచిన రెండేళ్లకే గ్రాఫ్ డౌన్..](https://penpower.in/2026/06/popularity-graph-dipped-just-two-years-after-the-victory/) - ఉమ్మడి కర్నూలు తమ్ముళ్లలో మొదలైన వణుకు! రెండేళ్లలోనే రివర్స్ గేర్: పూర్వ వైభవానికి తూట్లు పొడుస్తున్న నేతలు! ఆరోపణల వెల్లువ: ఇసుక దందాలు, భూకబ్జాలతో ప్రభుత్వానికి మరకలు! కుప్పంలో ఏం జరిగింది? హాట్ టాపిక్‌గా మారిన బాబు యాక్షన్! సమస్యల వలయంలో కీలక నియోజకవర్గాలు: నివేదికల్లో నిరూపణ! అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా మారని తీరు: నిఘా నీడలో ఎమ్మెల్యేలు! ఒక్కరికి ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్: 'కుప్పం ఫార్ములా' వైపే మొగ్గు? సుమారు రెండు దశాబ్దాల పాటు - [ఫీల్ గుడ్ ఇమేజ్... ఫీల్డ్‌లో అసంతృప్తి!](https://penpower.in/2026/06/a-feel-good-image-but-dissatisfaction-on-the-ground/) - లావుపై ఐవీఆర్ఎస్ ప్రకంపనలు... టీడీపీలో అంతర్గత కలకలం వైసీపీ నుంచి టీడీపీ వరకు లావు రాజకీయ ప్రస్థానం పదవుల పంపకాలపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి గ్రూపు రాజకీయాల ఆరోపణలు మరింత బలపడుతున్నాయా? ఎమ్మెల్యేలతో సమన్వయ లోపంపై చర్చ ఐవీఆర్ఎస్ సర్వేతో బయటపడిన అంతర్గత అసమ్మతి అధిష్టానం సంకేతమా... లేక సాధారణ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియనా? నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు పార్టీ అధిష్టానం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వేళ, ఆయన పనితీరుపై టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ - [వామపక్షాల వైఖరిలో మార్పు..](https://penpower.in/2026/06/a-shift-in-the-stance-of-the-left-parties/) - ప్రజా సమస్యల నుంచి రాజకీయాల వైపు? విశాఖ ఘటనతో మరోసారి చర్చలోకి వామపక్షాలు.. పోరాట రాజకీయాలకు దూరమవుతున్నాయా? ఉద్యమాల నుంచి రాజకీయ వ్యాఖ్యల దిశగా అడుగులు వైసీపీ హయాంలో మౌనం.. ఇప్పుడు విమర్శల జోరు విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనతో పెరిగిన వివాదం బాధిత కుటుంబాల పరామర్శలో రాజకీయ రంగు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా? ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీకలుగా నిలిచిన వామపక్షాలు, ఇప్పుడు రాజకీయ ప్రేరేపిత చర్యలతో - [ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్..!](https://penpower.in/2026/06/huge-shock-for-argentina-ahead-of-the-world-cup/) - మెస్సీ పాస్‌పోర్ట్ వివరాలు లీక్ ఫిఫా భద్రతా వైఫల్యమా..? అర్జెంటీనా స్టార్ ఆటగాళ్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం వార్మప్ మ్యాచ్‌లో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్ల వివరాల బహిర్గతం మీడియాకు విడుదలైన టీమ్ షీట్‌తో వివాదం గుర్తింపు దొంగతనం భయాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు మౌనం వీడని ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రపంచకప్ భద్రతా ప్రోటోకాల్స్‌పై కొత్త చర్చ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. - [పీవోకేలో ప్రజా తిరుగుబాటు..](https://penpower.in/2026/06/public-uprising-in-pok/) - నలుగురు నేతల కోసం ముమ్మర వేట నిరసనల సెగతో పాక్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికింది.. సమాచారం ఇస్తే రూ. కోటి రివార్డు ఆర్థిక సంక్షోభమే ఆందోళనలకు మూలం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధం నలుగురు కీలక నేతల కోసం గాలింపు ఘర్షణల్లో మరణాలపై భిన్న కథనాలు బంద్‌తో స్తంభించిన జనజీవనం మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళనలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్ సంక్షోభంపై ప్రజల ఆగ్రహం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ నిరసనలకు దారితీసింది. ఆందోళనలకు - [తమిళనాట ఉప ఎన్నికల వేడి](https://penpower.in/2026/06/by-election-fever-in-tamil-nadu/) - ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం సన్నాహాలు తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిష్క్రమణతో నాలుగు ఖాళీలు అధికార పార్టీలో చేరిన మాజీ ప్రతిపక్ష సభ్యులు జూన్ 22లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి త్వరలో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం తమిళనాడులో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామాతో - [ఘనంగా మంత్రి పీఆర్వో సత్యంబాబు జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/06/ఘనంగా-మంత్రి-పీఆర్వో-సత్/) - శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్ – భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు కాజులూరు, పెన్ పవర్,జూన్ 10: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) సత్యంబాబు జన్మదిన వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సత్యంబాబుకు - [శిథిలావస్థలో అంగన్వాడి భవనాలు:నూతన భవనాల మంజూరుకు పీజీఆర్‌ఎస్‌లో వినతి](https://penpower.in/2026/06/శిథిలావస్థలో-అంగన్వాడి-భ/) - టీడీపీ నాయకుడు చెండా బాబుజి ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 10:మండలంలోని మాకవరం పంచాయతీ పరిధిలో ఉన్న కుంభీరిపడ తదితర గ్రామాల్లో అంగన్వాడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానాల్లో నూతన భవనాలు మంజూరు చేయాలని టీడీపీ నాయకుడు చెండా బాబుజి కోరారు. బుధవారం ముంచంగిపుట్టు కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చెండా బాబుజి మాట్లాడుతూ మాకవరం పంచాయతీ పరిధిలోని కుంభీరిపడ గ్రామ అంగన్వాడి భవనం పూర్తిగా - [మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం:టీడీపీ మండల బాడీ సమావేశంలో తీర్మానాలు](https://penpower.in/2026/06/మౌలిక-సదుపాయాల-అభివృద్ధ-2/) - గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 10:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం గూడెంకొత్తవీధి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల బాడీ సమావేశం బుధవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై తీర్మానాలు చేశారు.మండలంలోని 16 పంచాయతీల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, చెక్‌డ్యాంల నిర్మాణం, డ్రైనేజీ - [ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం](https://penpower.in/2026/06/ప్రజలను-మోసం-చేసిన-ప్రభు/) - మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గొలుగొండ, పెన్ పవర్ : అమలు కాని హామీలతో గత ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి రెండేళ్లయిన వాటిని అమలు చేయకపోగా, కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మంగళవారం గొలుగొండలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల మోసాన్ని గ్రామ గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు - [మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..!](https://penpower.in/2026/06/battle-over-assets-in-the-mekapati-family/) - రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై సోదరులపై ఆరోపణలు రాజకీయ విభేదాలే కారణమా? జగన్‌పై ఘాటు విమర్శలు బహిరంగ చర్చకు సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మేకపాటి వివాదం మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..! రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు నెల్లూరు జిల్లాలో నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ ప్రస్థానం సాగించిన మేకపాటి కుటుంబంలో ఆస్తుల వివాదం బహిరంగానికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. - [‘దేవాన్ష్ ఘాట్’ వివాదం వెనుక అసలు కథ ఇదే..!](https://penpower.in/2026/06/this-is-the-real-story-behind-the-devansh-ghat-controversy/) - 2015 నాటి బోర్డు.. 2026లో వైరల్..! గోదావరి తీరంలో రాజకీయ దుమారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘దేవాన్ష్ ఘాట్’ 2015 పుష్కరాల నాటి బోర్డేనని అధికారుల వివరణ అప్పటి ఎమ్మెల్యే నిర్ణయంతో పేరు పెట్టిన ఘాట్ 1979 నుంచే ఉన్న పుష్కర ఘాట్‌కు సుదీర్ఘ చరిత్ర మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ యోచన లోకేష్ ఆదేశాలతో బోర్డు తొలగింపు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మధ్య రాజానగరం సమీపంలోని ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు సోషల్ - [అయ్యన్న వారసులకు లైన్ క్లియర్..!](https://penpower.in/2026/06/the-path-is-clear-for-ayyannas-heirs/) - పెద్ద కుమారుడికి రాజ్యసభ.. చిన్న కుమారుడికి అసెంబ్లీనా..? రాజకీయ విరమణపై అయ్యన్న స్పష్టమైన సంకేతాలు రాజ్యసభ ఎంపికతో విజయ్ రాజకీయ స్థాయి మరింత పెరుగుదల నర్సీపట్నం అభ్యర్థిత్వంపై కొత్త సమీకరణాలు రాజేష్ వైపు మొగ్గు చూపుతున్న స్థానిక శ్రేణులు అయ్యన్న కుటుంబానికి టికెట్ తప్పదనే పార్టీ వర్గాలు తండ్రి కలను సాకారం చేసే దిశగా ఇద్దరు కుమారులు నర్సీపట్నం రాజకీయాల్లో వారసత్వ చర్చ జోరందుకుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరమణ సంకేతాలు ఇవ్వడంతో ఆయన తర్వాత - [ఎయిర్‌పోర్ట్ సిద్ధం.. రహదారులే సవాల్!](https://penpower.in/2026/06/airport-ready-roads-pose-the-challenge/) - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది? ప్రారంభానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు ప్రధాన అడ్డంకిగా ట్రాఫిక్ సమస్య విశాఖ నుంచి గంటన్నర దాటే ప్రయాణ సమయం అనకాపల్లి, గాజువాక నుంచి జాతీయ రహదారే ఆశాకిరణం ప్రత్యేక కనెక్టివిటీ రోడ్లపై పెరుగుతున్న డిమాండ్ వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన ఏడు రహదారులపై ఆశలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది? రహదారి అనుసంధానం మెరుగుపడితేనే విమానాశ్రయానికి పూర్తి స్థాయి ప్రయోజనం ఉత్తరాంధ్ర - [కాసులు కురిపిస్తున్న కందులు](https://penpower.in/2026/06/pigeon-peas-are-minting-money/) - పదేళ్లలో రెట్టింపైన కంది విస్తీర్ణం వేరుశెనగ సాగుకు పెరుగుతున్న పెట్టుబడి భారం గిట్టుబాటు ధరతో రైతులకు లాభాల బాట రాయితీపై కంది విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ విత్తనాలపై రైతుల ఆసక్తి పెరుగుదల పంటకాలం తక్కువ రకాలకే రైతుల ప్రాధాన్యం వేరుశెనగకు వీడ్కోలు... కందికి రైతుల జైకొట్టు రాయలసీమలో వ్యవసాయ పంటల సరళి వేగంగా మారుతోంది. ఒకప్పుడు లక్షల ఎకరాల్లో సాగైన వేరుశెనగ స్థానాన్ని ఇప్పుడు కంది ఆక్రమిస్తోంది. తక్కువ పెట్టుబడి, మెరుగైన ధర, ఆశాజనకమైన - [అనకాపల్లి జిల్లాలో ‘రియల్’ బూమ్ షురూ](https://penpower.in/2026/06/real-estate-boom-begins-in-anakapalli-district/) - పరిశ్రమల జోరుతో భూములకు బంగారు రోజులు.. అనకాపల్లిపై పెట్టుబడిదారుల చూపు పరిశ్రమల రాకతో పెరిగిన పెట్టుబడుల ప్రవాహం నక్కపల్లి కేంద్రంగా పారిశ్రామిక విస్తరణ పరవాడ – అచ్యుతాపురంలో హౌసింగ్ రంగం జోరు సెమీ రింగ్ రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీతో కొత్త అవకాశాలు భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లలో రికార్డు వృద్ధి విశాఖ–అనకాపల్లి జంట నగరాల దిశగా అడుగులు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మారుతున్న అనకాపల్లి జిల్లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. - [గోదారోళ్లు... ఆ మాత్రం ఉండాల్సిందే...](https://penpower.in/2026/06/people-from-the-godavari-region-they-are-bound-to-be-like-that/) - సిద్ధాంతం సభలో సీఎం వ్యాఖ్యలు వైరల్ భూముల సేకరణలో గోదావరి జిల్లాల ప్రత్యేక ధోరణి వ్యవసాయం, ఆక్వాతో పెరిగిన భూముల విలువ రవాణా సౌకర్యాలతో మరింత డిమాండ్ నగరీకరణ, రియల్ ఎస్టేట్ బూమ్ ప్రభావం పెట్టుబడులకు ఆకర్షణగా ఉభయ గోదావరి జిల్లాలు గోదారోళ్ల భూములపై చంద్రబాబు కామెంట్.. రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ "సెంటు భూమి కూడా ఇవ్వరు".. గోదావరి జిల్లాల ప్రత్యేకతను చెప్పిన సీఎం వ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు - [ఏపీలో సరికొత్త సోషల్ ఇంజనీరింగ్‌కు పవన్ శ్రీకారం](https://penpower.in/2026/06/pawan-initiates-a-brand-new-social-engineering-experiment-in-ap/) - ‘కులాల కలయిక’తో దీర్ఘకాల రాజకీయాలకు జనసేన వ్యూహం ఒకే వర్గ ముద్రను చెరిపే ప్రయత్నం రాజ్యసభ ఎంపికలో సామాజిక సమతుల్యత జేడీ లక్ష్మినారాయణ ఉదాహరణతో స్పష్టమైన సందేశం కూటమి భవిష్యత్తుకు ‘కులాల కలయిక’ కీలకం బీసీలు, మైనారిటీలకు పెరుగుతున్న ప్రాధాన్యం జనసేనను కొత్త రాజకీయ లీగ్‌లోకి తీసుకెళ్తున్న వ్యూహం ఏపీలో సరికొత్త సోషల్ ఇంజనీరింగ్‌కు పవన్ శ్రీకారం ‘కులాల కలయిక’తో దీర్ఘకాల రాజకీయాలకు జనసేన వ్యూహం ఒకే సామాజికవర్గ పార్టీ అనే ముద్రను చెరిపేస్తూ జనసేనను అన్ని - [విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి](https://penpower.in/2026/06/విశాఖ-స్టీల్-ప్లాంట్-ప్ర/) - నర్సీపట్నం, పెన్ పవర్ : ​విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ఎపి స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ లో లిక్విడ్ ఉక్కు కార్మికుల మీద పడటంతో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల - [స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి](https://penpower.in/2026/06/స్టీల్-ప్లాంట్-ప్రమాదంపై/) - మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ నర్సీపట్నం, పెన్ పవర్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అనకాపల్లిజిల్లా నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోర దుర్ఘటన జరిగి 8 మంది సంఘటన స్థలంలోనే మరణించారని, మరికొందరు క్షతగాత్రులు అయ్యారని ఇప్పుడే - [పార్టీలకతీతంగా భూ దందాలు!](https://penpower.in/2026/06/land-deals-across-parties/) - కావలిలో అక్రమ లేఔట్ల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు వేగం అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపుల వెనుక ఎవరు? అధికార మార్పుతో రంగులు మార్చిన భూ మాఫియా? వంద కోట్ల ప్రభుత్వ భూములపై అక్రమాల బట్టబయలు నివేదిక ముందు ఉక్కిరిబిక్కిరవుతున్న సూత్రధారులు వైసీపీ హయాంలో సాగిన భూ దందాలపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తుండగా... అక్రమార్కులు ఇప్పుడు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో చేతులు కలిపి దర్యాప్తును ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కావలిలో సంచలనంగా మారింది. - [సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట స్థానం](https://penpower.in/2026/06/సమాజంలో-ఉపాధ్యాయ-వృత్తిక/) - వీరప్పదొర పదవీ విరమణ సన్మాన సభలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు గంగవరం, పెన్ పవర్, జూన్ 7: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైన సేవా వృత్తిగా నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని పెద్దగార్లపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కోసు వీరప్పదొర పదవీ విరమణ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.దేవీపట్నం మండలం - [పెద్ది సినిమా వివాదాస్పద వ్యాఖ్యలపై రేపు పేసా మండల కమిటీ అత్యవసర సమావేశం](https://penpower.in/2026/06/పెద్ది-సినిమా-వివాదాస్పద/) - పేసా మండల అధ్యక్షుడు కొర్ర బలరాం గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూన్ 7: పెద్ది సినిమాలో గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై చర్చించేందుకు జీకేవీధి మండల పేశా కమిటీ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.ఉదయం 11 గంటలకు ఎంఆర్‌వో కార్యాలయం వెనుక ఉన్న కల్యాణ మండపంలో జరిగే ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు మండల పేసా కమిటీ అధ్యక్షుడు కొర్ర బలరాం తెలిపారు. మండలంలోని - [పెద్దల సభకు యువ సంచలనం](https://penpower.in/2026/06/పెద్దల-సభకు-యువ-సంచలనం/) - రాజ్యసభకు చింతకాయల విజయ్ ఎంపికపై సర్వత్రా హర్షం నర్సీపట్నం, పెన్ పవర్ : పెద్దల సభకు యువ సంచలనం చింతకాయల విజయ్ ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. 2009 ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న చింతకాయల విజయ్ పడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సీనియర్ టిడిపి నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడుగానే కాకుండా, తనకంటూ సొంత ఇమేజ్ ను సృష్టించుకున్న వ్యక్తి చింతకాయల విజయ్. ఐ టిడిపిని - [గూడ్స్ వెహికల్‌లో ప్రయాణిస్తే సీజ్ తప్పదు. చింతూరు ఎస్‌ఐ](https://penpower.in/2026/06/గూడ్స్-వెహికల్లో-ప్రయాణ/) - గూడ్స్ వాహనంలో 25 మంది కూలీల ప్రయాణం. రూ.19 వేల జరిమానా విధింపు చింతూరు, పెన్ పవర్, జూన్ 7: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బొలెరో గూడ్స్ వాహనంలో 25 మంది కూలీలను తరలిస్తుండగా చింతూరు పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. చింతూరు ఎస్‌ఐ వాహన తనిఖీల సమయంలో గూడ్స్ వాహనంలో అధిక సంఖ్యలో కూలీలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి చెక్ రిపోర్ట్ సిద్ధం చేసి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించారు. అనంతరం సంబంధిత వాహనంపై రూ.19 వేల - [నర్సీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ](https://penpower.in/2026/06/నర్సీపట్నంలో-ఘనంగా-ఎన్టీ/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కటారి తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం ఉదయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు ఆవిష్కరించారు 23 వ వార్డు పాత బస్టాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నేరెళ్ల రాజేష్ లాలం మురళీకృష్ణ పలువురు మహిళలు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. - [బైకు దొంగల ముఠా అరెస్ట్](https://penpower.in/2026/06/బైకు-దొంగల-ముఠా-అరెస్ట్/) - 5 బైకులు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్ నర్సీపట్నం, పెన్ పవర్ : గ్రామీణ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నాతవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డి.ఎస్.పి పి.శ్రీనివాసరావు మీడియా ముందు ఉంచారు. శనివారం ఉదయం నాతవరం మండలం వెదురుపల్లి జంక్షన్ వద్ద ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా, - [మన డబ్బు–మన లెక్కలు’ యాప్‌తో ఆర్థిక లావాదేవీలకు పారదర్శకత](https://penpower.in/2026/06/మన-డబ్బు-మన-లెక్కలు-యాప/) - ‘ స్వయం సహాయక సంఘాల నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /దేవీపట్నం, పెన్ పవర్, జూన్ 5: స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం దేవీపట్నం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కారం పోశమ్మ అధ్యక్షతన నిర్వహించిన ‘మన డబ్బు–మన లెక్కలు’ యాప్ అవగాహన సదస్సులో - [ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తాడలో అవగాహన కార్యక్రమం](https://penpower.in/2026/06/ప్రపంచ-పర్యావరణ-దినోత్సవ/) - మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు అధికారులు గంగవరం, పెన్ పవర్, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగవరం మండలంలోని కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వక్తలు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు, - [అడ్డతీగల తహసిల్దార్ గా కె. తేజస్విని..](https://penpower.in/2026/06/అడ్డతీగల-తహసిల్దార్-గా-క/) - అడ్డతీగల, పెన్ పవర్, జూన్ 05: అడ్డతీగల తాసిల్దార్ గా కె. తేజస్విని శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గంగవరం మండల డిప్యూటీ తాసిల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పదోన్నతి పై అడ్డతీగల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డిప్యూటీ తాసిల్దార్ దొరకయ్య నూతన తాసిల్దార్ తేజస్వినికి శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. దొరకయ్య యధావిధిగా డిప్యూటీ తాసిల్దార్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తాసిల్దార్ తేజస్విని మాట్లాడుతూ గతంలో డిప్యూటీ తాసిల్దార్ గా అడ్డతీగల మండలంలో - [బోలెరో వాహనం బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు](https://penpower.in/2026/06/బోలెరో-వాహనం-బోల్తా-20-మంది/) - చింతూరు, పెన్ పవర్, జూన్ 5: మారేడుమిల్లి, చింతూరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోలెరో వాహనం బోల్తా పడడంతో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, జి. మేడపాడు, గంటి పెద్దాపురం, జగంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది వివాహ కార్యక్రమానికి హాజరై చింతూరు వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ - [జనసేన రాష్ట్ర సేనదళం కమిటీలో డాక్టర్ వంపూరు గంగులయ్యకు బాధ్యతలు  హర్షనీయం](https://penpower.in/2026/06/జనసేన-రాష్ట్ర-సేనదళం-కమి/) - గూడెం కొత్తవీధి జనసైనికుల్లో హర్షాతిరేకం గూడెం కొత్త వీధి, పెన్ పవర్,జూన్ 4: జనసేన పార్టీ రాష్ట్ర సేనదళం కమిటీలో పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. వంపూరు గంగులయ్యకు బాధ్యతలు అప్పగించడంపై జీకే వీధి మండల జనసేన నాయకులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న డా. గంగులయ్యకు - [కేజీహెచ్‌లో గాయపడిన బాధితులను పరామర్శించిన డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు](https://penpower.in/2026/06/కేజీహెచ్లో-గాయపడిన-బాధి/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 4: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలానికి చెందిన పలువురు బాధితులను ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు గురువారం పరామర్శించారు. మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన కొర్ర బాబూరావు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా, గైనిక్ వార్డులో చికిత్స పొందుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొర్ర వెంకటలక్ష్మిని, అలాగే శస్త్రచికిత్స అనంతరం చికిత్స - [నర్సీపట్నంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు](https://penpower.in/2026/06/నర్సీపట్నంలో-చంద్రబాబు-వ/) - నర్సీపట్నం, పెన్ పవర్ : గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అబీద్ సెంటర్ నుండి పాల్గాట్ సెంటర్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి - [పిడుగుపాటుకు ముక్కలు చెక్కలుగా చీలిపోయిన వృక్షం](https://penpower.in/2026/06/పిడుగుపాటుకు-ముక్కలు-చెక/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 4: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీకేవీధి మండలం మొండి గెడ్డ పంచాయతీ పరిధిలోని మొండికోట గ్రామ శివారులో బుధవారం పిడుగుపాటుకు భారీ సిల్వర్ ఓక్ వృక్షం విరిగి పడింది.పిడుగు తీవ్రతకు వృక్షం పూర్తిగా చీలిపోయి ముక్కలు చెక్కలై చెల్లాచెదురుగా పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు - [చింతూరు మార్గంలో లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం](https://penpower.in/2026/06/చింతూరు-మార్గంలో-లారీ-దగ/) - గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 3 చింతూరు మండలం తులసిపాక సమీపంలో బుధవారం రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న గూడ్స్ లారీ (CG 18S 8034) ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లారీ వెనుక టైర్ల నుంచి పుట్టిన నిప్పురవ్వలు క్రమంగా మంటలుగా మారి వాహనాన్ని పూర్తిగా దహనం చేశాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు. - [గంగంపాలెంలో పులి బీభత్సం.. 13 దూడలు మృతి](https://penpower.in/2026/06/గంగంపాలెంలో-పులి-బీభత్సం/) - అత్యవసరంగా రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, 100 మంది సిబ్బందితో విస్తృత గాలింపు రైతులకు వెంటనే నష్టపరిహారం అందిస్తాం: అటవీ శాఖ హామీ గంగవరం /దేవీపట్నం, పెన్ పవర్, జూన్ 3: పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో జరిగిన పులి దాడిలో ఏకంగా 13 దూడలు మృతి చెందడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే - [లాటరైట్ మైనింగ్‌కు పేసా గ్రామసభ వ్యతిరేక తీర్మానం](https://penpower.in/2026/06/లాటరైట్-మైనింగ్కు-పేసా/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 02: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామపంచాయతీ పరిధిలోని డోకులూరు దానులవీధిలో నిర్వహించిన రంపుల పెసా గ్రామసభలో లాటరైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెసా ఉపాధ్యక్షులు కొర్రా బాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెసా కార్యదర్శి గెమ్మెల దొరబాబు అజెండాను చదివి వినిపించారు.డోకులూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 01(పి)లో 11.370 హెక్టార్ల భూమిలో రూ.100 లక్షల వ్యయంతో బుక్క రాజేంద్రప్రసాద్‌కు - [క్షేత్రస్థాయిలో సెన్సస్ వివరాలు పరిశీలించిన అధికారులు](https://penpower.in/2026/06/క్షేత్రస్థాయిలో-సెన్సస్/) - సెన్సస్–2026 కార్యక్రమంలో భాగంగా గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామంలో అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్, ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. గ్రామంలో జనాభా నమోదు, గృహ వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేసి, సమాచార సేకరణను కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జగదీష్, పెదవలస పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిట్లంగి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. - [సిగనాపల్లిలో జనాభా తగ్గుదలపై అధికారుల పరిశీలన](https://penpower.in/2026/06/సిగనాపల్లిలో-జనాభా-తగ్గు/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 2:జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని సిగనాపల్లి గ్రామంలో 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం జనాభా పెరుగుదల లేకపోవడం, కొంత మేర తగ్గుదల కనిపించడంతో అధికారులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.దామనాపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ కళ్యాణ్ బాబు పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్.లక్ష్మితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానికులను అడిగి జనాభా తగ్గుదలకు గల కారణాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు - [జనాభా తగ్గుదలపై తహసీల్దార్ పరిశీలన](https://penpower.in/2026/06/జనాభా-తగ్గుదలపై-తహసీల్దా/) - గూడెం కొత్తవీధి మండలంలోని ఎర్రవరం, సిరిబాల గ్రామాల్లో 2011 జనగణనతో పోలిస్తే జనాభా తగ్గుదలపై తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు పరిశీలన నిర్వహించారు. గ్రామ పెద్దలతో మాట్లాడగా, కాఫీ బోర్డు మరియు ఎఫ్‌డీసీ క్వార్టర్స్‌లో నివసించిన తమిళనాడు కార్మిక కుటుంబాలు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో జనాభా తగ్గిందని తెలిపారు.గ్రామాల్లో ఎటువంటి కుటుంబం లేదా జనాభా మిగిలిపోలేదని అధికారులు స్పష్టం చేశారు. - [శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి క్రికెట్ టోర్నీ విజేతగా ముంచంగిపుట్టు](https://penpower.in/2026/06/శ్రీ-శ్రీ-ముత్యాలమ్మ-తల్/) - ముంచంగిపుట్టు,పెన్ పవర్,జూన్‌ 2: మండలంలో ఉత్సాహంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా జరిగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ముంచంగిపుట్టు క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) విజేతగా నిలిచింది. సుజనకోట పంచాయతీ పరిధిలోని సుజనపేట గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంచంగిపుట్టు జట్టు, బీట గ్రామ జట్టు మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి ముంచంగిపుట్టు జట్టు అద్భుత ఆటతీరుతో బీట జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నమెంట్‌లో - [పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ](https://penpower.in/2026/06/పండుగ-వాతావరణంలో-ఎన్టీఆ/) - మండల వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరిన పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరింపు కాజులూరు, జూన్ 1 (పెన్ పవర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సోమవారం కాజులూరు మండల వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గొల్లపాలెం, శలపాక, బంధనపూడి, ఆర్యావటం తదితర గ్రామాల్లో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా - [అక్రమ ఠాణాల వసూళ్లు](https://penpower.in/2026/06/అక్రమ-ఠాణాల-వసూళ్లు/) - హడలి పోతున్న వాహనదారులు వై రామవరం, పెన్ పవర్, మే 31: రహదారి పొడవున అక్రమఠాణా ల వసూళ్లతో వాహనదారులుహడలి పోతున్న సంఘటనలు ఇవి. పండగ ఏదైనా గ్రామాల సరిహద్దులలో ఠాణా లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపి చేసి చందాలు వసూలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో రహదారి ప్రక్కన ఉన్న గ్రామాలకే ఇటువంటి సంప్రదాయం ఉండేదని, ప్రస్తుతం రహదారికి లోపల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు చందాల వసూళ్ల కోసం రహదారి పొడవునా - [అడ్డంగా తవ్వేస్తాం... ఆపేదెవరు?](https://penpower.in/2026/05/well-dig-horizontally-whos-going-to-stop-us/) - అక్రమ చెరువుల తవ్వకాలపై రెవెన్యూ చర్యలకు రాజకీయ అడ్డంకులా? పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెరువుల తవ్వకాలు, అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ అధికారులు చర్యలకు దిగితే అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాల వ్యవహారంపై ప్రజలు, ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనుమతులు లేకుండానే చెరువుల తవ్వకాలా? విధులు నిర్వహిస్తున్న - [నర్సీపట్నంలో ప్రైవేట్ మహిళా జూనియర్ కళాశాల మంజూరు](https://penpower.in/2026/05/నర్సీపట్నంలో-ప్రైవేట్-మహ/) - నర్సీపట్నం, పెన్ పవర్ ( మే 31) : మహిళల విద్యాభివృద్ధికి మరో ముందడుగుగా నర్సీపట్నంలో ఆదిత్య నూతన మహిళా జూనియర్ కళాశాల మంజూరు కావడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. కళాశాల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రత్యేక కృషి చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. నూతన మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుందని యాజమాన్యం పేర్కొంది. దూర - [గంజాయి త్రాగితే జైలుకే ...](https://penpower.in/2026/05/గంజాయి-త్రాగితే-జైలుకే/) - అడ్డతీగల, మే 30: శనివారం అడ్డతీగల సర్కిల్ కార్యాలయంలో అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. గజేంద్ర కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి త్రాగే వారిని అదుపు చేసే కొత్త పద్ధతి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్నారని సిఐ తెలిపారు. బయో చెక్ అనే రాపిడ్ కిట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆరు నెలల క్రితం గంజాయి త్రాగిన వ్యక్తిని కూడా గుర్తించొచ్చు అని ఈ కిట్టులో సదరు వ్యక్తి మూత్రము ఒక చుక్క వేసినట్లయితే - [అధికారుల పనితీరుపై రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ ఆగ్రహం](https://penpower.in/2026/05/అధికారుల-పనితీరుపై-రాష్ట/) - ప్రోటోకాల్ లోపాలపై పోలవరం జిల్లా సమీక్ష సమావేశం వాయిదా రంపచోడవరం, పెన్ పవర్, మే 31 : పోలవరం జిల్లాలో నిర్వహించాల్సిన రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్.టి.) కమిషన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రోటోకాల్ లోపాలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాయిదా పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.శనివారం నిర్వహించాల్సిన సమీక్ష సమావేశానికి సంబంధించి ముందుగానే షెడ్యూల్, సమాచారం సంబంధిత శాఖల అధికారులకు - [గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు](https://penpower.in/2026/05/గిరిజనుల-సమస్యల-పరిష్కార/) - ఎస్టీ కమిషన్ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 30 : పోలవరం జిల్లాలోని గిరిజనుల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు చేపడతామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి తెలిపారు.శనివారం రంపచోడవరంలోని ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషన్ సభ్యులు గొర్లె సునీత, కాకి - [ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై జూన్ 2న అవగాహన సదస్సు](https://penpower.in/2026/05/ప్రత్యేక-ఓటరు-జాబితా-సవర/) - పాడేరు ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి ప్రతినిధులతో అవగాహన సదస్సు జూన్ 2న ఉదయం 10 గంటలకు పాడేరు “కాపీ హౌస్”లో నిర్వహించనున్నారు.పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్న ఈ సమావేశానికి బీఎల్ఏలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి. - [జనసేన పార్టీ నుంచి బత్తుల సిద్ధార్థ మార్క్ సస్పెన్షన్](https://penpower.in/2026/05/జనసేన-పార్టీ-నుంచి-బత్తు/) - స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 30:గూడెం కొత్తవీధి మండలానికి చెందిన బత్తుల ల సిద్ధార్థ్ మార్క్ ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఇటీవల పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పార్టీ నిబంధనల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై పార్టీ - [జూన్‌ 1న పాడేరులో వైసీపీ యువజన విభాగం భారీ నిరసన ర్యాలీ](https://penpower.in/2026/05/జూన్-1న-పాడేరులో-వైసీపీ-య/) - మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని అందుకు నిరసనగా జూన్‌ 1న పాడేరులో భారీ నిరసన ర్యాలీ, కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ పాడేరు యువజన విభాగం అధ్యక్షులు లమ్మసింగి రమేష్ తెలిపారు.పాడేరు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్యలింగం పాల్గొననున్నారని తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - [పెద్ద సాయం చేసిన సాయం పది రూపాయలు సంస్థ](https://penpower.in/2026/05/పెద్ద-సాయం-చేసిన-సాయం-పది/) - నర్సీపట్నం, పెన్ పవర్: మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితమవడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు "సాయం 10 రూపాయలు" స్వచ్ఛంద సంస్థ సభ్యులు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సేకరించిన విరాళాల మొత్తంగా రూ.18,40,000లను శనివారం పట్నాల శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాట్లాడుతూ, - [స్పీకర్ చేతుల మీదుగా క్రీడా సామగ్రి పంపిణీ](https://penpower.in/2026/05/స్పీకర్-చేతుల-మీదుగా-క్ర/) - నర్సీపట్నం, పెన్ పవర్: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు వచ్చిన క్రీడా సామగ్రిని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాంప్ కోచ్‌లు, విద్యార్థులకు పంపిణీ చేశారు. అనకాపల్లి స్పోర్ట్స్ అథారిటీ నుంచి డీఎస్‌డీఓ పూజారి శైలజ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ల కోసం బాక్సింగ్, ఉషూ, జూడో, వాలీబాల్ తదితర క్రీడలకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న సాకిరెడ్డి - [ప్రజా దర్బార్‌లో అర్జీల పరిష్కారమే లక్ష్యం](https://penpower.in/2026/05/ప్రజా-దర్బార్లో-అర్జీల/) - ఎమ్మెల్యే శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, మే 29: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి - [Intensive Efforts Underway to Capture Tiger](https://penpower.in/2026/05/intensive-efforts-underway-to-capture-tiger/) - Tiger Re-enters Gangavaram Mandal Forest Officials Urge Residents to Remain Alert Gangavaram, Pen Power, May 29: The Forest Department has intensified efforts to capture the tiger that has been creating fear among residents in Polavaram district. After roaming in the Rajavommangi forest region for nearly 20 days and reportedly preying on around 15 - [స్థానిక ఎన్నికల్లోనూ 100శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి:జనసేన నాయకులకు డాక్టర్ వంపూరు గంగులయ్య పిలుపు](https://penpower.in/2026/05/స్థానిక-ఎన్నికల్లోనూ-100శా/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,మే 29: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్‌ను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు - [కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన జనసేన నేత గొర్లె వీర వెంకట్  ](https://penpower.in/2026/05/కేజీహెచ్లో-చికిత్స-పొంద/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 29: గతవారం జీకే వీధి మండలం దారకొండ ఘాట్ రోడ్డులో జరిగిన బొలెరో వాహన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ కార్యకర్త తాడి రమేష్‌ను జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీరవెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రమేష్ త్వరగా కోలుకుని మళ్లీ - [టైర్ బ్లాస్ట్‌తో మినీ బస్ బోల్తా](https://penpower.in/2026/05/టైర్-బ్లాస్ట్తో-మినీ-బస/) - తులసిపాక ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. చింతూరు, పెన్ పవర్ మే 29: తులసిపాక ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు, కాకినాడ జిల్లా కోరంగి ప్రాంతం నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భక్తులు మినీ బస్సులో బయలుదేరినట్లు తెలిసింది. బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు - [చింతూరులో మద్యం, గంజాపై ప్రత్యేక నిఘా](https://penpower.in/2026/05/చింతూరులో-మద్యం-గంజాపై-ప/) - ప్రదేశాల్లో మద్యపానం, గంజా సేవనంపై చింతూరు పోలీసుల కఠిన హెచ్చరిక చింతూరు, పెన్ పవర్, మే 29, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయడం, గంజా సేవించడం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు పోలీసులు హెచ్చరించారు. చింతూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్‌ల ద్వారా పూర్తిస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయకుండా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. - [గొల్లపాలెం మహానాడులో పసుపు దళం సందడి](https://penpower.in/2026/05/గొల్లపాలెం-మహానాడులో-పస-2/) - డేగల నాగేంద్ర, చుండ్రు వీర్రాజు చౌదరిలకు మంత్రి సుభాష్ ప్రత్యేక అభినందనలు కాజులూరు, పెన్‌పవర్, మే 28ః కాజులూరు మండలంలోని తర్లంపూడి, కోలంక, గొల్లపాలెం క్లస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాలు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గొల్లపాలెం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తిరుమల ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడుకు తెలుగు తమ్ముళ్లు భారీగా హాజరై సందడి చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు), - [దివికేగిన ధృవతారకు అశ్రునివాళి](https://penpower.in/2026/05/దివికేగిన-ధృవతారకు-అశ్రు/) - కాజులూరు, పెన్ పవర్, మే 27ః మండల పరిధిలోని పొలమూరుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పంతగడ అప్పారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ సామాజిక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన ఆయన మృతి పలువురిని కలచివేసింది. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, దేవాదాయ, ధర్మాదాయ భూములను దళితులకు అంకితం చేయాలని గళమెత్తిన ఉద్యమకారుడిగా - [గొల్లపాలెం మహానాడులో పసుపు సందడి](https://penpower.in/2026/05/గొల్లపాలెం-మహానాడులో-పసు/) - తెలుగు తమ్ముళ్లకు ఘన విందుతో చుండ్రు వీర్రాజు చౌదరి – తాడి రామారెడ్డి ఆకట్టింపు టీడీపీకి కార్యకర్తలే బలం… రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం కాజులూరు, పెన్‌పవర్‌, మే 27ః తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు కాజులూరు మండలంలో పసుపు పండుగను తలపించాయి. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ - [సెల్ ఉన్న... సిగ్నల్ నిల్...!](https://penpower.in/2026/05/సెల్-ఉన్న-సిగ్నల్-నిల్/) - బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల ఎయిర్టెల్ వినియోగదారుల ఆవేదన కొయ్యూరు, పెన్ పవర్, మే 27:నెలరోజులు రీఛార్జ్ చేసుకున్నా 15 రోజులు కూడా సిగ్నల్ అందకపోవడంతో ఎయిర్టెల్ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మండలంలోని బాలారం, కంటారం, కించలి, బకులూరు గ్రామాల్లో నెలల తరబడి ఎయిర్టెల్ సిగ్నల్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ సిగ్నల్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మాజీ - [శబరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం](https://penpower.in/2026/05/శబరి-నదిలో-గుర్తుతెలియని/) - చింతూరు, పెన్ పవర్, మే 27 చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే ప్రధాన రహదారిలో ఎయిర్టెల్ టవర్ సమీపంలోని శబరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చని, ఎత్తు సుమారు 5 అడుగులు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎటువంటి దుస్తులు లేకుండా ఉండటంతో కేసు అనుమానాస్పదంగా మారింది. మహిళ మృతదేహాన్ని గుర్తించేందుకు - [వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్](https://penpower.in/2026/05/వైయస్-జగన్-ను-కలిసిన-మాజీ-2/) - నర్సీపట్నం, పెన్ పవర్ : సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో సృష్టి క్షేత్రం వివాదంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి, వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సృష్టి క్షేత్రం వివాదంలో కూటమి నేతల అరాచకాలను జగన్ కు వివరించారు. అన్నింటికి సమాధానం చెబుదామని, అంతవరకు ధైర్యంగా ముందడుగు వేయాలని భరోసా ఇచ్చారు. - [90% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ](https://penpower.in/2026/05/90-రాయితీపై-పచ్చిరొట్ట-విత/) - గూడెం కొత్తవీధి మండలం రింతాడ రైతు సేవా కేంద్రంలో రైతులకు 90 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఉప వ్యవసాయ సంచాలకులు వై.వి. రమణరావు మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు భూసారం పెంచి పంట దిగుబడులను మెరుగుపరుస్తాయని తెలిపారు. రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.సహాయ వ్యవసాయ సంచాలకులు బి.వి. తిరుమలరావు మాట్లాడుతూ గంజాయి పంటకు బదులుగా కూరగాయల సాగును క్లస్టర్ విధానంలో చేపట్టాలని కోరారు. రైతులకు విత్తనాలతో పాటు అవకాడో, లిచి మొక్కలను - [కాఫీ తోటల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలి: ఉద్యానవన అధికారిణి అరుణ కుమారి](https://penpower.in/2026/05/కాఫీ-తోటల-పెంపకంపై-అవగాహ/) - గూడెం కొత్తవీధి, పెన్ పవర్, మే 26:కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి మండల ఉద్యాన అధికారిణి అరుణకుమారి తెలిపారు. మండలంలోని రింతాడ పంచాయతీ కడుగుల గ్రామంలో మంగళవారం కాఫీ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ మొక్కలను నాటినప్పటి నుంచి ఫలసాయం వచ్చే వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే కాఫీ బోర్డు సిబ్బంది అధిక దిగుబడులు సాధించే విధానాలపై - [రెండో రోజు ఉత్సాహంగా సాగిన ఆదివాసి రేలా ఉత్సవాలు](https://penpower.in/2026/05/రెండో-రోజు-ఉత్సాహంగా-సాగ/) - సాంప్రదాయ నృత్యాలు చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన రంపచోడవరం ఆకట్టుకుంటున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గిరిజనల డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 26 : పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసి రేలా ఉత్సవాలు రెండో రోజు సోమవారం సాయంత్రం అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగాయి. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ - [జీకే వీధిలో మినీ మహానాడు వేడుకలకు ఘన ఏర్పాట్లు](https://penpower.in/2026/05/జీకే-వీధిలో-మినీ-మహానాడు/) - పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పిలుపు గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మే 26:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షులు పొత్తూరు కొండలరావు తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధిష్టానం సూచనలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీకేవీధి మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో మే 27, 28 తేదీలలో - [పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మరింత సేవా దిశగా యువనేత డేగల నాగేంద్ర](https://penpower.in/2026/05/పవన్-కళ్యాణ్-ఆశీస్సులతో/) - జనసేన సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి – డేగల నాగేంద్ర కాజులూరు, పెన్ పవర్, మే 25: రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన జనసేన యువనేత డేగల నాగేంద్ర ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆనందంలో నాగేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని ఆశీర్వాదాలు పొందిన నాగేంద్ర, “మీ ఆశీస్సులతో పార్టీకి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. - [ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ హాజరు రద్దు చేయాలి : సీఐటీయూ డిమాండ్](https://penpower.in/2026/05/ఉపాధి-హామీ-కూలీలకు-ఫేషియ/) - జీకే వీధి మండలంలోని దేవరాపల్లి పంచాయతీ మంగళపాలెం గ్రామంలో శనివారం సీఐటీయూ మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి కూలీలకు అమలు చేస్తున్న ఫేషియల్ హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఫేషియల్ హాజరు కారణంగా సెల్‌ఫోన్ సిగ్నల్ ఉన్నప్పుడే హాజరు నమోదవుతోందని, సిగ్నల్ లేకపోతే పని చేసినా హాజరు పడక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం - [వీరవరం గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీడీఓకు వినతిపత్రం](https://penpower.in/2026/05/వీరవరం-గ్రామ-తాగునీటి-సమ/) - జీకే వీధి మండలంలోని వంచుల గ్రామ పంచాయతీ పరిధిలోని వీరవరం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కూటమి నాయకులు ఎంపీడీఓ గారికి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, వృద్ధులు, చిన్నారులు కష్టాలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. గ్రామంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పొత్తూరు కొండలరావు, ముక్కాలి మహేష్, కాకూరి శేఖర్, బత్తుల - [దామనపల్లిలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ](https://penpower.in/2026/05/దామనపల్లిలో-రైతులకు-వేరు/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 25:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు రైతులకు విత్తనాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పెస కమిటీ సభ్యులు సాగిన రాధాకృష్ణ, పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు మాదల సతీష్, కూటమి నాయకులు పల్లం నాయుడు, బురిడీ నాగరాజు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కోసూరు - [దుచ్చరపాలెంలో విరబూసిన బ్రహ్మ కమలం](https://penpower.in/2026/05/దుచ్చరపాలెంలో-విరబూసిన-బ/) - అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ దుచ్చరపాలెం గ్రామంలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు విరబూసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సాగిన లక్ష్మణరావు నివాస గృహంలో ఈ పుష్పాలు వికసించాయి.రాత్రివేళల్లో తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - [గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు](https://penpower.in/2026/05/గోవింద-గిరి-శ్రీ-వెంకటేశ/) - జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – జూన్ 15న శ్రీనివాస కళ్యాణం గంగవరం/ రంపచోడవరం పెన్ పవర్ ,మే 24: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఐ.పోలవరం గోవింద గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పార్ధు స్వామి, మణికంఠ స్వామి ఆలయ ఇన్స్పెక్టర్ అంచూరి శిరీష తెలిపారు. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు - [పట్నాల శ్రీను కుటుంబానికి అన్నపూర్ణ సేవా సంఘం ఆర్థిక సాయం](https://penpower.in/2026/05/పట్నాల-శ్రీను-కుటుంబానిక/) - నర్సీపట్నం, పెన్ పవర్ : మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాలు శీను ప్రమాదవశాత్తు మంచాన పడిన విషయం తెలిసిందే. శ్రీను పైనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దాతలు, ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నర్సీపట్నంలో అన్నపూర్ణ సేవా సంఘం సభ్యులు మరియు వారి మిత్రులు కలిసి 16,500/- లు, 5 చీరలు ఆ కుటుంబానికి సాయంగా అందించారు. - [నర్సీపట్నంలో జన సైనికుల జనవాణి కార్యక్రమం](https://penpower.in/2026/05/నర్సీపట్నంలో-జన-సైనికుల/) - నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీలో జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు వార్డు నుండి సమస్యలపై 8 వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యచంద్ర మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్, - [పోలవరం జిల్లా సమగ్ర శిక్ష ఏపీఓగా బొజ్జియ్య బాధ్యతల స్వీకరణ](https://penpower.in/2026/05/పోలవరం-జిల్లా-సమగ్ర-శిక్/) - గంగవరం రంపచోడవరం, పెన్ పవర్, మే 23: పోలవరం జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ)గా తీగల బొజ్జియ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా బొజ్జియ్య మాట్లాడుతూ జిల్లాలో విద్యా అభివృద్ధి, సమగ్ర శిక్ష పథకాల సమర్థవంతమైన అమలు కోసం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో - [అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: సీఐ ఎం. గజేంద్ర కుమార్](https://penpower.in/2026/05/అక్రమ-పశువుల-రవాణాపై-ఉక్/) - అడ్డతీగల, పెన్ పవర్, మే 23: భక్రీద్ పండుగ సందర్భంగా పై అధికారు ల సూచనల మేరకు అడ్డతీగల సర్కిల్ పరిధిలో అక్రమ పశువుల రవాణా, జంతువులపై క్రూరత్వం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు అడ్డతీగల సర్కిల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తూ చెక్ పోస్టులు, ప్రధాన రహదారుల మరియు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. - [సీలేరులో ఏపీ జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య](https://penpower.in/2026/05/సీలేరులో-ఏపీ-జెన్కో-ఉద్/) - గూడెం కొత్త వీధి, పెన్ పవర్ మే 23:గూడెం కొత్తవీధి మండలం సీలేరు ప్రాంతంలో ఏపీ జెన్‌కో ఉద్యోగి దార సింహాచల పాత్రో అలియాస్ ధారబాబు (57) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 28 ఏళ్లుగా జెన్‌కో సివిల్ విభాగంలో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం రెగ్యులేటర్ డ్యాం వద్ద ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.శనివారం ఉదయం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి ఇంటికి వచ్చిన అనంతరం వంటగదిలో చీరతో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు - [గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ](https://penpower.in/2026/05/10892/) - రంపచోడవరం, పెన్ పవర్, మే 23 : “స్వామివారిపై అచంచల భక్తి, విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి” అన్న నమ్మకంతో శనివారం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రంపచోడవరం సమీపంలోని పోలవరంలో నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక - [20 లక్షల విలువ గల గంజాయి పట్టివేత](https://penpower.in/2026/05/20-లక్షల-విలువ-గల-గంజాయి-పట్/) - నర్సీపట్నం, పెన్ పవర్ : గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద 20 లక్షల విలువ గల 32 కేజీల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ప్రత్యేక అరను తయారుచేసి గంజాయి తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి పి. శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రేవతమ్మ గొలుగొండ ఎస్సై రామారావు నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు పాల్గొన్నారు. - [బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.. సమాజంలో తమ హక్కులను తెలుసుకోవాలి”](https://penpower.in/2026/05/10886/) - “ – సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి గంగవరం, పెన్ పవర్, మే 23 : “ప్రతి బాలిక తన ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై అవగాహన కలిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో జీవితాన్ని నిర్మించుకోవాలి” అని గంగవరం సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి అన్నారు.గంగవరం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సీత, ఎంఎస్‌కే సభ్యులు, కిషోర్ బాలికలు - [తిమ్మాపురంలో ప్రజా దర్బార్..](https://penpower.in/2026/05/తిమ్మాపురంలో-ప్రజా-దర్బా/) - అడ్డతీగల, పెన్ పవర్ ,మే 22; అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపురం గ్రామంలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేశారు. ప్రజలు పరిశుభ్రమైన మంచినీటి సదుపాయం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందని ,ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ లో త్రాగునీరు, - [కాపర్ కేబుల్ వైర్ చోరీ కేసులో నలుగురు అరెస్ట్](https://penpower.in/2026/05/కేబుల్-వైర్-చోరీ-కేసులో-న/) - నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీ షణ్ముఖ నగర్ లో జరిగిన వెయ్యి మీటర్ల కాపర్ కేబుల్ వైర్ చోరీ కేసును పోలీసులు చేదించారు. మెయిల్ సోలార్ ఆఫీసులో వెయ్యి మీటర్ల కేబుల్ వైర్ దొంగిలించారన్న ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ముద్దాయిలను గాజువాకలో పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ - [గంజాయి నాటు సారా పై ఉక్కు పాదం](https://penpower.in/2026/05/గంజాయి-నాటు-సారా-పై-ఉక్కు/) - అడ్డతీగల సీఐ ఎం.గజేంద్ర కుమార్... అడ్డతీగల ,పెన్ పవర్, మే 22; అడ్డతీగల సిఐగా బాధ్యతలు చేపట్టిన ఎం. గజేంద్ర కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ గంజాయి సారాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే ,కఠిన చర్యలు తప్పవు అని సిఐ హెచ్చరించారు. అడ్డతీగల పరిధిలో యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతివేగముగా వాహనాలు నడుపుతున్నారని తన దృష్టికి వచ్చినట్లు సిఐ తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వాహనాన్ని - [పోలవరం జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి బాధ్యతల స్వీకారం](https://penpower.in/2026/05/10861/) - విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 22: పోలవరం (రంపచోడవరం) జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. శ్రీరామ్ మూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు - [పోలీస్ స్టేషన్లకు చేరిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా పేపర్లు](https://penpower.in/2026/05/పోలీస్-స్టేషన్లకు-చేరిన/) - జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం గంగవరం, పెన్ పవర్, మే 22: పోలవరం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో భాగంగా రంపచోడవరం స్ట్రాంగ్ రూం నుంచి రంపచోడవరం, అడ్డతీగల, కూనవరం, చింతూరు పోలీస్ స్టేషన్లకు ప్రశ్నపత్రాలను భద్రతా నిబంధనల మధ్య శుక్రవారం తరలించినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరావు తెలిపారు.జిల్లాలో అడ్డతీగల, చింతూరు, రంపచోడవరం, నరసింహాపురం, కూనవరం ప్రాంతాల్లో - [వరి కంకులు దహనం చేస్తూ అగ్ని ప్రమాదం](https://penpower.in/2026/05/వరి-కంకులు-దహనం-చేస్తూ-అగ/) - అండ్రంగిలో మంటలతో ఉలిక్కిపడ్డ రైతులు.. ధాన్య రాశులకు తృటిలో తప్పిన ముప్పు కాజులూరు, పెన్ పవర్,మే 22: కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని అండ్రంగి గ్రామంలో వరి చేలల్లో గడ్డి, కంకులు తగలబెట్టడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుని గ్రామ రైతులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. మంటలు వేగంగా వ్యాపించి గడ్డి మేట్లు, చెట్లను అంటుకోవడంతో సమీపంలో ఉన్న ధాన్య రాశులకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కొందరు - [యువతకు స్ఫూర్తిగా సీఆర్పీఎఫ్ పరిశుభ్రత కార్యక్రమం](https://penpower.in/2026/05/యువతకు-స్ఫూర్తిగా-సీఆర్ప/) - చింతూరు, పెన్ పవర్, మే 22: ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎ/నలభై రెండు బెటాలియన్ సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మోతుగూడెం పిక్నిక్ స్పాట్‌లో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొని ప్రదేశమంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర చెత్తను తొలగించారు. పిక్నిక్ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచిన అనంతరం అక్కడి సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో - [గుక్కెడు మంచినీటి కోసం ఒంటితాడి ప్రజల ఆర్తనాదం](https://penpower.in/2026/05/గుక్కెడు-మంచినీటి-కోసం-ఒ/) - “మహాప్రభో... తాగేందుకు నీళ్లు ఇప్పించండి” అంటూ గ్రామస్తుల వేడికోలు ఎండలు మండుతున్నా స్పందించని అధికారులు.. కలుషిత నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్న మహిళలు ప్రత్యేక కథనం బైలైన్: దడాల ఏడుకొండలు – పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, కాకినాడ జిల్లా కాజులూరు, మే 21 (పెన్ పవర్): ఒకవైపు భానుడు భగభగమంటూ మండిపోతుంటే... మరోవైపు గుక్కెడు మంచినీటి కోసం కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఒంటితాడి, శీలలంక గ్రామాల ప్రజలు కటకటలాడుతున్నారు. రక్షిత మంచినీటి పథకం ఉన్నా, పైపులు - [పొల్లూరు జలపాతంలో విషాదం. యువకుడు మృతి](https://penpower.in/2026/05/పొల్లూరు-జలపాతంలో-విషాదం/) - చింతూరు, పెన్ పవర్, మే 21: మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతుగూడెం పంచాయతీకి చెందిన పొల్లూరు జలపాతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం లోని గైడ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు స్నేహితులు విహార యాత్ర నిమిత్తం పొల్లూరు జలపాత ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిలో ఒకరైన ఎం. మోజెస్ (21), స్వస్థలం భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, ప్రమాదవశాత్తు జలపాతంలోని నీటిలో మునిగి మృతి చెందినట్లు మోతుగూడెం సబ్‌ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ నస్సిర్ హుసైన్ తెలిపారు. - [అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఈ](https://penpower.in/2026/05/అభివృద్ధి-సంక్షేమం-కూటమ/) - ఐటివరంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం రాష్ట్రంలో రెండేళ్లలో 200 సబ్‌స్టేషన్లు పూర్తి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రూ.32 కోట్లతో 2260 సోలార్ కనెక్షన్లు త్వరలో ఏఈలు, లైన్‌మెన్ పోస్టుల భర్తీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పుల్లల చెరువు, పెన్ పవర్ మే 21 రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 200 - [నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు](https://penpower.in/2026/05/నర్సీపట్నం-పోలీస్-స్టేషన/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మున్సిపాలిటీలోని ఒకటి, రెండవ వార్డుల టిడిపి ఇన్చార్జ్ లాలం మురళీకృష్ణ తన సొంత నిధులతో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ వార్డు మెంబర్, స్వర్గీయ లాలం సూరిబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చింతకాయల రాజేష్ మరియు డి.ఎస్.పి పి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విగ్రహ - [పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం](https://penpower.in/2026/05/పెదబొడ్డేపల్లి-చెరువు-అభ/) - నర్సీపట్నం, పెన్ పవర్: ​ ​పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధిలో భాగంగా పంట కాలువ పూడికతీత, చెరువుగట్టుపై జంగిల్ క్లియరెన్స్, రెండు గేట్ల ఏర్పాటు పనులను రూ. 6.5 లక్షల నిధులతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ బంగ్లా ముందు కల్వర్టు పనులు - [ఎల్‌నినో ప్రభావంతో పోలవరం జిల్లాలో వర్షపాతం లోటు](https://penpower.in/2026/05/ఎల్నినో-ప్రభావంతో-పోలవర/) - అత్యవసర సమాచారం కోసం జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, మే 21 (పెన్ పవర్): ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు మరియు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పోలవరం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదవుతోందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో - [యువతకు నైపుణ్యాభివృద్ధి – ఉపాధి లక్ష్యంగా జిల్లా స్కిల్ కమిటీ ఏర్పాటు](https://penpower.in/2026/05/యువతకు-నైపుణ్యాభివృద్ధి/) - 15 శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్ కె. దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 21 : పోలవరం జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా స్కిల్ కమిటీ( డీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కె. దినేష్ కుమార్ తెలిపారు. వివిధ 15 శాఖల సమన్వయంతో ఈ కమిటీ పనిచేస్తుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.జిల్లాలో - [బాలికను బెదిరించి లైంగిక దాడి..](https://penpower.in/2026/05/బాలికను-బెదిరించి-లైంగిక/) - -దుండిగల్‌లో ఇద్దరు అరెస్ట్.. పోక్సో కేసు నమోదు.. -ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఎ-1 బెదిరింపులతో లైంగిక దాడి.. -ఎ-2 అదే తరహాలో బాధిత మైనర్ బాలికను లైంగికంగా వేధింపులు.. -ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కి తరలింపు.. దుండిగల్‌, పెన్ పవర్, మే 20: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.. - [అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..!](https://penpower.in/2026/05/అవినీతికి-పాల్పడితే-కఠిన/) - పుల్లల చెరువు పెన్ పవర్ మే 20 మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీ పై వినియోగదారుల నుంచి వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడం, బుకింగ్ చేసినప్పటికీ రోజులు గడిచినా సరఫరా జరగకపోవడం, కొంతమంది వినియోగదారులకు అధిక ధరలకు బ్లాక్‌లో సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.జిల్లా పౌర సరఫరా అధికారి డి. అంకయ్య, - [తాడువాయి బ్లాక్‌ల ఖరారు లాటరీ రేపు](https://penpower.in/2026/05/తాడువాయి-బ్లాక్ల-ఖరారు/) - చింతూరు నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు ఐటీడీఏలో నిర్వహణ చింతూరు, పెన్ పవర్ మే 20: చింతూరు గ్రామానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా తాడువాయి గ్రామంలో బ్లాక్‌ల ఖరారు లాటరీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 గంటలకు ఐటీడీఏ చింతూరు కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. మొదటి, రెండవ డ్రాఫ్ట్ స్కీమ్‌లలో ఉన్న నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు బ్లాక్‌ల ఎంపికను పారదర్శక విధానంలో లాటరీ - [ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన](https://penpower.in/2026/05/ప్రైవేట్-కు-దీటుగా-ప్రభు/) - జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం పెన్ పవర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సాగుతుందని దీనికి నిదర్శనం ఇటీవల విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు అని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం గంగవరం మండలం కొత్తాడ నెల్లిపూడి గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుమారు 15 - [నర్సీపట్నంలో తృప్తి క్యాంటీన్ ప్రారంభించిన స్పీకర్](https://penpower.in/2026/05/నర్సీపట్నంలో-తృప్తి-క్యా/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తృప్తి క్యాంటీన్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా 750 క్యాంటీన్లను మంజూరు చేయగా, అనకాపల్లి జిల్లాలో మొదటి క్యాంటీన్ ఇదేనని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ క్యాంటీన్ కు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 13.75 లక్షలు లోన్ ఇవ్వడం - [రక్తదానం చెయ్యండి, నిండు ప్రాణాన్ని కాపాడండి](https://penpower.in/2026/05/రక్తదానం-చెయ్యండి-నిండు/) - రక్తదానం చెయ్యండి నిండు ప్రాణాన్ని కాపాడండి -స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడిన రక్త నిల్వల కొరతను అధిగమించేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం 20 బ్లడ్ ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ​ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మే, జూన్ నెలల్లో తక్షణమే - [మంజేరు గ్రామానికి మహర్ధశ](https://penpower.in/2026/05/మంజేరు-గ్రామానికి-మహర్ధశ/) - 30 ఏళ్ల చిరకాల కోరిక మంజేరు-శలపాక బీటీ రోడ్డు మంత్రి ఆధ్వర్యంలో శాశ్వత బ్రిడ్జి ఏర్పటు పలు గ్రామాల ప్రజలు హర్షం కాజులూరు ,పెన్‌పవర్‌,మే20ః మండల పరిధిలోని మంజేరు-శలపాక వంతెన వరకు రూ.3 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు కం బ్రిడ్జి పనులకు సంబంధించి ఇటీవల రాష్ర్ట కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ శంకుస్థాపనచేశారు.సంబంధిత కాంట్రాక్టర్‌ వెనువెంటనే బ్రిడ్జిపనులు ప్రారంభించడంతో స్థానిక మంజేరు ప్రజల కళ్లల్లో చిరునవ్వులు మొదలయ్యాయి.మాజీ మంత్రి చిక్కాల రామచంద్రవావు ఆధ్వర్యంలో 30 ఏళ్ల - [మన్యం లో వరుస బైక్ చోరీలు](https://penpower.in/2026/05/మన్యం-లో-వరుస-బైక్-చోరీలు/) - వరుస బైక్ చోరీల. ప్రజల్లో ఆందోళన చింతూరు, పెన్, పవర్ మే 19: ఏజెన్సీ ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, యాటపాక మండలాల్లో వరుసగా బైక్ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి ప్రతి నెలా రెండు నుంచి మూడు బైకులు చోరీకి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా చింతూరు మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన కాక సీతారామయ్యకు చెందిన AP40AN6573 నంబర్ గల ఆరెంజ్ కలర్ NS 125 - [లక్కవరం ఘటనల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక సమావేశం](https://penpower.in/2026/05/లక్కవరం-ఘటనల-నేపథ్యంలో-ప/) - లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం మద్యం, గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఏ ఎస్ పి హేమంత్ చింతూరు, పెన్ పవర్, మే 19: పోలవరం జిల్లా చింతూరు మండలం చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్కవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ బి హేమంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ ఎస్ - [డీసీఎం వ్యాన్ దగ్ధం](https://penpower.in/2026/05/డీసీఎం-వ్యాన్-దగ్ధం/) - డ్రైవర్, క్లీనర్ సురక్షితం. కేసు నమోదు చింతూరు, పెన్ పవర్, మే 19: బొడ్డుగూడెం గ్రామం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున డీసీఎం వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అర్జుని డొంగార రావు డ్రైవర్‌గా, సుదిమా ఠాకూర్ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా ఐఎఫ్‌జీఎల్ రిఫ్రాక్టరీ సంస్థకు - [పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల లాటరీ 21న](https://penpower.in/2026/05/పోలవరం-ప్రాజెక్టు-నిర్వా/) - చింతూరు, పెన్ పవర్, మే 18: పోలవరం బహుళ ప్రయోజన సేద్యపునీటి ప్రాజెక్టు ఫేజ్–1బి పరిధిలో ప్రభావితమవుతున్న చింతూరు గ్రామ గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలకు తాడువాయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్లాట్ల కేటాయింపునకు ఈ నెల 21న లాటరీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐటిడిఏ చింతూరు ప్రాజెక్టు అధికారి తెలిపారు. చింతూరు మండలంలోని చింతూరు గ్రామ ప్రజలకు సమగ్ర పునరావాసం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం - [నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ముసాయిదా విడుదల](https://penpower.in/2026/05/నర్సీపట్నం-మున్సిపాలిట-2/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదాను సోమవారం ఉదయం మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో 28 వార్డుల నుండి 40 వార్డులకు పెంచుతూ ముసాయిదానం తయారు చేశారు. దీనిని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టిపిఓ సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ముసాయిదాయపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న వారం రోజుల్లోగా అధికారులకు తెలియజేయాలని కోరారు. - [పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : బొబ్బిలి లక్ష్మణ్](https://penpower.in/2026/05/పెట్రోల్-డీజిల్-ధరలు-తగ్/) - గూడెం కొత్త వీధి, పెన్ పవర్, మే 18: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఇంధన ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. - [జాతీయ నాయకుడి విగ్రహానికి రక్షణ కరువు](https://penpower.in/2026/05/the-statue-of-a-national-leader-is-in-need-of-protection/) - కాలువ కోతతో ప్రమాదంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం దిమిలి గ్రామంలో ప్రమాద అంచున జాతీయ నాయకుడి విగ్రహం కాలువ కోతతో ఆందోళనలో స్థానిక ప్రజలు 24 ఏళ్లుగా పెండింగ్‌లో ప్రొటెక్షన్ వాల్ ప్రతి జయంతికి వినతులే... చర్యలు శూన్యం కరెంటు స్తంభం తొలగించాలని గ్రామస్తుల డిమాండ్ పెన్ పవర్ అనకాపల్లి, మే 18 : స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో జాతీయ నాయకుడు, - [ప్రత్తిపాటి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తి : డాక్టర్ పేర్ని కృష్ణమోహన్](https://penpower.in/2026/05/ప్రత్తిపాటి-సేవా-కార్యక్/) - ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో భారీ ఉచిత కంటి వైద్య శిబిరం చిలకలూరిపేట , పెన్ పవర్, మే 17 : చిలకలూరిపేట : స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ (అమ్మ దంత వైద్యశాల) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా తీసుకొని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని - [నిండు గర్భిణీ ఆత్మహత్య](https://penpower.in/2026/05/నిండు-గర్భిణీ-ఆత్మహత్య/) - భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకున్న మహిళ. భర్త అరెస్టుకు బంధువుల డిమాండ్ చింతూరు పన్ పవర్ మే 17: కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు గర్భిణీ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సంధ్య (28) గత కొద్ది రోజులుగా భర్త బొడ్డు అఖిల్ వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. - [ఆలయ ప్రాంగణంలో మత్తు వీరులు హల్చల్.](https://penpower.in/2026/05/ఆలయ-ప్రాంగణంలో-మత్తు-వీర/) - తిరుపతి క్రైమ్ బ్యూరో, పెన్ పవర్, మే 16. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో గంజాయి మత్తులో వ్యక్తులు హల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు పెద్ద కర్రతో ఆలయం ముందు నానా హంగామా సృష్టించి భక్తులను బేంబే లెత్తించారు.దర్శనం కోసం వచ్చిన భక్తులను, స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. అక్కడ ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గంజాయి బ్యాచ్ - [వైఎస్ఆర్ పార్టీ డిజిటలైజేషన్‌పై రాష్ట్ర కార్యదర్శులతో చిర్ల జగ్గిరెడ్డి సమీక్ష](https://penpower.in/2026/05/వైఎస్ఆర్-పార్టీ-డిజిటలైజ/) - పెన్ పవర్ మే 16 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. రావులపాలెం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ డిజిటలైజేషన్ కార్యక్రమాలు, వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా వేగవంతంగా అమలు చేసే అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, - [ఏడువారాల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు](https://penpower.in/2026/05/ఏడువారాల-వెంకన్న-దర్శనాన/) - కోనసీమ తిరుమల వాడపల్లిలో గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు ఆత్రేయపురం పెన్ పవర్ మే 16 కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. అమావాస్య శనివారం కావడంతో తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ముఖ్యంగా ఏడువారాల నోము చేసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణాలు నిర్వహిస్తూ - [శని జయంతి వేళ మందపల్లిలో భక్తుల వెల్లువ.. అసౌకర్యాలపై ఈవో వివరణ](https://penpower.in/2026/05/శని-జయంతి-వేళ-మందపల్లిలో/) - భక్తుల సహనానికి కృతజ్ఞతలు: ఈ.వో డి.సురేష్ బాబు కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దేవస్థానం పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న అసౌకర్యాలపై దేవస్థానం సహాయ కమిషనర్ ,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి - [వాడపాలెంలో కలకలం.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..](https://penpower.in/2026/05/వాడపాలెంలో-కలకలం-తృటిలో/) - ఇంటిలోకి దూసుకెళ్లిన ధాన్యం ట్రాక్టర్ కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో శనివారం మధ్యాహ్నం తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నేరుగా ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.చెయ్యేరు ప్రాంతం నుంచి ఈతకోట రైస్‌మిల్లుకు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాడపాలెం గ్రామానికి చేరుకునే - [స్వర్ణ గ్రామంగా ప్రకటించిన ప్రాంతంలోనే రోడ్డెక్కిన రైతులు](https://penpower.in/2026/05/స్వర్ణ-గ్రామంగా-ప్రకటించ/) - మద్దతు ధర కల్పించాలని వానపల్లి రైతుల ఆందోళన కొత్తపేట, పెన్ పవర్, మే 16: కొత్తపేట మండలం వానపల్లి కోఆపరేటివ్ బ్యాంకు వద్ద రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా, దళారీలు కేవలం రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో క్వింటాల్‌కు సుమారు రూ.700 వరకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో - [శని జయంతి సందర్భంగా మందపల్లి దేవస్థానానికి భారీ ఆదాయం](https://penpower.in/2026/05/శని-జయంతి-సందర్భంగా-మందప/) - కొత్తపేట, పెన్ పవర్, మే16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు, హోమాలు, జపాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఈ సందర్భంగా ఆలయానికి వివిధ పూజా సేవల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. ముఖమండప సేవల ద్వారా రూ.1,30,200, ఏకాదశ - [“బాదంపప్పు – అప్పూ” గేమ్...](https://penpower.in/2026/05/badampappu-appu-game/) - పెన్ పవర్ ప్రత్యేక కథనం – ఎపిసోడ్ 3 తాడేపల్లిగూడెంలో ఫిర్యాదుల ఫిక్సింగ్ నెట్‌వర్క్..? డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇస్తే... ముందుగా అప్పూ చేతుల్లోకేనా..? డీఎస్పీని కలిసేలోపే కంప్లైంట్ కథను మార్చేస్తున్నది ఎవరు..? బాధితుడు బయటకు వెళ్లగానే బాదంపప్పుకు వెళ్లే సీక్రెట్ కాల్స్ ఏంటి..? ‘ఇంకో రెండు ఎక్స్‌ట్రా’ అంటూ మొదలయ్యే కొత్త సెటిల్మెంట్ ఫార్ములా..? విశాఖలో విల్లా కలలు... అప్పూ ఆస్తులపై కొత్త చర్చ..! పప్పు–అప్పూ గేమ్‌పై పోలీస్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? పోలీస్ - [ప్రజల సహకారంతో అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ నిషాంతి.టి](https://penpower.in/2026/05/ప్రజల-సహకారంతో-అల్లూరి-జ/) - స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర’ (SA-SA) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిషాంతి టి తెలిపారు. శనివారం పాడేరు మండలం కిండంగి గ్రామంలో తడి, పొడి చెత్తతో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం వీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా - [భూ వివాదంపై మండల స్థాయి సమన్వయ సమావేశంలో విచారణ](https://penpower.in/2026/05/భూ-వివాదంపై-మండల-స్థాయి-స/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 16:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పలవాడ పంచాయతీ కుమ్మరపల్లి గ్రామానికి చెందిన బైశెట్టి బాబూజీ, తరెపల్లి కోటేశ్వరరావు మధ్య కొనసాగుతున్న భూ వివాదాన్ని శనివారం నిర్వహించిన మండల స్థాయి సమన్వయ సమావేశం (ఎంఎల్‌సీసీ)లో విచారించారు. భూమిని సర్వే నిర్వహించిన అనంతరం భూ పంపకాలకు సిద్ధంగా ఉన్నామని ఇరువర్గాలు సమావేశంలో అంగీకారం తెలిపాయి. దీంతో వారం రోజుల్లో సర్వే చేపట్టి హద్దులు చూపిస్తామని తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ - [Aranya Sri’ Launched in Polavaram District to Empower Tribal Women](https://penpower.in/2026/05/aranya-sri-launched-in-polavaram-district-to-empower-tribal-women/) - Rampachodavaram, May 16: Polavaram District Collector K. Dinesh Kumar on Saturday launched the pilot project “Aranya Sri – Prosperity Through Forest” at Gondigudem village in Chintoor mandal to promote bamboo harvesting, sustainable livelihoods and forest-based economic empowerment for tribal women through Self-Help Groups. The Collector said the programme was launched under the directions of - [ఘోర రోడ్డు ప్రమాదం](https://penpower.in/2026/05/ఘోర-రోడ్డు-ప్రమాదం-2/) - ఉపాధి హామీ కూలీలపై టిప్పర్ దూసుకెళ్లి నలుగురు మహిళలు మృతి కాకినాడ, పెన్ పవర్, మే 16 : తూర్పుగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల హాజరును ఫేస్ యాప్ ద్వారా నమోదు చేయడానికి - [ఫోటో కోసం హైవే ఎక్కి ప్రాణాలు కోల్పోయిన ఉపాధి కూలీలు](https://penpower.in/2026/05/ఫోటో-కోసం-హైవే-ఎక్కి-ప్రా/) - కాకినాడ కొవ్వూరు బ్రిడ్జి వద్ద విషాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు మృతి కన్నీటి పర్యంతమైన చీడిగ గ్రామం.. ఇద్దరి పరిస్థితి విషమం కాకినాడ, పెన్ పవర్ మే 16ః ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల జీవితాల్లో శనివారం ఉదయం ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఫోటో తీసుకునేందుకు హైవే రోడ్డుపైకి వెళ్లిన కూలీలపై వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన - [పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ](https://penpower.in/2026/05/10647/) - సీఎం చంద్రబాబు నాయకత్వంలో నిర్వాసితులకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అమరావతి/ గంగవరం, పెన్ పవర్, మే 16 : పోలవరం నిర్వాసితుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ - [తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి సాయం చేయాలి](https://penpower.in/2026/05/తలసేమియాతో-బాధపడుతున్న-బ/) - అల్లూరి జిల్లా జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ బొడ్డుమాను వీధికి చెందిన పాంగి రమణ–రూత్ దంపతుల సంవత్సరం ఏడు నెలల బాలుడు జస్వంత్ తలసేమియా మేజర్ వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడికి ప్రతి 15 రోజులకు లేదా నెలకోసారి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం - [జలధార-జలహారతితో అక్కుమజ్జి చెరువుకు కొత్త జీవం](https://penpower.in/2026/05/new-life-for-akkumajji-pond-with-jaldhara-jalaharati/) - 45 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా రూ.9.87 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు 20 రైతు కుటుంబాలకు ప్రత్యక్ష లాభం 90 మంది కూలీలకు గ్రామంలోనే ఉపాధి చెరువు పునరుద్ధరణతో రైతుల్లో కొత్త ఆశలు పెన్ పవర్, విశాఖపట్నం, మే 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “జలధార - జలహారతి” కార్యక్రమం గ్రామీణ వ్యవసాయానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఇందులో భాగంగా పద్మనాభం మండలం శేరిఖండం పంచాయతీ పరిధిలోని అక్కుమజ్జి చెరువు - [గొల్లపాలెం హైస్కూల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన](https://penpower.in/2026/05/గొల్లపాలెం-హైస్కూల్-సమ్మ/) - క్రీడాకారులకు ప్రోత్సాహంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ సందర్శనం కాజులూరు, పెన్ పవర్,మే15: కాకినాడ జిల్లా గొల్లపాలెం హైస్కూల్‌లో మే 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన లభిస్తోంది.సాఫ్ట్‌బాల్,వాలీబాల్,రైఫిల్ షూటింగ్ విభాగాల్లో యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్,సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం - [కాటన్ దొర ఆశయాలను జీవితాంతం చాటిన డేగల సత్యనారాయణకు ఘన నివాళులు](https://penpower.in/2026/05/కాటన్-దొర-ఆశయాలను-జీవితా/) - కాజులూరు మండలంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ కాజులూరు, పెన్‌పవర్‌, మే 15ః కాజులూరు మండల పరిధిలోని డేగలపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగల సత్యనారాయణ సర్ ఆర్థర్ కాటన్ దొరపై అపారమైన అభిమానం కలిగిన వ్యక్తిగా గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతిని ప్రతి ఏడాది అత్యంత భక్తి, గౌరవాలతో నిర్వహించడం ఆయన జీవితంలో ఓ నియమంగా కొనసాగింది. గోదావరి జిల్లాలను - [పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై సిపిఎం ఆందోళన](https://penpower.in/2026/05/పెరిగిన-పెట్రోల్-డీజిల్/) - నర్సీపట్నం, పెన్ పవర్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 3/- పెంచడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. నర్సీపట్నంలో జిసిసి పెట్రోల్ బంక్ వద్ద ఆటోకి తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి ఎన్నికల పలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణం అన్నారు. - [జలధారతో జలకళ… కోమటిగుండం చెరువుకు పునర్జన్మ](https://penpower.in/2026/05/water-art-with-water-resources-komatigundam-pond-is-reborn/) - రెడ్డిపల్లిలో సాగునీటి భరోసా – 40 ఎకరాలకు జీవనాడిగా మారుతున్న చెరువు జలధారతో చెరువుకు మళ్లీ జీవం రూ.9.92 లక్షలతో గట్టు బలోపేతం పనులు 40 ఎకరాల సాగుకు నీటి భరోసా ఉపాధి హామీతో కూలీలకు ఆర్థిక ఊరట భూగర్భ జలాల పెరుగుదలపై గ్రామస్తుల్లో ఆశలు ఏళ్ల తరబడి వర్షాధారంగా మారి రైతుల ఆందోళనకు కారణమైన రెడ్డిపల్లి కోమటిగుండం చెరువు… ఇప్పుడు జలధార-జలహారతి పథకంతో కొత్త ఊపిరి పొందుతోంది. పూడికతీత, గట్టు బలోపేతం పనులతో చెరువు నిల్వ - [Officials Suspended Over Negligence in MGNREGS Works](https://penpower.in/2026/05/officials-suspended-over-negligence-in-mgnregs-works/) - Rampachodavaram, May 15: Acting tough against negligence in MGNREGS implementation, Polavaram District Collector K. Dinesh Kumar ordered the suspension of 2 APOs, 4 Technical Assistants/Barefoot Technicians, and 4 Field Assistants for poor performance in providing work to tribal labourers and failing to achieve targets under the Jaladhara–Jalaharathi programme. According to DWAMA PD Maheswara Rao, - [*ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ కె దినేష్ కుమార్ కఠిన చర్యలు*](https://penpower.in/2026/05/ఉపాధిహామీ-పనుల్లో-నిర్ల/) - *2 ఏపీఓలు, 4 టెక్నికల్ అసిస్టెంట్లు, 4 ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్* *గిరిజన శ్రామికులకు పనిదినాలు కల్పించడంలో వైఫల్యం* *లక్ష్య సాధనలో అత్యల్ప ప్రగతి నమోదు చేసిన సిబ్బంది అధికారులపై చర్యలు* *పనితీరు మెరుగుపరచని క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు* *జలధార – జలహారతి కార్యక్రమం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం నేపథ్యంలో చర్యలు* గంగవరం/ రంపచోడవరం-- పెన్ పవర్ పోలవరం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ - [జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను కలిసిన ఐఎంఏ ప్రతినిధులు](https://penpower.in/2026/05/జిల్లా-కలెక్టర్-హరేందిర/) - ప్రజారోగ్య కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ కాకినాడ పెన్ పవర్,మే14: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కాకినాడ ప్రతినిధులు గురువారం సాయంత్రం నూతన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు డా. కాద వెంకటరమణ,కార్యదర్శి డా. ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో ఐఎంఏ కాకినాడ గత అధ్యక్షులు డా. మోకా పవన్ కుమార్, - [గిరిజనేతర నిర్వాసితులకు ఐటిడిఏ చింతూరు కీలక సూచనలు](https://penpower.in/2026/05/గిరిజనేతర-నిర్వాసితులకు/) - ఆప్షన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి గడువు చింతూరు, పెన్ పవర్, మే 14: పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు, కూనవరం మండలాలకు చెందిన 1వ, 2వ డ్రాఫ్ట్ పథకాలలో ఉన్న గిరిజనేతర ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఐటిడిఏ చింతూరు కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పునరావాసానికి సంబంధించిన ఆప్షన్ ఫారమ్ సమర్పించని కుటుంబాలు రేపటిలోగా తప్పనిసరిగా తమ ఫారమ్‌లను సమర్పించాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని తాడువాయి గ్రామంలో ప్లాట్లు - [దారుణ హత్య](https://penpower.in/2026/05/దారుణ-హత్య/) - కలకలం రేపిన ఘటన చింతూరు, పెన్ పవర్ మే 14: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు మూట రమేష్ (37)గా గుర్తించారు. గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రం వెనుక భాగంలో రమేష్ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో మోతుగూడెం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని - [73 వార్డ్ తెలుగు తమ్ముళ్ళు జీవీఎంసీ ఎన్నికల జోష్](https://penpower.in/2026/05/73-వార్డ్-తెలుగు-తమ్ముళ్ళు/) - 73 వార్డ్ జీవీఎంసి ఎన్నికల ముఖ చిత్రం విశాఖపట్నం :(స్టాఫ్ రిపోర్టర్ )పెన్ పవర్ ,మే 14 మహా విశాఖ నగర పాలక సంస్థ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే అనుమానమే . వార్డ్ లో ప్రధాన పార్టీ టిడిపి నిర్లక్ష దొరణీ లో వ్యవహరిస్తున్న తీరు పలువురు నాయకులను అసహనానికి గురిచేస్తుంది . ముఖ్యం గా ద్వితీయ శ్రేణి నాయకులను విస్మరిస్తున్నారని విమర్శ లేకపోలేదు. పాత గాజువాక టిడిపి కార్యాలయం లో అంతా తానే అన్నట్లు - [ఉపాధి హామీలో డూప్లికేట్ హాజరు..?](https://penpower.in/2026/05/ఉపాధి-హామీలో-డూప్లికేట్/) - తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ మేట్‌పై గ్రామస్తుల ఆరోపణలు పుల్లల చెరువు పెన్ పవర్ మే 12 పుల్లలచెరువు మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కూలీలకు మేట్‌గా వ్యవహరిస్తున్న ఖాసీంవలి అనే వ్యక్తి, పనికి రాని వారి ఫోటోలను కూడా ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.సోమ, మంగళవారం రోజులలో అప్‌లోడ్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే, తన వద్ద ఉన్న లాగిన్‌ను దుర్వినియోగం చేస్తున్నాడనే అనుమానాలు - [బస్ స్టేజీల్లో తప్పనిసరిగా ఆపాలి](https://penpower.in/2026/05/బస్-స్టేజీల్లో-తప్పనిసరి/) - ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు ఆర్టీసీ ఆర్‌.ఎం అప్పలనాయుడు విశాఖ దక్షిణం, పెన్ పవర్, మే 12 : బస్సులను ప్రతి స్టేజీలో తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులతో మర్యా దపూర్వకంగా వ్యవహ రించాలని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సిబ్బందికి స్పష్టం చేశారు.డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, అసి స్టెంట్ ఇంజనీర్లు, అద్దె బస్సుల యజ మానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సులు స్టేజీ - [కేజీహెచ్‌లో సేవల మెరుగుదలపై ఎం.పి.భరత్ సీరియస్‌](https://penpower.in/2026/05/కేజీహెచ్లో-సేవల-మెరుగుద/) - రోగులకు ఇబ్బందులు కలిగితే సహించబోమని హెచ్చరిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు విశాఖ దక్షిణం పెన్ పవర్, మే 12 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, పారద ర్శక వైద్య సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని విశాఖపట్నం ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఆంధ్ర వైద్య కళాశాలలో నిర్వహించిన కేజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.సమావేశానికి - [రాజమండ్రి: మే 16న కలెక్టరేట్లో జాబ్ మేళా](https://penpower.in/2026/05/రాజమండ్రి-మే-16న-కలెక్టరేట/) - నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి రూరల్ కలెక్టరేట్ ప్రాంగణంలో మే 16వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. హెచ్.శిరీష బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ పూర్తి చేసి 19 - 32 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. - [ఎర్నగూడెం వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం](https://penpower.in/2026/05/10571/) - తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న హైటెక్ ఎక్స్ప్రెస్ బస్సు లారీని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దేవరపల్లి సీఐ నాయక్, ఎస్ఐ మనోహర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. - [సూరేపల్లి లో ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యకమం](https://penpower.in/2026/05/సూరేపల్లి-లో-ప్రకృతి-వ్య/) - భట్టిప్రోలు, పెన్ పవర్,మే, 13: మండలంలోని సూరేపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మరెడ్డి అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యకమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మధు మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మధుమోహన్ మాట్లాడుతూ,ప్రతీ ఒక్కరూ రసాయన ఎరువుల,పురుగు మందుల వాడకం క్రమంగా తగ్గించుకుంటూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు ఆర్జించ వచ్చని,దానికి నిబద్దత - [అభివృద్ధి బాటలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు](https://penpower.in/2026/05/అభివృద్ధి-బాటలో-చిలకలూరి/) - పట్టణ ఆధునీకరణలో ప్రధమ స్థానం... మాజీ చైర్మన్ రఫాని చిలకలూరిపేట , పెన్ పవర్, మే 13 : చిలకలూరిపేట: పట్టణం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ప్రాంతం. అయితే, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని గుర్తించిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రధాన సమస్యలైన - [తహసీల్దార్‌గా అనురాధ బాధ్యతల స్వీకారం](https://penpower.in/2026/05/తహసీల్దార్గా-అనురాధ-బాధ/) - చిలకలూరిపేట రూరల్ , పెన్ పవర్, మే 13 : యడ్లపాడు: మండల తహసీల్దార్‌గా బి. అనురాధ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీ కావడంతో, వారి స్థానంలో నియమితులైన అనురాధ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు - [నూతన పోలవరం జిల్లాలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి](https://penpower.in/2026/05/నూతన-పోలవరం-జిల్లాలో-గిర/) - రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 12: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో జిల్లా ప్రధాన కేంద్రంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆదివాసీ హక్కుల వేదిక అధ్యక్షుడు బోండ్ల వర ప్రసాద్ రావు జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అప్పటి ప్రాజెక్టు అధికారి మ్యూజియం ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలిపారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం - [ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలి](https://penpower.in/2026/05/ప్రత్యేక-తరగతులకు-తప్పని/) - డీఈవో మల్లేశ్వరరావు గంగవరం / దేవీపట్నం, పెన్ పవర్, మే 12:పోలవరం జిల్లాలో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ ఆయా పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులకు (రెమిడీయల్) తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ వై మల్లేశ్వరావు సూచించారు. మంగళ వారం దేవీపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ పాఠశాలలో 6 మంది ఫెయిల్ కాగా, నలుగురు మాత్రమే క్లాసులకు హాజరు అయ్యారని తెలిపారు. - [పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి](https://penpower.in/2026/05/పోలవరం-జిల్లా-అభివృద్ధి-2/) - *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంప ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి* గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మే 12: పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం లో కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా - [18 ఏళ్ల లోపు బాలికతో సంబంధం… సమ్మతి ఉన్నా పోక్సో కేసే](https://penpower.in/2026/05/18-ఏళ్ల-లోపు-బాలికతో-సంబంధం/) - యువతలో చట్టాలపై అవగాహన అవసరం చిలకలూరిపేట , పెన్ పవర్, మే 12: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం (POCSO - Protection of Children from Sexual Offences Act) అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలికతో ప్రేమ, స్నేహం లేదా పరస్పర అంగీకారంతో జరిగిన సంబంధం అయినా చట్టపరంగా అది నేరంగానే పరిగణించబడుతుంది. చాలా సందర్భాల్లో యువత - [కొత్తపల్లి ఘాట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. రెండు గంటలు నిలిచిన రాకపోకలు](https://penpower.in/2026/05/కొత్తపల్లి-ఘాట్లో-తప్పి/) - గూడెం కొత్త వీధి, పెన్అ పవర్,మే 11:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్డులో సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. రహదారి నిర్మాణ పనుల కోసం కంకర తీసుకెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడ అంచువరకు వెళ్లి ఆగిపోయింది.జీకే వీధి మండలం ఆర్వీ నగర్–పాలగడ్డ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం నుంచి కంకరతో వస్తున్న లారీ, వర్షం కారణంగా బురదగా మారిన రోడ్డు అంచుల్లో - [ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి ](https://penpower.in/2026/05/ద్విచక్ర-వాహనాలు-ఢీకొని/) - ముంచంగిపుట్టు, పెన్ పవర్, మే 11.అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం, మాకవరం పంచాయతీ, మేభ గ్రామానికి చెందిన యువకుడు అల్లంగి రెడ్డి (27) ఆదివారం జరిగిన బైక్ ఏక్సిడెంట్ లో తీవ్ర గాయాలై కేజిహెచ్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఎస్సై పి నాని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేభ గ్రామానికి చెందిన అల్లంగి సుబ్బారావు, అల్లంగి రెడ్డిలు ద్విచక్ర వాహనంపై లబ్బూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ తో - [పలుమార్లు మాస్టర్ ప్లాన్ మారుస్తూ రోడ్డు విస్తరణ పనులు](https://penpower.in/2026/05/పలుమార్లు-మాస్టర్-ప్లాన్/) - గాజువాక లో ఇంద్రుడుకి ఒక న్యాయం చంద్రుడుకి ఒక న్యాయం -నత్త నడకన బాల చెరువు రోడ్డు విస్తరణ పనులు -చిరు మధ్యతరగతి వ్యాపార భక్తులకు గుది బండగా తయారైన వైనం -కాంట్రాక్టర్లు అలసత్వం పనుల్లో జాప్యం -మూడు నెలలైనా పూర్తిగా ని - [అడగరపల్లి గిరిజనుల ఆవేదన](https://penpower.in/2026/05/అడగరపల్లి-గిరిజనుల-ఆవేదన/) - గూడెం కొత్త వీధి పెన్ పవర్ మే 11:జీకేవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని అడగరపల్లి గ్రామంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పంచాయతీ కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారుతోంది.గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల లేక చిన్నారులు ప్రతిరోజూ దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. రైతులు పండించిన పంటలను మార్కెట్‌కు తరలించడంలో - [అక్రమ మద్యం గుట్టురట్టు..](https://penpower.in/2026/05/అక్రమ-మద్యం-గుట్టురట్టు/) - వ్యక్తి అరెస్ట్, 50 విస్కీ బాటిల్స్ స్వాధీనం ములగాడ, పెన్ పవర్, మే 10 : మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీహరిపు రంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ టనపై మల్కాపురం పోలీసులు క్రైం నెం.74/ 2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మ ల్కాపురం పి.ఎస్. ఎస్ హెచ్ ఓ ఆదేశాల మేర కు విశ్వసనీయ సమాచారం - [ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి](https://penpower.in/2026/05/ఘోర-రోడ్డు-ప్రమాదం-ఇద్దర/) - చింతూరు, పెన్ పవర్, మే 11: కూనవరం మండలం అభిచర్ల గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, చింతూరు నుంచి కూనవరం వైపు కాంకర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పంద్రాజుపల్లి గ్రామానికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరు గ్రామానికి చెందిన పద్ధం కార్తీక్ (25) ఘటన స్థలంలోనే - [కావలి మున్సిపాలిటీలో అక్రమాల కలకలం](https://penpower.in/2026/05/a-wave-of-irregularities-in-kavali-municipality/) - కావలి మున్సిపాలిటీ పనితీరుపై పెరుగుతున్న చర్చ అక్రమ నిర్మాణాల నియంత్రణలో నిర్లక్ష్యం ఆరోపణలు రెవెన్యూ విభాగం వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు సమగ్ర విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ కావలి మున్సిపాలిటీ పరిపాలనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది. అక్రమ కట్టడాలు, అనుమతుల ప్రక్రియలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా, స్థానిక మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పష్టత కోరుతున్నారు. అవినీతి ఆరోపణలపై జిల్లా స్థాయి విచారణ - [ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి](https://penpower.in/2026/05/ఆర్టీసీ-డ్రైవర్పై-దాడి/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన, చిలకలూరిపేట డిపోకు చెందిన డ్రైవర్ గంటూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో బస్సును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో చౌడవరం వద్ద ప్రయాణికులు దిగాల్సి ఉండగా, అక్కడ వర్షం కురుస్తుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సుకు అడ్డంగా రావడంతో కండక్టర్ - [బస్సు కిందకు బైక్ , బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి](https://penpower.in/2026/05/బస్సు-కిందకు-బైక్-బైక్-మీ/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : చిలకలూరిపేట : పేటలో పెళ్లింట పెను విషాదం నెలకొంది. కృష్ణారెడ్డి డొంక ప్రాంతానికి చెందిన షేక్ బాజీ (45) తన అన్న కుమారుడి వివాహ పత్రికలు ఇచ్చి బైక్‌పై తిరిగి వస్తుండగా, ఎన్టీఆర్ కాలనీ సమీపంలో మృత్యువు కబళించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బైక్ స్కిడ్ అవ్వడంతో, అదే సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే లోపే ఆయన - [కావలి రాజకీయాల్లో కలకలం](https://penpower.in/2026/05/upheaval-in-kavali-politics/) - “షాడో ఎమ్మెల్యే” ఆరోపణలపై మళ్లీ చర్చలో మాజీ ఏఎంసీ అక్రమ లేఔట్లపై అధికారుల దృష్టి గ్రావెల్, ఇసుక వ్యవహారాలపై మళ్లీ చర్చ విజిలెన్స్‌కు బాధితుల ఫిర్యాదుల ప్రచారం “షాడో ఎమ్మెల్యే” వ్యాఖ్యలతో రాజకీయ వేడి కావలి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న విచారణలు గత వైసీపీ హయాంలో కావలి ప్రాంతంలో అక్రమ లేఔట్లపై విచారణ జరుగుతోందని సమాచారం గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ప్రభుత్వ భూముల వినియోగంపై అధికారుల దృష్టి గ్రావెల్ మరియు ఇసుక - [శ్రీకాళహస్తిలో జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ ప్రత్యేక పూజలు](https://penpower.in/2026/05/శ్రీకాళహస్తిలో-జనసేన-యువ/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10: చిలకలూరిపేట: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుల సందడి నెలకొంది. నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత, ప్రముఖ సేవా దృక్పథం కలిగిన ప్రదాత మండలనేని చరణ్ తేజ ఆదివారం శ్రీకాళహస్తిని సందర్శించారు. వీరితో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, జనసేన ముఖ్య నేతలు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం - [ప్రజలకు ఉపయోగపడేదే నిజమైన అభివృద్ధి : ప్రత్తిపాటి](https://penpower.in/2026/05/ప్రజలకు-ఉపయోగపడేదే-నిజమై/) - జనం అడిగింది చేయడంతో సరిపెట్టకుండా... అభివృద్ధిపై వారి సంతృప్తిని తెలుసుకోండి. మున్సిపల్ కమిషనర్ సహా, కిందిస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో చిలకలూరిపేట ఉన్నత స్థానంలో ఉండాలి. ప్రధాన చెరువు కట్టల్ని బలోపేతం చేసి వాకింగ్ ట్రాక్ లు నిర్మించండి. స్టేడియం, ఆడిటోరియం నిర్మాణ అంచనాలు సిద్ధం చేయండి. శ్మశానవాటికల్ని సకల హంగులతో మోడల్ పార్కుల్లా మార్చాలి. శివారు ప్రాంత సమస్యలపై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. - [పేకాట శిబిరంపై దాడి: 10 మంది అరెస్ట్](https://penpower.in/2026/05/పేకాట-శిబిరంపై-దాడి-10-మంది/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : ఎడ్లపాడు: గ్రామ శివారు ప్రాంతంలో జరుగుతున్న జూద కార్యకలాపాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 5,100/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ప్రజలెవరూ ఇటువంటి జూద వ్యసనాలకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారు - [ఉచిత వైద్య సేవలతో పేదల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/05/ఉచిత-వైద్య-సేవలతో-పేదల-జీ/) - ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మెగా కంటి వైద్య శిబిరం ప్రచార పత్రాలు ఆవిష్కరించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 : చిలకలూరిపేట : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్తిపాటి ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత వైద్యసేవల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత వైద్య సేవలు అందిస్తూ, తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వచ్చంధ, ఆరోగ్య సంస్థల్ని ప్రజలు ఆదరించాలని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి - [సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి](https://penpower.in/2026/05/సీసీ-రోడ్డుకు-శంకుస్థాపన/) - రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10: చిలకలూరిపేట : పట్ణణంలోని 22వ వార్డులో యలగాల బజార్ లో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పట్టణ నాయకులతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డును సకాలంలో నిర్మించాలని, నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేయాలని ప్రత్తిపాటి గుత్తేదారుకు స్పష్టంచేశారు. రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యత పరీక్షలు జరిపి, వివరాలు తనకు - [నల్లబెల్లి ప్రమాదకర వాటర్ ఫాల్ వద్ద కంచె ఏర్పాటు](https://penpower.in/2026/05/నల్లబెల్లి-ప్రమాదకర-వాటర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9:మండలంలోని దామనాపల్లి పంచాయతీ నల్లబెల్లి గ్రామంలోని ప్రమాదకరమైన వాటర్ ఫాల్ వద్ద శనివారం పంచాయతీ క్లాప్ మిత్రాలు, సీఆర్పీ కలిసి కంచె ఏర్పాటు చేశారు.వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకులు వాటర్ ఫాల్ ప్రాంతానికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కర్రలతో ఫెన్సింగ్ నిర్మించారు. గత సంవత్సరం ఈ వాటర్ ఫాల్లో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.అధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఆర్పీ బాలరాజు, - [ఎంపీటీసీ కొర్ర భీమారావుకు ఘన నివాళి అర్పించిన జనసేన నేతలు ](https://penpower.in/2026/05/ఎంపీటీసీ-కొర్ర-భీమారావుక/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ ఎంపీటీసీ కొర్ర భీమారావు అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు గొర్లె వీర వెంకట్, వంతల సుబ్బారావు,గెమ్మెల సుబ్బారావు,ఎం.సతీష్ తదితరులు పాల్గొని భీమారావు ప్రజాసేవలో చేసిన కృషిని స్మరించుకున్నారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన సేవాభావం ఆదర్శనీయమని కొనియాడారు. - [ఎంపీటీసీ భీమరాజు పార్దివదేహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు నివాళి](https://penpower.in/2026/05/ఎంపీటీసీ-భీమరాజు-పార్దివ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మే 9:జి.కె.వీధి మండలం దామనపల్లి పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు కొర్ర భీమరాజు పార్థివదేహానికి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు శ్రద్ధాంజలి ఘటించారు. భీమవరం గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. భీమరాజు పార్టీకి చేసిన సేవలు మరువలేమని, కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. - [చిలకలూరిపేట పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు](https://penpower.in/2026/05/చిలకలూరిపేట-పోక్సో-కేసుల/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 08: చిలకలూరిపేట: 2019లో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. తన పెంపుడు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయపూడి మరియదాసు (రాజు)కు జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి షమ్మీ సుల్తానా పర్వీన్ తీర్పు వెలువరించారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు - [రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి:జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ](https://penpower.in/2026/05/రక్తదానం-చేసి-ప్రాణదాతలు/) - స్టాప్ రిపోర్టర్, పాడేరు , పెన్ పవర్ ,మే9:ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అనంతరం అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రత్యేక సందేశం ఇచ్చారు. జిల్లాలో రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు.ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, జిల్లాలోని - [వ్యవసాయ యంత్రాలకు దరఖాస్తులు ఆహ్వానం](https://penpower.in/2026/05/వ్యవసాయ-యంత్రాలకు-దరఖాస్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9:గూడెం కొత్తవీధి మండల రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి డి. గిరిబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ SMAM పథకం కింద చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.మండలానికి మొత్తం రూ.19.83 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, పోస్ట్ హార్వెస్ట్ & వ్యాల్యూ అడిషన్ - [రేపు భీమవరంలో ఎంపీటీసీ కొర్ర భీమారాజు అంత్యక్రియలు](https://penpower.in/2026/05/రేపు-భీమవరంలో-ఎంపీటీసీ-క/) - పెన్ పవర్, మే 9: కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ కొర్ర భీమరాజు గురువారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతి వార్త తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించడంలో భీమరాజు ముందుండేవారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు.ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామమైన భీమవరంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తెలిపారు. - [దామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు మృతి ](https://penpower.in/2026/05/దామనాపల్లి-ఎంపీటీసీ-కొర్/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మే 9:మండలంలో దామనాపల్లి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ కొర్ర భీమరాజు శుక్రవారం విశాఖపట్నంలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.భీమరాజు మృతి వార్త తెలిసి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన భీమవరంలో నిర్వహించనున్నట్లు సమాచారం.ఆయన మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, - [గంజాయి ముఠాను పట్టుకున్న డొంకరాయి పోలీసులు. 30 కేజీలు స్వాధీనం](https://penpower.in/2026/05/గంజాయి-ముఠాను-పట్టుకున్న/) - చెన్నైకి తరలిస్తున్న 30 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు డొంకరాయి పోలీసుల అప్రమత్తతతో భారీ గంజాయి స్వాధీనం చింతూరు, పెన్ పవర్, మే 7: డొంకరాయి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుని 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం. చెన్నై - [13వ తేదీన పాడేరులో నిర్వహించే పేసా అవగాహన సదస్సుకు హాజరు కావాలి](https://penpower.in/2026/05/13వ-తేదీన-పాడేరులో-నిర్వహి/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 7: పాడేరు ఐటిడిఏ కేంద్రంలో ఈ నెల 13న నిర్వహించనున్న పేసా గ్రామసభల అవగాహన సదస్సుకు జీకే వీధి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పేసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని మండల పేసా అధ్యక్షులు కొర్ర బలరాం, ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు కోరారు. పేసా చట్టం అమలు, గ్రామసభల అధికారాలు, స్థానిక పరిపాలనలో గ్రామసభల పాత్ర, కమిటీల విధి విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సభ్యులందరూ - [మన్యం వీరుడు అల్లూరికి జీకే వీధిలో ఘన నివాళి](https://penpower.in/2026/05/మన్యం-వీరుడు-అల్లూరికి-జ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 7:స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు, మన్యం ప్రజల ధీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి, జీకే వీధి ఎంపీటీసీ రీమల రాజేశ్వరి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తుల సిద్ధార్థ మార్క్, జీకే వీధి - [బ్రేకులు ఫెయిలై జీపు బోల్తా... పలువురికి గాయాలు](https://penpower.in/2026/05/బ్రేకులు-ఫెయిలై-జీపు-బోల/) - జి.మాడుగుల,పెన్ పవర్, మే (06)జి.మాడుగుల మండలం, జాతీయ రహదారి 516-ఈ వంజరి ఘాట్ మార్గంలో ములక్కాయపుట్టు గ్రామ సమీపంలో బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జి.మాడుగుల నుంచి ప్రయాణికులతో తాజంగి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనాన్ని అదుపుచేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికి వాహనం ఆగకపోవడంతో పక్కనున్న మట్టి రోడ్ వైపు వాహనాన్ని మళ్ళించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న - [నర్సీపట్నంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి](https://penpower.in/2026/05/నర్సీపట్నంలో-జనసేన-ఆధ్వర/) - నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, విద్యుత్ తదితర సమస్యలపై 12 వినతులు వచ్చాయని తెలిపారు. వచ్చిన సమస్యలన్నిటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ - [విశాఖ జనసేనలో ఘర్షణ..!](https://penpower.in/2026/05/visakhapatnam-janasena-clash/) - విశాఖ సెంట్రల్ పార్క్‌లో ఫుడ్ కోర్ట్ నిర్మాణం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య విభేదాలు బహిరంగం కాగా… హైకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలతో ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫుడ్ కోర్ట్‌పై హైకోర్ట్ స్టే – ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ vs కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరు కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డుకట్ట పార్క్‌లో కమర్షియల్ నిర్మాణంపై వివాదం న్యాయస్థానం కీలక ఆదేశాలు జనసేనలో అంతర్గత పోరు - [సినిమా నుంచి సింహాసనం వరకు...](https://penpower.in/2026/05/from-cinema-to-the-throne/) - చిత్ర పరిశ్రమలో అవమానాల నుంచి ప్రారంభమైన ప్రయాణం… కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్… ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన దళపతి విజయ్. ఆయన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కుతోంది. ఏపీ మూలాలు.. తమిళనాడులో ఎదుగుదల విభిన్న నేపథ్యంతో కుటుంబ నిర్మాణం మత విశ్వాసం – రాజకీయ అజెండా అవమానాల నుంచి ‘దళపతి’ స్థాయి వరకు రాజకీయాల్లో ఖాళీని పసిగట్టిన స్ట్రాటజీ చిత్తూరు, పెన్ పవర్, మే 6: తమిళనాడు - [కొత్త మల్లంపేటలో సీతారాముల విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్పీకర్](https://penpower.in/2026/05/కొత్త-మల్లంపేటలో-సీతారామ/) - నర్సీపట్నం, పెన్ పవర్ : ​అనకాపల్లిజిల్లా, గొలుగొండ మండలం, కొత్తమల్లంపేటలో బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణ స్వామి వార్ల శిలా విగ్రహ మరియు పసిడి కలశ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా స్పీకర్‌కు వేద పండితులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేద - [మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు మృతి](https://penpower.in/2026/05/మాజీ-కౌన్సిలర్-వర్రి-శ్ర/) - నర్సీపట్నం, పెన్ పవర్: నర్సీపట్నం మున్సిపాలిటీ , జోగినాధునిపాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఇల్లు వదిలి వెళ్ళిన శ్రీనివాసరావు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సోమవారం ఎండపల్లి సమీపంలో ఏలేరు కాలువ వద్ద ఈయన కారు, బూట్లు అక్కడ ఉండడంతో, ఏలేరు కాలువను జల్లెడ పట్టారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడం, అది శ్రీనివాసరావుగా గుర్తించడం జరిగింది. - [మహిళా సంఘాల డిజిటలైజేషన్‌కు 476 వివోఏలకు 5జీ ఫోన్లు](https://penpower.in/2026/05/మహిళా-సంఘాల-డిజిటలైజేషన్/) - రంపచోడవరం, పెన్ పవర్ మే 5: పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 476 మంది వివోఏలకు 5జీ సాంసంగ్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా సంఘాల రుణాలు, లావాదేవీల వివరాలను తక్షణం డిజిటల్‌గా నమోదు చేయడం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ఈ చర్య మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ ఫోన్ల ద్వారా పనితీరు మెరుగుపడి, మహిళా సంఘాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు - [ఎస్‌ఎస్‌సీ రిమీడియల్ తరగతుల్లో 100% హాజరు తప్పనిసరి](https://penpower.in/2026/05/ఎస్ఎస్సీ-రిమీడియల్-తరగ/) - ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు రంపచోడవరం, పెన్ పవర్ మే 5:విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు సూచించారు. మంగళవారం రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత ను జిల్లా విద్యాశాఖాధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ ప్రత్యేక రిమీడియల్ తరగతులను పరిశీలించారు.పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థుల్లో 9 మంది మాత్రమే హాజరైనట్లు ఆయన గమనించారు. హాజరు తక్కువగా - [శెట్టిపాలెం రామాలయం పునర్నిర్మాణానికి 80 లక్షలు మంజూరు](https://penpower.in/2026/05/శెట్టిపాలెం-రామాలయం-పునర/) - నర్సీపట్నం, పెన్ పవర్: అనకాపల్లిజిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో రామాలయం పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి 80 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన పత్రాలను మంగళవారం ఉదయం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మండల టిడిపి నాయకులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అందజేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో సిజిఎఫ్ నుండి దేవాదాయశాఖ నిధులు విడుదల చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల టీడీపీ అధ్యక్షులు ఆర్.వై. పాత్రుడు, అల్లు నాయుడు, రుత్తల - [నర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పాటు](https://penpower.in/2026/05/నర్సీపట్నం-శ్రీ-వాసవి-కన/) - నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ కు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఆదివారం సాయంత్రం వాసవి మాత ఆలయంలో అట్టహాసంగా జరిగింది. 2026 - 28 సంవత్సరములకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దేవత కామేశ్వరరావు, కార్యదర్శిగా గ్రంధి మురళీకృష్ణ, కోశాధికారిగా ఉద్దగిరి రమేష్ లను - [స్టీల్ ప్లాంట్‌కు బూస్టర్ డోస్](https://penpower.in/2026/05/booster-dose-to-vizag-steelplant/) - రెండో విడత రూ.8,097 కోట్లతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి తొలి ప్యాకేజీ తరువాత మరో భారీ చేయూత ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణకు నిర్ణయం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఫుల్ స్వింగ్‌లో క్యాబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల కార్మికుల్లో పెరుగుతున్న ఆశలు విశాఖ ఉక్కు పరిశ్రమను మళ్లీ లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీ ప్యాకేజీతో ఊపిరి పోసిన కేంద్రం, ఇప్పుడు మరో విడత ఆర్థిక సహాయంతో ప్లాంట్‌కు - [ఆన్ డ్యూటీలోనే విందు మందు…](https://penpower.in/2026/05/dinner-and-drinking-on-duty/) - కావలి మున్సిపాలిటీపై అవినీతి మబ్బులు… రెవెన్యూ విభాగం చుట్టూ తీవ్ర ఆరోపణలు ఆన్ డ్యూటీలోనే విందు మందు… మున్సిపాలిటీలో షాకింగ్ వాస్తవాలు పెన్ పవర్ ప్రత్యేక కథనం కావలి పట్టణంలో మున్సిపల్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన అధికార వ్యవస్థలో అవినీతి, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్నాయనే ఆరోపణలు ప్రజల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కావలి మున్సిపాలిటీలో పరిపాలనపై - [కొరడా ఝళిపించిన 'సిఎంసి'.. కమర్షియల్ కాంప్లెక్స్ సీజ్..](https://penpower.in/2026/05/building_sezed_agian_nzp_circle_cmc/) - రెసిడెన్షియల్ అనుమతులతో.. కమర్షియల్ కాంప్లెక్స్‌ నిర్మాణం.. వెలుగులోకి తెచ్చిన 'పెన్ పవర్‌' రంగంలోకి 'సిఎంసి' అధికారులు.. బిల్డింగ్ సీజ్.. పనుల నిలిపివేత.. నిజాంపేట్ 'సిఎంసి' చర్యలను 'అపహాస్యం' చేసిన అక్రమ నిర్మాణ దారుడు.. విషయాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసిపి) దృష్టికి తీసుకెళ్ళిన 'పెన్ పవర్' ప్రతినిధి.. వెంటనే స్పందించిన ఏసిపి ప్రసీదా.. చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.. మరోవైపు సోమవారం 'సీల్ వేసిందెవరు..? తొలగించిందెవరు..? ప్రత్యేక కథనం..! 'పెన్ పవర్' వార్తా కథనానికి స్పందించి.. రెండవసారి సీజ్ - [లబ్ధిదారులు రాకపోవడంతో విజయోత్సవాలు రద్దు](https://penpower.in/2026/05/లబ్ధిదారులు-రాకపోవడంతో-వ/) - కంబాల శ్రీనివాసరావు ఆవేదన: కోరుకొండ, పెన్ పవర్, మే 4: రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల సందర్భంగా కోరుకొండలోని రామసేన ఆఫీసు వద్ద కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరూ హాజరు కాలేదు. తన సేవలు పొందిన వారు ఎవరూ రాకపోవడంతో కంబాల శ్రీనివాసరావు - [కిడ్నాప్ కేసులో ముద్దాయికి 3 ఏళ్ల జైలు శిక్ష](https://penpower.in/2026/05/కిడ్నాప్-కేసులో-ముద్దాయి/) - కాకినాడ, పెన్ పవర్,మే4: సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. 2020లో నమోదైన ఈ కేసులో నిందితుడు కాకరపల్లి లక్ష్మి వర ప్రసాద్ (29), రాయుడుపాలెం, రమణయ్యపేట పంచాయతీ, కాకినాడ రూరల్‌కు చెందినవాడు.కేసు వివరాల ప్రకారం, మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా, సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి - [గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి](https://penpower.in/2026/05/గ్రామాల-అభివృద్ధితోనే-రా/) - కందులపాలెంలో రూ.30 లక్షలతో కల్వర్టుకు శంకుస్థాపన రామచంద్రపురం, పెన్ పవర్,మే 4: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నదని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్య - [లంకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం – 200 మందికి సేవలు](https://penpower.in/2026/05/లంకూరు-గ్రామంలో-ఉచిత-వైద/) - సీతానగరం, పెన్ పవర్ మే 4: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.శిబిరంలో డా. శ్రీనివాస్ రాయుడు, డా. సత్యం రమేష్ బాబు పాల్గొని సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వీరిలో 78 మందికి రక్త - [మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం – రంపచోడవరం నియోజకవర్గంలో ఘనంగా విజయోత్సవాలు](https://penpower.in/2026/05/మూడు-రాష్ట్రాల్లో-బీజేపీ/) - రంపచోడవరం, పెన్ పవర్: వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన సందర్భంగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు రంపచోడవరం కేంద్రంలో ఒకరికొకరు కేకులు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీ జెండాలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి బీజేపీకి అనుకూల - [ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం](https://penpower.in/2026/05/ప్రజా-సమస్యల-పరిష్కారమే/) - మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరణ రామచంద్రపురం, పెన్ పవర్,మే 4: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రికి వివరించారు. మొత్తం 60 వినతులు అందగా, వాటిలో - [అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాల గృహ సర్వేకు కలెక్టర్ ఆదేశాలు](https://penpower.in/2026/05/అత్యంత-వెనుకబడిన-గిరిజన/) - గంగవరం /రంపచోడవరం ,పెన్ పవర్, మే 4: పోలవరం జిల్లాలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన కుటుంబాల గృహ సర్వేను సమగ్రంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులకు నిర్దిష్ట లక్ష్యాలను వివరించారు. ప్రతి కుటుంబాన్ని గుర్తించి, వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా - [బాలబాలికల సమగ్ర అభివృద్ధికి ‘కిషోరి వికాసం’ కార్యక్రమం](https://penpower.in/2026/05/బాలబాలికల-సమగ్ర-అభివృద్ధ/) - జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ మే 4: పోలవరం జిల్లాలో బాలబాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “కిషోరి వికాసం” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కిషోరి వికాసానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలబాలికల శారీరక, మానసిక మరియు సామాజిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం - [పోలవరం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు రెడ్డి](https://penpower.in/2026/05/పోలవరం-జిల్లా-డేటా-ఎంట్ర/) - గంగవరం, మే 4: పోలవరం జిల్లాలోని రెవిన్యూ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో గంగవరం మండలం రెవిన్యూ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా సేవలందిస్తున్న కె. వెంకటేశ్వర్లు రెడ్డి ని సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే సంఘ కార్యదర్శిగా వి.ఎస్. సత్యనారాయణ, కోశాధికారిగా ఎ. విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వ బృందాన్ని సంఘ సభ్యులు హర్షధ్వానాలతో అభినందించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కె. - [నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ](https://penpower.in/2026/05/నిరుపేదల-ఆరోగ్య-భద్రతకు/) - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి పెన్ పవర్, మే 4: నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. సోమవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవీపట్నం - [చింతూరు మండలంలో ఫేజ్ 1బి డ్రాఫ్ట్ స్కీమ్స్ విడుదల](https://penpower.in/2026/05/చింతూరు-మండలంలో-ఫేజ్-1బి-డ/) - చింతూరు, పెన్ పవర్ మే 4: చింతూరు మండలానికి సంబంధించిన ఫేజ్–1బి సప్లిమెంటరీ డ్రాఫ్ట్ స్కీమ్స్‌ను ఐ.టి.డి.ఏ., చింతూరు డివిజన్ అధికారులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో 41.15 కాంటూర్ స్థాయి కింద ప్రభావితమైన ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్ ) చర్యల భాగంగా ఈ స్కీమ్స్ రూపొందించబడినట్లు తెలిపారు. ఈ స్కీమ్స్‌లో చింతూరు, మల్లేతోట, ఏ.జి. కొడేరు, ఉల్లుమూరు, చూటూరు గ్రామాలకు చెందిన ఎస్.టి - [చెరువు రహదారి కబ్జా..!](https://penpower.in/2026/05/చెరువు-రహదారి-కబ్జా/) - అధికార పార్టీ అండతో దందా... గ్రామంలో ఉద్రిక్తత పుల్లల చెరువు పెన్ పవర్ మే 2 పుల్లలచెరువు మండల కేంద్రంలో అక్రమణదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడే కూటమి నాయకులు పాగా వేస్తున్నారని, అధికార పార్టీ అండదండలతో కబ్జా దందా బహిరంగంగా నడుస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన నాయకులే అక్రమాలకు పాల్పడటం దారుణమని మండిపడుతున్నారు.స్థానికుల వాదన ప్రకారం, మండలంలో ఒక ప్రముఖ నాయకుడు ఫేక్ - [రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి'](https://penpower.in/2026/05/రీ-కౌంటింగ్-రీవెరిఫికేష/) - రంపచోడవరం పెన్ పవర్ మార్చి-2026 టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించే సౌకర్యం, ఆయా పాఠశాలల లాగిన్లో మే 1 నుంచి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు తెలిపారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆయా పాఠశాలల లాగిన్ల ద్వారా సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం www.bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. - [ప్రతిభవంతునికి ఘన సత్కారం...](https://penpower.in/2026/05/ప్రతిభవంతునికి-ఘన-సత్కార/) - పుల్లల చెరువు పెన్ పవర్ మే 2 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటిన పుల్లలచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి తక్కెళ్ల పవన్ కుమార్‌ను ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, విద్యాశాఖాధికారులు ఘనంగా అభినందించి సత్కరించారు. విద్యార్థి విజయాన్ని కొనియాడుతూ అధికారులు ఆయనకు శాలువా కప్పి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేసి ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను - [చింతూరు గ్రామంలో కుక్కల సమస్యపై దళిత నాయకుల ఆందోళన](https://penpower.in/2026/05/చింతూరు-గ్రామంలో-కుక్కల/) - చింతూరు, పెన్ పవర్, మే 2: చింతూరు గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై దళిత నాయకులు నాగేంద్ర మరియు కుమార్ గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, వాడబజార్, సినిమా హాల్ సెంటర్, మెడికల్ కాలనీ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లలు, పశువులు, కోళ్లు మరియు రహదారులపై వెళ్లే ప్రజలపై దాడులు చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రత కోసం - [డాక్టర్ డేగల నాగేంద్ర ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రమాణ స్వీకారం](https://penpower.in/2026/05/డాక్టర్-డేగల-నాగేంద్ర-ఆధ/) - కాజులూరు, పెన్ పవర్, మే1: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం శివాలయం ప్రాంగణంలో శుక్రవారం కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై డాక్టర్ డేగల నాగేంద్ర ప్రధాన అతిథిగా హాజరై, తన ఆధ్వర్యంలో సభ్యులతో ప్రమాణ పత్రం (రి.నెం: 101/2026) చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆలయ ప్రాంగణంలో సమిష్టిగా ప్రమాణ పత్రాన్ని చదివి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని ప్రతిజ్ఞ - [జక్కన రాజేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తోట](https://penpower.in/2026/05/జక్కన-రాజేష్ను-పరామర్శి/) - కాజులూరు, పెన్ పవర్, మే 1: గుండె సంబంధ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బంధనపూడి మాజీ సర్పంచ్, సీనియర్ రాజకీయ నాయకులు జక్కన రాజేష్ ను శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు.వైయస్సార్సీపీ రాష్ట్రస్థాయి నాయకులైన తోట త్రిమూర్తులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న జెక్కన రాజేష్‌ను ఆయన స్వగృహానికి వెళ్లి కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్సీ తోట - [గొల్లపాలెంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ... భారీ ర్యాలీ](https://penpower.in/2026/05/గొల్లపాలెంలో-ఘనంగా-డాక్ట/) - కాజులూరు, పెన్ పవర్ మే 1: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మి పేట గ్రామంలో మేడే పండుగను పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. “అంబేద్కర్ అందరివాడు” అనే సందేశాన్ని ప్రధానంగా ఉంచుకుని కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పెనుమల్ల సుధీర్ హాజరై అంబేద్కర్ జీవితం, ఆశయాలపై సవివరంగా ప్రసంగించారు. బాల్య దశలో ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్షలను వివరించి, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు - [గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం...](https://penpower.in/2026/05/గ్రామాల-అభివృద్ధే-కూటమి/) - గూడూరి ఎరిక్షన్ బాబు పుల్లల చెరువు పెన్ పవర్ మే 1 పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో పెద్దింటి వెంగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ - [అల్లూరి జిల్లా పదో తరగతి టాపర్ గా దేవి ](https://penpower.in/2026/05/అల్లూరి-జిల్లా-పదో-తరగతి/) - పదవ తరగతిలో 593/600 మార్కులు. జోలపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా టాపర్ గా పరంబుడి దేవి నిలిచారు. ముంచంగిపుట్టు మండలం, జోలపుట్టు జెడ్పి ఉన్నత పాఠశాలలో చదివిన దేవి 593/600 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీకి చెందిన దేవి, తల్లి ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ గా, తండ్రి - [నిండు గర్భిణికి 2 కిలోమీటర్లు కుర్చీలో మోస్తూ తరలింపు ](https://penpower.in/2026/05/నిండు-గర్భిణికి-2-కిలోమీట/) - ఐదు ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కాలయాపన చేస్తున్న అధికారులు. గర్భిణీ స్త్రీ సుందరమ్మకు కుర్చీలో మోస్తూ గేదెలబంద జంక్షన్ తీసుకొచ్చిన వైనం. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల కరిముఖిపుట్టు పంచాయతీ, బరెంగుల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ వంతాల సుందరమ్మకు నెలలు నిండడంతో రహదారి సౌకర్యం లేక కుర్చీలో మోస్తూ సుమారు రెండు కిలోమీటర్ల వరకు తరలించి తరువాత 108 వాహనముతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆలస్యంగా - [మత్స్యగెడ్డలో విద్యార్ధి లక్ష్మణ్ మృతి](https://penpower.in/2026/05/మత్స్యగెడ్డలో-విద్యార్ధ/) - లక్ష్మణ్ మృతితో పేటమాలీపుట్టులో విషాదఛాయలు. ముంచంగిపుట్టు ఎస్సై పి నాని. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల దారేలా పంచాయతీ, పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన వంతాల లక్ష్మణ్ (14) అనే విద్యార్థి గ్రామ సమీపంలో గల మత్స్యగెడ్డలో ఈతకు వెళ్ళి గెడ్డలో మునిగి మృతి చెందినట్లు ముంచంగిపుట్టు ఎస్ఐ నాని తెలిపారు. గురువారం ఆయన అందించిన వివరాల ప్రకారం.. పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన లక్ష్మణ్ కిలగాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివాడు. వేసవి - [శలపాక రోడ్డులోని ఇండియన్ ఆయిల్ విజయ ఫిల్లింగ్ స్టేషన్ తొలి వార్షికోత్సవం](https://penpower.in/2026/04/శలపాక-రోడ్డులోని-ఇండియన్/) - వ్యాపార అభివృద్ధితో ముందుకు – తాడి రామారెడ్డి కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: కాజులూరు మండల పరిధిలోని సలపాక రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ విజయ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బంకు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త మరియు శలపాక సాగునీటి సంఘం అధ్యక్షుడు తాడి రామారెడ్డి (టీఎంఆర్) కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత ఏడాది కాలంగా మా బంకుపై - [పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఆర్‌వీ నగర్ శాంతి సాధన పాఠశాల విద్యార్థులు](https://penpower.in/2026/04/పదో-తరగతి-ఫలితాల్లో-సత్త/) - మండల తొలి మూడు స్థానాలు ఈ పాఠశాలకే గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 30:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఆర్‌వీ నగర్ శాంతి సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటారు.ఈ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు మొత్తం 31 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 27 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నలుగురు విద్యార్థులు మండల టాపర్లుగా నిలవడం విశేషం. పూజారి దారా స్మైలీ 570 - [కష్టం గెలిచింది… తాపీ మేస్త్రి కూతురు మండల టాపర్!](https://penpower.in/2026/04/కష్టం-గెలిచింది-తాపీ-మే/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 30:పేదరికం, కష్టాలు అడ్డంకులు కాలేవని నిరూపిస్తూ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబానికి చెందిన బాలిక పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మండల టాపర్‌గా నిలిచింది. జీకే వీధి మండలం పూజారి పాకల గ్రామానికి చెందిన పూజారి బాలుదొర తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న ఆయన కుమార్తె దారా స్మైలీ చదువుపై ఆసక్తితో కష్టపడి చదివింది. ఆమెను ఇంగ్లీష్ మీడియం - [పది ఫలితాల్లో కాజులూరు మండల జడ్పీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ పతాక స్థాయిలో](https://penpower.in/2026/04/పది-ఫలితాల్లో-కాజులూరు-మ/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: కాజులూరు మండల పరిధిలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా పలు పాఠశాలలు ఉన్నత ఉత్తీర్ణత శాతం నమోదు చేయడంతో పాటు, అనేక మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం గమనార్హం. శీల జడ్పీహెచ్ఎస్‌లో రాపాకుల రేష్మ, కర్నీడి జోష్న నవ్యశ్రీలు 554 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, మంగతాయారు - [100శాతం ఉత్తీర్ణత శ్రీ భాస్కర విద్యానికేతన్‌](https://penpower.in/2026/04/100శాతం-ఉత్తీర్ణత-శ్రీ-భాస్/) - అద్భుత ఫలితాలతో మెరిసిన శ్రీ భాస్కర విద్యానికేతన్ విద్యార్థులు శ్రీ భాస్కర విద్యానికేతన్‌లో మెరుగైన బోధనకు ఫలితం 100శాతం ఉత్తీర్ణత చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: శ్రీభాస్కర విద్యానికేతన్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఫలితాలతో పాఠశాల పేరు మరింతగా వెలుగులోకి రావడంతో పాటు విద్యార్థుల కృషి అందరి ప్రశంసలు అందుకుంది. విద్యార్థుల ప్రతిభ ఈ విధంగ కొట్ల వర్షిత - [గృహ లెక్కల సర్వే మే నెలలో నిర్వహణ](https://penpower.in/2026/04/గృహ-లెక్కల-సర్వే-మే-నెలలో/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: చింతూరు డివిజన్‌లో గృహ లెక్కల కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్ అధికారి, ఐటిడిఏ చింతూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మే 31 వరకు కొనసాగనుందని అధికారికంగా తెలియజేశారు. ఈ గృహ గణనలో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ సమాచారం తదితర అంశాలను సేకరించి సెన్సస్ యాప్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి అభివృద్ధి - [జర్నలిస్ట్ హత్యపై ఆగ్రహం – నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్](https://penpower.in/2026/04/జర్నలిస్ట్-హత్యపై-ఆగ్రహం/) - రంపచోడవరం, పోలవరం జిల్లా పెన్ పవర్: చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై దాడిగా భావించబడుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సత్యనారాయణమూర్తి, మీడియా విభాగం అధ్యక్షుడు ఏ. వీరబాబు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం - [రేల చెట్టుకి పులెక్కువ...మామిడి చెట్టుకు ఆకులు తక్కువ...!!! ](https://penpower.in/2026/04/రేల-చెట్టుకి-పులెక్కువ-మ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 29:సహజంగా మామిడి చెట్టు ఆకులతో నిండి గుబురుగా కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా జీకేవీధి మండలం కంపుమానుపాకలు గ్రామంలో భూపతి అనే యువ రైతు వ్యవసాయ భూమిలో మామిడి చెట్టు కొమ్మలకు తక్కువ ఆకులు కనిపిస్తున్నాయి. అదే ప్రాంతంలో రేలచెట్టు పచ్చని పూలతో నిండి అలరిస్తోంది. - [ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలపై కలెక్టర్ సమీక్ష](https://penpower.in/2026/04/ఈఎంఆర్ఎస్-పాఠశాలలపై-కలె/) - విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి… వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 29: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (EMRS) విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ నిషాంతి టి. సమగ్ర సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో EMRS ప్రిన్సిపల్స్, ఐటిడిఏ, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.గత మూడు - [జూన్ 26న ‘కొత్త అఖిల్’… ‘లెనిన్’పై కింగ్ నాగార్జున నమ్మకం!](https://penpower.in/2026/04/king-nagarjuna-believes-in-new-akhil-on-june-26th-lenin/) - ఫస్ట్ కట్ చూసి ఫుల్ కాన్ఫిడెన్స్… అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ యంగ్ అండ్ డైనమిక్ యాక్ట‌ర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్‌’ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ పాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను - [చింతూరులో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి](https://penpower.in/2026/04/చింతూరులో-ప్రజల-సమస్యలపై/) - ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 68 దరఖాస్తులు స్వీకరణ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 68 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిందిగా ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, - [ఉపాధి హామీలో ఫేషియల్ హాజరు రద్దుకు డిమాండ్: కలెక్టర్‌కు వినతి  ](https://penpower.in/2026/04/ఉపాధి-హామీలో-ఫేషియల్-హాజ/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 29: ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ (ముఖ గుర్తింపు హాజరు) విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ టి. నిశాంతికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ గుర్తింపు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల - [95 నాటి పౌరుషం ఎక్కడా..?](https://penpower.in/2026/04/where-is-the-manhood-of-95/) - 1995- 2014 పాలనతో పోలికలు పెట్రోలు, డీజిల్ కొరతపై స్పందన లోపం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ప్రశ్నలు సమీక్షలు.. కానీ చర్యలు ఎక్కడ? అధికారుల అలుసే కారణమా? నాటి 'నిప్పు' లాంటి చంద్రబాబు ఏరీ? పాలనపై పట్టు సడలుతోందా? అధికారుల ఉదాసీనతపై కార్యకర్తల ఆవేదన! బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘చంద్రబాబు నాయుడు’ అంటే ఒక బ్రాండ్. క్రమశిక్షణకు మారుపేరు, అధికారుల గుండెల్లో సింహస్వప్నం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. - [జగన్మోహన్ రెడ్డి హత్యపై చింతూరులో నిరసన ర్యాలీ](https://penpower.in/2026/04/జగన్మోహన్-రెడ్డి-హత్యపై/) - వికోట రిపోర్టర్ హత్యపై ఆగ్రహం నిందితులపై కఠిన చర్యలు కోరుతూ జర్నలిస్టుల ర్యాలీ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29: చిత్తూరు జిల్లా వికోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ (చంటి), ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి పరిటాల వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చింతూరు - [ఆకివీడు రామాలయం అడుగులు ఎటో..!](https://penpower.in/2026/04/what-are-the-steps-of-the-akividu-rama-temple/) - రామాలయం పునరుద్ధరణతో ప్రారంభమైన వివాదం శ్రీరామనవమి రోజున ఉద్రిక్తతలు, ఘర్షణలు కేసులు నమోదు.. అరెస్టులతో ముదిరిన పరిస్థితి పాస్టర్ పాత్రపై ఆరోపణలు.. కొత్త కోణం దర్యాప్తు కొనసాగుతున్న వేళ నిజానిజాలపై ఉత్కంఠ బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | ఏలూరు | ఏప్రిల్ 29 పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. రామాలయం పునరుద్ధరణ అంశం చుట్టూ మొదలైన వివాదం, ఆపై జరిగిన సంఘటనలు, తాజాగా - [కాపు వర్గం మారుతోందా?](https://penpower.in/2026/04/is-the-kapu-community-changing/) - ఎన్నికల ముందు మారుతున్న రాజకీయ సమీకరణలు స్థానిక స్థాయిలో పార్టీల మధ్య అనధికారిక సమన్వయం చర్చ వ్యాపార ప్రయోజనాలపై ఆరోపణలు.. రాజకీయ వేడి కార్యకర్తలలో పెరుగుతున్న అసంతృప్తి సంకేతాలు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | కాకినాడ | ఏప్రిల్ 29 రాష్ట్ర రాజకీయాల్లో వర్గాల సమీకరణలు, పార్టీల వ్యూహాలు కొత్త దిశలో సాగుతున్నాయన్న చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా కాపు వర్గం రాజకీయ వైఖరిలో మార్పు - [తీరనున్న కనిగిరి ప్రాంత వాసుల కల](https://penpower.in/2026/04/తీరనున్న-కనిగిరి-ప్రాంత/) - కనిగిరి వరకు పూర్తి అయిన రైల్వే లైన్ పనులు గుంటూరు–కనిగిరి రూట్‌పై ప్యాసింజర్ రైలు ప్రతిపాదనలు వారంలో ఆరు రోజుల సర్వీస్‌కు ప్రణాళిక ట్రయల్ రన్ పూర్తి.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు పశ్చిమ ప్రకాశం ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఆశలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | ఒంగోలు | ఏప్రిల్ 29 పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం ఇక అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. - [మారని తమ్ముళ్లు…](https://penpower.in/2026/04/unchanging-brothers/) - తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితం – ప్రజా జీవితం మధ్య సున్నితమైన రేఖ అనుచరుల ప్రవర్తనతో పెరుగుతున్న రాజకీయ ఇబ్బందులు టోల్ ప్లాజా ఘటనతో తెరపైకి వచ్చిన వివాదం భవిష్యత్ టికెట్లపై కఠిన నిర్ణయాల సంకేతాలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | విజయవాడ | ఏప్రిల్ 29 రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. ఒక ఇష్యూ ముగిసేలోపే మరో వివాదం తెరపైకి రావడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. - [ఆస్తి కోసం కన్నవారిపై కక్ష:..](https://penpower.in/2026/04/ఆస్తి-కోసం-కన్నవారిపై-కక/) - సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!.. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 29 : చిలకలూరిపేట: ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య బంధాలను తుంచేస్తోంది.కన్నవారు అనే మమకారం లేకుండా,ఆస్తి వాటా కోసం ఓ కుమార్తె ఏకంగా తను పుట్టి పెరిగిన ఇంటికే నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే? చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు,వారి - [పాత బస్సులకు కొత్త జీవం – ఎలక్ట్రిక్ మార్పుల దిశగా ఆర్టీసీ](https://penpower.in/2026/04/new-life-for-old-buses-rtc-moves-towards-electric-transformation/) - ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు కేంద్రం మద్దతు పాత బస్సుల రిట్రోఫిట్ ద్వారా ఖర్చు తగ్గింపు లక్ష్యం విజయవాడలో ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ బస్సు పరిశీలన చార్జింగ్ సామర్థ్యం, మైలేజ్‌పై ట్రయల్ రన్స్ డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు కాలుష్య నియంత్రణపై ఏపీ సర్కార్ దృష్టి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తోంది. “సుస్థిర విద్యుత్ వాహన పాలసీ 4.0” కింద - [మూడు దొంగతనాల కేసుల్లో నిందితుడికి జైలుశిక్ష](https://penpower.in/2026/04/మూడు-దొంగతనాల-కేసుల్లో-న/) - కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 28: కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు రాత్రి దొంగతనాల కేసుల్లో నిందితుడికి కోర్టు జైలుశిక్ష విధించింది. ఒక్కో కేసుకు ఒక సంవత్సరం చొప్పున మొత్తం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. విజయ రామేశ్వరి తీర్పు వెలువరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2020 సంవత్సరంలో పిఠాపురం టౌన్ పరిధిలోని సీతయ్యగారితోట, మళయాలవారి వీధి, వేణుగోపాల స్వామి గుడి వీధి - [హెచ్‌ఎం రాజంనాయుడు హఠాన్మరణం](https://penpower.in/2026/04/హెచ్ఎం-రాజంనాయుడు-హఠాన్/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 29:జీకే వీధి మండల గూడెంకాలనీ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిముడు రాజంనాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సెలవుల సందర్భంగా పాడేరు మండలం గొండెలి గ్రామంలోని స్వగృహానికి వెళ్లిన ఆయన, మంగళవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆయన మృతి పట్ల విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. - [ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల కఠిన చర్యలు](https://penpower.in/2026/04/ట్రాఫిక్-నిబంధనల-ఉల్లంఘన/) - 18 లోపు డ్రైవింగ్‌పై హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 28: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చింతూరు పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 15 కేసులు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారిపై 5 కేసులు, మద్యం సేవించి వాహనం - [విశాఖ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు](https://penpower.in/2026/04/విశాఖ-చరిత్రను-సువర్ణ-అక/) - -గూగుల్ శంకుస్థాపనతో గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా విశాఖ -సీఎం చంద్రబాబు విజన్, బ్రాండ్‌ – మంత్రి నారా లోకేష్ పట్టుదలతో విశాఖ వైపు ప్రపంచ దృష్టి -ఏపి టిడిపి అధ్యక్షుడు , ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం :పెన్ పవర్ , ఏప్రిల్ 28 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు . గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనతో - [పెట్రోల్ బంకులపై అర్ధరాత్రి అకస్మాత్తు తనిఖీలు](https://penpower.in/2026/04/పెట్రోల్-బంకులపై-అర్ధరాత/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 28: చింతూరు మండలంలో పెట్రోల్ బంకులపై అర్ధరాత్రి అకస్మాత్తు తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలను చింతూరు ఏఎస్పీ బి. హేమంత్ కుమార్, ఎస్ఐ సంతోష్ కుమార్ చేపట్టారు. తనిఖీల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. బంకుల్లో నిల్వ ఉన్న ఇంధన స్టాక్‌ను పరిశీలించడంతో పాటు సంబంధిత రికార్డులను కూడా సవివరంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని పెట్రోల్ బంక్ - [చట్టి జంక్షన్‌లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు](https://penpower.in/2026/04/చట్టి-జంక్షన్లో-ఆటో-డ్ర/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 27: చట్టి జంక్షన్ లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది.చట్టి ఆటో యూనియన్‌కు చెందిన ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, వేగ పరిమితులు మించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా - [మంజేరు గ్రామంలో పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం](https://penpower.in/2026/04/మంజేరు-గ్రామంలో-పరమేశ్వర/) - అంగరంగ వైభవంగా – ధర్మకర్తల ఆధ్వర్యంలో ఘన నిర్వహణ కాజులూరు, ఏప్రిల్ 27 ,పెన్ పవర్: కాజులూరు మండల పరిధిలోని మంజేరు గ్రామంలో ఉన్న శ్రీ నవదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్తలు మరియు ఎఎంసి వైస్ చైర్మన్ దడాల నాగార్జున - [బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాద స్థలాల పరిశీలన](https://penpower.in/2026/04/బొంతువలస-ఘాట్-రోడ్డుపై-ప/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 27:మండలంలోని బూదరాళ్ల–బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, పిఆర్ -పిఐయు మండల ఇంజనీరింగ్ అధికారితో కలిసి నాలుగు ప్రమాద ప్రదేశాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా రహదారి భద్రత మెరుగుదలకు పలు చర్యలను గుర్తించారు. మలుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రహదారి వెడల్పును పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక ప్రదేశంలో - [శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఘనంగా 10వ వార్షికోత్సవం](https://penpower.in/2026/04/శ్రీ-కోటి-ఇంగ్లీష్-మీడియ/) - విద్యా సేవలపై అతిథుల ప్రశంసలు పేద విద్యార్థులకు ఉచిత విద్య – డా. నాగేంద్ర హామీ కాజులూరు, ఏప్రిల్ 27 పెన్ పవర్: కాజులూరు గ్రామంలోని శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతన డైరెక్టర్ డా. డేగల నాగేంద్ర, కరెస్పాండెంట్ కాదా కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు), మాజీ డిప్యూటీ - [పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట బందోబస్తు – కాకినాడ ఎస్పీ](https://penpower.in/2026/04/పెట్రోల్-డీజిల్-బంకుల-వద/) - కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 27: జిల్లాలో ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న 160 పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, తెలిపారు.ఈ ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ శాఖల అధికారులతో కలిపి 57 జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంధన రవాణా నిరంతరంగా కొనసాగేందుకు - [చింతూరులో ఇంధనంపై స్పష్టత కొరత లేదని ఐటిడిఏ హామీ](https://penpower.in/2026/04/చింతూరులో-ఇంధనంపై-స్పష్ట/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 27: చింతూరు డివిజన్‌లో ఇంధన (ఫ్యూయల్) సరఫరాపై ఎటువంటి కొరత లేదని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఇంధన లభ్యతను పర్యవేక్షించేందుకు రంపచోడవరం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే స్పందించి పరిష్కరించే - [పవిత్ర గోదావరి తీరంలో శ్రీ పళ్ళాలమ్మ జాతర శోభ –](https://penpower.in/2026/04/10009/) - గోడపత్రికతో ఉత్సవాలకు నాంది కొత్తపేట, పెన్ పవర్, ఏప్రిల్26: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పల్లాలమ్మ అమ్మవారి తీర్థ కల్యాణ మహోత్సవాలు నెలరోజులపాటు జరగనున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీర్థ మహోత్సవ గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ,ట్రస్ట్ బోర్డు సభ్యులు,ఆలయ కార్యనిర్వాహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి,గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 3న - [సరివేల గ్రామంలో గ్రామ పెద్దల సమావేశం ](https://penpower.in/2026/04/సరివేల-గ్రామంలో-గ్రామ-పె/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: తుమ్మల పంచాయితీ పరిధిలోని సరివేల గ్రామంలో గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పోడియం లక్ష్మణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కోయ సమాజ్ ఆదివాసి నాయకులు కట్టం సీతారామయ్య, సుక్మా జిల్లా నాయకులు సోయం నగేష్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్లకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ మా ఊరిలో మా రాజ్యం అనే నినాదాన్ని - [ఇంధన సరఫరా సజావుగానే ఉంది – ప్యానిక్‌కు అవసరం లేదు: కలెక్టర్ దినేష్ కుమార్](https://penpower.in/2026/04/ఇంధన-సరఫరా-సజావుగా-ప్యా/) - గంగవరం /రంపచోడవరం, (పెన్ పవర్): పోలవరం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ప్యానిక్‌కు గురికావద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఇంధన సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా కొనసాగించేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా - [గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతమే లక్ష్యం: జీకే వీధి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి](https://penpower.in/2026/04/గ్రామస్థాయిలో-టీడీపీ-బలో/) - గూడెంకొత్తవీధి/చింతపల్లి,పెన్ పవర్, ఏప్రిల్ 26:గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామాల పర్యటన చేపడుతున్నట్లు ఆ పార్టీ జీకేవీధి మండల ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి నాగమణి తెలిపారు. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు చేరుతున్నాయని చెప్పారు. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి - [గొల్లపాలెంలో పెట్రోల్ బంకుల తనిఖీ](https://penpower.in/2026/04/గొల్లపాలెంలో-పెట్రోల్-బం/) - వరికోత యంత్రాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి -తహశీల్దార్‌ జి.ఆర్‌.ఠాగూర్‌ ఆదేశాలు కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని పెట్రోల్ బంకులను తహశాల్దార్‌ జి.ఆర్‌.ఠాగూర్‌ సందర్శించి ప్రస్తుత డీజిల్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వరికోతల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడుతున్నట్లు రైతులు వ్యక్తం చేసిన ఆందోళనపై అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో తహశీల్దార్‌ ఠాగూర్‌ మాట్లాడారు. వరికోత యంత్రాలకు,అంబులెన్స్‌ సర్వీస్‌లకు డీజిల్‌ను - [డాక్టరేట్‌ గ్రహీత తాతపూడి కి ఘన సన్మానం](https://penpower.in/2026/04/డాక్టరేట్-గ్రహీత-తాతపూడ/) - కుయ్యేరు గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువ శాస్త్రవేత్త కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన తాతపూడి వెంకటేశ్వరరావు ఇటీవల జువాలజీ విభాగంలో పీహెచ్‌డీ (డాక్టరేట్‌) పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం కుయ్యేరు హైస్కూల్‌ ప్రాంగణంలో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. జువాలజీలో పరిశోధనకు గుర్తింపు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జువాలజీ విభాగంలో తాను చేసిన - [నిర్వాసితులకు హెచ్చరిక గడువు లోపు పత్రాలు ఇవ్వాలి](https://penpower.in/2026/04/నిర్వాసితులకు-హెచ్చరిక-గ/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: విఆర్‌పురం మండలానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా సమర్పించాల్సిన ఆప్షన్ ఫారమ్‌ల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ అనేక మంది లబ్ధిదారులు తమ ఫారమ్‌లను పూర్తిగా సమర్పించకపోవడం ఆందోళన కలిగిస్తోంది అని ఐటిడిఏ చింతూరు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పునరావాస కార్యక్రమంలో, లబ్ధిదారులు ఎంచుకునే విధానం గవర్నమెంట్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లేదా వన్ - [చామగెడ్డలో ముర్ల కుటుంబ వివాహ వేడుకకు టీడీపీ నాయకుల హాజరు](https://penpower.in/2026/04/చామగెడ్డలో-ముర్ల-కుటుంబ/) - గూడెం కొత్తవీధి మండలంలోని చామగెడ్డ గ్రామంలో ముర్ల కుటుంబ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగు యువత మండల కార్యదర్శి ముర్ల కోటేశ్వరరావు సోదరి వివాహ రిసెప్షన్ శనివారం జరిగింది.ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్, గిరిజన జాగృతి వేదిక అధ్యక్షులు ముర్ల వెంకటరమణ, దేవరపల్లి సర్పంచ్ బుజ్జిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, మాజీ - [జగన్నాథగిరిలో రఘురామా రైస్ మిల్ తనిఖీ](https://penpower.in/2026/04/జగన్నాథగిరిలో-రఘురామా-రై/) - బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్ కాజులూరు , పెన్ పవర్, ఏప్రిల్ 25: రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్ శనివారం కాజులూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథగిరి గ్రామంలో ఉన్న రఘురామా రైస్ మిల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. నాణ్యత తనిఖీకి శాంపిల్స్ సేకరణ మిల్‌లో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల - [మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు](https://penpower.in/2026/04/మౌలిక-సదుపాయాల-అభివృద్ధి/) - రూ.16.80 లక్షల పనులకు శ్రీకారం – వాసంశెట్టి సత్యం రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 25: రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలోని 3, 4, 11 వార్డుల్లో రూ.16.80 లక్షలతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్ రాజు, డిఈ శ్రీకాంత్ శనివారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి - [త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌పై ఇక కఠిన చర్యలు:జీకే వీధి సీఐ సుధాకర్ ](https://penpower.in/2026/04/త్రిబుల్-రైడింగ్-రాష్-డ్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 25:మండలంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. యువకుల్లో మార్పు రాకపోవడంతో ఇకపై త్రిబుల్ రైడింగ్ మరియు రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని గూడెం కొత్తవీధి సీఐ సుధాకర్ హెచ్చరించారు.వాహనదారుల్లో చాలామంది లైసెన్స్, హెల్మెట్, సరైన వాహన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు వారికి అవగాహన కల్పించేందుకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించామని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఇకపై - [ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం](https://penpower.in/2026/04/ఉద్యోగుల-క్రికెట్-టోర్నమ/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 25: చింతూరు డివిజన్ పరిధిలో ఉద్యోగుల కోసం నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్, 2026 సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతూరులో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారీగా జట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉండాలి. జట్టులో చింతూరు - [గంజాయి, బాల్య వివాహాలపై పోలీసుల అవగాహన](https://penpower.in/2026/04/గంజాయి-బాల్య-వివాహాలపై-ప/) - మంగంపాడు శాండీ, నవగూడ గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహణ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 25: చింతూరు మండల పరిధిలోని మంగంపాడు శాండీ, నవగూడ గ్రామాలలో స్థానిక ఎస్‌ఐ డోంకరాయి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలపై జరిగే నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్‌లపై జాగ్రత్తలు, రోడ్డు భద్రత వంటి ముఖ్య అంశాలపై ప్రజలకు వివరంగా తెలియజేశారు. ప్రత్యేకంగా, ద్విచక్ర వాహనదారులు - [ఒక్క ఫిర్యాదుతో 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి](https://penpower.in/2026/04/ఒక్క-ఫిర్యాదుతో-342-గ్యాస్-స/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:రెండు నెలలుగా వంటగ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుతో అధికారులు స్పందించి 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని వినియోగదారులకు గూడెం కాలనీలోని ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా హెచ్‌పీ గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇటీవల గ్యాస్ కొరత కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడి సుమారు రెండు నెలలుగా సిలిండర్లు అందక ప్రజలు - [ఏపీఓ రాంప్రసాద్ సేవలు అభినందనీయం](https://penpower.in/2026/04/ఏపీఓ-రాంప్రసాద్-సేవలు-అభ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 23:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ చల్లంగి రాంప్రసాద్ సేవలు అభినందనీయమని ఎంపీపీ బోయినకుమారి, ఎంపీడీవో రమణబాబు పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన సేవలను గుర్తిస్తూ శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీకే వీధి మండలం భౌగోళికంగా విస్తీర్ణం ఎక్కువగా ఉండి, మారుమూల గ్రామాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పండ్ల - [అంకితభావానికి కిట్లంగి బాలకృష్ణకు సత్కారం](https://penpower.in/2026/04/అంకితభావానికి-కిట్లంగి-బ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న పెదవలస పంచాయతీ కార్యదర్శి కిట్లంగి బాలకృష్ణను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జీకేవీధిలో శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీపీ బోయినకుమారి, ఎంపీడీవో రమణబాబు మాట్లాడుతూ, బాలకృష్ణ సుదీర్ఘకాలంగా జీకే వీధి మండలంలోని పలు పంచాయతీలలో సేవలందిస్తూ గిరిజన గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న - [ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న అడ్డతీగల ఎంపీడీవో కుమార్...](https://penpower.in/2026/04/ఉత్తమ-ప్రతిభ-అవార్డు-అంద/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 24:శుక్రవారం ప్రపంచ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించి ఇందులో భాగంగా అడ్డతీగల ఎంపీడీవో ఏ.వి.వి.కుమార్ కు రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదగా ప్రశంసా పత్రము అందజేయడం జరిగింది. ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించిన పై అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు . - [ఓటర్ లిస్ట్ పరిశీలన](https://penpower.in/2026/04/ఓటర్-లిస్ట్-పరిశీలన/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 24: బొడ్రాయిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఓటర్ లిస్ట్ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల జనసేన ఉపాధ్యక్షులు తీగల రవి దుర్గారావు ముఖ్యంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల పేర్లు, వివరాలు సరిగా ఉన్నాయా లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. ఎవరైనా వివరాల్లో తప్పులు గమనిస్తే వెంటనే సంబంధిత పంచాయతీ బూత్ లెవల్ ఆఫీసర్ (బ్లాక్ )ను - [మహిళల భద్రతపై పెద్ద గార్లపాడు లో అవగాహన సదస్సు](https://penpower.in/2026/04/మహిళల-భద్రతపై-పెద్ద-గార్/) - అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు సీఐ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 24 : మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి అన్నారు. శుక్రవారం పెడగార్లపాడు గ్రామంలో గంగవరం ఎస్సై వెంకయ్య అధ్యక్షతన మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవభావంతో ప్రవర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే వేధింపులు, - [మండలంలో డీజిల్ కొరత కలకలం](https://penpower.in/2026/04/మండలంలో-డీజిల్-కొరత-కలకల/) - కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయం ఆరోపణలు ఆక్వా రైతులు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 24: మండల పరిధిలోని కాజులూరు, గొల్లపాలెం,శలపాక ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. హెచ్‌పీ, ఇండియన్ పెట్రోల్ బంకుల్లో కృత్రిమంగా కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు బంకుల వద్ద భారీగా క్యూలు కడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు డీజిల్ కొరత, మరోవైపు - [నర్సీపట్నంలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్](https://penpower.in/2026/04/నర్సీపట్నంలో-ఇద్దరు-బైక్/) - ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ నర్సీపట్నం, పెన్ పవర్ : ఇద్దరు బైక్ దొంగలను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సిఐ గఫూర్ దీనికి సంబంధించిన వివరాలను మీడియా ముందుంచారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం ఉదయం తుని రూట్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో సిటీ 100 బైక్ అనుమానస్పదంగా అనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు తరచుగా వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రధాన - [దళితుల సమస్యలపై ఐటిడిఏ పీఓ, డాక్టర్ జమాల్ ఖాన్‌ను కలిసిన సంఘ నాయకులు](https://penpower.in/2026/04/దళితుల-సమస్యలపై-ఐటిడిఏ-ప/) - చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 23 : చింతూరు ప్రాంతంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దళిత కుటుంబ సంక్షేమ సంఘం నాయకులు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (పీఓ)ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సంఘ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, చింతూరులో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దళితులకు అత్యవసరమైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, దళిత కుటుంబాల్లో - [ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన](https://penpower.in/2026/04/ప్రైవేట్-పాఠశాలలకు-దీటుగ/) - ఎంఈఓ మల్లేశ్వరరావు గంగవరం పెన్ పవర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి టి మల్లేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని గొర్రగొమ్మి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయుడు కారం వెంకటేశ్వర్లు దొర అధ్యక్షతన నిర్వహించగా ఎంఈఓ మల్లేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి విద్యాభివృద్ధికై ప్రభుత్వం అమ్మ ఒడి మధ్యాహ్నం - [నల్లబెల్లి జలపాతం వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు](https://penpower.in/2026/04/నల్లబెల్లి-జలపాతం-వద్ద-హ/) - గూడెం కొత్తవీధి, పెన్ పవర్,ఏప్రిల్ 23:దామనపల్లి పంచాయతీ పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్న జలపాతం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. స్థానిక పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆర్‌వీఎస్ లక్ష్మి, పంచాయతీ సిబ్బందితో కలిసి జలపాతం వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, యువకులు జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు నిర్లక్ష్యంగా జలపాతం వద్దకు చేరకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి వారిని నిలువరించాలని - [భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన బాధితుడికి సహాయం చేయాలి](https://penpower.in/2026/04/భారీ-వర్షాలకు-ఇల్లు-కోల్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 23:సంకాడ గ్రామపంచాయతీ పరిధిలోని నిమ్మలపాలెం గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మొండి రామకృష్ణ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం నిలువనీడ కోల్పోయి, నివాసానికి వీలులేని దయనీయ స్థితిలో పడింది.ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించాలని పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఊలం ఈశ్వర్ కోరారు. బాధిత కుటుంబానికి తాత్కాలిక నివాస సౌకర్యం కల్పించి, తార్పాలిన్లు, - [అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి](https://penpower.in/2026/04/అధికారులపై-కోర్టు-ధిక్కర/) - అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి -జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ పనులు చేయిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ గురువారం ఉదయం అనకాపల్లిలో జిల్లా ఎస్పీకి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం - [ప్రజా ఆస్తుల లీజింగ్‌పై వివాదం స్టేడియాల్లో వాకింగ్‌కూ ఫీజులపై ఆందోళన](https://penpower.in/2026/04/ప్రజా-ఆస్తుల-లీజింగ్పై/) - విశాఖపట్నం, పెన్ పవర్, ఏప్రిల్ 22 : నగరంలో ప్రజా ఆస్తుల నిర్వహణ, వినియోగం పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాజకీయ, సామా జిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని స్టేడియాలు, పార్కులు, కళ్యాణ మండపాల నిర్వ హణను ప్రైవేట్ సం స్థలకు అప్పగించే ప్రతిపాదనలు వివాదాస్పదం గా మారాయి.అధికార వర్గాల సమా చారం ప్రకారం, నగరంలోని ఐదు స్టేడియాలు, పలు పార్కులు, సుమారు 50 కళ్యాణ - [ఏప్రిల్ 24 న దామనపల్లి సచివాలయంలో గ్రామసభ  ](https://penpower.in/2026/04/ఏప్రిల్-24-న-దామనపల్లి-సచివ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 22: మండలంలోని దామనాపల్లి గ్రామ పంచాయతీలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయం వద్ద స్టాట్యుటరీ గ్రామసభతో పాటు నేషనల్ పంచాయతీ రాజ్ డే గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ కళ్యాణ్ బాబు అధ్యక్షత వహించనున్నారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, - [పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు](https://penpower.in/2026/04/పవన్-కళ్యాణ్-ఆరోగ్యం-కోస/) - కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 22: ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాజులూరు మండలం కోలంక గ్రామంలోని కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు శాంతి హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొండా వెంకన్న, కోలంక సొసైటీ అధ్యక్షుడు బొండా వెంకట నరసింహ నాయుడు, కూటమి నాయకులు మేడిశెట్టి తాతారావు, - [పునరావాస కాలనీల్లోనే రేషన్ బియ్యం అందించాలని గిరిజనుల వినతి](https://penpower.in/2026/04/పునరావాస-కాలనీల్లోనే-రేష/) - చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 21: పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావిత నిర్వాసితులకు పునరావాస కాలనీల్లోనే రేషన్ బియ్యం అందించాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని కోరారు. ఈ మేరకు మంగళవారం చింతూరులోని ఐటిడిఏ కార్యాలయంలో పి.ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ, వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కల్తునూరు గ్రామ నిర్వాసితులకు ఎటపాక మండలం కన్నాయిగూడెంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ ఇంకా రోడ్లు, మౌలిక - [కోలంక రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం](https://penpower.in/2026/04/కోలంక-రైతు-సేవ-కేంద్రంలో/) - కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 21: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కోలంక పరిధిలోని రైతు సేవ కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోలంక సొసైటీ అధ్యక్షులు బొండా వెంకట నరసింహ నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అశోక్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసన్న మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో - [“అంబేద్కర్ అందరివాడు” మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ](https://penpower.in/2026/04/అంబేద్కర్-అందరివాడు-మహ/) - విజయవంతం చేయాలని మంత్రి సుభాష్ పిలుపు రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 26న పిఠాపురం రోడ్డులోని పవర గ్రామంలో నిర్వహించనున్న “అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆయన అందరివాడని పేర్కొన్నారు. సమానత్వం,సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అపారమని - [శ్రీ పరమేశ్వరానందగిరి స్వామీజీ ఆశీస్సులతో](https://penpower.in/2026/04/శ్రీ-పరమేశ్వరానందగిరి-స్/) - ఎండాడలో చలివేంద్రం సేవలు ప్రారంభం విశాఖపట్నం, పెన్ పవర్, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల కు ఉపశమనం కలిగించేందుకు ఎండాడలో చలివేంద్రం (మజ్జిగ వితరణ) కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిం చారు శ్రీశ్రీశ్రీ పరమేశ్వరానందగిరి స్వామీజీ దివ్య ఆశీస్సులతో సోమవారం ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండాడ ఎస్.ఆర్. సాగర్ సౌధ అపార్టుమెంట్ ఫ్లాట్ యజమానులు, నివాసితులు, శ్రీ మంగళ కాళి పీఠం శిష్యులు మరి యు భక్తజనుల సౌజ న్యంతో ఈ సేవలు - [చింతూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం](https://penpower.in/2026/04/చింతూరులో-ప్రజా-ఫిర్యాదు/) - చింతూరు, పన్ పవర్, ఏప్రిల్ 22: పోలవరం జిల్లాలోని చింతూరులో ఐటిడిఏ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం బుధవారం నిర్వహించబడనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలోని ప్రజలు తమ ఫిర్యాదులు, సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చు. సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరై, వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు - [మరణించిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల భీమా](https://penpower.in/2026/04/మరణించిన-కార్యకర్త-కుటుం/) - టీడీపీ అండగా మంత్రి సుభాష్ రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కోట్లాది సభ్యులతో కూడిన ఈ పార్టీ ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తుందని, కష్టకాలంలో కార్యకర్తలు మరియు వారి కుటుంబాలకు తోడుగా ఉండటం పార్టీ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన కురిపూడి కనకరాజు ఇటీవల అకాల మరణం చెందగా, ఆయన - [మాజీ మంత్రి చిక్కాల లేఖకు స్పందించిన సీఎం](https://penpower.in/2026/04/మాజీ-మంత్రి-చిక్కాల-లేఖక/) - గొల్లపాలెం–కుయ్యేరు రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కాజులూరు పెన్ పవర్ ఏప్రిల్ 21: మండల ప్రధాన కేంద్రానికి కీలకంగా ఉన్న గొల్లపాలెం–కుయ్యేరు రహదారి పనులు రెండేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు చేసిన వినతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఈ రహదారిపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తుండగా, పనులు నిలిచిపోవడం వల్ల రాకపోకలు కష్టసాధ్యంగా మారినట్లు స్థానికులు పలుమార్లు - [సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకున్న నాయకుడు చంద్రబాబు](https://penpower.in/2026/04/సంక్షోభాలను-సంకల్పాలుగా/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకుంటూ ముందుకు సాగే దిశాలోచన గల నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్ అన్నారు. జీకే వీధి మండలం రింతాడలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, కొందరు చరిత్రను చదువుతారని, మరికొందరు చరిత్రను రాస్తారని, అయితే చంద్రబాబు నాయుడు చరిత్రను సృష్టించే నాయకుడని అన్నారు. ఆయన కేవలం - [గంగవరం లో పోషణ్ పక్వాడ కార్యక్రమం- అవగాహన ర్యాలీ](https://penpower.in/2026/04/గంగవరం-లో-పోషణ్-పక్వాడ-కా/) - గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్20: గంగవరం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కే కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ్ పక్వాడ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి వద్ద పిల్లల చదువు, ఆరోగ్యం, సరైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ల - [వంచుల పంచాయతీలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/04/వంచుల-పంచాయతీలో-ఘనంగా-చం/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని వి. చేరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. జీకేవీధి మండల టీడీపీ అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో “జై తెలుగుదేశం”, “జై చంద్రబాబు” నినాదాలతో ప్రాంతం మార్మోగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ - [రింతాడ పంచాయితీ అభివృద్ధికి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ](https://penpower.in/2026/04/రింతాడ-పంచాయితీ-అభివృద్ధ/) - ప్రత్యేక అధికారిని సన్మానించిన జనసేన నాయకులు గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రింతాడ పంచాయితీకి నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ్‌రావును సోమవారం జనసేన పార్టీ నాయకులు ఘనంగా కలుసుకున్నారు. జీకే వీధి మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయనకు దూసాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పంచాయితీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. రింతాడ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న - [రోడ్డు నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యాన్ని చేరండి:జీకే వీధి ఎస్ఐ సురేష్  ](https://penpower.in/2026/04/రోడ్డు-నిబంధనలు-పాటించండ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రహదారి భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జీకేవీధి ఎస్సై సురేష్ సూచించారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్వీనగర్ వారపు సంతలో సోమవారం గిరిజనులతో కలిసి రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారు “రోడ్డు నిబంధనలు పాటించండి – సురక్షితంగా గమ్యానికి చేరండి”, “ప్రమాదాలకు గురై కుటుంబాల్లో విషాదం నింపొద్దు”, “మీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని జాగ్రత్తగా - [అల్లూరి మన్యంలో అమరిల్లిస్ పుష్పాల అందాలు](https://penpower.in/2026/04/అల్లూరి-మన్యంలో-అమరిల్లి/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:అల్లూరి మన్యం ప్రకృతి అందాలకు నిలయంగా నిలుస్తూ, కాలానుగుణంగా విభిన్న పుష్పాలతో సందర్శకులను అలరిస్తోంది. ముఖ్యంగా అమరిల్లిస్ పుష్పాలు ఈ కాలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంట పొలాల్లోనే కాకుండా గిరిజనుల ఇంటి పెరట్లో కూడా ఇవి విరబూసి మనోహర దృశ్యాలను సృష్టిస్తున్నాయి. జీకేవీధి మండలం దుచ్చరిపాలెం గ్రామానికి చెందిన సాగిన లక్ష్మణ్ ఇంటి పెరట్లో వికసిస్తున్న అమరిల్లిస్ పుష్పాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.ప్రకాశవంతమైన రంగులతో మెరిసే ఈ పుష్పాలు పరిసరాలకు అందాన్ని చేకూరుస్తున్నాయి.జెనీస్ - [కాజులూరు మండలంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/04/కాజులూరు-మండలంలో-ఘనంగా-స/) - వీఓఏలకు 45 స్మార్ట్ ఫోన్లు పంపిణీ – 8 మందికి రూ.8 లక్షల పీఎంఏజేఏవై సబ్సిడీ రుణాలు కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కాజులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు వివిధ గ్రామాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వేడుకలను వైభవంగా జరిపారు. గొల్లపాలెం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ చుండ్రు వీర్రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ - [గొల్లపాలెంలో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు](https://penpower.in/2026/04/గొల్లపాలెంలో-ఘనంగా-సిబి/) - కాజులూరు, పెన్‌పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి సుభాష్ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. అనంతరం ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు - [దామనపల్లిలో చెత్త సేకరణపై పర్యవేక్షణ](https://penpower.in/2026/04/దామనపల్లిలో-చెత్త-సేకరణప/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 20:మండలంలో దామనపల్లి గ్రామ పంచాయతీలో చెత్త నిర్వహణపై పంచాయతీ సెక్రెటరీ ఆర్. లక్ష్మి సమీక్ష నిర్వహించారు. గ్రామంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను ఆమె దగ్గరుండి పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రులకు అందజేయాలని సూచించారు. అలాగే ఐవీఆర్ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ముఖ్యంగా - [జిల్లాలో గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు](https://penpower.in/2026/04/జిల్లాలో-గృహ-నిర్మాణాల-వ/) - జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 20:జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు.సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణతో పాటు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. - [ముఖ హాజరు కోసం ఉపాధి వేతనదారుల పాట్లు](https://penpower.in/2026/04/ముఖ-హాజరు-కోసం-ఉపాధి-వేతన/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్‌ 20: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న వేతనదారులు ‘ముఖ హాజరు’ నమోదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం అమ్మవారి దారకొండ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ సమస్యపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి దూరంగా ఉన్న కొండప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్న కార్మికులు ఉదయం యాప్‌ ద్వారా ముఖ హాజరు నమోదు చేసుకున్నప్పటికీ, మధ్యాహ్నం హాజరు నమోదు కాకపోవడంతో గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన - [స్వీయ గణనపై ఉపాధి వేతనదారులకు అవగాహన](https://penpower.in/2026/04/స్వీయ-గణనపై-ఉపాధి-వేతనదా/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్‌ 20: స్వీయ గణన పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి తహశీల్దార్ అన్నాజీరావు సూచించారు. మండలంలోని రింతాడ పంచాయతీ ముల్లుమెట్ట గ్రామంలో సోమవారం ఉపాధి హామీ వేతనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జనగణన వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధానంపై - [రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి](https://penpower.in/2026/04/రోడ్డు-ప్రమాదం-ట్రాక్టర్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 20: చిలకలూరిపేట: పట్టణంలోని ఒంగోలు బ్రిడ్జి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ నియంత్రణ తప్పి పాదచారిని బలంగా ఢీకొట్టడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన - [మహిళల భద్రతపై పోస్టర్లతో అవగాహన ప్రచారం](https://penpower.in/2026/04/9769/) - గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 19: మహిళల భద్రత పట్ల సమాజంలో అవగాహన పెంపొందించేందుకు గంగవరం పోలీసులు పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో ప్రవర్తిస్తూ మహిళల రక్షణకు తోడ్పడాలని గంగవరం ఎస్సై ఎస్. వెంకయ్య సూచించారు. ఆదివారం ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాల మేరకు అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి పర్యవేక్షణలో గంగవరం పోలీసులు ఈ ప్రచారాన్ని చేపట్టారు. - [ఈనెల 22న శ్రీశ్రీశ్రీ రమా సమేత సత్యన్నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం](https://penpower.in/2026/04/ఈనెల-22న-శ్రీశ్రీశ్రీ-రమా-స/) - నర్సీపట్నం, పెన్ పవర్ : బలిఘట్టం ఉత్తరవాహిని నదీ తీరంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణం ఈనెల 22న అనగా బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ శెట్టి మోహన్ తెలిపారు. వార్షిక ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ కళ్యాణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు యావన్మంది ఈ కళ్యాణంలో పాల్గొని, కనులారా తిలకించి, - [ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ ముందడుగు..](https://penpower.in/2026/04/ప్రమాదాల-నియంత్రణకు-పోలీ/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 19 రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్‌లు, ప్రమాదకర మలుపుల వద్ద కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేస్తూ వాహనదారుల భద్రతపై దృష్టి సారించింది.జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం సబ్‌డివిజన్ డీఎస్పీ యు. నాగరాజు పర్యవేక్షణలో యర్రగొండపాలెం సీఐ కె అజయ్ కుమార్, పుల్లలచెరువు ఎస్‌ఐ బి. సాంబశివరావు ప్రత్యేకంగా ప్రమాదకర ప్రదేశాలను గుర్తించారు. పుల్లలచెరువు మండలంలోని - [గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన](https://penpower.in/2026/04/గంజాయి-సైబర్-నేరాలపై-అవగ/) - పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 19: రెడ్డి నగర్ గ్రామంలో డొంకరాయి ఎస్సై ఆధ్వర్యంలో గంజాయి వినియోగం, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నేరాల పట్ల జాగ్రత్తలు, వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను వివరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన - [పల్లపు వెంకట్ మళ్లీ రాష్ట్ర వర్కింగ్ కమిటీలోకి](https://penpower.in/2026/04/పల్లపు-వెంకట్-మళ్లీ-రాష్/) - సిఐటియు రాష్ట్ర మహాసభల్లో పోలవరం నాయకులకు కీలక పదవులు చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 19: సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17, 18, 19 తేదీల్లో నంద్యాల నగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభల్లో పోలవరం జిల్లాకు చెందిన నాయకులు ప్రాధాన్యత కలిగిన పదవులకు ఎన్నిక కావడం విశేషం. పోలవరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ తిరిగి రెండోసారి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా - [ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అక్రమ పశువుల రవాణా](https://penpower.in/2026/04/ఆంధ్ర-తెలంగాణ-సరిహద్దుల/) - చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు అక్రమంగా పశువులను తరలించే కార్యకలాపాలు కొత్త మలుపు తిరిగాయి. ఇప్పటివరకు సాధారణ మార్గాల్లో కొనసాగిన ఈ రవాణా, తాజాగా ఇసుక లారీలను అడ్డుగా పెట్టుకుని జరుగుతోందని సమాచారం. దాటించే వ్యక్తులు అధికారుల కంటపడకుండా ఉండేందుకు రూట్లను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా చింతూరు నుంచి భద్రాచలం మీదుగా వెళ్లే మార్గాన్ని ఉపయోగిస్తూ, ఇసుక లారీలలో పశువులను దాచిపెట్టి తరలిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విధానం - [ఒంటరి మహిళకు ఆర్థిక భరోసా– తక్షణమే ఉపాధి కల్పించిన కలెక్టర్](https://penpower.in/2026/04/ఒంటరి-మహిళకు-ఆర్థిక-భరోస/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,ఏప్రిల్ 18: ఒంటరి మహిళల సంక్షేమంపై జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని మరోసారి రుజువైంది. కష్టాల్లో ఉన్న మహిళ విన్నపాన్ని సానుభూతితో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిషాంతి టి., ఆమెకు తక్షణ ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పించారు.ముంచంగిపుట్టు మండలం జర్జుల గ్రామపంచాయతీకి చెందిన వి. బిమలమ్మ శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తన గోడును వినిపించారు. తన భర్త మరణంతో - [గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌లకు ఘన సన్మానం](https://penpower.in/2026/04/గ్రామాభివృద్ధికి-కృషి-చే/) - తణుకువాడ, మంజేరు, ఒంటి తాడి సర్పంచ్‌ల సేవలకు ప్రశంసలు రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 19: కాజులూరు మండల పరిధిలో ఐదేళ్లపాటు సర్పంచ్‌లుగా సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన తణుకువాడ గ్రామ సర్పంచ్ నరాల సుబ్బరాజు, మంజేరు గ్రామ సర్పంచ్ గుంటూరి అప్పారావు, ఒంటితాడిగ్రామ సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ తదితరులను ఆదివారం ఘనంగా సన్మానించారు.వారి పదవీకాలం ఇటీవల ముగియడంతో,రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ , నియోజకవర్గ - [ప్రజల ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలు నిజం చేసే ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/ప్రజల-ఆశలు-ఆలోచనలు-ఆకాంక/) - హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలిచిన దార్శనికుడు... అమరావతిని ఏఐ, క్వాంటమ్ సాంకేతికతల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ. పోలవరం సాధకుడు.... నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు : ప్రత్తిపాటి దూరదృష్టి.. పట్టుదల.... ప్రజాసేవపై అంకిత భావం...కలిగిన ప్రగతి కాముకుడు చంద్రబాబునాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 19 : చిలకలూరిపేట : చంద్రబాబు నాయుడు.. ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ - [మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణికి జన్మదిన శుభాకాంక్షలు](https://penpower.in/2026/04/మాజీ-సర్పంచ్-డేగల-తిరుమల/) - కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 18: కాజులూరు మండలం బంధనపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణి గారికి స్థానికులు, నాయకులు,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించిన తిరుమల వేణి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా, అనంతరం కూడా ప్రజల మధ్య ఉండి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.జనసేన యువ నాయకుడు డేగల నాగేంద్ర (గోల్డ్ మ్యాన్) - [ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి - విమల కుమారి ](https://penpower.in/2026/04/ప్రజా-సమస్యల-పరిష్కారాని/) - * వనుగుమ్మ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారిణి ఆధ్వర్యంలో సజావుగా జరిగిన గ్రామసభ. * గ్రామ సభకు విచ్చేసిన ప్రత్యేక అధికారిణి యు. విమల కుమారికు ఘన సన్మానం. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 18.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండల సిడిపిఓ, వనగుమ్మ పంచాయతీ ప్రత్యేక అధికారిణి యు విమల కుమారి అన్నారు. మండలంలో గల వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామసభ శనివారం నిర్వహించారు. ముందుగా గ్రామసభలో వైస్ ఎంపీపీ సిర్గం - [విజ్ఞాన్ కళాశాలలో నెక్స్ట్-జెన్ యాక్సెస్ నెట్‌వర్క్స్‌పై మూడు రోజుల ఎఫ్‌డీపీ కార్యక్రమం](https://penpower.in/2026/04/విజ్ఞాన్-కళాశాలలో-నెక్స/) - విశాఖపట్నం : పెన్ పవర్ , ఏప్రిల్ 18 విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆటానమస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, బీఎస్ఎన్ఎల్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెంటర్ సహకారంతో నిర్వహించిన నెక్స్ట్-జెన్ యాక్సెస్ నెట్‌వర్క్స్ విత్ ఎమర్జింగ్ ఇండస్ట్రీ 4.0 చాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ లెవల్-1 అనే మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 16 నుండి 18 వరకు విజయవంతంగా ముగిసిందని కళాశాల యాజమాన్యం తెలిపారు.కార్యక్రమం ప్రారంభంలో - [పోలవరం జిల్లాలో ఐఏఎస్ అధికారుల బదిలీలు](https://penpower.in/2026/04/పోలవరం-జిల్లాలో-ఐఏఎస్-అధ/) - పరిపాలనలో కీలక మార్పులు రంపచోడవరం, ఏప్రిల్ 18 (పెన్ పవర్): రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం జిల్లాలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సూరపాటి ప్రశాంత్ కుమార్‌ను పోలవరం జిల్లాకు జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా ఆయనకు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పూర్తి అదనపు - [శిశువుకు ప్రాణం పోసిన వైద్యులు](https://penpower.in/2026/04/శిశువుకు-ప్రాణం-పోసిన-వై/) - చింతూరు , పెన్ పవర్, ఏప్రిల్ 19 చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో అత్యల్ప బరువుతో పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం వైద్య రంగంలో మరో గొప్ప విజయంగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పొడియా మండలం పుట్టంపల్లి గ్రామానికి చెందిన మడకం కాంతి, మల్లా దంపతులకు పూర్వకాల ప్రసవం ద్వారా కుంట సీహెచ్‌సీలో శిశువు జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు అత్యంత సంక్షోభ స్థితిలో - [జీకే వీధిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పరిశుభ్రత కార్యక్రమం](https://penpower.in/2026/04/జీకే-వీధిలో-స్వర్ణాంధ్ర/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 18: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీకే వీధి పంచాయతీలో శనివారం ప్రత్యేక పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి దాసరి గిరిబాబు, కార్యదర్శి పండ్ర పాల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విస్తృతంగా శానిటేషన్ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో, వ్యాపార - [జీకే వీధిలో దంచికొట్టిన వడగళ్ల వర్షం](https://penpower.in/2026/04/జీకే-వీధిలో-దంచికొట్టిన/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: మండలంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణం మారి వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, అనంతరం నల్లని మబ్బులు కమ్ముకుని ఈదురుగాలులతో పాటు వర్షం ప్రారంభమైంది.జీకే వీధి, ఆర్వి నగర్, డేరాలు, కొత్తూరు, పూజారిపాకలు, వంచుల పంచాయతీ వీరవరం గ్రామాల్లో సుమారు మూడు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం స్థంభించింది.వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు మందగించాయి.ఈ ఆకస్మిక వర్షం కారణంగా ప్రజలు - [దామనపల్లి పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం](https://penpower.in/2026/04/దామనపల్లి-పంచాయతీలో-స్వర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18:మండలంలోని దామనపల్లి పంచాయతీ పరిధిలోని కట్టుపల్లి గ్రామంలో అలాగే పంచాయతీ కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుపల్లిలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీడీవో బి.హెచ్.వి. రమణబాబు పరిశీలించారు.అనంతరం పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్. లక్ష్మి సమక్షంలో స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త–పొడి చెత్తలను వేర్వేరుగా సేకరణకు వచ్చే క్లాప్ మిత్రులకు అందించాలని సూచించారు. - [స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీడీవో ](https://penpower.in/2026/04/స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్-ఆం/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర” కార్యక్రమాన్ని గూడెం కొత్తవీధి మండలంలో ఎంపీడీవో బి.హెచ్.వి రమణబాబు ఆధ్వర్యంలో శనివారం దామనాపల్లి పంచాయతీ కట్టుపల్లి, దేవరపల్లి పంచాయతీ, సంకడ పంచాయతీ, లకవరపేట పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వర్షపు నీటి సంరక్షణ, చెత్త నిర్వహణ, డ్రైనేజీల శుభ్రపరచడం, సోక్ పిట్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం - [వడగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అవగాహన – ఎంపీడీఓ సూచనలు](https://penpower.in/2026/04/వడగాలుల-నేపథ్యంలో-ముందస్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణలో భాగంగా సీపీఆర్ మరియు ఇతర అత్యవసర చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బిహెచ్వి రమణ బాబు మాట్లాడుతూ వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని - [పాతమంజేరు లో ఘనంగా గంటాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ](https://penpower.in/2026/04/పాతమంజేరు-లో-ఘనంగా-గంటాల/) - నూతన ఆలయం నిర్మాణంతో గ్రామంలో పండుగ వాతావరణం కాజులూరు, ఏప్రిల్ 18 ,పెన్‌పవర్‌: మండల పరిధిలోని పాతమంజేరు గ్రామంలో గ్రామదేవతగా పూజించబడే గంటాలమ్మతల్లికి నూతన ఆలయం నిర్మించి, ఈ నెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.పూర్వీకుల కాలం నుంచే పాతమంజేరు గ్రామస్తులు గంటాలమ్మతల్లిని తమ గ్రామదేవతగా కొలుస్తూ వస్తున్నారు. గ్రామానికి రక్షక దేవతగా ఆమెను భావిస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, కరువు, ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలని - [రింతాడ సమీపంలో రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి](https://penpower.in/2026/04/రింతాడ-సమీపంలో-రోడ్డు-ప్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18:జీకేవీధి మండలం పరిధిలోని రింతాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కొయ్యూరు మండలానికి చెందిన దొండపందిరి విష్ణు (యువకుడు) తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు హాజరయ్యాడు.జాతర అనంతరం తెల్లవారుజాము తిరిగి రింతాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా, ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కింద పడ్డారు.ఈ ప్రమాదంలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విష్ణుని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సీపట్నం ఏరియా - [పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్](https://penpower.in/2026/04/పాకలపాడులో-ఆపరేషన్-వజ్రప/) - పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్ తెల్లవారు జాము నుండి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు రికార్డులు లేని 40 బైకులు, కారు స్వాధీనం స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన మేరకు తనిఖీలు నర్సీపట్నం, పెన్ పవర్ : రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని గొలుగొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన పాకలపాడు గ్రామంలో శనివారం భారీ స్థాయిలో కార్డన్ & - [అడ్డతీగల సంత మార్కెట్ 'ఆసీలు' బహిరంగ వేలం..](https://penpower.in/2026/04/అడ్డతీగల-సంత-మార్కెట్-ఆస/) - అడ్డతీగల పెన్ పవర్ ఏప్రియల్ 17; ఈనెల20 తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు అడ్డతీగల గ్రామపంచాయతీ కార్యాలయం లో ప్రత్యేక అధికారి ఏ. వి. వి కుమార్ వారి అధ్యక్షతన పంచాయతీ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఈ క్రింది తెలిపిన తేదీలలో ఈ దిగువ ఉదాహరించిన పంచాయతీ తాలూకా సంత మార్కెట్ బహిరంగ వేలంపాటను వేయుటకు తేదీ ఖరారు అయింది. 01 - 04 - 2026 నుండి31 - 03 -2027 ఒక - [డ్రోన్ వినియోగంతో ఓపెన్ డ్రింకింగ్‌పై కేసులు నమోదు](https://penpower.in/2026/04/డ్రోన్-వినియోగంతో-ఓపెన్/) - చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 17: పోలవరం జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ ద్వారా పర్యవేక్షణ నిర్వహించిన పోలీసులు, ఓపెన్ డ్రింకింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురిపై పెటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. - [లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్](https://penpower.in/2026/04/131st-constitutional-amendment-bill-stalled-in-lok-sabha/) - సభ్యుల పెంపుపై కేంద్ర ప్రతిపాదనకు ప్రతిబంధకాలు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు ఓటింగ్‌లో పాల్గొన్న 489 మంది ఎంపీలు అవసరమైన 326 ఓట్లు చేరుకోలేకపోయిన బిల్లు రాజ్యాంగ సవరణలకు కఠిన మెజారిటీ అవసరం మరోసారి స్పష్టం లోక్‌సభలో కీలకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్‌లో విఫలమైంది. సభ్యుల సంఖ్యను 850కు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తగిన 2/3 మెజారిటీ లభించకపోవడంతో బిల్లుకు గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. న్యూస్ డెస్క్ పెన్ పవర్, - [సర్వర్ నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్‌లకు బ్రేక్](https://penpower.in/2026/04/registrations-halted-due-to-server-outage/) - పాత సర్వర్ లోపంతో సేవలు స్థంభనం గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించిన ప్రజలు సాయంత్రానికి సేవల పునరుద్ధరణ శుక్రవారం స్లాట్‌లకు రేపు రిజిస్ట్రేషన్ కొత్త సర్వర్ కోసం ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత సర్వర్ మొరాయించడంతో ఈ సమస్య తలెత్తగా, సాయంత్రం వరకు పునరుద్ధరణ పనులు పూర్తి చేసి, శుక్రవారం బుక్ - [లోకేశ్ కోసం చంద్రబాబు స్కెచ్...](https://penpower.in/2026/04/chandrababus-sketch-for-lokesh/) - లోకేష్‌కు జాతీయ బాధ్యతల అప్పగింత టీడీపీ కమిటీల్లో భారీ మార్పులు కేంద్రంతో సమన్వయం లక్ష్యంగా కొత్త పదవి జాతీయ స్థాయిలో లోకేష్ ప్రాధాన్యం పెంపు భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు ప్లాన్ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, లోకేష్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా దీర్ఘకాల రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ - [పల్లా ను అభినందనలు తెలిపిన స్టీల్ టీఎన్టీయుసీ నాయకులు](https://penpower.in/2026/04/పల్లా-ను-అభినందనలు-తెలిప/) - విశాఖపట్నం :పెన్ పవర్ ,ఏప్రిల్ 17 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనువాసరావు రెండవసారి నియమితులు అయిన సందర్భంగా స్టీల్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి అధ్వర్యంలో కలిసి శుభాకాంక్షులు తెలీపారు . ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యుడు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనువాసరావు మాటల్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఉక్కు కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షులు తెలుపుతూ రానున్న - [మన్యం జాతర్లు గిరిజన సంస్కృతికి ఆనవాళ్లు](https://penpower.in/2026/04/మన్యం-జాతర్లు-గిరిజన-సంస-2/) - శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ వంపూరు గంగులయ్య చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 17: మన్యంలో నిర్వహించే గ్రామదేవతల జాతర్లు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఏపీ జానపద కళలు, సంస్కృతి సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య పేర్కొన్నారు.శుక్రవారం చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గంగులయ్యను ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను - [మన్యం జాతర్లు గిరిజన సంస్కృతికి ఆనవాళ్లు](https://penpower.in/2026/04/మన్యం-జాతర్లు-గిరిజన-సంస/) - శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ వంపూరు గంగులయ్య చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 17: మన్యంలో నిర్వహించే గ్రామదేవతల జాతర్లు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఏపీ జానపద కళలు, సంస్కృతి సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య పేర్కొన్నారు.శుక్రవారం చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గంగులయ్యను ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుతూ, - [విశాఖపట్నం టు భోగాపురం ట్రాఫిక్ ఫ్రీ జర్నీకి ప్లాన్](https://penpower.in/2026/04/plan-for-a-traffic-free-journey-from-visakhapatnam-to-bhogapuram/) - ఆనందపురం వద్ద ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి వేగవంతమైన ఏర్పాట్లు మార్కెట్ మార్పుతో శాశ్వత పరిష్కారం ఏడు కీలక రహదారుల నిర్మాణం జోరుగా జూన్ నాటికి కనెక్టివిటీ పూర్తి లక్ష్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు విశాఖపట్నం నుంచి ట్రాఫిక్ రహిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆనందపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కీలక రహదారుల అభివృద్ధికి వేగం పెంచుతోంది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ - [బలమైన వ్యూహాంతో కమలం](https://penpower.in/2026/04/kamal-with-a-strong-strategy/) - కూటములతో బీజేపీ ప్రభావం కొనసాగింపు టీడీపీ, జనసేనతో వ్యూహాత్మక అనుబంధం కాంగ్రెస్ బలహీనత బీజేపీకి లాభం వైసీపీ వైఖరిపై రాజకీయ విమర్శలు 2029పై కమలం దీర్ఘకాల ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ప్రత్యక్ష బలం తక్కువైనా, కూటములు మరియు రాజకీయ సమీకరణలతో కమలం పార్టీ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యక్షంగా బలంగా కనిపించకపోయినా, వ్యూహాత్మకంగా తన - [తెరుచుకోనున్న ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ప్లాంట్‌](https://penpower.in/2026/04/parry-sugars-refinery-plant-to-open/) - నష్టాల భారంతో ప్లాంట్‌కు తాళం బోర్డు నిర్ణయంతో కార్యకలాపాలకు ముగింపు గ్యాస్ కొరతతో పెరిగిన ఖర్చులు ప్రమాదాలు, ఆలస్యాలతో మరింత నష్టం కార్మికులకు యాజమాన్యం సమాచారం కాకినాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ప్లాంట్ మూతపడటం పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది. వరుస నష్టాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, ఏప్రిల్ 17: కాకినాడ వాకలపూడి సెజ్‌లో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - [పిఠాపురానికి మహర్దశ](https://penpower.in/2026/04/mahardasha-for-pithapuram/) - పిఠాపురం మున్సిపాలిటీకి హోదా పెంపు పవన్ కళ్యాణ్ చొరవతో కీలక నిర్ణయం అదనపు నిధులకు మార్గం సుగమం గ్రూప్-1 అధికారితో పరిపాలన బలోపేతం రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ పిఠాపురం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అభివృద్ధికి కొత్త దిశను తెరిచింది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ - [కొత్త ఈసీగా అనిల్ చంద్ర పునేఠా ?](https://penpower.in/2026/04/will-anil-chandra-punetha-be-the-new-ec/) - ఎస్‌ఈసీ పదవికి పునేఠా పేరు ముందంజలో గవర్నర్ ఆమోదంతో త్వరలో నియామకం సీఎస్‌గా పనిచేసిన అనుభవం కీలకం విజిలెన్స్ కమిషనర్‌గా మరో బాధ్యత మార్పు? నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన తర్వాత ఖాళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) కొత్త నియామకంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్‌తో నియామక ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. స్టేట్ బ్యూరో - [ప్లాస్టిక్ నిషేధం అమలు ఎక్కడ?](https://penpower.in/2026/04/ప్లాస్టిక్-నిషేధం-అమలు-ఎ/) - చిలకలూరిపేటలో కొబ్బరి నీళ్ల దందా నిబంధనలు గాలికి.. ధరలు ఆకాశానికి! చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 17 : చిలకలూరిపేట : భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు చల్లని కొబ్బరి నీళ్ల వైపు పరుగులు తీస్తుంటే, అదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు దోపిడీకి తెరలేపారు. అటు అధిక ధరలు, ఇటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణ లేని ధరలు.. జేబులకు చిల్లు సాధారణంగా - [పోషకాహారంతోనే చిన్నారులకు భవిష్యత్తు...](https://penpower.in/2026/04/the-future-of-children-depends-on-nutrition/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవీ బాయ్ అన్నారు.ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని గురువారం పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ దేవి బాయ్ ప్రారంభించారు. అనంతరం పోషణ పక్వాడ అవగాహన - [ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్..?](https://penpower.in/2026/04/two-field-assistants-suspended/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై భారీ దుమారం రేగింది. రెండు గ్రామ పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అధికారుల ఈ హఠాత్ నిర్ణయం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి, పథకం నిర్వహణలో ఉన్న లోపాలపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పనుల అమలులో అవకతవకలు, మస్టర్ రోల్స్‌లో గందరగోళం, హాజరు పట్టికల్లో తేడాలు వంటి ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతోనే - [పేటలో అదుపుతప్పిన కారు](https://penpower.in/2026/04/పేటలో-అదుపుతప్పిన-కారు/) - గుడిసెలోకి దూసుకెళ్లిన వైనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 16: చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ వద్ద గురువారం ఒక కారు బీభత్సం సృష్టించింది. నరసరావుపేట వైపు వెళుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కారులో ముగ్గురు యువకులు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కేకలు - [శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరకు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు రాక ](https://penpower.in/2026/04/శ్రీశ్రీ-ముత్యాలమ్మ-తల్ల/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16:చింతపల్లి శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు అమ్మవారిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జాతర మహోత్సవాలు విజయవంతంగా - [శుక్రవారం ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోనున్న డాక్టర్ వంపూరు గంగులయ్య ](https://penpower.in/2026/04/శుక్రవారం-ముత్యాలమ్మ-తల్/) - చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 16:చింతపల్లిలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ మరియు పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు అమ్మవారి పవిత్ర దర్శనార్థం విచ్చేయనున్నారు.ఈ సందర్భంగా కొయ్యూరు, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది. నాయకుడికి - [విశాఖ షాప్‌లో చోరీ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్](https://penpower.in/2026/04/విశాఖ-షాప్లో-చోరీ-కేసు-ఛ/) - విశాఖ షాప్‌లో చోరీ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్ - -కేసు ఛేదన లో సిటీ పోలీస్ లు సూపర్ కమిషనర్ - [60 లక్షల విలువైన 120 కేజీల గంజాయి స్వాధీనం](https://penpower.in/2026/04/60-లక్షల-విలువైన-120-కేజీల-గంజా/) - ఐదుగురు వ్యక్తుల అరెస్ట్ ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 16: గంజాయి అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నరసింహమూర్తి గంగవరం ఎస్సై వెంకయ్య హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం గంగవరం మీదుగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంగవరం ఎస్ఐ వెంకయ్య తన సిబ్బందితో కలిసి గంగవరం గ్రామ - [చీడిగొంది గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం?](https://penpower.in/2026/04/చీడిగొంది-గ్రామ-సమస్యలపై/) - పది ఏళ్లుగా అంగన్వాడీ కోసం ఎదురుచూపులు శిథిలావస్థలో పాఠశాల భవనం.. పిల్లల భద్రతపై ఆందోళన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామపంచాయతీకి చెందిన చీడిగొంది గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు వినతులు అందజేసినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం—చీడిగొంది గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల చిన్నారులు, గర్భిణులు, - [గ్రామసభలో వినతుల పరిష్కారానికి చర్యలు: ప్రత్యేక అధికారి డి.గిరిబాబు](https://penpower.in/2026/04/గ్రామసభలో-వినతుల-పరిష్కా/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16:గ్రామసభలో వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీకే వీధి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దాసరి గిరిబాబు తెలిపారు.గురువారం జీకే వీధిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడుతూ—గిరిజనులు గ్రామసభపై విశ్వాసంతో తమ సమస్యలు, వినతులను సమర్పించారని అన్నారు. వాటిపై ప్రత్యేక తీర్మానాలు చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సభలో సభ్యులు గతంలో పంచాయతీ చేసిన తీర్మానాలను సమీక్షించాలని, పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగించాయో లేదో పరిశీలించాలని - [మోదకొండమ్మ జాతరపై రాజకీయాలు తగవు](https://penpower.in/2026/04/మోదకొండమ్మ-జాతరపై-రాజకీయ/) - గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 16: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాడేరు శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. అమ్మవారితో ఆటలాడొద్దని హెచ్చరించారు.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు కలిసి జాతర తేదీలను మే 10, 11, 12గా నిర్ణయించారని తెలిపారు. అయితే గిరిజన మంత్రి - [మోదకొండమ్మ జాతర తేదీలపై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు](https://penpower.in/2026/04/మోదకొండమ్మ-జాతర-తేదీలపై/) - మోదకొండమ్మ జాతర వాయిదా.. కక్ష సాధింపేనా? జాతర తేదీల మార్పు..రాజకీయ రంగు పులుముకుంటోందా? గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 16: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవ తేదీల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి, దామనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కే. రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు - [అన్యం శ్రీరాం పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి](https://penpower.in/2026/04/అన్యం-శ్రీరాం-పై-వెంటనే-క/) - – సస్పెన్షన్ డిమాండ్‌తో దళిత నేతల హెచ్చరిక కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 16: ఎస్సీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిని వెంటనే అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దళిత నాయకులు ఘాటుగా డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.వివరాల ప్రకారం, వ్యాపార లావాదేవీల సమస్యపై - [పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ వ్యూహాత్మక అడుగు](https://penpower.in/2026/04/indias-strategic-move-on-pakistan-occupied-kashmir/) - దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న కేంద్రం, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించేందుకు ముందస్తు చట్టబద్ధ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు పీఓకే కు కేటాయించిన ఖాళీ స్థానాలను భవిష్యత్ ఎన్నికల వ్యవస్థలో భాగం చేసే వ్యూహాత్మక అడుగుగా ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. పీఓకే విముక్తి తర్వాత ఈసీకి డీలిమిటేషన్ అధికారం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లు 90 - [ట్రాఫిక్ + ఎండ = డేంజర్.. ఇలా రైడ్ చేస్తేనే సేఫ్](https://penpower.in/2026/04/traffic-sun-danger-this-is-the-only-way-to-ride-safely/) - ఎండలో బైక్ రైడ్‌కు ఫుల్ కవరేజ్ డ్రెస్సింగ్ బెస్ట్ హెల్మెట్, స్కార్ఫ్, సన్‌గ్లాసెస్‌తో హీట్ నుంచి రక్షణ డీహైడ్రేషన్ నివారణకు వాటర్ బాటిల్ తప్పనిసరి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఇంజిన్ ఆఫ్ చేసి బ్రేక్ తీసుకోండి తలనొప్పి, తల తిరగడం కనిపిస్తే వెంటనే అలర్ట్ ఉదయం 9 గంటల నుంచే మండిపోతున్న ఎండల్లో బైక్‌పై ప్రయాణం చేసే వారికి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఫుల్ కవరేజ్ దుస్తులు, నీరు, సన్‌స్క్రీన్, - [టీడీపీ చరిత్రలో తొలి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్](https://penpower.in/2026/04/lokesh-becomes-the-first-working-president-in-tdp-history/) - టీడీపీ చరిత్రలో తొలి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ మూడో తరానికి పార్టీ పగ్గాల బదిలీకి బాబు బిగ్ స్టెప్ యువత–బీసీలకు పెద్దపీటతో కొత్త కమిటీలు లోకేష్ కోర్ టీమ్‌తో సంస్థాగత పట్టు బలోపేతం 2029 లక్ష్యంగా తరం మార్పు వ్యూహం టీడీపీలో తొలిసారిగా ‘నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్’ పదవిని సృష్టించి నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించడం, పార్టీ మూడో తరానికి అధికారికంగా పగ్గాలు అప్పగించే వ్యూహాత్మక అడుగుగా మారింది. చంద్రబాబు మార్గదర్శకత్వంలో సంస్థాగత బాధ్యతలను లోకేష్ చేతుల్లోకి - [ఏడాదిలో 14 కోట్ల లడ్డూల విక్రయం](https://penpower.in/2026/04/14-crore-laddus-sold-in-a-year/) - రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు గత ఏడాది కంటే కోటిన్నర అదనం రోజుకు 4 లక్షల లడ్డూల తయారీ తిరుచానూరులో మే 1న స్వర్ణ రథోత్సవం ఉత్సవాల వేళ పలు సేవల రద్దు తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 కోట్ల లడ్డూలు అమ్ముడవ్వగా, టీటీడీకి రూ.567 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు, ఏప్రిల్ 30 నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు సర్వం - [చంద్రబాబు తర్వాత టీడీపీ ముఖచిత్రంగా లోకేష్?](https://penpower.in/2026/04/lokesh-as-the-face-of-tdp-after-chandrababu/) - ‘వారసుడు’ ముద్ర నుంచి ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ వరకు లోకేష్ ప్రయాణం మంగళగిరి ఓటమి నుంచి రికార్డు మెజారిటీ విజయానికి యువగళం పాదయాత్రతో మాస్ లీడర్‌గా లోకేష్ డిజిటల్ వ్యూహాలతో టీడీపీకి కొత్త తరం రూపం చంద్రబాబు తర్వాత పార్టీ భవిష్యత్తుకు లోకేష్ సమాధానమా? వారసుడు’ అనే ముద్రతో ప్రారంభమైన నారా లోకేష్ రాజకీయ ప్రయాణం, విమర్శలు–ఓటములు–పాదయాత్రల మెట్లు ఎక్కుతూ ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకోవడం పార్టీ మూడో తరపు నాయకత్వానికి అధికారిక రూపం ఇచ్చింది. - [ఆటలో 20 కోట్లు...](https://penpower.in/2026/04/20-crores-in-the-game/) - ‘ఆడుదాం ఆంధ్ర’లో రూ.20 కోట్లకుపైగా అక్రమాల ముసుగు వీడిందా? రోజా–బైరెడ్డి పాత్రపై విజిలెన్స్ ఫోకస్ క్రీడా పరికరాలు, బ్రాండింగ్ ఖర్చుల్లో భారీ అవకతవకలు క్రిమినల్ కేసులకు సిఫార్సు.. అరెస్టుల ఊహాగానాలు ఏసీబీ లేదా సీఐడీకి కేసు బదిలీ దిశగా అడుగులు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల పేరుతో ప్రజా ధనాన్ని ఆటవికంగా వాడుకున్నారన్న ఆరోపణలకు విజిలెన్స్ నివేదిక బలం చేకూర్చడంతో, మాజీ మంత్రి ఆర్కే రోజా మరియు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ చట్టపరమైన - [గిరిజన నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన పవన్](https://penpower.in/2026/04/pawan-focuses-on-tribal-constituencies/) - ఎస్టీ నియోజకవర్గాల్లో జనసేన గ్రాఫ్‌పై సర్వే ఫోకస్ గిరిజన ప్రాంతాల్లో పవన్ అభివృద్ధి రాజకీయ ఫలితం ఎంత? ఉత్తరాంధ్రలో సర్వే బృందాల పర్యటనపై ఆసక్తి పునర్విభజనతో పెరగనున్న ఎస్టీ సీట్లపై ముందస్తు వ్యూహం ట్రైబల్ ఓటు బ్యాంక్‌పై జనసేన దీర్ఘకాల ప్లాన్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రభావం - [ప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..](https://penpower.in/2026/04/ప్రజావాణి-ఫిర్యాదుకు-స్/) - ఆకుల సతిష్ టీమ్ కృషికి ఫలితం..! రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ..! దుండిగల్‌ మండలం బౌరంపేట్ సర్వే నెం.166/1 ప్రభుత్వ భూవివాదం.. ఎక్స్ సర్వీస్ మెన్‌కు కేటాయించిన భూమి వివాదాస్పదంగా తయారైంది.. భూ కేటాయింపు ఒకచోట.. స్వాధీనం మరోచోట..దీంతో ఆకుల సతీష్ ఫిర్యాదు.. 2024లో కబ్జాలో జీవన్‌రెడ్డి.. అదనపు కలెక్టర్ సందర్శించి చర్యలకు ఆదేశాలు.. 2024 ఆగష్టు 7న దుండిగల్‌ తహశీల్దార్ ఆధ్వర్యంలో కబ్జాలు కూల్చివేత.. మళ్ళీ 2026లో అదే స్థలంలో మట్టినింపి చదునుపై.. ప్రజావాణి - [డి కబానా రెస్టారెంట్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు](https://penpower.in/2026/04/డి-కబానా-రెస్టారెంట్పై/) - విశాఖపట్నం:పెన్ పవర్ ,ఏప్రిల్ 15 రుషికొండ బీచ్ సమీపంలోని ఎండాడ గ్రామంలో నిర్మితమైన డి కబానా రెస్టారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా సి ఆర్ జెడ్ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబందించి కేసు డబ్ల్యూ పి పిల్ 99/2024లో భాగంగా విచారణకు వచ్చింది. దీనిపై గతంలో విచారణ చేసిన కమిటీని మళ్ళీ స్థల - [దామనపల్లి స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన.. పేరు పరిశీలించుకోవాలని సూచన](https://penpower.in/2026/04/దామనపల్లి-స్వర్ణ-గ్రామం/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ కేంద్రంలోని స్వర్ణ గ్రామం కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా సవరణలు అవసరమైతే అధికారులకు వెంటనే తెలియజేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండటం బాధ్యతగా - [జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ 10వ ఫలితాలు.. శతశాతం ఉత్తీర్ణత](https://penpower.in/2026/04/జీకే-వీధి-ఏకలవ్య-పాఠశాలల/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 59 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రమణరావు తెలిపారు.600 మార్కులకు గాను 548 మార్కులు సాధించిన ఎం. దారా శ్రీ పాఠశాల టాపర్‌గా నిలిచారు. 542 మార్కులతో జి. బాలు ద్వితీయ స్థానం సాధించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. - [ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం...](https://penpower.in/2026/04/ఇంటర్-సెకండ్-ఇయర్-పరీక్ష/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 15:ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ బుధవారం వెలుపడ్డాయి. ఇందులో అడ్డతీగల అనూప్ కాలేజ్ స్టూడెంట్స్ మరో సారి తమ ప్రతిభ చూపించారు.. ఈ ప్రతిభావంతుల్లో నుపా.లక్షి .916/1000.కి గాను మార్కులు సాధించి, పోలవరం జిల్లా లోని ఒకేషనల్ కాలేజ్ కి ప్రథమం గా నిలిచింది గంత. కళ్యాణి 880/1000 మడకం రేణుకా శ్రీ కి 861/1000.కి మార్క్స్ సాధించి రెండు మూడు ప్లేస్ లలో నిలిచారు . అనూప్ - [జగన్ మత్స్యకారుల కడుపుకొడితే.. చంద్రబాబు వారి బతుకుదెరువు అయ్యారు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/జగన్-మత్స్యకారుల-కడుపుకొ/) - పోర్టులు, తీరప్రాంతాలను తన తాబేదార్లకు దోచిపెట్టినప్పుడు జగన్ కు మత్స్యకారుల జీవనోపాధి కనిపించలేదా? : ప్రత్తిపాటి జీవో 217 తో మత్స్యకారుల కడుపుకొట్టినప్పడు జగన్ కు వారి బతుకుదెరువు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి మత్స్యకార బీమా, డీజిల్ రాయితీ. వేట నిషేధ భృతి, వేట సామర్థ్యం పెంపునకు మంగళం పాడిన ఘనుడు జగన్ : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 15 : చిలకలూరిపేట : అవినీతి.. దౌర్జన్యం..దోపిడీలకు పాల్పడి జైలుపాలైన వైసీపీనేతల్ని పరామర్శించే - [16న జీకేవిధి లో గ్రామసభ నిర్వహణ ](https://penpower.in/2026/04/16న-జీకేవిధి-లో-గ్రామసభ-నిర/) - గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:ఈనెల 16న జీకే వీధి పంచాయతీ కేంద్రంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. మంగళవారం ఆయన అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే పంచాయతీ ప్రజల నిర్ణయం మేరకు ఈనెల 16న గురువారం ఈ గ్రామసభను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు సమస్యలను గ్రామసభలో - [ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్‌టీయూ ధర్నాకు పిలుపు](https://penpower.in/2026/04/ఉపాధ్యాయుల-సమస్యలపై-పీఆర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో, 25న విజయవాడలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు యు.వి. గిరి తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు, సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ నేపథ్యంలో గూడెం కొత్తవీధిలో ఉపాధ్యాయులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొండ - [లోకేశ్ సారథ్యంలోని తెలుగుదేశం 3.0 వెర్షన్.. భవిష్యత్ లో రాజకీయ పార్టీల నిర్మాణ తీరును మార్చే గొప్ప క్రియేషన్ కానుంది : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/లోకేశ్-సారథ్యంలోని-తెలుగ/) - చంద్రబాబు అనుభవం దారి చూపితే.. లోకేశ్ ఆలోచనలు పార్టీలో, ప్రభుత్వంలో పారదర్శకత..వేగం పెంచుతాయి : ప్రత్తిపాటి టీడీపీ నూతన కమిటీల కూర్పులో సామాజిక న్యాయం, మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత : ప్రత్తిపాటి పార్టీకి యువరక్తం ఎక్కించిన లోకేశ్.... ఆదినుంచి అండగా ఉన్న అనుభవాన్ని టీడీపీకి బలమైన ఆదరువుగా నిలిపాడు : ప్రత్తిపాటి చంద్రబాబు విజన్ 2047 లక్ష్యసాధనతో పాటు.. 2029 ఎన్నికల్లో టీడీపీ భారీ విజయానికి నూతన కమిటీలు తిరుగులేని చోదకశక్తులుగా పనిచేస్తాయి : ప్రత్తిపాటి చిలకలూరిపేట - [జీకే వీధి కేజీబీవీకి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ](https://penpower.in/2026/04/జీకే-వీధి-కేజీబీవీకి-ఇంట/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గూడెం కొత్తవీధి కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 95%, ద్వితీయ సంవత్సరంలో 97% ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో సాగిన సింధుతులాని 871 మార్కులతో, ప్రథమ సంవత్సరంలో కె. సుబ్బలక్ష్మి 446 మార్కులతో టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, బోధన సిబ్బంది అభినందించారు. - [క్లాప్ మిత్రులకు వెంటనే జీతాలు చెల్లించాలి: అరికట్ట ఆంజనేయులు](https://penpower.in/2026/04/క్లాప్-మిత్రులకు-వెంటనే/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: గ్రామాల పరిశుభ్రత కోసం పనిచేస్తున్న క్లాప్ మిత్రులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని వైసీపీ నాయకుడు అరికట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వేతనాలను నిలిపివేయడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్లాప్ మిత్రులతో ఇతర పనులు చేయించడం సరైంది కాదని, పరిశుభ్రత పనులకే పరిమితం చేయాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి, సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. - [ఓటర్ జాబితా ప్రదర్శనకు ఉంచిన అధికారులు](https://penpower.in/2026/04/ఓటర్-జాబితా-ప్రదర్శనకు-ఉ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: తహసిల్దార్ కార్యాలయంలో 16 గ్రామ పంచాయతీల ఓటర్ జాబితాను ఎంపీడీఓ రమణబాబు, తహసీల్దార్ అన్నజీరావు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ విడుదల చేశారు. ప్రజలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చూసుకొని, తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. అన్ని పంచాయతీ కేంద్రాల్లో జాబితాలు ప్రదర్శించామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఈవోపిఆర్డి కిట్లంగి బాలకృష్ణ, జీకే వీధి పంచాయతీ కార్యదర్శి పండ్రా పాల్ తదితరులు - [ఇంటర్ ఫలితాల్లో జీకే వీధి మండల విద్యాసంస్థల మెరుగైన ప్రతిభ](https://penpower.in/2026/04/ఇంటర్-ఫలితాల్లో-జీకే-వీధ/) - గూడెంకొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని విద్యాసంస్థలు మంచి ఉత్తీర్ణత శాతం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.మండలంలోని ఏ.పీ.ఆర్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) విద్యార్థినులు ప్రథమ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో శత శాతం (100%) ఫలితాలు నమోదు చేయడం విశేషం.అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. - [మంచినీటి కోసం అల్లాడుతున్న మాకవరం ](https://penpower.in/2026/04/మంచినీటి-కోసం-అల్లాడుతున/) - మంచినీటి సౌకర్యం కల్పించాలన్న టిడిపి నేత చెండా బాబుజి. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.మండలంలో గల మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామం తలడిల్లుతుంది. 80 కుటుంబాలుగా ఉన్న గ్రామంలో ఒకే ఒక్క బోరు, ఓ ఊటగెడ్డ నీళ్లు మాత్రమే గ్రామస్తులకు దిక్కుగా మారింది. వేసవి దృష్ట్యా గ్రామస్తులు నీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సోమవారం పర్యటించిన టిడిపి నేత బాబుజి దృష్టికి గ్రామస్తులు సమస్యలు తీసుకురాగా - [ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ](https://penpower.in/2026/04/ముంచంగిపుట్టు-మండల-కేంద్/) - ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. అంబేద్కర్ ఆశయ సాధన సమితి. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. అంబేద్కర్ అనేక - [భారత రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం](https://penpower.in/2026/04/భారత-రాజ్యాంగానికి-బదులు/) - ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.భారత రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ చర్లపల్లి సుభద్ర అన్నారు. అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ.. భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించుటలో అణగారిన - [అర్హులందరికీ గృహాలు మంజూరయ్యేలా కృషి చేయాలి:టీడీపీ మండల అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు](https://penpower.in/2026/04/అర్హులందరికీ-గృహాలు-మంజూ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 14:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాల కోసం నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు తెలిపారు.ఈ సందర్భంగా గృహ నిర్మాణాల కోసం సర్వే చేయించుకున్న లబ్ధిదారుల డేటాను ఆయన స్వయంగా గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు అయ్యేలా అధికారులు కృషి చేయాలని, - [చింతపల్లి వీరభద్రరావు మృతి పట్ల మంత్రి సంతాపం](https://penpower.in/2026/04/చింతపల్లి-వీరభద్రరావు-మృ/) - పాడే మోసి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి సుభాష్ రామచంద్రపురం, పెన్ పవర్, ఏప్రిల్ 14: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు అకాల మరణం పట్ల రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రి సుభాష్ స్వగ్రామమైన హసనాబాద్‌కు చేరుకుని వీరభద్రరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను - [అంబేద్కర్ జయంతినీ ఘనంగా నిర్వహించాలి.. ఎంపీడీవో కుమార్..](https://penpower.in/2026/04/అంబేద్కర్-జయంతినీ-ఘనంగా/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 13:ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ను మండలం లోని అన్ని పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయంలలో ఘనంగా నిర్వహించాలి అని ఎంపీడీవో కుమార్ తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ లో ఈ కార్యక్రమాలు జరగాలని అడ్డతీగల ఎంపీడీవో ,పంచాయతీ ప్రత్యేక అధికారి కుమార్ తెలిపారు. సచివాలయం సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరై బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళలు అర్పించాలని, తమ - [క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..](https://penpower.in/2026/04/క్రికెట్-బెట్టింగ్లకు-అల/) - అడ్డతీగల, పెన్ పవర్ ,ఏప్రియల్ 13: అడ్డతీగల మండలం పాపంపేట గ్రామ సమీపంలో ఆదివారం అడ్డతీగల సీఐ బి. నరసింహమూర్తి ఎస్సై వినోద్ వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఏలేశ్వరం గ్రామం దిబ్బల పాలెంకు చెందిన మజ్జి. శివప్రసాద్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఆపి తనిఖీ చేసిన అనంతరం, అతనిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా పోలవరం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 ఇంటి దొంగతనాలు చేసినట్లు తనకు తానుగా ఒప్పుకున్నాడని అడ్డతీగల సీఐ బి. - [అంబేడ్కర్‌ జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శం..!](https://penpower.in/2026/04/అంబేడ్కర్-జీవిత-చరిత్ర/) - పోట్ల గోవింద్ పుల్లల చెరువు, పెన్ పవర్, ఏప్రిల్‌ 14 పుల్లల చెరువు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే కార్యక్రమాలు ప్రారంభమై పట్టణమంతా ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అంబేడ్కర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. - [అంబేద్కర్ యావత్ భారతావానికి ఆదర్శప్రాయుడు..](https://penpower.in/2026/04/అంబేద్కర్-యావత్-భారతావాన/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 14: అడ్డతీగలలో బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఈ .స్వప్న కుమారి పాల్గొని నివాళులర్పించారు. అలాగే అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అడ్డతీగల అనూప్ కాలేజీ లో కరస్పాండెంట్ చీకట్ల. ఆశీర్వాదం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను - [ఘనంగా వీరేపల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.](https://penpower.in/2026/04/ఘనంగా-వీరేపల్లిలో-అంబేద్/) - ఉలవపాడు, పెన్ పవర్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ పంచాయితీ నందు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరేపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంపీడీఓ సీ.హెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుత గ్రామ సచివాలయం నందు పంచాయతీ సెక్రటరీ కె.సుమలత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సామాజిక సంస్కర్త, మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ - [పేద గిరిజన విద్యార్థులకు గ్రూప్స్ మెటీరియల్ అందజేసిన ఉప తహసీల్దార్ ](https://penpower.in/2026/04/పేద-గిరిజన-విద్యార్థులకు/) - ఆదర్శంగా నిలుస్తున్న దుమంతి సత్యనారాయణ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14: అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా గూడెం కొత్తవీధి ఉప తహసీల్దార్ దుమంతి సత్యనారాయణ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరుపేద గిరిజన నిరుద్యోగ యువతకు వేల రూపాయల విలువైన గ్రూప్స్ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందజేసి ఆయన తన ఉదారతను చాటుకున్నారు.అల్లూరి జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన దుమంతి - [ఏప్రిల్ 15న పంచాయతీ కేంద్రాల్లో ఓటర్ జాబితా ప్రదర్శన](https://penpower.in/2026/04/ఏప్రిల్-15న-పంచాయతీ-కేంద్ర/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14: మండలంలో ఏప్రిల్ 15 వ తేది న అన్ని గ్రామ పంచాయతీల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాలు ప్రచురించనున్నట్లు ఎంపీడీఓ రమణబాబు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ తెలిపారు. గ్రామస్తులు తమ పేర్లు ఓటర్ జాబితాల్లో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని పేర్కొన్నారు. - [నిబందనలు మాకు వర్తించవు ఆక్రమార్కులు అల్టీమేటం](https://penpower.in/2026/04/నిబందనలు-మాకు-వర్తించవు/) - వంటిల్లు జంక్షన్ లో మూడు అంతస్తుల భారీ అక్రమ నిర్మాణం అనుమతులు ,నిబందనలు బేఖాతరు - [రాజ్యాధికారమే మాస్టర్ కి : డాక్టర్ తెన్నేటి జయరాజ్](https://penpower.in/2026/04/the-power-of-the-state-belongs-to-the-master-dr-tenneti-jayaraj/) - బలహీన వర్గాలైన బహుజనులకు నిజమైన రక్షణ, సమాన హక్కులు, సామాజిక న్యాయం రాజ్యాధికారంతోనే సాధ్యమని డాక్టర్ తెన్నేటి జయరాజ్ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ ఆలోచనలను భావితర మేధావులు లోతుగా గ్రహించి దేశ భవిష్యత్తు దిశను మార్చాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భావజాలంపై ఆంధ్ర యూనివర్సిటీలో మెమోరియల్ లెక్చర్ బహుజన రక్షణకు రాజ్యాధికారమే మార్గమన్న డా. జయరాజ్ కాన్షీరాం ఆచరణలో అంబేద్కర్ సిద్ధాంతం స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారత్ వెనుకబాటుపై విమర్శలు భావితర మేధావులపై దేశ భవిష్యత్తు బాధ్యత - [ఇష్యూ బేస్డ్ ఉద్యమాలతో జగన్ కొత్త వ్యూహం](https://penpower.in/2026/04/jagans-new-strategy-with-issue-based-movements/) - ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలను సెంటిమెంట్‌గా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లే వ్యూహంతో వైసీపీ మళ్లీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది.ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అంశాలపై ఉద్యమాలతో ప్రాంతీయ భావోద్వేగాలను రాబోయే ఎన్నికల వరకు నిలబెట్టే దిశగా పార్టీ అడుగులు వేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్‌తో వైసీపీ రీబిల్డ్ ప్లాన్ మూలపేట పోర్టు ఉద్యమంతో ఉత్తరాంధ్రపై ఫోకస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో రైతు భావోద్వేగాలపై పట్టు జిల్లా - [సంకాడ పంచాయతీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/సంకాడ-పంచాయతీలో-ఘనంగా-అం/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14 :సంకాడ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ,పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు, జనసేన నాయకుడు ఊలం ఈశ్వరరావు తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశగిరి గోవిందరావు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా దేశానికి విశేష - [కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో  ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ](https://penpower.in/2026/04/కూటమినేతల-సమక్షంలో-జీకే/) - కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 14:మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజలు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానేతగా పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన - [జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/జర్నలిస్టుల-ఆధ్వర్యంలో-అ/) - అంబేద్కర్ అందరివాడు కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్‌ 14ః భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు కాజులూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మిపేటలో కాజులూరు మండల వర్కింగ్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఆశయాలు, సమానత్వ సిద్దాంతాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయి.మొదటగా జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్షులు వీరవల్లి గణపతి, దేవు మహేశ్వరరావులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసన గంగరాజు, అనుసూరి శ్రీను, - [సింగపూర్ లో ట్రైనింగ్ కు మంత్రులు](https://penpower.in/2026/04/ministers-for-training-in-singapore/) - స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు గవర్నెన్స్ సామర్థ్యాలను మరింత పదును పెట్టే లక్ష్యంతో ఏపీకి చెందిన తొమ్మిది మంది మంత్రులు ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పాలన, సంక్షోభ నిర్వహణ, ప్రజా విశ్వాసం వంటి కీలక అంశాలపై ఈ ట్రైనింగ్, భవిష్యత్ పరిపాలనకు కొత్త దిశను చూపనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌లో 9 మంది మంత్రులకు ప్రత్యేక గవర్నెన్స్ ట్రైనింగ్ స్వర్ణాంధ్ర 2047 అమలుకు - [డా.బిఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్పీకర్, హోం మంత్రి](https://penpower.in/2026/04/డా-బిఆర్-అంబేద్కర్-కు-ఘన-న/) - డా.బిఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన స్పీకర్, హోం మంత్రి నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లిజిల్లా నాతవరం మండలలో మంగళవారం ఉదయం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విస్తృతంగా పర్యటించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, నాతవరం ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా స్థానిక లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ గృహాన్ని వారు ప్రారంభించారు. - [ఏపీలో మరో 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్](https://penpower.in/2026/04/green-signal-for-30-more-industrial-clusters-in-ap/) - మూడు జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్లను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 20 క్లస్టర్లకు ఇవి జతకావడంతో మొత్తం సంఖ్య 50కి చేరుకోనుండగా, భారీ భూసేకరణతో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు కొత్త ఊపు రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కారిడార్ల వెంట 30 కొత్త క్లస్టర్ల ప్రతిపాదన 1.31 లక్షల ఎకరాల భూమి గుర్తించిన అధికారులు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు - [మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం](https://penpower.in/2026/04/chandrababu-naidus-anger-against-ministers/) - కేబినెట్ అజెండా లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి, ఏపీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పుచేర్పులు జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చను వేడెక్కిస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనితీరు, క్రమశిక్షణ, ప్రజా మైలేజ్ ఆధారంగా కొత్త సమీకరణాలకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. అజెండా లీక్‌తో మంత్రులపై సీఎం ఫైర్ పనితీరు రిపోర్టులతో కేబినెట్ మార్పుల కసరత్తు మున్సిపల్ ఎన్నికల ముందు కొత్త టీమ్ సంకేతాలు లోకేష్-పవన్ - [పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/ambedkar-jayanti-celebrations-beyond-parties/) - 25వ వార్డులో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా నాయకుల సమిష్టి నివాళులు సామాజిక న్యాయం–సమానత్వంపై నాయకుల సందేశం హరిజనవీధిలో సామరస్యానికి ప్రతీకగా కార్యక్రమం మహిళలు, యువత భారీగా పాల్గొన్న జయంతి వేడుకలు విశాఖ ఉత్తరం, పెన్ పవర్ ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని 25వ వార్డులో పార్టీ రాజకీయాలకు అతీతంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీ హరిజన సేవా - [జనగణన మొదటి విడత శిక్షణ ప్రారంభం:తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు](https://penpower.in/2026/04/జనగణన-మొదటి-విడత-శిక్షణ-ప/) - గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 13:మండలంలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రారంభమైంది.ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి విడతగా 49 మంది ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.జనగణన నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, సాంకేతిక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా గూడెంకొత్తవీధి మండల తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు మాట్లాడుతూ జనగణన - [అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై పోలీసుల పర్యవేక్షణ](https://penpower.in/2026/04/అంబేద్కర్-జయంతి-ఏర్పాట్ల/) - శాంతిభద్రతలు కట్టుదిట్టం కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్‌ 13: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మానిష్ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామం చిన్నపేటలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేలా కమిటీ సభ్యులకు పలు - [మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి...](https://penpower.in/2026/04/మహిళలు-స్వయం-సమృద్ధి-సాధ/) - ఎంపీడీవో పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్‌ 13 మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయంలో ‘నారీ శక్తీ వందన్’ సదస్సు సోమవారం పుల్లల చెరువు సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ సుబ్బమ్మ, ముటుకుల సెక్టర్ సూపర్వైజర్ దేవి బాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండలంలోని అంగన్వాడి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ మహిళల - [కూటమి ప్రభుత్వంలో గ్యాస్ కొరత సామాన్యుల తిప్పలు పట్టవా:వైసిపి మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ ఆగ్రహం.](https://penpower.in/2026/04/కూటమి-ప్రభుత్వంలో-గ్యాస్/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్12: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరతపై వైసిపి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిత్యావసర సేవలు అందించడంలో విఫలమైందని వారు విమర్శించారు.గ్యాస్ ఏజెన్సీలు సామాన్య ప్రజలకు గ్యాస్ లేదని చెబుతూ,హోటళ్లు మరియు ఇతర దుకాణదారులకు 5 నుండి 10 సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో ఇస్తున్నారని వారు ఆరోపించారు.గ్యాస్ సిలిండర్ అసలు ధర సుమారు ₹960 ఉండగా,కొరతను సాకుగా చూపి వినియోగదారుల నుండి - [మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి](https://penpower.in/2026/04/మండల-కేంద్రాల్లో-ప్రతి-స/) - అధికారులందరూ హాజరు కావాలి స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 12: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ‘మీ కోసం గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ, ఐటిడిఎ పీఓ ఆదిత్య వర్మ, ఆర్డీవో ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, డిఆర్వో నీలకంఠరావు తదితరులతో కలిసి కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణపై పలు - [సిమెంట్ లారీ బోల్తా...తప్పిన పెను ప్రమాదం..!](https://penpower.in/2026/04/సిమెంట్-లారీ-బోల్తా-తప్ప/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 12 పుల్లలచెరువు మండలం మురికిమళ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–565పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గిద్దలూరు వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అధిక వేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టి బోల్తా పడింది.ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, లారీ వేగం నియంత్రణలో లేకపోవడంతో ఒక్కసారిగా డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డును దాటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో - [సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం ](https://penpower.in/2026/04/సమస్యల-పరిష్కారానికి-మండ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 12:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూడెం కొత్త వీధి మండలంలో ప్రజల అర్జీల స్వీకరణ కోసం సోమవారం మండల కేంద్రంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు తెలిపారు. మండలానికి చెందిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఈ కార్యక్రమంలో నేరుగా సమర్పించవచ్చని సూచించారు. పాడేరు కేంద్రానికి వెళ్లి వ్యయప్రయాసలు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం సందర్భంగా అన్ని శాఖలకు చెందిన - [ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడమే ‘సూర్యఘర్’ లక్ష్యం : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/ప్రతి-ఇంటికి-ఉచిత-విద్యు/) - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోనే ప్రజలకు ఉచిత విద్యుత్. తమకోసం పనిచేసే ప్రభుత్వం..నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలి. రాష్ట్రం కోసం చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్టశక్తులతో పోరాడుతున్నారు. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 12: చిలకలూరిపేట : తమ సంతోషం, సంక్షేమంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్ట శక్తులతో పోరాడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తమకోసం.. రాష్ట్రం కోసం పనిచేసే - [జనసేన నాయకుడిపై కులదూషణ ఆరోపణలు](https://penpower.in/2026/04/జనసేన-నాయకుడిపై-కులదూషణ/) - … న్యాయం కోసం వెళ్లిన మహిళలకు అవమానం కాజులూరు, ఏప్రిల్‌ 12 ,పెన్‌పవర్‌: న్యాయం కోసం ఆశ్రయించిన ఇద్దరు మహిళలకు అవమానం ఎదురైన ఘటన కాజులూరు మండలంలో కలకలం రేపుతోంది. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిపై కులదూషణ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న వ్యాపారంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ సన్నపు లక్ష్మి (ఎస్సీ-మాల), ఆకుల నాగదేవి అనే ఇద్దరు మహిళలు అన్యం శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించారు. అయితే, సమస్యకు పరిష్కారం - [జర్రెల కొత్తూరులో భారీ పాము సంచారం – గ్రామస్థుల్లో భయాందోళన](https://penpower.in/2026/04/జర్రెల-కొత్తూరులో-భారీ-ప/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11:గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల కొత్తూరు గ్రామంలో భారీ పాము సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం రాత్రి సమీప అడవి నుంచి సుమారు 15 అడుగుల పొడవైన పాము గ్రామంలోకి ప్రవేశించింది.పాము ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును హతమార్చినట్లు తెలిపారు. పాము గ్రామంలో హల్చల్ చేస్తూ కాటు వేసేందుకు ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంపినట్లు - [నేలపాడు గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక ](https://penpower.in/2026/04/నేలపాడు-గ్రామంలో-ఘనంగా-మ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 11: రింతాడ పంచాయతీ పరిధిలోని నేలపాడు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ (ఆల్ ఇండియా ఆదివాసి స్వయం పాలన సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు) ఆధ్వర్యంలో ప్రజలు, చిన్నారుల మధ్య ఈ కార్యక్రమాన్ని “మహనీయుల స్ఫూర్తి దినంగా” నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాతగా పూలే చేసిన సేవలు, త్యాగాలు - [అల్లూరి జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/అల్లూరి-జిల్లాలో-ఘనంగా-మ/) - స్టాఫ్ రిపోర్టర్, పాడేరు పెన్ పవర్ ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యకు పునాది వేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. విద్యా ప్రాముఖ్యతను - [చింతపల్లి నియోజకవర్గం పునరుద్ధరణ అత్యవసరం: స్థానికులు, నేతల డిమాండ్](https://penpower.in/2026/04/చింతపల్లి-నియోజకవర్గం-పు/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11:చింతపల్లి నియోజకవర్గం పునరుద్ధరణ అత్యవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో వంచుల పంచాయతీ ఎల్లవరం కట్టు వీధిలో స్థానిక ప్రజలతో కలిసి చింతపల్లి నియోజకవర్గం అవసరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వనపల రాజేష్ మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కోసం చింతపల్లి నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో చింతపల్లి నియోజకవర్గం ఉన్నప్పటికీ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా - [పొర్లుబందలో వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ వంపూరు గంగులయ్య](https://penpower.in/2026/04/పొర్లుబందలో-వివాహ-వేడుకల/) - చింతపల్లి/గూడెం కొత్తవీధి, ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీ పరిధిలోని పొర్లుబంద గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య శనివారం హాజరయ్యారు.వంతల వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నవదంపతులు జశ్వంత్, మేరీలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందం, ఐశ్వర్యం, - [మాజీ సర్పంచ్ దంపతులకు ఎంపీటీసీ సన్మానం](https://penpower.in/2026/04/మాజీ-సర్పంచ్-దంపతులకు-ఎం/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయతీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ వనపల కాసులమ్మ, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వనపల రాజేష్ దంపతులను వంచుల పంచాయతీ ఎంపీటీసీ జోరంగి సరస్వతి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దుశాలువ కప్పి వారి సేవలను కొనియాడారు. పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్, ఎంపీటీసీ సమన్వయంతో కృషి చేయడం వల్ల గ్రామానికి ప్రయోజనం చేకూరిందని సన్మానం అందుకోవడం ఆనందంగా ఉందని, పంచాయతీ - [అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమాని శ్రీపూజ](https://penpower.in/2026/04/అల్లూరి-జిల్లా-జాయింట్-క/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా తిరుమాని శ్రీపూజ శనివారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ అధికారుల ప్రమోషన్లు, బదిలీల్లో భాగంగా ఆమెను ఈ పదవికి నియమించింది. ఇంతకు ముందు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన ఆమెకు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.బాధ్యతల స్వీకరణకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జ్ రెవెన్యూ అధికారి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. నీలకంఠరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి - [పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ బాధ్యతలు స్వీకారం](https://penpower.in/2026/04/పాడేరు-ఐటిడిఏ-ప్రాజెక్ట్/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 11:పాడేరు ఐటిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పనిచేసిన తిరుమాని శ్రీపూజ నుండి ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆదిత్య వర్మ కుటుంబ సమేతంగా మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యస్వామి వారికి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం ఐటిడిఏ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పరిపాలనాధికారి హేమలత పుష్పగుచ్ఛం అందజేసి సిబ్బందితో - [జనగణన–2027కు గంగవరం మండలం సిద్ధం](https://penpower.in/2026/04/జనగణన-2027కు-గంగవరం-మండలం-సి/) - గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 11: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027లో భాగంగా గంగవరం మండలంలో మే 1 నుండి 31 వరకు మొదటి దశ జనగణన నిర్వహించనున్నట్లు సెన్సస్ చార్జ్ ఆఫీసర్, తాసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రక్రియ రెండు దశలలో జరుగనుండగా, మొదటి దశ మే నెలలో, రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో చేపట్టనున్నారు.మొదటి దశలో ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్లకు సంబంధించిన వివరాలు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం ఎన్యుమరేటర్లు - [మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు అమోఘం](https://penpower.in/2026/04/మహాత్మా-జ్యోతిరావు-పూలే/) - ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 11: అణగారిన వర్గాల అభ్యున్నతి, స్త్రీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు.శనివారం రాజవొమ్మంగి పంచాయతీ కార్యాలయ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిరావు - [ఢిల్లీ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భీమవరం ఏ ఎం ఓ ఘన విజయం](https://penpower.in/2026/04/ఢిల్లీ-అథ్లెటిక్స్-ఓపెన్/) - భీమవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11: దేశ రాజధాని ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుండి 11 వరకు జరిగిన అడ్వెంచర్ నేషనల్ మాస్టర్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్-2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు, భీమవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జిల్లా ఉప మలేరియా అధికారిగా విధులు నిర్వహిస్తున్న యాతం నాగబాబు ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు. ఈ పోటీల్లో నాగబాబు 800 మీటర్ల పరుగు పందెంలో - [కీర్తన హత్య కేసులో కీలక మలుపు](https://penpower.in/2026/04/major-twist-in-keerthana-murder-case/) - ఖాజీపేట హత్య కేసులో కీలక పరిణామం బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడి పరారీకి యత్నం పోలీసులపై కత్తితో దాడి చేసిన వెంకటేష్ నిందితుడు వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు… ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు రిమ్స్‌లో నిందితుడికి చికిత్స కడప | పెన్ పవర్ | ఏప్రిల్ 11: ఖాజీపేట అగ్రహారంలో విద్యార్థిని కీర్తనను దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరపడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు, కేసు దర్యాప్తులో - [రంపచోడవరం నూతన డీఎస్పీగా అషరఫ్ అలీ నియామకం](https://penpower.in/2026/04/రంపచోడవరం-నూతన-డీఎస్పీగా/) - గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11: పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌కు నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అషరఫ్ అలీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఈ యువ పోలీసు అధికారి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పోలీసు విభాగంలోకి ప్రవేశించారు. కడప జిల్లాకు చెందిన అషరఫ్ అలీని రంపచోడవరం డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ - [ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండండి :మమతా బెనర్జీ](https://penpower.in/2026/04/ఈవీఎంలపై-అప్రమత్తంగా-ఉండ/) - “ఈసారి నిరంకుశ బీజేపీకి బెంగాల్ గట్టిగా బుద్ధి చెబుతుంది” బరసత్, బసిర్‌హట్ సభల్లో మమతా ఫైర్… ఓటర్ల జాబితా, ఈవీఎంలపై సంచలన ఆరోపణలు బరసత్ సభలో మమతా బీజేపీపై విరుచుకుపాటు “బెంగాల్ గెలుస్తుంది” అంటూ మహిళల నినాదాలు మోదీ-షాపై మమతా ఘాటు విమర్శలు ఓటర్ల జాబితాల తొలగింపుపై సంచలన ఆరోపణలు ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీకి పిలుపు న్యూస్ డెస్క్ పెన్ పవర్| ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ - [పర్యాటక యాత్ర విషాదం.. 4 రోజుల తర్వాత లోయలో బాలిక మృతదేహం](https://penpower.in/2026/04/tourist-trip-ends-in-tragedy-girls-body-found-in-gorge-after-four-days/) - కుటుంబ విహారయాత్రలో విషాదం మణిక్యధార వద్ద అదృశ్యమైన శ్రీనంద డ్రోన్లతో నాలుగు రోజుల గాలింపు 2,000 అడుగుల లోయలో మృతదేహం ప్రమాదమా? ఇతర కారణాలా? దర్యాప్తు వేగం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద (14) కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని చిక్కమగళూరుకు విహారయాత్రకు వెళ్లి విషాదాంతానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి సుమారు 40 మంది కలిసి ముల్లైయనగిరి, చంద్రద్రోణ పర్వత ప్రాంతాలు, మణిక్యధార జలపాతం ప్రాంతాలను - [కడలూరులో విజయ్ ప్రచారం మళ్లీ రద్దు…](https://penpower.in/2026/04/vijays-campaign-in-cuddalore-cancelled-again/) - తమిళనాడులో పీక్స్‌కు ఎన్నికల వేడి కడలూరు టూర్‌కు విజయ్‌కు మళ్లీ అనుమతి చివరి నిమిషంలో రద్దైన ప్రచారం 21 షరతులతో పోలీసుల గ్రీన్ సిగ్నల్ నాలుగు ప్రాంతాల్లో రాత్రి 9 వరకు ప్రచారం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, 21వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. న్యూస్ డెస్క్ పెన్ పవర్| - [నేడు అందుబాటులో తిరుమల లడ్డు](https://penpower.in/2026/04/నేడు-అందుబాటులో-తిరుమల-ల/) - రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: మన రంపచోడవరం ఐ.పోలవరం పరిధిలోని గోవింద గిరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ శనివారం నాడు తిరుమల నుండి వచ్చే లడ్డు ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు ఈ. రూప్ సాయి మరియు ఢిల్లీ ప్రసాద్ కోరారు. - [గిరిజన రైతులకు రబ్బర్ సాగు ప్రోత్సాహం మరో 3 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ లక్ష్యం](https://penpower.in/2026/04/గిరిజన-రైతులకు-రబ్బర్-సా/) - మారేడుమిల్లి/ గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10 : గిరిజన ప్రాంతాల్లో రబ్బర్ సాగును విస్తరించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబ్బర్ ప్లాంటేషన్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి ప్లాంటేషన్ - [అధికారుల అలసత్వం సహించను – ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి](https://penpower.in/2026/04/అధికారుల-అలసత్వం-సహించను/) - గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపకూడదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పష్టం చేశారు. గుర్తేడు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఆమెకు గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఆమె ప్రజల - [నవోదయ ఫలితాల్లో రాణించిన విద్యార్థినికి అభినందనలు](https://penpower.in/2026/04/నవోదయ-ఫలితాల్లో-రాణించిన/) - గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని రంపచోడవరం నియోజకవర్గ యువజన నాయకులు పండా సిద్ధార్థ దొర సూచించారు. ఇటీవల జరిగిన నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిని ఆయన అభినందించారు.పోలవరం జిల్లా గంగవరం మండలం గంగవరం గ్రామ ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ విజయాన్ని సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు - [చామగెడ్డ గ్రామంలో మన ఊరు–మన జెండా కార్యక్రమం నిర్వహణ](https://penpower.in/2026/04/చామగెడ్డ-గ్రామంలో-మన-ఊరు/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 10:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయతీ చామగెడ్డ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో “మన ఊరు–మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. చల్లంగి అచ్యుత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది గిరిజనులు బీజేపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు గూడెం కొత్త - [తెదేపాలో భారీ చేరికలు – గుర్తేడు మండలం పసుపుమయం](https://penpower.in/2026/04/తెదేపాలో-భారీ-చేరికలు-గ/) - గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: గుర్తేడు మండలంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు.మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పల్లాల బాబురావు నాయకత్వంలో పలువురు పెద్దఎత్తున పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే - [వందన్ వికాస కేంద్రాల ద్వారా గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి](https://penpower.in/2026/04/వందన్-వికాస-కేంద్రాల-ద్వ/) - కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: గిరిజన ప్రాంతాలలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం వందన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం రంపచోడవరం మండలం పందిరి మామిడి సెంటర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వందన్ వికాస కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన జీడిపిక్కల - [రంపచోడవరం కేంద్రంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి](https://penpower.in/2026/04/రంపచోడవరం-కేంద్రంగా-డంపి/) - సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: పోలవరం జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీ కేంద్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తక్షణమే శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నప్పటికీ, దానిని శాస్త్రీయంగా తరలించేందుకు లేదా నిల్వ చేయేందుకు సరైన వేదిక లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ప్రస్తుతం చెత్తను - [చిన్నారుల మెదడు అభివృద్ధికి తొలి మూడు సంవత్సరాలే కీలకం](https://penpower.in/2026/04/చిన్నారుల-మెదడు-అభివృద్ధ/) - గంగవరం మండలంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: చిన్నారుల జీవితంలో తొలి మూడు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి వి. సుచరిత ఆదిలక్ష్మి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని చిన్నగార్లపాడు, పెదగార్లపాడు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఆమె సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె - [ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్](https://penpower.in/2026/04/ప్రభుత్వ-పాఠశాలల-బలోపేతా/) - యూటిఎఫ్ పిలుపుతో గంగవరం మండలంలో 15 నుంచి ప్రారంభం గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్) ఆధ్వర్యంలో “మన ఊరి బడి – మనం కాపాడుకుందాం” అనే ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని గంగవరం మండలంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జిదొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు - [రాజకీయ నాయకుడి కారు బీభత్సం: గాలిలో ఎగిరిపడ్డ ప్రాణం!](https://penpower.in/2026/04/politicians-car-wreaks-havoc-a-life-sent-flying/) - మృత్యుశకటంగా మారిన విలాసవంతమైన కారు! సామాన్యుడి ప్రాణం.. నాయకుడికి లోకువా? చట్టం చుట్టంలా మారితే.. సామాన్యుడికి దిక్కెవరు? నిషేధిత శబ్దాల హోరు.. రోడ్లపై కొనసాగుతున్న జోరు! అధికార గర్వం.. అతివేగం: హాహాకారాలు చేసిన వీరలంకపల్లి రహదారి! ఎడిటర్, పెన్ పవర్ ఏప్రిల్ 10: సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక ప్రమాదం గోకవరం మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారు అతివేగంతో బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా - [కొండవీడు కోటలో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య](https://penpower.in/2026/04/కొండవీడు-కోటలో-విషాదం-ప్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 10 : యడ్లపాడు : మండలంలోని కొండవీడు కోట పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. విడిపోయి ఉండలేమన్న బాధతో ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు స్వర్ణభారత్ నగర్‌కు చెందిన రసిక మనికంఠ రాజు (20), అంకమ్మ నగర్‌కు చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో, ఇటీవల యువతికి వేరే వ్యక్తితో - [అంతర్మథనంలో మాగుంట కుటుంబం..](https://penpower.in/2026/04/the-magunta-family-in-deep-introspection/) - 1) వారసుడికి అవకాశం ఇవ్వాలన్న తండ్రి ఆలోచనకు క్షేత్రస్థాయి లెక్కలు అడ్డం 2) ప్రజల్లో పలుకుబడి ఉన్నా యువతలో ఆశించిన స్థాయి గుర్తింపు లేకపోవడం ఆందోళన 3) స్థానికంగా కంటే బెంగళూరులోనే ఎక్కువగా ఉండటం ప్రతికూల అంశంగా మారిన పరిస్థితి 4) ఇంటిపేరు కంటే ప్రజల మధ్య నిత్యం కనిపించే నాయకత్వానికే ప్రాధాన్యం పెరిగిన సంకేతం 5) అంతర్గత అంచనాల్లో బయటపడిన బలహీనతలతో మాగుంట శిబిరంలో మల్లగుల్లాలు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడిని - [మీ పనితీరే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్...](https://penpower.in/2026/04/your-performance-is-your-progress-report/) - పనితీరుపై అధినాయకత్వం నిశిత పరిశీలన కుటుంబ జోక్యంపై మంత్రికి గట్టి సూచనలు ఫిర్యాదు సమావేశాలు తప్పనిసరి అన్న పార్టీ కడప జిల్లా నేతలపై ప్రత్యేక అసంతృప్తి ప్రజల్లో లేని నేతలకు ముందస్తు హెచ్చరిక "ప్రజల్లో అందుబాటులో ఉండటం, ఫిర్యాదుల పరిష్కారం, కేడర్‌తో అనుసంధానం—ఇవే నాయకుల అసలు బలం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్న వేళ, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. అటు మంత్రి, ఇటు శాసన సభ్యుల వ్యవహారంపై అధినాయకత్వం - [మహామనుల విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయండి](https://penpower.in/2026/04/మహామనుల-విగ్రహాల-ఆవిష్కర/) - కూర్మన్నపాలెం :పెన్ పవర్ ,ఏప్రిల్ 10 మహాత్మా జ్యోతిరావు పూలే,బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ల జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలో ముగ్గురు మార్గదర్శకుల విగ్రహాలు ఆవిష్కరించినట్లు పూలే -అంబేద్కర్ విజ్ఞాన్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కేబీఆర్ అంబేద్కర్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ ఏప్రిల్ 11న సావిత్రిబాయి పూలే, రామా బాయ్ అంబేద్కర్, ఫాతిమా షేక్ ల విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు . కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా - [మహిళల భద్రతపై ఉపాధి కూలీలకు అవగాహన](https://penpower.in/2026/04/మహిళల-భద్రతపై-ఉపాధి-కూలీ/) - జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 10 : జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు శుక్రవారం జగ్గంపేట ఎస్ ఐ టి.రఘునాథరావు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ పై అవగాహన కల్పించారు. ప్రజలు అవగాహన లోపంతో సైబర్ నేరాలకు గురవుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అంటే ఎటువంటి వివరాలు చెప్పరాదని వివరించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా రోడ్డు - [యారాడలో వెల్లువెత్తిన నిరసన'జెట్టీ' వద్దు - 'టూరిజం' ముద్దు!](https://penpower.in/2026/04/యారాడలో-వెల్లువెత్తిన-ని/) - విశాఖ పెన్ పవర్ ఏప్రిల్ 10 : సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన యారాడ గ్రామం ఇప్పుడు ఒక కీలక పోరాటానికి సిద్ధమవు తోంది. తమ గ్రామంలో ప్రతిపాదించిన చేపల జెట్టీని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు గళమెత్తారు. పచ్చని పం ట పొలాలు, తరతరాల వ్యవ సాయ సంస్కృతి కలిగి న ఈ ప్రాంతాన్ని ఫిషింగ్ హబ్‌గా మార్చవద్దని, ఆంధ్ర ప్రదేశ్‌కే గర్వకారణం గా నిలిచే టూరిజం ప్రాజె క్టుగా అభివృద్ధి చేయా - [జగ్గంపేటలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్](https://penpower.in/2026/04/జగ్గంపేటలో-ఎమ్మెల్యే-ప్ర/) - జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 10: జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల నుంచి అందిన ప్రతీ వినతి పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. - [2029 వైసీపీ స్లోగన్స్ రెడీ](https://penpower.in/2026/04/2029-ycp-slogans-are-ready/) - రెండువేల ఇరవై తొమ్మిదికి వైసీపీ కొత్త వ్యూహ పటం అమరావతికి ఎదురెదురుగా మావిగన్ జెండా మూడు నగరాల బలాలపై రాజధాని నినాదం ఫ్లెక్సీలతో ప్రజల్లోకి కొత్త రాజకీయ స్వరం ఎన్నికల సమరంలో రాజధాని అంశమే ప్రధాన ఆయుధం స్టేట్ పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ | అమరావతి | ఏప్రిల్ 10 : రాబోయే ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 'మావిగన్' నినాదాన్ని తెరపైకి తెచ్చింది; తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్తూ సరికొత్త - [‘జన నాయకన్’ విడుదలకు ముందే లీక్](https://penpower.in/2026/04/jana-nayakan-leaked-before-release/) - రాజకీయ కుట్రపై అధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు! విజయ్ సినిమాపై రాజకీయ కక్ష.. అక్రమ ప్రసారం వెనుక అసలు శక్తులెవరు? ముందుగా దృశ్యాలు.. తరువాత పూర్తి చిత్రం బయటకు విడుదల ఆలస్యానికి సెన్సార్ అడ్డంకులు రాజకీయ కక్షతో అక్రమ ప్రసారం జరిగిందా? అభిమానులకు లింకులు పంచొద్దని చిత్ర బృందం విజ్ఞప్తి న్యూస్ డెస్క్ పెన్ పవర్ | ఏప్రిల్ 10 : విజయ్ ఆఖరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకన్’ విడుదలకు ముందే పూర్తిగా బయటకు రావడం - [విజన్ ఆంధ్రాకి ఆద్యుడు చంద్రబాబు :పల్లా](https://penpower.in/2026/04/విజన్-ఆంధ్రాకి-ఆద్యుడు-చ/) - సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి గ్లోబల్ ఎఐ సిటీగా విశాఖ…గూగుల్ మెగా ప్రాజెక్టుతో చారిత్రాత్మక మైలురాయి- చంద్రబాబు విజన్–లోకేష్ కృషి ఫలితం. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నూతన యుగానికి నాంది గాజువాక : పెన్ పవర్ , ఏప్రిల్10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో చారిత్రాత్మక ముందడుగు వేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 28న విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి - [దుర్గమాంబ ఆలయ వార్షికోత్సవం లో పల్లా](https://penpower.in/2026/04/దుర్గమాంబ-ఆలయ-వార్షికోత/) - గాజువాక :పెన్ పవర్ ,ఏప్రిల్ 10 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు , డొంకాడ పండగ దుర్గమాంబ ఆలయానికి, కొత్తపాలెం ఫార్మాసిటీ దుర్గ మాంబ వార్షికోత్సవం లో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు . అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, ఎటువంటి గొడవలు ఏం లేకుండా పండగ సంతోషాలతో గ్రామాల ప్రజలు బంధువులు పండగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త సివిల్ సప్లై - [ఎగ్ కార్ట్ పథకం ద్వారా స్వయం ఉపాధి](https://penpower.in/2026/04/ఎగ్-కార్ట్-పథకం-ద్వారా-స్/) - రామచంద్రపురం, పెన్ పవర్ ఏప్రిల్10: పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్‌ఈసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎగ్ కార్ట్ పథకం ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందవచ్చని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని తోటపేటలో లబ్ధిదారు దవులూరి సత్య మాధవి ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వం అందిస్తున్న - [అతి వేగంతో కాన్వాయ్ ఢీ](https://penpower.in/2026/04/convoy-hit-by-high-speed-train/) - గోకవరం సమీపంలో అతి వేగంతో దూసుకెళ్లిన కాన్వాయ్ ఒక బైక్‌ను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు కాన్వాయ్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఒక యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో నాయకుల కాన్వాయ్‌ల అతి వేగం, ప్రజల భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రాణాలతో బయటపడ్డ యువకుడు, కంబాలపై ఆరోపణలు అతి వేగం – ప్రమాదానికి కారణమా? వీర్లంకపల్లి సెంటర్‌లో - [మానవత్వం చాటుకున్న వైకాపా నేత అంజి](https://penpower.in/2026/04/మానవత్వం-చాటుకున్న-వైకాప/) - రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో అంజి సేవలు అభినందనీయం గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్9:అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పరిధిలోని రింతాడ–ముల్లుమెట్ట మధ్య రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత వల్ల వారు రోడ్డుకు సుమారు 15 అడుగుల దూరంలో ఉన్న టేకు చెట్ల మధ్య పడిపోయి, కాళ్లు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.గాయపడిన యువకులు చింతపల్లి మండలం అన్నవరం సమీపంలోని - [కారైకుడిని కదిలించనున్న విజయ్ రోడ్‌షో..!](https://penpower.in/2026/04/vijays-roadshow-set-to-electrify-karaikudi/) - శివగంగైలో టి.వి.కె బల ప్రదర్శనకు నేడు తెరలేపనున్న దళపతి విజయ్..! శివగంగై జిల్లా రాజకీయ సమీకరణాలను మార్చే రోడ్‌షోకు కారైకుడి నేడు వేదిక కానుంది.టి.వి.కె అధినేత విజయ్ బహిరంగ సభ, ఓపెన్ వ్యాన్ ప్రచారంతో నాలుగు స్థానాల్లో పార్టీకి ఊపు తేవాలని వ్యూహం సిద్ధమైంది. నాలుగు స్థానాలపై విజయ్ ప్రత్యేక ఫోకస్ కారైకుడిలో అభిమానుల సందడి పీక్స్‌కు తేవర్ విగ్రహం వద్ద హై వోల్టేజ్ స్పీచ్ 37 షరతులతో పోలీసుల కట్టుదిట్టమైన అనుమతి శివగంగై రాజకీయాల్లో టి.వి.కె - [దేశం లో 1 గిగా వాట్ ఎఐ హబ్‌గా విశాఖ](https://penpower.in/2026/04/దేశం-లో-1-గిగా-వాట్-ఎఐ-హబ్గ/) - సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఎఐ సిటీగా విశాఖ గూగుల్ మెగా ప్రాజెక్టుతో చారిత్రాత్మక మైలురాయి ▪️ చంద్రబాబు విజన్–లోకేష్ కృషి ఫలితం ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నూతన యుగానికి నాంది: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు - [ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై ఎన్రోల్మెంట్ డ్రైవ్](https://penpower.in/2026/04/ప్రభుత్వ-పాఠశాలల-ప్రాధాన/) - కాజులూరు, ఏప్రిల్‌ 9: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలకమని చాటి చెప్పే విధంగా కాజులూరు మండలంలో గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ-1 ఎంఈఓ-2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాజులూరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు మార్ని విష్ణుమూర్తి,ఎంపీ ఎస్ హెడ్‌మాస్టర్ దుర్గారావు, మండల ఏవో పద్మలత,ఎంఈఓ-1 దాసరిపల్లె డేవిడ్,ఎంఈఓ-2 పి. జాన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. “ప్రభుత్వ బడుల్లో - [గొల్లపాలెంలో ఘనంగా ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు](https://penpower.in/2026/04/గొల్లపాలెంలో-ఘనంగా-ధనమ్మ/) - భక్తులతో కిటకిటలాడిన జాతర కాజులూరు, ఏప్రిల్‌ 9: మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామదేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గొల్లపాలెం–కొంగోడు గ్రామాల సరిహద్దులో, కాకినాడ–కోటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ధనమ్మ తల్లి ఆలయం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. కరప, కాజులూరు మండలాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి - [అడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు...](https://penpower.in/2026/04/అడ్డతీగలలో-సౌర-విద్యుత్/) - అడ్డతీగల, పెన్ పవర్,ఏప్రిల్ 09: అడ్డతీగల మండలంలో పీఎం సూర్యఘర్ యోజన కింద తొలి సోలార్ రూఫ్‌టాప్ యూనిట్‌ను ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి ప్రారంభించారు. సినిమా హాల్ కాలనీలో వేమగిరి .అర్జున్ నివాసంపై ఏర్పాటు చేసిన యూనిట్‌ను ఎమ్మెల్యే శిరీష దేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో మొదటి విడతలో 538 సర్వీసులు ఏర్పాటు చేసి సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సాధించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ - [యూటిఎఫ్‌పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు](https://penpower.in/2026/04/యూటిఎఫ్పై-నిరాధార-ఆరోపణ/) - గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్)పై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జి దొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. రంపచోడవరం లో ఏప్రిల్ 12న నిర్వహించనున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల 6వ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గంగవరం లో జరిగింది. ఈ కార్యక్రమానికి కారం బొజ్జిదొర అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యూటిఎఫ్ స్థాపన నుంచి ఇప్పటి వరకు - [సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి](https://penpower.in/2026/04/సైస్-కంప్యూటర్-ఎడ్యుకేషన/) - జాబ్ మేళాలో 60 మందికి ఉద్యోగాలు కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 9: కాకినాడ భానుగుడి సెంటర్‌లోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 60 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ జంగం బాబ్జీ తెలిపారు. యువత కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నేరుగా కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు - [తిరుపతిలో 10 అంతస్తుల మెగా బస్ టెర్మినల్..](https://penpower.in/2026/04/10-storey-mega-bus-terminal-in-tirupati/) - తిరుపతిలో భక్తుల రద్దీకి శాశ్వత పరిష్కారంగా అత్యాధునిక 10 అంతస్తుల ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో రూ.470 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 ప్లాట్‌ఫామ్‌లు, పై అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఏర్పాటు చేయనున్నారు.పదో అంతస్తులో హెలీప్యాడ్, రైల్వే స్టేషన్‌కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.తిరుమల భక్తులకు రవాణా, వసతి, వాణిజ్య సేవలను - [ఘనంగాపోషణ్ పక్వాడ పక్షోత్సవాలు ప్రారంభం](https://penpower.in/2026/04/ఘనంగాపోషణ్-పక్వాడ-పక్షోత/) - గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9: పిల్లల్లో మొబైల్, టివి వంటి స్క్రీన్ లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పక్వాడ పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని సిడిపివో సుచరిత ఆదిలక్ష్మి అన్నారు. గురువారం మండలం లోని గంగవరం పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిఎస్ఎన్ఎంఏ (ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష అభియాన్) గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోషణ పక్వాడ్ కార్యక్రమం లో భాగంగా గర్భిణీలకు అవగాహన కల్పించారు. - [గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర విద్యా సదస్సు ను జయప్రదం చేయండి](https://penpower.in/2026/04/గిరిజన-సంక్షేమ-ఉపాధ్యాయు/) - యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా 12 ఏప్రిల్ -2026 న పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు పరిష్కారం కొరకు జరిగే రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు కు సంబందించిన కరపత్రాలు పోస్టర్స్ ను గంగవరం మండలం మోహనాపురం లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్. - [లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన](https://penpower.in/2026/04/లబ్బర్తిలో-జల్-జీవన్-మిష/) - రూ.69 లక్షలతో రక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. గురువారం రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రక్షిత త్రాగునీటి ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి - [కర్నూలుకే ఆ  మూడు కీలక కార్యాలయాలు.. హైకోర్టు కీలక తీర్పు](https://penpower.in/2026/04/those-three-key-offices-are-in-kurnool-high-courts-key-verdict/) - కర్నూలు పరిపాలనా ప్రాధాన్యానికి మరోసారి బలం చేకూరింది.వక్ఫ్ ట్రైబ్యునల్‌ను అమరావతికి తరలించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.అదే సమయంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో మూడు ప్రధాన సంస్థల కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగనున్నట్లు స్పష్టత వచ్చింది.రాయలసీమ పరిపాలనా ప్రాధాన్యంపై ఈ నిర్ణయం కొత్త చర్చకు దారితీసింది. వక్ఫ్ ట్రైబ్యునల్‌పై హైకోర్టు స్పష్టమైన తీర్పు కేసుల భారం కర్నూలుకే అనుకూలం లోకాయుక్త, హెచ్‌ఆర్సీపై ప్రభుత్వ - [చిలకలూరిపేటలో కారు బీభత్సం](https://penpower.in/2026/04/చిలకలూరిపేటలో-కారు-బీభత్/) - ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 : చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్దకు అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు, హోటల్ బోర్డును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం.నియంత్రణ కోల్పోయిన కారు ఒక్కసారిగా హోటల్ పైకి దూసుకెళ్లడంతో ఈగల్ బిర్యానీ రెస్టారెంట్‌తో - [సిక్కోలు నుంచి తిరుమలకు హమ్ సఫర్](https://penpower.in/2026/04/hum-safar-from-sikkolu-to-tirumala/) - సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి కొత్త సర్వీసు పట్టాలెక్కనుంది. భక్తులకు ఇకపై ప్రయాణంలో ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషికి ఫలితం దక్కింది. సిక్కోలు-తిరుపతి మధ్య తొలి డైరెక్ట్ రైలు ఏప్రిల్ 13 నుంచి హమ్‌సఫర్ సేవల ప్రారంభం భక్తులకు బెర్తుల సమస్యకు చెక్ విశాఖ రద్దీ నుంచి విముక్తి మరిన్ని రైలు సర్వీసులు - [ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాల హీట్..](https://penpower.in/2026/04/caste-equations-are-heating-up-in-ap-politics/) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత లెక్కలకే పరిమితమైన కుల సమీకరణాలు ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తున్నాయి.ప్రతి వర్గం తమకు తగిన ప్రాతినిధ్యం, టికెట్లు, అధికారంలో వాటా కావాలని బలంగా డిమాండ్ చేస్తోంది.నియోజకవర్గాల పునర్విభజన అవకాశాలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు అతిపెద్ద సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో సామాజిక వర్గాల కొత్త డిమాండ్లు పునర్విభజనతో పెరిగిన రాజకీయ ఆశలు - [గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ డీఈవో తనిఖీ](https://penpower.in/2026/04/గంగవరం-జడ్పీ-ఉన్నత-పాఠశా/) - గంగవరం, పెన్ పవర్: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు నమోదు, బోధన సంబంధిత రికార్డులు, పాఠ్య ప్రణాళికలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ అసెస్‌మెంట్–2 (SA2) పరీక్షలను పరిశీలిస్తూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు - [2029 లక్ష్యంగా వైసీపీ కొత్త స్ట్రాటజీ..](https://penpower.in/2026/04/ycps-new-strategy-aims-for-2029/) - ఒంగోలు పార్లమెంట్ ఫలితాలు వైసీపీకి స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చాయి.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పోటీ చేసినప్పటికీ, స్థానిక అనుబంధం లేకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక పరిచయం, ప్రజలతో బలమైన అనుబంధంతో విజయం సాధించారు.ఈ ఫలితం భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, స్థానిక వ్యూహాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మక నిర్ణయాలే పార్టీ పునరాగమనానికి కీలకమవుతాయని రాజకీయ - [పవర్ కారిడార్ నుంచి జైలు గోడల వరకూ.. కళింగిరి శాంతి](https://penpower.in/2026/04/from-the-corridor-of-power-to-the-prison-walls-kalingiri-peace/) - దేవాదాయ శాఖలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల అధికారిగా పేరొందిన కళింగిరి శాంతి ప్రస్థానానికి ఏసీబీ భారీ షాక్ ఇచ్చింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆమెను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. కొద్ది ఏళ్ల సర్వీసులోనే అధికార దర్పం, వివాదాలు, రాజకీయ అండతో వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో జైలు ఊచలు లెక్కిస్తోంది.ఈ ఘటన దేవాదాయ శాఖలో పారదర్శకత, బాధ్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.రాజకీయ అండ, అధికారం, అవినీతి కలిస్తే - [అమరావతిలో మినీ ఢిల్లీ](https://penpower.in/2026/04/mini-delhi-in-amaravati/) - అమరావతిలో “మినీ ఢిల్లీ” రూపుదిద్దుకునే దిశగా భారీ అడుగు పడింది.అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే క్యాంపస్‌లోకి తీసుకురానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది.రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో 22.53 ఎకరాల్లో ఆధునిక సముదాయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.సచివాలయం, ఉద్యోగుల నివాస సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్‌తో అమరావతికి జాతీయ నగర శోభ రానుంది.ఈ ప్రాజెక్టు రాజధాని ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపునివ్వనుంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ 22.53 ఎకరాల్లో - [ఒక ఖాకీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది..?](https://penpower.in/2026/04/what-would-it-be-like-if-a-khaki-was-on-duty/) - సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి–కొడుకుల మృతికి బాధ్యులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం కీలక మలుపు అయింది. సహచరుల బెదిరింపులను లెక్కచేయకుండా న్యాయం కోసం నిలిచిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోర్టు ఇచ్చిన రక్షణతో ఆమె చూపిన తెగువ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాత్తాన్‌కుళం కేసులో చారిత్రాత్మక తీర్పు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష రేవతి - [ఇప్పుడు మావిగన్‌పై ట్రోల్స్.. అప్పుడు నోయిడా పై నోయిస్](https://penpower.in/2026/04/now-trolls-on-mavigan-then-noise-on-noida/) - మావిగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్న వేళ, దీని వెనుక ఉన్న విజన్‌పై చర్చ మొదలైంది. నోయిడా మాదిరిగానే ప్రాంతాల సమీకరణతో కొత్త ఆర్థిక శక్తికేంద్రం సృష్టించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు కొత్తగా ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఉపాధి, పరిశ్రమలు, మౌలిక వసతుల విస్తరణ. విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం బెల్ట్‌ను అర్బన్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచనకే “మావిగన్” ప్రతీకగా మారింది. సరైన ప్రణాళికతో ఇది ఆంధ్రప్రదేశ్‌కు దీర్ఘకాలిక ఆర్థిక బలంగా మారే అవకాశం ఉందనే చర్చ పెరుగుతోంది. - [మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై దాడి ఘటన](https://penpower.in/2026/04/మాజీ-సర్పంచ్-పంపన-శ్రీని/) - మానవీయ కోణంలో స్పందనలు న్యాయం కోసం బాధితుడి విజ్ఞప్తి కాజులూరు, పెన్ పవర్ ఏప్రిల్‌ 8: ఆర్యవటం గ్రామానికి చెందిన శీల మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గాయాలతో కోలుకుంటున్న శ్రీనివాస్‌ను బుధవారం జనసేన పార్టీ రామచంద్ర పురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధితుడి పరిస్థితి, కుటుంబ సభ్యుల ఆవేదన హృదయాలను కదిలిస్తోంది. “సమస్యలు ఎంత పెద్దవైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, హింసకు - [అంబేద్కర్ జయంతోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతం](https://penpower.in/2026/04/అంబేద్కర్-జయంతోత్సవాలకు/) - రామచంద్రపురం, పెన్ పవర్, ఏప్రిల్ 8: ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.రామచంద్రపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరినాగార్జున ఆధ్వర్యంలో ద్రాక్షారామం మార్కెట్ యార్డులో ఏప్రిల్ 14న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి బుధవారం సమీక్ష సమావేశం జరిగింది.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరగబోయే జయంతోత్సవ కార్యక్రమాల నిర్వహణకు రూట్ మ్యాప్ రూపొందించేందుకు కే గంగవరం, రామచంద్రపురం రూరల్, రామచంద్రపురం పట్టణం, కాజులూరు మండలాల - [చిన్న కండ్లేరు చెరువుకు మొండిచేయి..!](https://penpower.in/2026/04/చిన్న-కండ్లేరు-చెరువుకు/) - మర్మత్తుల మాటే మరిచిపోయిన కూటమి ప్రభుత్వం పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 8 పుల్లల చెరువు మండల రైతుల గుండెల్లో నిండిన ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన చిన్న కండ్లేరు చెరువు నేడు నిర్లక్ష్యానికి బలైపోయింది. చెరువుల పునరుద్ధరణ పేరుతో కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్టు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, చిన్న కండ్లేరు చెరువుకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవటంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. *చెరువు బాగుంటేనే మా - [చామగడ్డ బ్రిడ్జి పనుల పర్యవేక్షణ ](https://penpower.in/2026/04/చామగడ్డ-బ్రిడ్జి-పనుల-పర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 8:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయితీ పరిధిలోని చామగడ్డ గ్రామంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు పరిశీలించారు. ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ.ఈ రఘునాధ రావు నాయుడుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే చామగడ్డ నుంచి అమ్మవారి దారకొండ పంచాయతీలకు - [జలధార–జల హారతి ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మత్తులు వేగవంతం](https://penpower.in/2026/04/జలధార-జల-హారతి-ద్వారా-చె/) - జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్ గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 8: పోలవరం జిల్లాలో రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించే దిశగా చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మత్తులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం గంగవరం మండలం గంగవరం గ్రామంలోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార–జల హారతి” కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా - [ఏప్రిల్ పదో తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం](https://penpower.in/2026/04/ఏప్రిల్-పదో-తేదీ-విద్యుత/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్ ఏప్రిల్ 8:పాడేరు డివిజన్‌లోని జి. మాడుగుల, జి.కే. వీధి మండలాల్లో ఈ నెల 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 33 కేవీ లైన్ల మరమ్మత్తుల కారణంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని పాడేరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వేణుగోపాల్ కోరారు. - [పోషణ పక్వాడ ద్వారా బాలల మేధాశక్తి పెంపు లక్ష్యం](https://penpower.in/2026/04/పోషణ-పక్వాడ-ద్వారా-బాలల-మ/) - జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 8: పోలవరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో బాలబాలికల మేధాశక్తి పెంపొందించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026 సంవత్సరం 8వ పోషణ పక్వాడ పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన - [క్షయ నిర్మూలనకు ప్రజలందరి సహకారం అవసరం](https://penpower.in/2026/04/క్షయ-నిర్మూలనకు-ప్రజలందర/) - డీఎంహెచ్ఓ డా. సరిత గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 8: క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన “టీబీ ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా పెదగెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగరం, వాల్మీకి పేట, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సరిత మాట్లాడుతూ దేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ - [జగన్.. వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/జగన్-వైసీపీ-దుష్ప్రచారా/) - రాజకీయాలకు పనికిరాని అసమర్థలు మాటలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. కూటమిప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదు. యడ్లపాడు మండలంలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 08: చిలకలూరిపేట : ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అనుకూల మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తోందని, ఐదేళ్లలో రాష్ట్రంపై అప్పులు, ప్రజలపై పన్నుల భారం మోపిన - [వైఎస్ఆర్సీపీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు.. బాపట్లలో భగ్గుమన్న శ్రేణులు](https://penpower.in/2026/04/వైఎస్ఆర్సీపీ-నేతలపై-నీచమ/) - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 'కొత్త పలుకు' పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబ సభ్యులను నీచంగా దూషించడాన్ని అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి. అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు. నాగార్జున ఆధ్వర్యంలో బాపట్ల గడియార స్తంభం సెంటర్ వద్ద జరిగిన నిరసనలో అశోక్ కుమార్ పాల్గొన్నారు. మీడియా ముసుగులో నేతల భార్యలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాధాకృష్ణ వక్రబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైఎస్ఆర్సీపీ - [జల వనరుల సంరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు](https://penpower.in/2026/04/జల-వనరుల-సంరక్షణకు-ప్రత్/) - “జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు చర్యలు వేగవంతం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం పెన్ పవర్, ఏప్రిల్ 08: పోలవరం జిల్లాలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు సమగ్ర నీటి వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన “జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల - [తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యవసర చర్యలు](https://penpower.in/2026/04/తాగునీటి-సమస్య-పరిష్కారా/) - గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 8: గ్రామంలో తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కొల్లేరు పంచాయతీ ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీవో గోపన్న దొర ఆదేశించారు .స్వర్ణ మొల్లేరు గ్రామంలో తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు కూటమి నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.స్వర్ణ గ్రామ అధికారి మరియు పంచాయతీ ప్రత్యేక అధికారి కె. గోపన్న దొర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని - [గొల్లపాలెం ట్రాఫిక్‌ గందరగోళం](https://penpower.in/2026/04/గొల్లపాలెం-ట్రాఫిక్-గంద/) - – రోడ్డు ఉందా? పార్కింగ్‌ స్థలమా? కాజులూరు, ఏప్రిల్ 8 పెన్ పవర్: మండల పరిధిలోని గొల్లపాలెం–ద్రాక్షారామం ప్రధాన రహదారి ప్రస్తుతం ట్రాఫిక్‌ నరకంగా మారింది. ఒకప్పుడు విశాలంగా మూడు భారీ వాహనాలు సులభంగా వెళ్లగలిగిన ఈ రోడ్డు, ఇప్పుడు అక్రమ పార్కింగ్‌లు, ఆక్రమణలతో ఇరుక్కుపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార దుకాణాలు విస్తరించడంతో పాటు వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడం ట్రాఫిక్‌ సమస్యను మరింత తీవ్రమైంది. ముఖ్యంగా కాజులూరు, ఆర్యవటం, - [వంచుల తాజా మాజీ సర్పంచ్ దంపతులను ఘన సన్మానం  ](https://penpower.in/2026/04/వంచుల-తాజా-మాజీ-సర్పంచ్-ద/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7:మండలంలోని వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ వనపల కాసులమ్మ, ఆమె భర్త వైసీపీ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు రాజేష్ దంపతులను వైసీపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాసులమ్మ మాట్లాడుతూ సర్పంచ్‌గా తన ఐదేళ్ల పదవీకాలంలో తనకు అండదండలు అందించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, వైసీపీ నాయకులు, - [మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులను నియంత్రించాలి ](https://penpower.in/2026/04/మహిళలపై-జరుగుతున్న-భౌతిక/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7: జీకేవీధిలో బాలికలు, మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులను నిర్భయంగా ఎదుర్కోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్సై సురేష్‌తో కలిసి జీకేవీధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ బాలికలు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ వంటి ఘటనలను అరికట్టడంతో పాటు, సమాజంలో జరుగుతున్న భౌతిక దాడుల నుంచి వారిని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని - [చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణకు తీర్మానం](https://penpower.in/2026/04/చింతపల్లి-నియోజకవర్గ-పు-2/) - గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7: జీకే వీధి మండల సర్వసభ్య సమావేశంలో చింతపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల ఎంపీపీ బోయినకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.ఆర్వీ నగర్–సీలేరు రహదారి పనుల జాప్యం, గ్రామాల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు, గ్యాస్ సరఫరాలో అవ్యవస్థలు వంటి సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. చెక్‌డ్యామ్ నిర్మాణం రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన కాఫీ రైతుల పంట కొనుగోలు - [జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు](https://penpower.in/2026/04/జిల్లా-కలెక్టర్ను-కలిసి/) - కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. - [బందనపూడిలో గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం](https://penpower.in/2026/04/బందనపూడిలో-గ్రామ-కమిటీ-ప/) - కాజులూరు, ఏప్రిల్ 7, పెన్ పవర్: కాజులూరు మండల పరిధిలోని బందనపూడి గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మోకన సత్యం, వైఎస్ ప్రెసిడెంట్‌గా తలాటం సత్తిరాజు సహా ఇతర సభ్యులను నియమించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చవాకుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా మోకన సత్యం మాట్లాడుతూ గత కొన్ని సంవత్స రాలుగా బూత్ స్థాయిలో పార్టీకి చేసిన సేవలను - [రేపే కొత్తపల్లి పంచాయతీ బహిరంగ వేలాలు](https://penpower.in/2026/04/రేపే-కొత్తపల్లి-పంచాయతీ/) - గోకవరం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి వివిధ దుకాణాలు మార్కెట్లు రోజువారి వ్యాపారాలు తదితర పంచాయతీ ద్వారా వేలం నిర్వహించనున్నట్లు గ్రేడ్ వన్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ పాటలలో పాల్గొనేవారు తగిన సాల్వన్సి సర్టిఫికెట్స్ తో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని ఆయన కోరారు. - [ఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రతపై సమావేశం...](https://penpower.in/2026/04/ఎంపీడీఓ-కుమార్-ఆధ్వర్యంల/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 07:అడ్డతీగల మండలంలో “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” ప్రత్యేక కార్యక్రమం నేపథ్యంలో ఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల అమలు, చెక్‌డ్యామ్‌లు–ఫార్మ్‌పాండ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి సచివాలయ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాలు సమన్వయంతో పనిచేయాలని - [డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం](https://penpower.in/2026/04/డిల్లీ-యూనివర్సిటీ-విద్య/) - డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం - 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశం హైదరాబాద్, పెన్ పవర్, ఏప్రిల్ 7: డిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన అంశంపై వచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వీకరించి, సంబంధిత అధికారులకు పంపింది. ఫిర్యాదును సభావట్ కళ్యాణ్ న్యాయ శాస్త్ర విద్యార్థి, ఢిల్లీ విశ్వవిద్యాలయం సమర్పించగా, దానిని కమిషన్ 2026 ఏప్రిల్ 7న పరిశీలించింది. ఫిర్యాదు విషయాన్ని గమనించిన ఎన్‌హెచ్‌ ఆర్‌సీ, సంబంధిత అధికార - [చిన్నకండ్లేరు చెరువుకు గండి..!](https://penpower.in/2026/04/చిన్నకండ్లేరు-చెరువుకు-గ/) - రైతుల్లో ఆందోళన..! అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..? తక్షణ మరమ్మతుల కోసం డిమాండ్ పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 7 మండల కేంద్రంలోని చిన్నకండ్లేరు చెరువుకు మళ్లీ గండి పడడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో కూడా లీకేజీ కారణంగా చెరువులోని నీరు వృథా అయిన ఘటన మరువకముందే, మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం రైతాంగాన్ని కలవరపెడుతోంది.ఎండాకాలం ప్రారంభమైన ఈ సమయంలో చెరువు నీరు వృథా కావడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి - [అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పాలచర్ల నాగేంద్ర చౌదరి](https://penpower.in/2026/04/అన్నవరం-దేవస్థానం-ట్రస్ట/) - పెన్ పవర్ జగ్గంపేట అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జగ్గంపేటకు చెందిన పాలచర్ల నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ట్రస్ట్ బోర్డు సభ్యులకు సంబంధించి జీవో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మందిని సభ్యులుగా నియమించగా దీనిలో నాగేంద్ర చౌదరికి స్థానం కల్పించారు. నాగేంద్ర చౌదరి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు, హిందూ ధర్మ పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి అన్నవరం ట్రస్ట్ - [జలధార వేగవంతం – 100 రోజుల ప్రణాళికతో భూగర్భ జలాల పెంపు](https://penpower.in/2026/04/జలధార-వేగవంతం-100-రోజుల-ప్ర/) - గంగవరం/రంపచోడవరం, ఏప్రిల్ 7: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 8 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలను 100 రోజుల ప్రణాళికతో 3 మీటర్లకు తీసుకురావడం లక్ష్యమన్నారు. గ్రామాల వారీగా నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడికతీత, రేన్‌వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులు చేపట్టాలని - [కాల్పుల విరమణ అడుగులు](https://penpower.in/2026/04/cease-fire-steps/) - అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలకు 45 రోజుల కాల్పుల విరమణ రూపంలో తాత్కాలిక బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం, దాడుల నిలుపుదల, శాంతి చర్చల కోసం పాకిస్థాన్–ఈజిప్ట్–తుర్కియే మధ్యవర్తిత్వం వేగం పెంచాయి. అమెరికా హెచ్చరికల మధ్య కూడా ఇరాన్ శాశ్వత పరిష్కారానికే మొగ్గు చూపుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ల దృష్టి ఇప్పుడు ఈ చర్చల ఫలితంపైనే నిలిచింది. ఈ ఒప్పందం కుదిరితే ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి తొలి ఉపశమనం లభించే అవకాశం - [స్వర్ణ లక్కొండ లో అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీలు](https://penpower.in/2026/04/స్వర్ణ-లక్కొండ-లో-అభివృద/) - గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 7: మండలంలోని స్వర్ణ లక్కొండ గ్రామంలో డిప్యూటీ ఎంపీడీవో గోపన్న దొర ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పైపులైన్ లీకేజీలు, ట్యాంక్ లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు ఆదేశించారు. అలాగే సచివాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ - [వారపు సంతలో చలివేంద్రం ప్రారంభించిన అడ్డతీగల ఎంపీడీవో కుమార్..](https://penpower.in/2026/04/వారపు-సంతలో-చలివేంద్రం-ప/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 07: మండల కేంద్రమైన అడ్డతీగల లో మంగళవారం వారపు సంత కావడంతో ,వేసవి కాలం నీ దృష్టిలో పెట్టుకుని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఎంపీడీవో ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీల ప్రధాన కూడలి లో చలి వెంద్రములు ఏర్పాటు చేయవలసిందిగా పంచాయతీ అభివృద్ది అధికారుల కు ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగముగా మంగళవారం వారపు సం తలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఎంపీడీవో కుమార్ - [అమరావతికి చట్టబద్ధత.. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/అమరావతికి-చట్టబద్ధత-ఆంధ/) - రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడంపై తెలుగుజాతిలో హర్షాతిరేకాలు. హైకోర్టు న్యాయవాదుల విజయోవత్సవ ర్యాలీలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 07: చిలకలూరిపేట : అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేయడం పట్ల యావత్ తెలుగుజాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందని, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి కల్పించిన చట్టబద్ధత.. రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన స్పష్టతకు నాంది పలికిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు - [ఆపరేషన్ సింధూర్ 2.0](https://penpower.in/2026/04/operation-sindhur-2-0/) - పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం, అంతర్గత అశాంతి, సరిహద్దు ఉద్రిక్తతల నడుమ “ఆపరేషన్ సింధూర్ 2.0”పై ఊహాగానాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన తాజా హెచ్చరికలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి.2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరో కఠిన ప్రతిస్పందనకు సిద్ధమవుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్, సైనిక అప్రమత్తత, దౌత్య సంకేతాలు ఈ అంచనాలను పెంచుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి యుద్ధం కంటే - [ట్రెండ్ అవుతున్న ‘మావిగన్’](https://penpower.in/2026/04/trending-mavigan/) - ఏపీ రాజకీయాల్లో “మావిగన్” ఇప్పుడు కొత్త చర్చకు నాంది పలికిన పదంగా మారింది. వైసీపీ అధినేత జగన్ ముందుచూపుతో ప్రతిపాదించిన ఈ ప్రాంతీయ రాజధాని ఆలోచన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు అభివృద్ధిని సమగ్రంగా కలిపే విజన్‌గా వైసీపీ శ్రేణులు దీన్ని ప్రచారం చేస్తున్నాయి.రాజధాని చర్చను కొత్త కోణంలోకి తీసుకెళ్లిన జగన్ ప్రతిపాదనకు యువత నుంచి ఆసక్తికర స్పందన వస్తోంది.రాజకీయంగానే కాదు, సినీ రంగం వరకూ ఈ పేరు చేరడం దాని ప్రభావాన్ని చూపిస్తోంది. - [రాయలసీమలో వైసీపీకి ఉక్కపోత..](https://penpower.in/2026/04/ysrcp-faces-a-tough-time-in-rayalaseema/) - రాయలసీమలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కుతున్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. టికెట్ల పంచాయితీలు, ఆధిపత్య పోరు కేడర్‌ను రెండు వర్గాలుగా చీల్చేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ మౌనం నేతల మధ్య ఘర్షణలను మరింత పెంచుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ విభేదాలు వైసీపీ బలాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి–బుట్టా రేణుక వర్గాల ఘర్షణ సింగనమల, కదిరిలో రోడ్డెక్కిన నేతల పోరు రాప్తాడు–ధర్మవరం నేతల - [నెలిమర్లలో కూటమికి కలకలం..](https://penpower.in/2026/04/there-is-a-stir-in-the-alliance-in-nelimar-open-in-google-translate-feedback-google-translate-google-translate-https-translate-google-co-in-googles-service-offered-free-of-charge-in/) - నెలిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, స్థానిక టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రం అవుతున్నాయి. కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టులు, కార్యక్రమాల్లో ప్రాధాన్యంపై అసంతృప్తి పెరిగింది. తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఈ గ్యాప్ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లోకం మాధవి–టీడీపీ నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్ కాంట్రాక్టులు, పోస్టులపై టీడీపీ - [స్కూళ్లకు చేరిన స్వచ్ఛ రథాలు..](https://penpower.in/2026/04/clean-chariots-reaching-schools/) - గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రారంభించిన స్వచ్ఛ రథాలు ఇప్పుడు స్కూళ్లకు చేరుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి గురువారం పాఠశాలలను సందర్శిస్తున్నాయి. విద్యార్థులు తెచ్చిన పాత పుస్తకాలు, ప్లాస్టిక్, లోహ వస్తువులకు బదులుగా పెన్నులు, అట్టలు ఇస్తున్నారు. ఇళ్ల వద్ద చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు లేదా నగదు అందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. చెత్తకు బదులుగా పెన్నులు, పుస్తకాలు అనకాపల్లిలో పైలెట్‌గా స్కూళ్ల వద్ద స్వచ్ఛ - [ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..](https://penpower.in/2026/04/3-high-speed-rail-corridors-through-ap/) - కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అమరావతి రెండు హైస్పీడ్ కారిడార్లకు కీలక జంక్షన్‌గా మారనుంది. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై మార్గాలు రాష్ట్రానికి కనెక్టివిటీ బూస్ట్ ఇవ్వనున్నాయి. డీపీఆర్ వచ్చే ఏడాదిలో సిద్ధమైతే ఏపీ రైల్వే మ్యాప్‌లో ఇది గేమ్‌చేంజర్ కానుంది. అమరావతికి డబుల్ బూస్ట్ తిరుపతి–నాయుడుపేటకు కేంద్రం గ్రీన్ - [ప్రియుడి ఇంటిముందు యువతి మౌన పోరాటం](https://penpower.in/2026/04/a-young-womans-silent-struggle-in-front-of-her-boyfriends-house/) - ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వెనక్కి తగ్గాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని వాగ్య తండాలో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదని యువతి వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోనని ఆమె స్పష్టం చేసింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమై, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియుడి ఇంటిముందు యువతి - [రాజమండ్రిలో భారీ ఈవెంట్](https://penpower.in/2026/04/huge-event-in-rajahmundry/) - ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. మే నెలలో గోదావరిలో మూడు రోజుల పాటు డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. భారత్‌లో ఈ స్థాయి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ రేసింగ్ జరగడం ఇదే తొలిసారి. టూరిజం, పుష్కరాల అభివృద్ధికి ఈ ఈవెంట్ కీలక మైలురాయిగా మారనుంది. గోదావరిలో మూడు రోజుల అంతర్జాతీయ పోటీలు - [ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..](https://penpower.in/2026/04/aps-economic-future-is-in-sight/) - ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల్లో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలకు కాకుండా జీతాలు, వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితులు దాటడం ఖజానాపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడటం సంక్షోభ తీవ్రతను చూపిస్తోంది. పెట్టుబడి వ్యయాన్ని పెంచకపోతే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు మరింత అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. అప్పుల్లో 75% అనుత్పాదక ఖర్చులకే - [గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్](https://penpower.in/2026/04/gazette-notification-release/) - అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కీలక ప్రక్రియ పూర్తైంది. కేంద్ర న్యాయశాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5(2)లో స్పష్టంగా “అమరావతి” పేరును చేర్చారు. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో దశాబ్దకాలంగా కొనసాగిన రాజధాని అనిశ్చితికి అధికారిక ముగింపు లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి బిల్లుకు చట్టరూపం కేంద్ర - [సాగు నీటి సంఘాల బాధ్యత”పై అవగాహన సదస్సు](https://penpower.in/2026/04/సాగు-నీటి-సంఘాల-బాధ్యతప/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6: “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాజులూరు మండల కార్యాలయ మీటింగ్ హాల్‌లో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వినియోగంలో పొదుపు పాటించడం,నీటి భద్రతను కాపాడడంలో సాగు నీటి సంఘాల పాత్ర అత్యంత - [టిడిపి పార్టీ కార్యకర్తపై దాడి ఆరోపణలు](https://penpower.in/2026/04/టిడిపి-పార్టీ-కార్యకర్తప/) - – రామచంద్రపురంలో ఉద్రిక్తత రామచంద్రపురం, పెన్‌పవర్‌, ఏప్రిల్‌ 6: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు చెందిన పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తపై దాడి జరిగిందన్న ఆరోపణలు రామచంద్రపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శీల మాజీ గ్రామ సర్పంచ్ పంపన శ్రీను అనే వ్యక్తిని మంత్రి అనుచరులు, మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం పిలిపించి దాడి చేశారని బాధితుడు, కుటుంబ సభ్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం, ఆదివారం సాయంత్రం గ్రామ కమిటీ - [పిడుగుపాటుకు ఇద్దరు మృతి..](https://penpower.in/2026/04/two-killed-in-lightning-strike/) - నలుగురికి తీవ్ర గాయాలు పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్‌ 6 మండలంలో సోమవారం చోటుచేసుకున్న పిడుగుపాటు ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దుర్ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకాల వర్షాలతో కూడిన ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పొలం పనుల నుంచి వస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు : మండలంలోని ఎండ్రపల్లి గ్రామంలో మురారిపల్లెకు చెందిన బొందలపాటి చిన్న చెన్నయ్య కుమారుడు - [పోలీసులే నిందితులు… మదురై కోర్టు సంచలన తీర్పు!](https://penpower.in/2026/04/the-police-are-the-culprits-sensational-verdict-by-the-madurai-court/) - ఆరు సంవత్సరాల విచారణకు ముగింపు – చారిత్రాత్మక తీర్పు ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు సహా ప్రధాన నిందితులకు శిక్ష ‘అత్యంత అరుదైన కేసు’గా అభివర్ణించిన కోర్టు సీబీఐ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్టులతో వెలుగులోకి నిజాలు అబద్ధ ఆరోపణలే ప్రాణాలు తీసిన విషాద ఘటన తండ్రీ–కొడుకుల హత్య కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష 2020 లాక్‌డౌన్ సమయంలో కస్టడీలో తండ్రీ–కొడుకులను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు - [పొలంలో విషసర్పం కలకలం.. రైతుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం ](https://penpower.in/2026/04/పొలంలో-విషసర్పం-కలకలం-రై/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 6:అల్లూరి సీతారామరాజు జీకే వీధి మండలంలోని ఎ. దారకొండ పంచాయతీ పరిధిలోని ఎ.దారకొండ గ్రామంలో ఆదివారం భారీ విషసర్పం కలకలం రేపింది. సుమారు 15 అడుగుల పొడవు గల పాము రైతుల కంటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రైతులు టమాట పంట పొలాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విషసర్పం ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించగా, రైతు చాకచక్యంగా తప్పించుకుని - [గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన](https://penpower.in/2026/04/గడ్డి-అన్నారం-మార్కెట్ల/) - గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు : ఎ.ఎమ్.సి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక ఎల్బీనగర్, పెన్ పవర్, ఏప్రిల్ 06: బాటసింగారం పండ్ల మార్కెట్‌ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎ.ఎమ్.సి) పాలకవర్గం సందర్శించింది. మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో జరుగుతున్న క్రయ విక్రయాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి - [పీజీఆర్ఎస్‌కు 396 అర్జీలు](https://penpower.in/2026/04/పీజీఆర్ఎస్కు-396-అర్జీలు/) - ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి – జేసీ అపూర్వ భరత్ కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 06: జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జేసీ అపూర్వ భరత్, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, సీపీవో పీ. త్రినాథ్, డీఆర్డీఏ పీడీ జి. శ్రీనివాసు, డీఎల్డీవో వాసుదేవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని - [నీటి భద్రత, సంరక్షణ అందరి బాధ్యత](https://penpower.in/2026/04/నీటి-భద్రత-సంరక్షణ-అందరి/) - సాగునీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభం రామచంద్రపురం/కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6: మానవాళి మనుగడకు నీరు అత్యవసరమని, నీటి భద్రత మరియు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.సాగునీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సోమవారం వెల్ల గ్రామంలో ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కోరింగ కాలువ, వెల్ల లాకులు, గుర్రపు డెక్క తొలగింపు పనులను మంత్రి - [నవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు](https://penpower.in/2026/04/నవతరం-పార్టీ-అధ్యక్షుడిగ/) - రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిందే చిలకలూరిపేట , పెన్ పవర్, ఏప్రిల్ 06: చిలకలూరిపేట : రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సామాజిక విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గళమెత్తింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ నేతృత్వంలో సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో - [మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం](https://penpower.in/2026/04/మండలంలో-ఘనంగా-బీజేపీ-ఆవి/) - కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 6: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాజులూరు మండలంలో పలు గ్రామాల్లో కార్యకర్తలు పండుగవాతావరణంలోఘనంగా నిర్వహించారు.మండల బీజేపీ అధ్యక్షుడు పుణ్యమంతుల శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు జిల్లా ప్రధాన కార్యదర్శి, “మన ఊరు మన జెండా” జిల్లా కో-కన్వీనర్ సలాది వీరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసంఘ్ నుండి ప్రారంభమైన బీజేపీ ప్రయాణం 1980లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బలమైన పార్టీగా అవతరించిందని తెలిపారు. - [అవినీతి ఆరోపణలతో మదనపల్లె తహసీల్దార్ అటాచ్](https://penpower.in/2026/04/madanapalle-tahsildar-attached-on-corruption-charges/) - మదనపల్లె , పెన్ పవర్ ఏప్రిల్ 6: మదనపల్లె లో పనిచేస్తున్న తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే తహసీల్దార్‌పై స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ఫిర్యాదుపై పది రోజుల - [మద్యం మత్తులో కారు బీభత్సం](https://penpower.in/2026/04/drunk-car-accident/) - చిన్నారికి గాయాలు, మధురవాడలో ఉద్రిక్తత మధురవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 06: నగరంలోని మధురవాడ పరిధిలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. ఐటీ సెజ్ రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన కారు, నియంత్రణ కోల్పోయి అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఘటనలో ఒక చిన్నారి గాయపడగా, - [వికేంద్రీకరణే జగన్‌ లక్ష్యం](https://penpower.in/2026/04/jagans-goal-is-decentralization/) - అమరావతి చట్టబద్ధతపై కేంద్రం ముందుకు వచ్చినా, ప్రాంతీయ సమతుల అభివృద్ధే వైసీపీ ప్రధాన వాదనగా నిలుస్తోంది. మాజీ సీఎం జగన్‌ దృష్టిలో రాజధాని అంటే కేవలం ఒక నగరం కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారి తీసే పాలనా నిర్మాణం. మూడు రాజధానుల ఆలోచన వెనుక ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి లక్ష్యముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిపై పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడమే అసలు ఉద్దేశమని వివరిస్తున్నారు. రాజకీయంగా కాకుండా దీర్ఘకాల పరిపాలనా - [సృష్టిక్షేత్రానికి ఆటంకాలు సృష్టించవద్దు](https://penpower.in/2026/04/సృష్టిక్షేత్రానికి-ఆటంక/) - సృష్టిక్షేత్రానికి ఆటంకాలు సృష్టించవద్దు -టిడిపి అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువు వద్ద నిర్మించనున్న సృష్టి క్షేత్రం ప్రాజెక్టుకు పదేపదే ఆటంకాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సృష్టి క్షేత్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిరాటంకంగా నిర్మాణం జరగాలని కోరుతూ వేములపూడి శివాలయంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి, ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలం - [ఘనంగా ఈస్టర్ వేడుకలు...](https://penpower.in/2026/04/ఘనంగా-ఈస్టర్-వేడుకలు/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5 మండల కేంద్రంలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు యేసు క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రార్థనా మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక గీతాలతో మార్మోగిపోయింది.యేసు లేచెను ఆదివరమున జయ జయ యేసు జయ యేసు అంటూ విశ్వాసులు ఉత్సాహంగా ఈస్టర్ - [అణగారిన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్‌రామ్...](https://penpower.in/2026/04/అణగారిన-వర్గాల-ఆశ-జ్యోతి/) - పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5 పుల్లల చెరువు మండల కేంద్రంలో సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానేత బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. భారత రాజకీయాల్లోనే కాకుండా, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.సమానత్వం, సామాజిక న్యాయం - [కాసుల కక్కుర్తి.. పేదవాడి ప్రాణానికి గండం!](https://penpower.in/2026/04/కాసుల-కక్కుర్తి-పేదవాడి/) - వైద్యో నారాయణో హరిః.. నాటి మాట! వ్యాపారమే పరమావధి.. నేటి బాట! వైద్య పట్టాతో శస్త్రచికిత్సలా? చట్టం ఏం చెబుతోంది? విశాఖ, పెన్ పవర్, ఏప్రిల్ 05 : వైద్యం అంటే ప్రాణం పోసేది.. కానీ నేడు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు చూస్తుంటే అది వ్యాపారంగా మారిందనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు చిన్న పట్టణాల్లో కేవలం ప్రాథమిక వైద్య పట్టా ఎం. బి బి ఎస్ ఉన్న వైద్యులు కూడా శస్త్రచికిత్స నిపుణు - [భువీకి ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ..](https://penpower.in/2026/04/bhuvis-double-century-in-ipl/) - సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా భువీ నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆర్సీబీ 250/3 భారీ స్కోరు నమోదు చేసి సీజన్‌లో తొలి 250 స్కోరు సాధించింది. అయుష్ మాథ్రే వికెట్‌తో భువీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ తర్వాత 200 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సీఎస్‌కేపై చరిత్ర సృష్టించిన ఆర్సీబీ పేసర్ - [విమానం, హెలికాప్టర్లు కూల్చివేశామన్న టెహ్రాన్](https://penpower.in/2026/04/tehran-says-it-shot-down-plane-and-helicopters/) - ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమాన సిబ్బందిని రక్షించే ఆపరేషన్‌పై తీవ్ర వివాదం నెలకొంది. ఒక సి-130 విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే మిస్సైన పైలట్‌ను సురక్షితంగా రక్షించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలను మరింత పెంచే పరిణామంగా ఇది మారింది. ఇరాన్‌లో అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌పై వివాదం.. రెస్క్యూ మిషన్ విఫలమైందన్న - [ఎయిర్‌లైన్స్ ఒత్తిడితో కేంద్రం యూటర్న్](https://penpower.in/2026/04/center-makes-u-turn-under-pressure-from-airlines/) - దేశీయ విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే అవకాశం కల్పించే కొత్త నిబంధనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఒత్తిడి, టికెట్ ధరలపై ప్రభావం ఉంటుందన్న వాదనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన నిబంధన చివరి క్షణంలో వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం చాలా ఎయిర్‌లైన్స్ 20 శాతం కన్నా తక్కువ సీట్లనే ఉచితంగా అందిస్తున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదులు ఉన్నప్పటికీ పాత విధానమే కొనసాగనుంది. 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనకు - [అమెరికా వ్యూహాత్మక అడుగు](https://penpower.in/2026/04/americas-strategic-move/) - ఇరాన్‌కు వ్యతిరేకంగా మరింత దీర్ఘదూర క్షిపణులను వినియోగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఎజిఎం-158 జాసమ్ క్షిపణులు 930 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. శత్రు రాడార్లను తప్పించుకుని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడం వీటి ప్రత్యేకత. పైలట్ల భద్రతను కాపాడుతూ శత్రు వైమానిక రక్షణ పరిధికి వెలుపల నుంచే దాడి చేయొచ్చు. ఈ క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ చర్యలు ప్రారంభించింది. ఇరాన్‌పై అమెరికా కొత్త క్షిపణి వ్యూహం 930 కిమీ దూర - [బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/బాబూ-జగజ్జీవన్-రామ్-జయంత/) - రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 5: డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణం, కాజులూరు, కె. గంగవరం మండలాల్లో ఘనంగా నివాళులర్పించారు. కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, అక్కల రిశ్వంత్ రాయ్, పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని వివిధ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో - [చేదువాడలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/చేదువాడలో-బాబు-జగజీవన్-ర/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5: కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసి డైరెక్టర్ రెడ్డి శేషగిరిరావును అరుంధతి పేట ఎస్సీ వర్గీయులు ఘనంగా సన్మానించారు. గ్రామపెద్దలు,మహిళలు, టిడిపి కార్యకర్తలు కలిసి శేషగిరిరావుకు పూలమాలలు వేసి,శాలువాలతో సత్కరించారు.సమాజ సేవలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో దండోరా నాయకుడు ఇందుర్తి శ్రీనివాస్,మాజీ ప్రెసిడెంట్ చాపల - [ఘాటీ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి](https://penpower.in/2026/04/ఘాటీ-సెంటర్లో-బాబు-జగజ్జ/) - కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 5: కాకినాడ ఘాటీ సెంటర్ ప్రాంతాలలో ఉన్న బాబు జగజీవన్ రామ్, భారతరత్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరామ్ విగ్రహాల వద్ద బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక, ముగ్గుపేట – బాబుజి నగర్ పెద్దలు, యువత కమిటీ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక - [బంధనపూడి ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ ఠాగూర్ బాధ్యతలు](https://penpower.in/2026/04/బంధనపూడి-ప్రత్యేక-అధికార/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5: బంధనపూడి గ్రామానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల తహసీల్దార్ జి.ఆర్. ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టిడిపి నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకుడు సలాది సాయిబాబా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మోకన వాడపల్లి తదితరులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. - [రోడ్డు భద్రతపై చిలకలూరిపేట రూరల్ పోలీసుల ప్రత్యేక నిఘా](https://penpower.in/2026/04/రోడ్డు-భద్రతపై-చిలకలూరిప/) - హెల్మెట్, పత్రాల తనిఖీలతో చిలకలూరిపేటలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఎస్ ఐ జి. అనిల్ కుమార్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట: మండల పరిధిలోని పసుమర్రు గ్రామం వద్ద గల జాతీయ రహదారి-167ఏ అనుసంధాన మార్గంపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గ్రామీణ ఉప పరిశీలకుడు జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆదివారం సదరు ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప పరిశీలకుడు మాట్లాడుతూ, ప్రమాదాల - [జాతీయ టీ-10 మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ ఘన విజయం](https://penpower.in/2026/04/జాతీయ-టీ-10-మహిళా-క్రికెట్-ఛ/) - హర్షియా సుల్తానాకు అభినందనలు తెలిపిన మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట: ఐడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల 7వ టీ-10 జాతీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి బలమైన జట్లను సమర్థంగా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ జట్టు - [అమరావతిపై జగన్ చిమ్మే విషపు బొట్టు..తన పతనానికి తానే వేసుకునే మెట్టు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/అమరావతిపై-జగన్-చిమ్మే-వి/) - రాజధానికి చట్టబద్ధతతో జగన్.. వైసీపీనేతల రాజకీయ జీవితాలపై నీలినీడలు : ప్రత్తిపాటి పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు అమరావతిని పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం తప్పదనే దుష్ప్రచారం : ప్రత్తిపాటి పచ్చకామెర్ల రోగికి పచ్చగా కనిపించినట్టు.. అవినీతి సామ్రాట్ కు ప్రతి చోటా అవినీతే కనిపిస్తుంది : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట : ప్రపంచం గర్వించే ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ జగన్ ... ప్రజా రాజధాని అమరావతిని కరప్షన్ క్యాపిటల్ అని దుష్ప్రచారం - [కుయ్యేరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి](https://penpower.in/2026/04/కుయ్యేరు-గ్రామంలో-బాబు-జ/) - కాజులూరు, ఏప్రిల్‌ 5: కాజులూరు మండలంలోని కుయ్యేరు గ్రామంలో 188వ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విగ్రహ దాత వాసంశెట్టి వెంకటరావు చేతుల మీదుగా గ్రామ ప్రజల సమక్షంలో స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కుయ్యేరు సెంటర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రామ పెద్దల - [ఘనంగా టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణస్వీకారం](https://penpower.in/2026/04/ఘనంగా-టీడీపీ-గ్రామ-కమిటీ/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో ఆదివారం టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం గొల్లపాలెం సొసైటీ అధ్యక్షులు అంగర కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గొల్లపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నక్క శ్రీను, ఉపాధ్యక్షుడిగా వనమాడి శ్రీను ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీరాజు చౌదరి, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) హాజరయ్యారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు - [ఘనంగా బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు](https://penpower.in/2026/04/babu-jagajjivan-raos-119th-birth-anniversary-celebrated-with-great-pomp/) - సీతమ్మపేట హరిజనవీధిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. హరిజనవీధిలో జయంతి వేడుకల నిర్వహణ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలతో నివాళి సామాజిక న్యాయం కోసం చేసిన - [జగ్గంపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి](https://penpower.in/2026/04/జగ్గంపేటలో-బాబు-జగ్జీవన్/) - జగ్గంపేట పెన్ పవర్ ఏప్రిల్ 5 : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ పాటుపడ్డారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి దండోరా జెండా ఆవిష్కరించారు. - [కోనలోవ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే శిరీష దేవి..](https://penpower.in/2026/04/కోనలోవ-అగ్ని-ప్రమాద-బాధి/) - కోనలోవ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే శిరీష దేవి.. అడ్డతీగల ,పెన్ పవర్, ఏప్రియల్ 05: అడ్డతీగల మండలం కోన లోవ గ్రామంలో ఆదివారం ఉదయం నాలుగు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిద అయ్యాయి. విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల .శిరీష దేవి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఎవరు అధైర్య పడవద్దని అన్ని విధాల ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం తక్షణసాయంగా బాధితులకు - [మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది](https://penpower.in/2026/04/మానవత్వం-చాటుకున్న-108-సిబ్/) - ఐదు కిలోమీటర్లు డోలి మోసుకు వచ్చిన108 సిబ్బంది బంధువులు వై రామవరం, పెన్ పవర్, ఏప్రిల్ 5 : చెట్టు నుండి పడిన వ్యక్తి గాయపడిన సమాచారం తెలియగానే హుటా హుటిన సంఘటన స్థలానికి కాలినడకన చేరుకున్న 108 సిబ్బంది ప్రధమ చికిత్స అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడుతున్నారు. వివరాల్లోనికి వెళితే వై.రామవరం మండలం పి.ఎర్రగొండ పంచాయతీ తాడికోట గ్రామానికి చెందిన చోళ్ళ చిన్నారెడ్డి(20) చెట్టు నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. రహదారి - [నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి](https://penpower.in/2026/04/నేర-ప్రవృత్తిని-విడనాడి/) - రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు చిలకలూరిపేట , పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట : పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన,వారు నిర్వహించే పనులు - [బాధిత కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి](https://penpower.in/2026/04/బాధిత-కుటుంబాలకు-అండగా-మ/) - బాధిత కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి -స్పీకర్ అయ్యన్నపాత్రుడు ​నర్సీపట్నం, పెన్ పవర్ : ​ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఒకే రోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,28,729 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. - [విద్యుత్ ఘాతకానికి నాలుగు ఇల్లు దగ్ధం..](https://penpower.in/2026/04/విద్యుత్-ఘాతకానికి-నాలుగ/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 05;అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈస్టర్ పండుగ కావడంతో బాధితులందరూ గ్రామ సమీపంలో సామూహిక వంటలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, నిత్యావసరాలు, సామాగ్రి కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించగా, రంపచోడవరం ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపు - [సమతాదివస్](https://penpower.in/2026/04/samatadivas/) - సమానత్వానికి ప్రతీకగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అంటరానితనాన్ని ఎదురించి అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి ఆయనే ఆశాకిరణం అయ్యారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం వరకు ఆయన పోరాటం విశిష్టమైనది. వ్యవసాయం, కార్మిక సంక్షేమం, జాతీయ ఆహార విధానాల్లో ఆయన ముద్ర అపారమైనది. సమతా దివస్ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం సమాజానికి నిజమైన నివాళి. అంటరానితనంపై తిరుగుబాటు చేసిన మహానాయకుడు దళిత ఆత్మగౌరవానికి బాబూజీ జీవితం - [జాతీయ నేతల విగ్రహాల రక్షణకు పటిష్ట చర్యలు](https://penpower.in/2026/04/జాతీయ-నేతల-విగ్రహాల-రక్ష/) - -ఎస్సై ఎం.మోహన్ కుమార్ కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4: గొల్లపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహనీయుల విగ్రహాల రక్షణ కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, మరియు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ పాటిల్ మనీష్, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం. మోహన్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పలు గ్రామాల్లో - [గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారుల బాధ్యతల స్వీకారం](https://penpower.in/2026/04/గ్రామాల-అభివృద్ధికి-ప్రత/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 4: కాజులూరు మండలంలో గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు శనివారం పలు గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. అండ్రంగి గ్రామపంచాయతీలో మండల వ్యవసాయ అధికారి వి. అశోక్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి నాగ సుజాత, పంచాయతీ కార్యదర్శి కె.వి. రవి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొని వి. అశోక్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే మండల విద్యాశాఖ - [గ్రామాల అభివృద్ధే లక్ష్యం!](https://penpower.in/2026/04/గ్రామాల-అభివృద్ధే-లక్ష్య/) - ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ జి.ఆర్. ఠాగూర్ బాధ్యతల స్వీకారం కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4: పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది.ఈ క్రమంలో కాజులూరు మండలంలో తహశీల్దార్/మండల మెజిస్ట్రేట్ జి.ఆర్. ఠాగూర్ శనివారం పల్లిపాలెం, కోలంక, దుగ్గుదూరు, బంధనపూడి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఠాగూర్‌కు ఘన స్వాగతం లభించింది. కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు - [జగ్గంపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్](https://penpower.in/2026/04/జగ్గంపేటలో-పోలీసుల-కార్డ/) - జగ్గంపేట, పెన్ పవర్ ,ఏప్రిల్ 4 జగ్గంపేట నెహ్రూ కాలనీలో జగ్గంపేట సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో సిబ్బందితో శనివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై టి.రఘునాధరావు, గండేపల్లి ఎస్సై శివ నాగబాబు, కిర్లంపూడి ఎస్సై సతీష్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. కాలనీలో సుమారు 100 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినా, మత్తు పదార్థాలు విక్రయించినా పోలీసులకు - [మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో గిరిజన రైతులకు పట్టాల పంపిణీ](https://penpower.in/2026/04/మీ-భూమి-మీ-హక్కు-కార్యక్/) - గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు పంచాయితీ పరిధిలోని చీడిపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం కింద గిరిజన రైతులకు రాజముద్రతో కూడిన భూమి పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రీ సర్వే పూర్తయిన రైతులకు ప్రతి నెలా పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చీడిపాలెం గ్రామంలో మొత్తం 84 - [స్వర్ణ మొల్లేరు–జడేరు గ్రామాల్లో పర్యటించిన డిప్యూటీ ఎంపీడీవో గోపన్నదొర](https://penpower.in/2026/04/స్వర్ణ-మొల్లేరు-జడేరు-గ్/) - గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4 : స్వర్ణ మొల్లేరు మరియు స్వర్ణ జడేరు గ్రామాల స్పెషల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఎంపీడీవో కె. గోపన్నదొర శనివారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే విషయాన్ని పరిశీలించి, ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు.మొల్లేరు గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఆయన, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ - [రెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం](https://penpower.in/2026/04/రెవెన్యూ-సేవల్లో-పారదర్శ/) - ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం/ రాజవొమ్మంగి పెన్ పవర్, ఏప్రిల్ 4: రైతుల భూ-ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. శనివారం రాజవొమ్మంగి మండలం పాకవెల్తి గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, గత ప్రభుత్వ కాలంలో పట్టాదారు పాసుపుస్తకాలపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించడం అనుచితమని - [గ్రామాభివృద్ధికి సమిష్టిగా సహకరించాలి](https://penpower.in/2026/04/గ్రామాభివృద్ధికి-సమిష్ట/) - డిప్యూటీ ఎంపీడీఓ గోపన్నదొర గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4: గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డిప్యూటీ.ఎంపీడీఓ గోపన్నదొర పేర్కొన్నారు. శనివారం గంగవరం మండలం మొల్లేరు గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరభద్రరావు, సిబ్బంది వీరబాబు, స్థానిక నాయకులు, మాజీ సర్పంచ్ లక్ష్మి పాల్గొని గోపన్నదొరకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన గోపన్నదొర - [ఆరు పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా అడ్డతీగల ఎంపీడీవో కుమార్..](https://penpower.in/2026/04/ఆరు-పంచాయతీలకు-ప్రత్యేక/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 04: అడ్డతీగల మండలం లో6 పంచాయతీ ల ప్రత్యేక అధికారిగా అడ్డతీగల ఎంపీడీవో కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.అడ్డతీగల, కొనలోవ, రాయపల్లి, తిమ్మాపురం, బొడ్లంక, తుంగమడుగుల ఈ ఆరు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంబంధిత పంచాయతీ అభివృద్ధి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, రానున్న వేసవి కాలంలో తాగు నీటికి ఎద్దడి లేకుండా రక్షిత తాగునీటి పథకాలు , చేతి పంపులు సక్రమంగా పని - [నీరులేని నీటి తొట్టెలు మూగజీవాల దాహార్తి తీరేదెలా?](https://penpower.in/2026/04/నీరులేని-నీటి-తొట్టెలు-మ/) - వై రామవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4 : మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో గతంలో నిర్మించిన నీటి తొట్టెలు నీరు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అనుకూలమైన ప్రదేశాలలో నీటి తొట్టెలను ప్రజా ధనంతో నిర్మించారని స్థానికుల అంటున్నారు. నిర్మించిన తొలి సంవత్సరంలోనే నీతి తోట్టెల్లో నీరు ఉండేదని, నిర్వహణ లోపం కారణంగా వేసవికాలంలో కూడా నీటి తొట్టెలలో నీరు నింపే నాధుడే కరువయ్యాడని అంటున్నారు. - [ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో మెరిసిన గిరిజన కుసుమాలు](https://penpower.in/2026/04/ఖేలో-ఇండియా-ట్రైబల్-ఫుట్/) - వై రామవరం/ గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 4 : ఆల్ ఇండియా లెవెల్ లో ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో గిరిజన విద్యార్థినిలు సత్తా చాటారని ఫిజికల్ డైరెక్టర్ ఆర్ కొండబాబు తెలిపారు. గుర్తేడు మండలం దార గడ్డ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గిరిజన విద్యార్థినులు వెలుగూరి విజయ, కొర్ర పరిమిల జాతీయస్థాయిలో ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. మార్చి 26వ తేదీ నుండి ఏప్రియల్ మూడవ తేదీ - [మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ ఎంతో దోహదం](https://penpower.in/2026/04/మహిళల-ఆర్థికాభివృద్ధికి/) - జడ్పీటీసీ సభ్యురాలు ఏ. బేబీ రత్నం గంగవరం ,పెన్ పవర్, ఏప్రిల్ 4: ఏజెన్సీ ప్రాంత మహిళల సాధికారతకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జడ్పీటీసీ సభ్యురాలు, గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. బేబీ రత్నం అన్నారు. శనివారం మండల కేంద్రంలో గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 100 మంది మహిళలకు సబ్సిడీపై - [టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి](https://penpower.in/2026/04/టీటీడీ-చైర్మన్-ను-వెంటనే/) - టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి -నర్సీపట్నంలో వైసిపి నాయకుల ఆందోళన నర్సీపట్నం పెన్ పవర్ : టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తమ పార్టీ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ - [మృత్యుపాశంగా పసుమర్రు మలుపు](https://penpower.in/2026/04/మృత్యుపాశంగా-పసుమర్రు-మల/) - తహసీల్దార్ కారు ఢీకొని వ్యక్తి మృతి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 04: చిలకలూరిపేట : మండలంలోని పసుమర్రు గ్రామ సమీప మలుపు వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన పర్చూరు తహసీల్దార్ కారు, బైక్‌ను బలంగా ఢీకొనడంతో పసుమర్రుకు చెందిన మైల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. వారం వ్యవధిలోనే ఇదే మలుపు వద్ద ఇది మూడో ప్రమాదం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, హెచ్చరిక - [గిరిజన గురుకులాలు, ఏకలవ్య ఎంట్రన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి](https://penpower.in/2026/04/గిరిజన-గురుకులాలు-ఏకలవ్/) - గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4: పోలవరం జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకులాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించబడ్డాయి. జిల్లా కేంద్రంగా ఆరు పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మంచి స్పందన లభించింది.5వ తరగతికి 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 567 మంది హాజరై 63 మంది గైర్హాజరయ్యారు. అలాగే 6వ తరగతి ఏకలవ్య పాఠశాలల ప్రవేశానికి 1318 మంది - [భూగర్భ జలాల పెంపుకు 100 రోజుల మహా ప్రణాళిక నీటి భద్రతలో సాగునీటి సంఘాలే కీలకం:](https://penpower.in/2026/04/భూగర్భ-జలాల-పెంపుకు-100-రోజు/) - జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4: పోలవరం జిల్లాలో భూగర్భ జలాల పునరుజ్జీవనం, నీటి భద్రత సాధనలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ జారీ చేసిన జీవో నెం.10 మేరకు, ఏప్రిల్ 6 నుంచి - [పోలీసుల వార్షిక క్రీడా సంబరాలు - 2025](https://penpower.in/2026/04/పోలీసుల-వార్షిక-క్రీడా-స/) - పోలీసుల వార్షిక క్రీడా సంబరాలు - 2025 -ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బ్యూరో రిపోర్ట్ , పెన్ పవర్ : ​ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కైలాసగిరి పోలీస్ పెరేడ్ మైదానంలో "వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025" శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి చిహ్నంగా పావురాలు మరియు బెలూన్లను గాలిలోకి ఎగరవేసి - [స్పీకర్ అయ్యన్న పై చర్యలు తీసుకోవాలి](https://penpower.in/2026/04/action-should-be-taken-against-speaker-sir/) - నర్సీపట్నంలో దళిత డప్పు కళాకారుడిపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా కలకలం రేపింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ దళిత గౌరవంపై దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు.వీడియో వైరల్ అయినా పోలీసులు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దళిత కళాకారుడిపై దాడి ఘటనతో నర్సీపట్నంలో - [ఎస్సీల భూముల ఆక్రమణపై విచారణ...](https://penpower.in/2026/04/ఎస్సీల-భూముల-ఆక్రమణపై-వి/) - బాధితులకు న్యాయం చేస్తాం.ఎస్సీ కమిషన్ సభ్యుడు గౌతం రాజు పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 2 మండలంలోని కున్నంపల్లి గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన భూముల ఆక్రమణపై ఎస్సీ కమిషన్ దృష్టి సారించింది.బాధితుల ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ అధికారులు గురువారం పుల్లలచెరువు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.కున్నంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 583లో ఎస్సీలకు చెందిన బుధాటి అంజమ్మ, ముండ్ల మరియబాబు భూములను అగ్రవర్ణాలకు చెందిన సుబ్బారెడ్డి, కృష్ణరెడ్డి, రామిరెడ్డి ఆక్రమించుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని - [వడగాల్పుల హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి](https://penpower.in/2026/04/వడగాల్పుల-హెచ్చరిక-ప్ర/) - గంగవరం, ఏప్రిల్ 4 (పెన్ పవర్): విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ రోజు మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని గంగవరం తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించడం లేదా - [జగ్గంపేట ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్](https://penpower.in/2026/04/chandrashekhar-takes-charge-as-jaggampet-special-officer/) - జగ్గంపేట గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా జగ్గంపేట ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శి జి.శివ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. - [“మావిగన్”తో జగన్ మాస్టర్ స్ట్రోక్](https://penpower.in/2026/04/jagans-master-stroke-with-mavigan/) - అమరావతి రాజకీయాలపై మరోసారి వేడి పెరిగింది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన “మావిగన్” వ్యూహం రాజధాని చర్చను కొత్త కోణంలో నిలబెట్టింది. భావోద్వేగాల కంటే ప్రజలకు చేరువైన పరిపాలన అవసరమనే అంశం ముందుకు వచ్చింది. వికేంద్రీకరణే అభివృద్ధికి బాట అని వైసీపీ వాదన మళ్లీ బలపడుతోంది.ఈ వ్యూహం అధికార కూటమికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. “మావిగన్”… వైసీపీ ప్లాన్-Bతో కొత్త రాజధాని చర్చ మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌పై జగన్ మాస్టర్ స్కెచ్ - [ఆరు పంచాయతీలకు ఎంపీడీవో జె.రాంబాబు బాధ్యతలు](https://penpower.in/2026/04/ఆరు-పంచాయతీలకు-ఎంపీడీవో/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 3: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం, ఆర్యవటం,పెనుమళ్ళ, మంజేరు, కుయ్యేరు, కాజులూరు గ్రామపంచాయతీలకు శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జె. రాంబాబు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఉదయం గొల్లపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సూర్య ప్రకాశరావు, గ్రేడ్-5 కార్యదర్శి భాగ్యవతి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అలాగే పంచాయతీ సిబ్బంది సమీర్ శర్మ, వీఆర్వోలు - [ఒంగోలు గిత్తల పోషకులకు ప్రభుత్వ సహయ, సహకారాలు అవసరం : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/ఒంగోలు-గిత్తల-పోషకులకు-ప/) - రైతాంగం ఎడ్లపై మక్కువతోనే, వ్యయ ప్రయాసలున్నా, వాటిని పోషిస్తోంది. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే ఎడ్ల బలప్రదర్శన పోటీల అడ్డంకులు తొలగిపోయాయి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ నేత్రత్వంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: చిలకలూరిపేట : రాష్ట్రంలో కొందరు ప్రముఖులు నిర్వహించే జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో, ఏటా తెనాలిలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జరిగే పోటీలకు ప్రత్యేక స్థానముందని మాజీమంత్రి, శాసనసభ్యులు - [తణుకువాడలో ఘనంగా గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం](https://penpower.in/2026/04/తణుకువాడలో-ఘనంగా-గ్రామ-క/) - కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 3: మండల పరిధిలోని తణుకువాడ గ్రామంలో శుక్రవారం నూతన గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వనుం బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా చెల్లుబోయిన అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కాళా శ్రీను బాధ్యతలు స్వీకరించారు.అలాగే కమిటీకి చెందిన ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో మంచి మనసున్న నాయకుడు, అభివృద్ధి - [కఠిన వ్యాపార వాతావరణానికి సిద్ధంగా ఉండండి](https://penpower.in/2026/04/be-prepared-for-a-tough-business-environment/) - పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత కఠిన వ్యాపార పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ హెచ్చరించారు.30 మందికి పైగా గ్రూప్ సీఈఓలు, ఎండీలతో జరిగిన సమీక్షలో సరఫరా అంతరాయాలు, పెరుగుతున్న ఖర్చులపై చర్చించారు.డిమాండ్ మందగింపు, ప్రాజెక్టుల ఆలస్యం, లాజిస్టిక్స్ ఖర్చుల పెరుగుదలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నగదు నిర్వహణ, ఖర్చుల నియంత్రణ, ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌ల పునఃసమీక్షపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు.పశ్చిమాసియాలో ఉన్న 10 వేలకుపైగా టాటా ఉద్యోగుల భద్రత, తిరిగి రప్పింపు - [వరల్డ్ ‌టాప్‌ 2 ‌లో ఎయిర్‌టెల్‌](https://penpower.in/2026/04/airtel-in-the-worlds-top-2/) - భారత టెలికాం దిగ్గజం Bharti Airtel ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా చందాదారులతో చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది.భారత్‌తో పాటు ఆఫ్రికా 14 దేశాల్లో విస్తరించిన నెట్‌వర్క్ ఈ విజయానికి ప్రధాన బలం అయింది.జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం ఈ మైలురాయిని సంస్థ అధికారికంగా ప్రకటించింది.ఎయిర్‌టెల్ గ్లోబల్ విస్తరణ వేగం రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ టాప్-2లోకి ఎయిర్‌టెల్ - [పెట్రో పరిశ్రమలకు ఊరట.. కీలక ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం రద్దు](https://penpower.in/2026/04/relief-for-the-petroleum-industry-customs-duty-on-key-raw-materials-abolished/) - పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పెట్రోకెమికల్ రంగంపై పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 40 కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని జూన్ 30 వరకు పూర్తిగా మినహాయించింది. దీంతో ప్లాస్టిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఆటో కంపోనెంట్స్ రంగాలకు తక్షణ ఉపశమనం లభించనుంది. మిథనాల్ నుంచి PVC, PET చిప్స్ వరకు విస్తృత జాబితా ఈ మినహాయింపులో ఉంది. ముడిసరుకు ఖర్చులు తగ్గడంతో వినియోగదారులపై ధరల భారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. - [మోటార్ సైకిల్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు....](https://penpower.in/2026/04/మోటార్-సైకిల్-అదుపుతప్పి/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రిల్ 03: అడ్డతీగల మండలం చేను పాకలు సమీపంలో మధ్యాహ్న సమయంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి ఎన్. హెచ్ ఈ 516 జాతీయ రహదారి నుండి క్రిందకు పొలముల్లోకి మోటార్ సైకిల్ దూసుకు వెళ్లిపోవడంతో, ముప్పన శెట్టి. సురేష్ 30 అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. కొంతసేపటికి పాదచారులు చూసి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన చేరుకున్న 108 వాహనం క్షతగాత్రున్ని అడ్డతీగల ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు - [మహీంద్రా కీలక నిర్ణయం..](https://penpower.in/2026/04/mahindras-key-decision/) - మహీంద్రా వాహనాలు కొనాలనుకునే వారికి కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 6 నుంచి SUVలు, కమర్షియల్ వాహనాల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి. సగటున మొత్తం పోర్ట్‌ఫోలియోపై 1.6% ధరల పెంపు ఉండనుందని సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా స్పష్టం చేసింది. మొదటి 40 వేల XUV 7XO బుకింగ్స్‌కు మాత్రం పాత ధరల రక్షణ కొనసాగనుంది. ఏప్రిల్ 6 నుంచి మహీంద్రా ధరల మోత SUVలు, - [విమాన ప్రయాణికులకు షాక్‌..](https://penpower.in/2026/04/shock-for-air-passengers/) - విమాన ప్రయాణికులకు పెద్ద షాక్‌గా, 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల ఫిర్యాదులతో తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై ఎయిర్‌లైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదాయం తగ్గిపోతుందని, టికెట్ ధరల సమతుల్యత దెబ్బతింటుందని సంస్థలు వాదించాయి. దీంతో సమగ్ర సమీక్ష వరకు ఉత్తర్వులను అబేయన్స్‌లో ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పాత నిబంధనల ప్రకారం 20 శాతం ఫ్రీ సీట్ల విధానమే కొనసాగనుంది. ప్రయాణికులకు ఊరటపై కేంద్రం యూటర్న్ ఎయిర్‌లైన్స్ ఒత్తిడికి - [యుద్ధ సెగతో తయారీ రంగం కుదేలు](https://penpower.in/2026/04/the-manufacturing-sector-was-hit-by-the-war/) - పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో భారత తయారీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్చి నెలలో తయారీ PMI 56.9 నుంచి 53.9కి పడిపోయి నాలుగేళ్ల కనిష్టానికి చేరింది.ముడి సరుకుల ధరలు మూడున్నరేళ్ల గరిష్టానికి చేరడం పరిశ్రమలపై భారంగా మారింది.డిమాండ్ తగ్గడంతో పాటు కంపెనీలు ధరలు పెంచలేక లాభాలు క్షీణిస్తున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితి భారత పారిశ్రామిక వృద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. PMI నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవడం ముడి సరుకుల ధరల భారంతో పరిశ్రమల సంక్షోభం డిమాండ్ తగ్గుదలతో కొత్త ఆర్డర్ల - [తీవ్ర ఆర్థిక సంక్షోభ దిశగా భారత్‌](https://penpower.in/2026/04/india-heading-towards-a-severe-economic-crisis/) - పశ్చిమాసియా యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు మాజీ CEA Arvind Subramanian హెచ్చరించారు.చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయంతో GDP వృద్ధి 1 శాతం కంటే ఎక్కువ తగ్గే ప్రమాదం ఉందన్నారు.అదే సమయంలో ద్రవ్యోల్బణం 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.ప్రభుత్వ సబ్సిడీలు దీర్ఘకాలంలో కొనసాగవని, చివరికి ధరల భారం సామాన్యుడిపై పడుతుందని స్పష్టం చేశారు.ఈ సంక్షోభం భవిష్యత్ ఇంధన వ్యూహంపై భారత్‌కు గుణపాఠమవుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రభావంతో - [సిఎపిఎఫ్‌ ‌బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం](https://penpower.in/2026/04/parliament-approves-capf-bill/) - కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఉన్నతాధికారుల నియామకాలకు మార్గం సుగమం చేస్తూ CAPF బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్‌కు కీలక నిబంధనలు కలిగిన ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఇదే సమయంలో 79 కేంద్ర చట్టాల్లో 784 నిబంధనలను సవరించే జన విశ్వాస్ బిల్లుకూ రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న చిన్న నేరాల డీక్రిమినలైజేషన్‌తో పరిశ్రమలు, వ్యాపార రంగానికి ఊరట లభించనుంది. పార్లమెంట్‌లో ఈ రెండు బిల్లుల - [జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై సుప్రీంకోర్టు ఆగ్రహం](https://penpower.in/2026/04/supreme-court-expresses-anger-over-detention-of-judicial-officers/) - పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం సుప్రీంకోర్టును తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మాల్దా జిల్లాలో జరిగిన ఈ ఘటనను న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నంగా కోర్టు అభివర్ణించింది.CBI లేదా NIAతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.అధికారుల భద్రత కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కూడా స్పష్టం చేసింది.ఎన్నికల వేళ ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. మాల్దాలో జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం - [కాంగ్రెస్‌ ‌నాయకుల నోట అబద్ధాల యంత్రం](https://penpower.in/2026/04/a-lying-machine-in-the-mouths-of-congress-leaders/) - కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై CPI(M) దాడి మరింత ముదిరింది. Brinda Karat కాంగ్రెస్ నేతల నోట “అబద్ధాల యంత్రం” నడుస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు.మహిళలకు రూ.3,000 పెన్షన్ వంటి హామీలపై కర్ణాటక, తెలంగాణ ఉదాహరణలు చూపిస్తూ ప్రశ్నించారు.కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలుకాలేదని, కేరళ ప్రజలతో నిజాయితీగా మాట్లాడటం లేదని ఆరోపించారు.ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. కేరళ ప్రచారంలో కాంగ్రెస్‌పై CPI(M) ఘాటు దాడి “అబద్ధాల యంత్రం” అంటూ బృందా కరత్ ఫైర్ - [బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన సీఆర్‌ఎంటీ ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ ఆర్థిక సాయం](https://penpower.in/2026/04/బ్రెయిన్-స్ట్రోక్తో-మృత/) - గంగవరం , ఏప్రిల్ 3 (పెన్ పవర్): మండల విద్యాశాఖలో సీఆర్‌ఎంటీ (CRMT)గా విధులు నిర్వహిస్తూ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందిన దుమ్ముల ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. నెల్లిపూడి గ్రామానికి చెందిన ప్రసాద్ అకాల మరణం పట్ల సంస్థ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏజెన్సీ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మల్లేశ్వరరావు సమక్షంలో, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రవికుమార్, ఏపీసీఆర్‌పీడబ్ల్యూఏ రాష్ట్ర - [ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ ‌సిద్ధం](https://penpower.in/2026/04/india-is-ready-to-face-the-energy-crisis/) - పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య దేశంలో ఇంధనం, గ్యాస్ కొరత లేదని రక్షణ మంత్రి Rajnath Singh భరోసా ఇచ్చారు.హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే భారత చమురు ట్యాంకర్లకు నౌకాదళం భద్రత కల్పిస్తోందని తెలిపారు. ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే కఠిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు దేశ ఇంధన భద్రతపై ప్రజల్లో విశ్వాసం పెంచాయి. ఇంధన - [పునర్నిర్మాణానికి నడుం బిగించండి](https://penpower.in/2026/04/gear-up-for-reconstruction/) - అమెరికా–ఇజ్రాయిల్ దాడులతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు దేశం మొత్తం నడుం బిగించాలని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ పిలుపునిచ్చారు. జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రజలకు సూచించారు.యుద్ధం 34వ రోజుకు చేరుకున్న వేళ టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులకు వేగం పెంచాలని స్పష్టం చేశారు. అమెరికా ఏ భూతల దాడినైనా ఎదుర్కొనేందుకు 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధంగా ఉన్నారని పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. పశ్చిమాసియాలో - [పామ్‌ ‌బోండీని తొలగించిన ట్రంప్‌](https://penpower.in/2026/04/trump-fires-pam-bondi/) - అమెరికా న్యాయశాఖలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌ అటార్నీ జనరల్ ‌ పామ్‌ ‌బోండీ ను పదవి నుంచి తొలగించారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ నిర్వహణ, రాజకీయ ప్రత్యర్థులపై కేసుల విషయంలో అసంతృప్తి ఈ నిర్ణయానికి కారణమైందని తెలుస్తోంది.ట్రంప్ క్యాబినెట్‌లో నెలరోజుల్లో తొలగింపబడిన రెండో సీనియర్ అధికారి ఆమె కావడం గమనార్హం. డిప్యూటీ అటార్నీ జనరల్ Todd Blanche తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది. - [కబ్జా కోరల్లో చెరువులు](https://penpower.in/2026/04/ponds-in-occupied-areas/) - ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు, నాళాలు భారీగా కబ్జాలకు గురవుతుండటంతో వర్షాకాల ముంపు ముప్పు మళ్లీ పొంచి ఉంది. నాలుగు వేలకు పైగా నీటి వనరుల్లో వెయ్యికి పైగా అధిక విస్తీర్ణంలో ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.FTL, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వరద ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది భారీ వర్షాల్లో వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న ఘటనలు ఇంకా మరిచిపోలేదు.ఇప్పటికైనా ప్రత్యేక - [అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు](https://penpower.in/2026/04/fees-without-hassle-and-control/) - కొత్త విద్యా సంవత్సరం దగ్గరపడుతుండగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల భారం తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నా విద్యాశాఖ కట్టడి చేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.ఫీజుల నియంత్రణకు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమైనప్పటికీ ఇంకా స్పష్టమైన చట్టం రాకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తోంది.ఇప్పటికైనా ప్రత్యేక చట్టంతో ఫీజుల దోపిడీకి కళ్లెం వేయాలన్న డిమాండ్ బలపడుతోంది. - [హర్మూజ్‌ను తెరవడానికి 35 దేశాలు ప్రయత్నాలు..](https://penpower.in/2026/04/35-countries-are-trying-to-open-the-strait-of-hormuz/) - హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి యూకే నేతృత్వంలో 35 దేశాలు దౌత్య చర్చలు ముమ్మరం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గంపై భారత్‌కు కూడా అధికారిక ఆహ్వానం అందింది. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ఇంధన నౌకల సురక్షిత రాకపోకల కోసం ఇరాన్ సహా సంబంధిత దేశాలతో ఢిల్లీ సంప్రదింపులు కొనసాగిస్తోంది. భారత్ ఇంధన భద్రత దృష్ట్యా ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హర్మూజ్ కోసం - [పేర్ని నానిపై కేసు నమోదు](https://penpower.in/2026/04/case-registered-against-perni-nani/) - మచిలీపట్నంలో అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటన రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది.మాజీ మంత్రిపేర్ని వెంకట్రామయ్య (నాని)పై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేశారు.అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు కూడా కేసులో చేరాయి. ఈ పరిణామం కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణం కూల్చివేతతో మచిలీపట్నంలో టెన్షన్ పోలీసులపై వ్యాఖ్యలతో పేర్ని నానిపై కేసు చిలకలపూడి పీఎస్‌లో అధికారిక - [అర్ధరాత్రి వేళ అంబులెన్స్‌లో ప్రసవం](https://penpower.in/2026/04/అర్ధరాత్రి-వేళ-అంబులెన్స/) - 108 సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లి, బిడ్డ క్షేమం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: ఎడ్లపాడు : పల్నాడు జిల్లాలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక గర్భిణీకి అంబులెన్స్‌లోనే సుఖప్రసవం జరిగింది. ఎడ్లపాడు మండలం కారచోల గ్రామానికి చెందిన పి. యేసుమ్మ (22) అనే మహిళకు శుక్రవారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎడ్లపాడు అంబులెన్స్ సిబ్బంది ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో - [దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి కొత్తగా ఏడు రైల్వేస్టేషన్లు](https://penpower.in/2026/04/seven-new-railway-stations-to-be-added-to-south-coast-railway-zone/) - విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ మరింత బలోపేతం అవుతోంది.ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లను కొత్తగా ఈ జోన్‌లోకి చేర్చారు.తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా డివిజన్ నుంచి వీటిని విశాఖ డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ఉత్తరాంధ్ర రైల్వే సేవలకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు ఇప్పుడు పరిపాలనా రూపం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కోస్తా - [నర్సీపట్నం డిపో మేనేజర్ తీరుకు నిరసనగా కార్మికుల రిలే నిరాహార దీక్షలు](https://penpower.in/2026/04/నర్సీపట్నం-డిపో-మేనేజర్/) - నర్సీపట్నం డిపో మేనేజర్ తీరుకు నిరసనగా కార్మికుల రిలే నిరాహార దీక్షలు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్ తీరుకు నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. - [పోలవరానికి నిధులు...](https://penpower.in/2026/04/funds-for-polavaram/) - ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు రూ.1301 కోట్లు నేరుగా విడుదల చేసింది.గత 22 నెలల్లో మొత్తం కేంద్ర సహాయం రూ.2809 కోట్లకు చేరడం విశేషం.పునరావాసం, భూసేకరణతో పాటు నిర్మాణ పనులకు ఈ నిధులు కీలకం కానున్నాయి.పోలవరం పూర్తి లక్ష్యానికి ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. పోలవరానికి కేంద్రం నుంచి రూ.1301 కోట్ల భారీ ఊరట 22 నెలల్లో మొత్తం సహాయం రూ.2809 కోట్లు - [హిందుత్వ ముద్ర కోసం భూమన ఆరాటం](https://penpower.in/2026/04/earths-longing-for-the-stamp-of-hindutva/) - తిరుపతి రాజకీయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అడుగులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న “హిందూ వ్యతిరేకి” విమర్శలకు చెక్ పెట్టేలా మత పునఃస్వీకరణ కార్యక్రమానికి స్వయంగా ముందుండటం హాట్ టాపిక్ అయింది.ముస్లిం దంపతులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ద్వారా భూమన రాజకీయంగా కొత్త సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణ వినిపిస్తోంది.టీటీడీ మాజీ చైర్మన్‌గా తీసుకున్న హిందూ ధార్మిక నిర్ణయాలకు ఇది కొనసాగింపుగా చూస్తున్నారు.అయితే ఇది నిజమైన ధార్మిక చొరవా.. లేక డ్యామేజ్ కంట్రోలా అన్నదే ఇప్పుడు - [పర్ఫెక్ట్ ప్లాన్ తో పవన్...](https://penpower.in/2026/04/pawan-with-a-perfect-plan/) - పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అమలు చేసిన పర్ఫెక్ట్ ప్లాన్‌కు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది.ఒకప్పుడు 24వ స్థానంలో ఉన్న శాఖ, ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం.గ్రామ సభలు, పల్లె పండుగ, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టితో ఏపీకి 5 జాతీయ అవార్డులు దక్కాయి.గుడ్ గవర్నెన్స్ నుంచి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీల వరకు పలు విభాగాల్లో రాష్ట్రం సత్తా చాటింది.గ్రామీణ పరిపాలనలో ఏపీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా పవన్ అడుగులు - [రాంగ్ ట్రాక్ లో తమ్ముళ్లు..](https://penpower.in/2026/04/brothers-on-the-wrong-track-8183/) - కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య సమన్వయం లోపం ఇప్పుడు అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.అధికారులపై ఒత్తిడి, పోస్టింగ్‌ల విషయంలో జోక్యం, పోలీస్ కార్యాలయాల ముందు నిరసనలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ పాఠాలు చెప్పడమే కాకుండా మెడిటేషన్ మంత్రం జపిస్తున్నారు. అహంకారం తగ్గించి సేవా దృక్పథంతో పనిచేయాలని స్పష్టమైన సందేశం పంపారు. మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా హైకమాండ్ నుంచి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య - [అమరావతిలో లెక్క తప్పిన వైసీపీ](https://penpower.in/2026/04/ycp-loses-count-in-amaravati/) - అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వేళ రాజకీయంగా కూటమి పైచేయి సాధించింది. అన్ని పార్టీలు మద్దతుగా నిలిచిన సమయంలో వైసీపీ స్పష్టమైన వైఖరి చూపలేక విమర్శలకు గురైంది.లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతు వెల్లువ మధ్య వైసీపీ వాక్‌అవుట్ చేయడం చర్చనీయాంశమైంది.అమరావతి రైతుల భావోద్వేగాన్ని టీడీపీ సమర్థంగా క్యాష్ చేసుకోగా, వైసీపీ కన్ఫ్యూజన్ స్టాండ్ సెల్ఫ్‌గోల్‌గా మారింది.రాజధాని రాజకీయాల్లో మరోసారి “జై అమరావతి” నినాదమే హాట్ అజెండాగా నిలిచింది. పార్లమెంట్‌లో అమరావతికి జై.. - [చిత్తూరు-తచ్చూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే](https://penpower.in/2026/04/greenfield-highway-between-chittoor-thatchur/) - చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడానికి సిద్ధమైంది. 116 కిలోమీటర్ల ఈ హైవేపై అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.దీనిలో 95 కిలోమీటర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానం కావడంతో పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది.త్వరలో పూర్తిస్థాయిలో వాహనాలకు అనుమతి ఇచ్చి టోల్ వసూళ్లు ప్రారంభించనున్నారు. చిత్తూరు నుంచి తచ్చూరు వరకు 116 కి.మీ ఆరు లైన్ల హైవే 95 - [కార్పొరేషన్లలో పెరుగుతున్న డివిజన్లు](https://penpower.in/2026/04/growing-divisions-in-corporations/) - ఏపీలో పట్టణ రాజకీయ సమీకరణాలను మార్చేలా కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను భారీగా పెంచింది.13 కార్పొరేషన్లలో మొత్తం 197 కొత్త వార్డులు చేరడంతో స్థానిక ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. జీవీఎంసీ 120 వార్డులతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా నిలవగా, విజయవాడ, గుంటూరు తదుపరి స్థానాల్లో నిలిచాయి.మునిసిపాలిటీలకూ ఇదే విధంగా విస్తరణ కొనసాగుతుండటంతో వేలాది ఆశావహులకు పోటీ అవకాశాలు పెరిగాయి.రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల్లో టికెట్ల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. జీవీఎంసీకి - [తెనాలి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన అమరావతి కృతజ్ఞత సభలో పాల్గొన్న మర్రి రాజశేఖర్.](https://penpower.in/2026/04/తెనాలి-మార్కెట్-యార్డ్ల/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: చిలకలూరిపేట : తెనాలి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ అమరావతికి మద్దతుగా నిలవాలని, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైసీపీ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు - [అగ్రరాజ్యానికి ఆయుధమే ఆహారం..](https://penpower.in/2026/04/food-is-a-weapon-for-a-superpower/) - ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం పేరుతో ఉపన్యాసాలు ఇస్తూనే, మరోవైపు యుద్ధాలను లాభాల మార్కెట్‌గా మలుచుకుని ఆయుధాల అమ్మకాలతో ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడం అమెరికా అసలు వ్యూహమనే విమర్శలు అంతర్జాతీయ వేదికలపై మరింత బలపడుతున్నాయి. ఒక దేశంలో చిచ్చు రాజేస్తే మరో ఖండంలో తన స్టాక్ మార్కెట్ ఎగిసేలా ‘ప్రాక్సీ వార్’లను పెట్టుబడిగా మార్చుకున్న అగ్రరాజ్యం, మానవత్వం కంటే మిలిటరీ వ్యాపారానికే పెద్దపీట వేస్తోందన్న భావన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. శాంతి నినాదం వెనుక యుద్ధ వ్యాపార రాజకీయాలు ప్రాక్సీ - [మన రాజధాని మన అమరావతి సంబరాలు నిర్వహించండి. ప్రభుత్వ ఆదేశాలు....](https://penpower.in/2026/04/మన-రాజధాని-మన-అమరావతి-సంబ-2/) - అడ్డతీగల ,పెన్ పవర్, ఏప్రియల్ 02: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత గుర్తింపు లభించిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయని అడ్డతీగల ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఆదేశానుసారం అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయం ఎదుట దీపాలంకరణతో సంబరాలు నిర్వహించామని ఎంపీడీవో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హృదయ ధ్వని అమరావతి అనే భావంతో స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం తరహాలో అన్ని ప్రభుత్వ భవనాలకు దీపాలతో అలంకరించాలని, - [ఆంధ్రుల రాజధాని అమరావతి కూటమి నేతల సంబరాలు](https://penpower.in/2026/04/ఆంధ్రుల-రాజధాని-అమరావతి/) - అమరావతి అజేయం చింతూరులో సంబరాలు చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 2: రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చింతూరు మండల కేంద్రంలో కూటమి నాయకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, ఇకపై అమరావతి అజేయంగా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్, ఇందిరా, రాజీవ్ సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా - [మన రాజధాని మన అమరావతి సంబరాలు నిర్వహించండి. ప్రభుత్వ ఆదేశాలు....](https://penpower.in/2026/04/మన-రాజధాని-మన-అమరావతి-సంబ/) - అడ్డతీగల ,పెన్ పవర్, ఏప్రియల్ 02: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత గుర్తింపు లభించిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయని అడ్డతీగల ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఆదేశానుసారం అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయం ఎదుట దీపాలంకరణతో సంబరాలు నిర్వహించామని ఎంపీడీవో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హృదయ ధ్వని అమరావతి అనే భావంతో స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం తరహాలో అన్ని ప్రభుత్వ భవనాలకు దీపాలతో అలంకరించాలని, ప్రతి - [వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్](https://penpower.in/2026/04/వైయస్-జగన్-ను-కలిసిన-మాజీ/) - వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం, పెన్ పవర్ : తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమాశంకర్ గణేష్ ను ఆయన సాదరంగా ఆహ్వానించి, ప్రత్యేకంగా కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. నర్సీపట్నం పరిస్థితులపై ఆరా తీశారు. అయ్యన్నపాత్రుడు కడుతున్న సృష్టి క్షేత్రం పై వివరాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. కోర్టులో సృష్టి క్షేత్రంపై - [పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం](https://penpower.in/2026/04/పంచాయతీలకు-ప్రత్యేకాధిక/) - కాజులూరు మండలంలో సర్పంచ్ పాలనకు ముగింపు – ప్రభుత్వం జీఓ నెం.47 విడుదల కాజులూరు, ఏప్రిల్ 2 (పెన్‌పవర్): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పాలనకు గురువారంతో ముగింపు పలికింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీఓ నెం.47ను విడుదల చేసింది. ఈ మేరకు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కాజులూరు మండలంలో తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్, ఎంపీడీవో జె.రాంబాబు, - [సాతులూరు సమీపంలో ఘోర ప్రమాదం](https://penpower.in/2026/04/సాతులూరు-సమీపంలో-ఘోర-ప్ర/) - రాంగ్ రూట్‌లో వచ్చి ఆరు బైక్‌లను ఢీకొట్టిన మినీ లారీ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02: నాదెండ్ల : గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో అతివేగంతో వచ్చిన ఒక అశోక్ లేలాండ్ మినీ లారీ బీభత్సం సృష్టించింది. సదరు వాహనం రాంగ్ రూట్ (తప్పుడు మార్గం) లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ఆరు ద్విచక్ర వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా - [విఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్](https://penpower.in/2026/04/విఆర్వో-సహా-నలుగురు-సిబ్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02: నాదెండ్ల : విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సంకురాత్రిపాడు గ్రామ రెవెన్యూ అధికారి ఇట్టెల నాగ జ్యోతి, అదే గ్రామానికి చెందిన డిజిటల్ సహాయకుడు సయ్యద్ అహదుల్లా, నాదెండ్ల-1 పరిధిలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు తాడిబోయిన ఈశ్వర్ యాదవ్, గ్రామ సర్వేయర్ వాసిమళ్ళ సుందర్ పాల్‌లపై ఈ - [మంజేరులో అభినందన సభ – ఐదేళ్ల అభివృద్ధిపై ప్రశంసలు](https://penpower.in/2026/04/మంజేరులో-అభినందన-సభ-ఐదే/) - కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 02: కాజులూరు మండలంలోని మంజేరు గ్రామంలో గ్రామాభి వృద్ధికి సర్పంచ్ గుంటూరి అప్పారావు ఐదేళ్లుగా చేసిన సేవలకు గుర్తింపుగా గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సర్పంచ్ గుంటూరి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పంచాయతీ సెక్రటరీ ఎస్.శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించిన ఈ సభలో గత ఐదేళ్లలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులు ప్రశంసించారు. మౌలిక వసతుల మెరుగుదల,డ్రైనేజీ నిర్మాణం, - [యువతకు వ్యాపార నైపుణ్యాలే భవిష్యత్తు](https://penpower.in/2026/04/యువతకు-వ్యాపార-నైపుణ్యాల/) - – సైస్ కంప్యూటర్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమంకాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 2:యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 20 రోజుల ఎంటర్‌ ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైసింగ్ అండ్ అక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు (రాంప్) కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి అధికారి సీహెచ్ శిరీష - [ఒంటితాడి గ్రామ పంచాయతీలో పాలకవర్గానికి ఘన సన్మానం](https://penpower.in/2026/04/ఒంటితాడి-గ్రామ-పంచాయతీలో/) - కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 2: కాజులూరు మండలం ఒంటితాడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అంగడి అన్నపూర్ణ, ఉప సర్పంచ్ జల్లి వరలక్ష్మి, పోతుల సాయికుమారి, పార్చర్ల లక్ష్మి, ముడికి చిన్నారి, నాగబత్తుల దుర్గాప్రసాద్, పువ్వల భైరవమూర్తి, కొల్లు లోవరాజు (శ్రీను) తదితరులు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి శృతి, అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు, - [జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత](https://penpower.in/2026/04/జనసేన-క్రియాశీల-సభ్యుడి/) - జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటకు చెందిన పెదపూడి రాజేష్ ఏడాది క్రితం మృతి చెందాడు. ఇతను జనసేన పార్టీ సభ్యత్వ కలిగి ఉన్నాడు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున రూ. 5 లక్షల ఇన్యూరెన్స్ చెక్కు మంజూరైంది. ఈ నేపధ్యంలో గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేతుల మీదుగా - [చిలకలూరిపేట మున్సిపాలిటీ కీలక నిర్ణయం](https://penpower.in/2026/04/చిలకలూరిపేట-మున్సిపాలి-2/) - 38 నుంచి 48కి పెరిగిన వార్డుల సంఖ్య చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02: చిలకలూరిపేట: పట్టణ అభివృద్ధి మరియు పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిలకలూరిపేట పురపాలక సంఘంలో వార్డుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా గతంలో ఉన్న 38 వార్డులను ఇప్పుడు 48కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో జిల్లాలోనే అత్యధికంగా 48 మంది కౌన్సిల్ - [అయోమయంలో వైసీపీ.. చిక్కుల్లో జగన్!](https://penpower.in/2026/04/ycp-in-confusion-jagan-in-trouble/) - లోక్‌సభలో అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత దక్కిన కీలక సమయంలో, ‘మావిగన్’ అనే కొత్త గ్రోత్ కారిడార్ ప్రతిపాదనను ముందుకు తేవడం ద్వారా వైసీపీ మరోసారి రాజధాని అంశంలో వ్యూహాత్మక అయోమయాన్ని సృష్టించిందన్న విమర్శలు బలపడుతున్నాయి. ఒకవైపు అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూ, మరోవైపు పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం, ఇప్పుడు కొత్త రాజధాని సిద్ధాంతాన్ని తెరపైకి తేవడం వల్ల జగన్ రాజకీయ విశ్వసనీయతతో పాటు పార్టీ క్యాడర్‌లోనూ గందరగోళం మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - [గిరిజనులకు తప్పని డోలి కష్టాలు](https://penpower.in/2026/04/గిరిజనులకు-తప్పని-డోలి-క/) - పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక భర్త, కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు డోలి ప్రయాణం రోడ్డు సౌకర్యం లేక 5 కిలోమీటర్లు మోసిన కుటుంబ సభ్యులు డొక్రిపాడు గిరిజనుల ఆగ్రహం – అభివృద్ధి ఎక్కడ? అత్యవసర వైద్యం కోసం ప్రాణాలతో పోరాటం ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా మారని - [హైడ్రా చర్యలకు అడ్డుపడిన.. దంపతులపై కేసు నమోదు..](https://penpower.in/2026/04/హైడ్రా-చర్యలకు-అడ్డుపడిన/) - గండిమైసమ్మ–మియాపూర్ 150 ఫీట్ల రోడ్డు ఆక్రమణలపై హైడ్రా చర్యలు. దుండిగల్ సర్కిల్ పరిధిలో క్రమ కట్టడాలను మంగళవారం హైడ్రా కూల్చివేతలు.. కూల్చివేతల్లో విధులకు ఆటంకం..! బాల్‌రెడ్డి,అతని భార్యపై ఫిర్యాదు.. బిఎన్ఎస్ 221, 126 సెక్షన్ల కింద కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దుండిగల్‌, పెన్ పవర్, ఏప్రిల్ 1: ఆక్రమణలపై మాత్రమే కాదు, ప్రభుత్వ చర్యలకు అడ్డం వచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు..హైడ్రా విధులకు ఆటంకం కలిగించారని - [గుప్త నిధులు తవ్వకాలపై అపోహలకు గురికావద్దు](https://penpower.in/2026/04/గుప్త-నిధులు-తవ్వకాలపై-అ/) - అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 1: గుప్త నిధుల వేట క్షుద్ర పూజలు వంటి మూఢనమ్మకాలు ప్రచారాల పట్ల ప్రజలు అపోహలకు గురికా వద్దని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని ఈ రామవరం లో గంగవరం ఎస్ఐ వెంకయ్య అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో గుప్త నిధుల - [ప్రైవేట్ బస్సులపై ముమ్మర తనిఖీలు](https://penpower.in/2026/04/ప్రైవేట్-బస్సులపై-ముమ్మర/) - చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఇటీవల బస్సుల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త బృందాలు బుధవారం తెల్లవారుజామున చింతూరులో బస్సులను విస్తృతంగా తనిఖీ చేశాయి. మూడు శాఖల సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ - [అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలోధర్నా](https://penpower.in/2026/04/అఖిల-భారత-రైతు-కూలి-సంఘం-ఆ/) - చింతూరు పెన్ పవర్ 1: అఖిల భారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐ టీ డి ఎ ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం పిఒకు మెమొరాండం సమర్పించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, అలాగే పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఆ నిర్వాసితులకు నిర్మించిన కాలనీలలో మౌలిక - [అమరావతికి చట్టబద్ధతపై ఎమ్మెల్యే శిరీషాదేవి హర్షం](https://penpower.in/2026/04/అమరావతికి-చట్టబద్ధతపై-ఎమ/) - గంగవరం , పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026’ను లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి మరియు లోక్‌సభ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణానికి మార్గం సుగమమైందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. - [జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గం](https://penpower.in/2026/04/జిల్లా-కలెక్టర్ను-మర్యా/) - కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 1: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్. హరేందిర ద ప్రసాద్ ను ఆయన కార్యాలయం లో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి డెంకాడ మోహన్, కోశాధికారి చైతన్యతో పాటు సభ్యులు చిష్టి, ఆకెళ్ళ శ్రీనివాస్, నందిని తదితరులు కలెక్టర్‌కు శాలువా కప్పి, మెమెంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు.క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి - [యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం](https://penpower.in/2026/04/యడ్లపాడు-ఆంజనేయ-స్వామి-ఆ/) - నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం... చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్ వివరాలు.. యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి - [పాలకవర్గ సభ్యులకు సన్మానం](https://penpower.in/2026/04/పాలకవర్గ-సభ్యులకు-సన్మాన/) - హుకుంపేట,పెన్ పవర్,ఏప్రిల్‌ 1: మండలంలోని హుకుంపేట పంచాయతీలో సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పూర్ణిమ మాట్లాడుతూ, ఏప్రిల్‌ 2తో సర్పంచ్‌ మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీ అభివృద్ధికి తనతో కలిసి కృషి చేసిన సభ్యులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కాలంలో తనకు సహకరించిన పంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పదవులతో - [దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/దేశంలో-ఎక్కడా-లేనివిధంగా/) - చంద్రబాబు నాయకత్వమంటేనే ప్రజలకు నిత్య సంతోషం.. ప్రతి రోజూ సంక్షేమం. అవకాశవాదులకు అవకాశమిచ్చినందునే ప్రజలు ఐదేళ్లు ఎంతో నష్టపోయారు. సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రజలు విశ్వసించాలి. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి కుటుంబానికి చంద్రబాబు తిరుగులేని సంక్షేమాన్ని అందిస్తున్నారు. దొంగల్ని నమ్మితే తాత్కాలిక ప్రయోజనం.. శాశ్వత నష్టం. పలు వార్డులు, గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : చంద్రబాబు నాయకత్వంలో - [పేదల సేవలో కొత్త ఒరవడి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ](https://penpower.in/2026/04/పేదల-సేవలో-కొత్త-ఒరవడి-ఎన/) - గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1: పోలవరం జిల్లా ఏజెన్సీ పరిధిలోని రంపచోడవరం మండలం పోక్స్‌పేట పంచాయతీ నరసాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, వారి కుటుంబ సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. - [పండుగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ](https://penpower.in/2026/04/పండుగ-వాతావరణం-లో-ఎన్టీఆ/) - రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి తెలిపారు.బుధవారం గంగవరం మండలం జడేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు కూటమి నాయకులు - [తెలంగాణలో క్యాన్సర్ డేంజర్ బెల్స్](https://penpower.in/2026/04/తెలంగాణలో-క్యాన్సర్-డేంజ/) - స్క్రీనింగ్ లోపమే క్యాన్సర్ ముప్పుకు ప్రధాన కారణం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు అత్యల్ప స్థాయిలో పొగాకు వాడకంతో పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు అధికం 2030 నాటికి తెలంగాణలో క్యాన్సర్ కేసులు మరింత పెరుగుదల ప్రాథమిక దశలో గుర్తిస్తేనే ప్రాణాలు కాపాడే అవకాశం కొత్తగా 46,762 క్యాన్సర్ కేసులు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య ప్రతి ఏడాది వేలల్లో పెరుగుతున్నా.. - [కవితతో వచ్చేదెవరు...](https://penpower.in/2026/04/కవితతో-వచ్చేదెవరు/) - కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త అధ్యాయం మహిళా రిజర్వేషన్ అజెండాతో మహిళలకు పెద్దపీట? జాగృతి నుంచి రాజకీయ పార్టీగా కవిత వ్యూహాత్మక అడుగు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్మిక సంఘాల మద్దతు దక్కుతుందా? క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకోవాల్సిన అసలు పరీక్ష ముందే హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: కవిత కొత్త పార్టీ దాదాపు ఖాయమైపోయింది. ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగానే మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. మొదట్లో ఉగాది తర్వాత పార్టీ ఏర్పాటు - [టార్గెట్ కౌశిక్ రెడ్డి...బిగుస్తున్న ఉచ్చు](https://penpower.in/2026/04/టార్గెట్-కౌశిక్-రెడ్డి-బ/) - సీపీపై వ్యాఖ్యల కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఏప్రిల్ 4 విచారణకు హాజరు కావాలంటూ అధికారుల ఆదేశం ఇది రాజకీయ కక్ష సాధింపే అంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు కుటుంబాన్ని టార్గెట్ చేయొద్దని ట్విట్టర్ వేదికగా ఆవేదన ప్రశ్నించే గొంతును అణచలేరంటూ పోరాటం కొనసాగిస్తానన్న ఎమ్మెల్యే కరీంనగర్, పెన్ పవర్ ఏప్రిల్ 01: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద, మతపరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ - [కొత్తగూడెం కేంద్రంగా డివిజన్ ...](https://penpower.in/2026/04/కొత్తగూడెం-కేంద్రంగా-డివ/) - నాలుగు రాష్ట్రాలకు కూడలిగా కొత్తగూడెం స్టేషన్ ప్రాధాన్యం బొగ్గు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం అందిస్తున్న కేంద్రం డివిజన్ ఏర్పాటుతో సింగరేణి, పరిశ్రమలకు రవాణా బలోపేతం భద్రాచలం అనుసంధానం, కొత్త రైళ్లకు వేగం పెరగనున్న అవకాశం ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా డివిజన్ ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01: కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ - [అజార్ కు అమాత్య ..యోగం ఉన్నట్టా.. లేనట్టా...](https://penpower.in/2026/04/అజార్-కు-అమాత్య-యోగం-ఉన్న/) - ఏప్రిల్ 30 డెడ్‌లైన్.. అజార్ మంత్రి పదవికి కీలక గడువు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్‌తో పెరుగుతున్న ఉత్కంఠ సుప్రీంకోర్టు తీర్పేనా అజార్ రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్? గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ప్లాన్-B అమలుకు సర్కార్ రెడీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు అజార్ పదవి కీలక పరీక్ష ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01: అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. - [తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ లీడర్స్](https://penpower.in/2026/04/తెలుగు-రాష్ట్రాల్లో-పవర్/) - IE 100 జాబితాలో చంద్రబాబుకు అగ్రస్థానంలో తెలుగు గౌరవం కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి ప్రభావానికి మరో ముద్ర పవన్ కళ్యాణ్ గ్లామర్‌కు జాతీయ రాజకీయాల్లోనూ గుర్తింపు యువకేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడికి పవర్ లిస్ట్‌లో స్థానం వైసీపీ, బీఆర్ఎస్‌కు షాక్.. టాప్-100లో చోటు దక్కని నేతలు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 1: తెలుగు రాష్ట్రాల నాయకులు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రఖ్యాత జాతీయ దినపత్రిక - [వైసీపీ క్రెడిట్ వార్](https://penpower.in/2026/04/వైసీపీ-క్రెడిట్-వార్/) - మూలపేట పోర్టుపై ‘మాది క్రెడిట్’ అంటూ వైసీపీ కొత్త వ్యూహం 70 శాతం పనులు మా హయాంలోనే జరిగాయని వైసీపీ వాదన పోర్టు ప్రారంభానికి ముందే భారీ సభతో ప్రజల్లోకి సంకేతాలు కూటమి కౌంటర్.. వేగం పెరిగింది తమ ప్రభుత్వం వచ్చాకే అన్న వాదన ఉత్తరాంధ్రలో పట్టు పెంచుకునేందుకు క్రెడిట్ రాజకీయాలపై ఫోకస్ కడప, పెన్ పవర్ ఏప్రిల్ 1: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ - [చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో](https://penpower.in/2026/04/చిలకలూరిపేట-మున్సిపాలిట/) - గత ఏడాదితో పోల్చితే ₹53 లక్షలు అధికం – మొబైల్ కౌంటర్లకు విశేష స్పందన చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : పట్టణ అభివృద్ధికి కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లలో చిలకలూరిపేట పురపాలక సంఘం ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన పురోగతి సాధించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు సుమారు ₹10.40 - [మారనున్న రిజర్వడ్ నియోజకవర్గాలు](https://penpower.in/2026/04/మారనున్న-రిజర్వడ్-నియోజక/) - 88 కొత్త అసెంబ్లీ స్థానాలతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మార్పు దిశగా డీలిమిటేషన్‌తో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉత్తరాంధ్రలో ఎస్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై ఆసక్తి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. జనరల్ నుంచి రిజర్వ్‌డ్‌కు మారే సీట్లు ఏవి? యువత, మహిళలు, బీసీలకు చట్టసభల్లో పెరగనున్న ప్రాతినిధ్యం విశాఖపట్టణం, పెన్ పవర్ ఏప్రిల్ 1: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలని పునర్విభజించాలని.. వాటి సంఖ్య 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఏపీలో - [జనసేనలోకి వంగా గీత](https://penpower.in/2026/04/జనసేనలోకి-వంగా-గీత/) - పిఠాపురంలో వైసీపీ నిరుత్సాహం.. వంగా గీత యాక్టివిటీపై సందేహాలు పవన్ భారీ మెజారిటీ తర్వాత మారిన పిఠాపురం రాజకీయ సమీకరణాలు జగన్ ఆఫర్‌కు నో.. ఇన్చార్జి బాధ్యతలకు గీత నిరాకరణ? ప్రజారాజ్యం అనుబంధంతో జనసేనకు దగ్గరవుతున్న సంకేతాలా? పిఠాపురం భవిష్యత్ రాజకీయాల్లో వంగా గీత తదుపరి అడుగు ఏంటి? కాకినాడ, పెన్ పవర్ ఏప్రిల్ 1: రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసిన - [మగ్గాలకు ఉచిత విద్యుత్... కొత్త వెలుగుల దిశగా నేతన్నల భవిష్యత్ : ప్రత్తిపాటి](https://penpower.in/2026/04/మగ్గాలకు-ఉచిత-విద్యుత్-క/) - పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్లు. హ్యండ్ లూమ్స్ కు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షాతిరేకాలు. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని, హ్యాండ్ లూమ్స్ కు (చేతి మగ్గాలు) నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ (మరమగ్గాలు) కు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్న యువగళం హామీని మంత్రి - [వైసీపీ కొత్త గేమ్ ప్లాన్](https://penpower.in/2026/04/వైసీపీ-కొత్త-గేమ్-ప్లాన్/) - అసెంబ్లీకి దూరం.. మండలి, పార్లమెంట్‌లతో కూటమిపై డ్యూయల్ స్ట్రాటజీ మండలిలో మెజారిటీ బలంతో ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టిన వైసీపీ లడ్డూ వివాదం నుంచి రైతు సమస్యల దాకా మండలిలో దూకుడు ఢిల్లీ వేదికగా రాష్ట్ర అంశాలపై ఎంపీలతో జాతీయ ఒత్తిడి ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా జగన్ పక్కా గేమ్ ప్లాన్ విజయవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పోరాటం మొదలైంది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా, అధికార కూటమి ప్రభుత్వాన్ని - [పంచాయితీ రాజ్ శాఖకు అవార్డుల పంట](https://penpower.in/2026/04/పంచాయితీ-రాజ్-శాఖకు-అవార/) - రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానం దక్కించుకున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ 24వ స్థానం నుంచి నంబర్-1కు.. పవన్ శాఖలో భారీ జంప్ గ్రామ స్వరాజ్, జల్ సంచయ్‌లో జాతీయ స్థాయిలో ఏపీ సత్తా పల్లెపండుగ, పల్లెవెలుగు కార్యక్రమాల ఫలితమే అవార్డుల వర్షం గ్రామసభల నుంచి మౌలిక వసతుల దాకా పవన్ ప్రత్యేక ఫోకస్ నెల్లూరు, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో - [నిఘా కళ్లలో అమరావతి](https://penpower.in/2026/04/నిఘా-కళ్లలో-అమరావతి/) - రాజధాని పరిధిలో 6 చెక్‌పోస్టులు.. ప్రతి వాహనంపై కట్టుదిట్ట తనిఖీలు రాత్రి నిఘాకు డ్రోన్లు, నిరంతర పోలీస్ గస్తీతో హై సెక్యూరిటీ అమరావతి నిర్మాణ పనుల వేగం మధ్య విద్రోహక శక్తులపై ముందస్తు అప్రమత్తం ప్రతి నిర్మాణ ప్రాంగణంలో హెచ్‌డీ సీసీటీవీలు తప్పనిసరి ఫైర్ సేఫ్టీ, ప్రైవేట్ సెక్యూరిటీపై నిర్మాణ సంస్థలకు ఎస్పీ కీలక ఆదేశాలు గుంటూరు, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని నగర - [మళ్లీ వాటర్ వార్...](https://penpower.in/2026/04/మళ్లీ-వాటర్-వార్/) - డెడ్ స్టోరేజ్‌లో శ్రీశైలం.. విద్యుత్ ఉత్పత్తిపై మళ్లీ రెండు రాష్ట్రాల రగడ ధర్నాకు సిద్ధమైన తెలంగాణ నేతలు.. లాస్ట్ మినిట్‌లో ఏపీ యూటర్న్ కల్వకుర్తి ఆయకట్టుకు నీటి ముప్పు.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన KRMB మౌనంపై తెలంగాణ ఫైర్.. బోర్డు పాత్రపై ప్రశ్నలు మళ్లీ పునరావృతమైతే డ్యామ్‌పైనే వంటవార్పు హెచ్చరిక హైదరాబాద్, కర్నూలు, పెన్ పవర్ ఏప్రిల్ 1: వాటర్ వార్. ఏపీ, తెలంగాణ మధ్య ఇది తెగని పంచాయితీ. ఒడవని లొల్లి. ప్రతీ ఏడాది - [అడకత్తెరలో పోక చెక్కలో అమెరికా](https://penpower.in/2026/04/అడకత్తెరలో-పోక-చెక్కలో-అ/) - కుర్ద్, బలూచ్ ఎత్తుగడలతో ఇరాన్‌లో అంతర్గత కల్లోలం రేపాలన్న అమెరికా వ్యూహం ప్రజల ఐక్యతతో తలకిందులైన వాషింగ్టన్ అంచనాలు హార్మూజ్ జలసంధి ముప్పుతో ముందుకూ వెనక్కీ కదలలేని అమెరికా అఫ్గాన్ తప్పిదాలే ఇరాన్‌లోనూ పునరావృతమవుతున్నాయా? ఆయిల్ ధరలు, స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం.. ట్రంప్‌కు పెరుగుతున్న ఒత్తిడి న్యూఢిల్లీ, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. కానీ ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడం - [పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్](https://penpower.in/2026/04/పాతబస్తీలో-హైడ్రా-భారీ-ఆ/) - 6500 గజాల క్రీడామైదానాన్ని కబ్జా నుంచి రక్షించిన హైడ్రా నిర్మాణ దశలో ఉన్న 5 జీ ప్లస్ 3 భవనాల కూల్చివేత రూ.100 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన భారీ ఆపరేషన్ స్థానికుల ఫిర్యాదుతో జీహెచ్ఎంసి, రెవెన్యూ సమన్వయ చర్యలు ఏళ్ల పోరాటానికి ఫలితం.. కాలనీవాసుల్లో హర్షం హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు - [2027 నాటికి మూమునూరు ఎయిర్ పోర్ట్](https://penpower.in/2026/04/2027-నాటికి-మూమునూరు-ఎయిర్-పో/) - 2027 చివరికి మూమునూరు నుంచి తొలి విమాన సర్వీసుల లక్ష్యం రూ.850 కోట్లతో ఆధునిక టెర్మినల్, ఏటీసీ, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు వరంగల్ ఐటీ, టెక్స్టైల్ పార్క్‌కు గేమ్ ఛేంజర్ కానున్న ఎయిర్‌పోర్ట్ నిజాం కాలం చరిత్రకు నూతన రూపం.. మూమునూరు పునరుద్ధరణకు వేగం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త గేట్‌వేగా మారనున్న విమానాశ్రయం వరంగల్ , పెన్ పవర్ ఏప్రిల్ 01: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. అయితే - [సమ్మర్ కు ముందే పడిపోతున్న భూగర్భ జలాలు](https://penpower.in/2026/04/సమ్మర్-కు-ముందే-పడిపోతున/) - మార్చిలోనే 8,500 ట్యాంకర్ల బుకింగ్స్.. ఏప్రిల్‌లో 10 వేల అంచనా ఐటీ కారిడార్‌లో ఎండిపోతున్న బోర్లు.. ట్యాంకర్లపైనే ఆధారం ప్రైవేట్ ట్యాంకర్ల దందా.. ఒక్కో ట్రిప్‌పై రూ.500 వరకు అదనపు భారం 1,100 జలమండలి ట్యాంకర్లు సరిపోక నీటి కష్టాలు మరింత తీవ్రం లోగో దుర్వినియోగంపై జలమండలి కఠిన హెచ్చరికలు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: హైదరాబాద్‌లో భూగర్భ జలాలు తగ్గడంతో నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మార్చిలోనే రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ 8500 - [పింఛన్లు సకాలంలో అందజేతకు సమగ్ర ఏర్పాట్లు:](https://penpower.in/2026/04/పింఛన్లు-సకాలంలో-అందజేతక/) - కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, ఏప్రిల్ 1 (పెన్ పవర్): ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు సకాలంలో అందేలా అన్ని ప్రాంతాల్లో సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.బుధవారం రంపచోడవరం మండలంలోని ఐ. పోలవరం, సిరిగిందలపాడు గ్రామాలలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ - [ఎన్టీఆర్ పెన్షన్లతో పేదల జీవితాల్లో వెలుగులు](https://penpower.in/2026/04/ఎన్టీఆర్-పెన్షన్లతో-పేదల/) - లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం కాజులూరు,ఏప్రిల్ 01 పెన్ పవర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాజులూరు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది.బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) సంయుక్త ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.అలాగే పంచాయతీ కార్యదర్శి సీహెచ్ సూర్యప్రకాశ్, సచివాలయ సిబ్బంది - [పెన్షన్ల పంపిణీని రాజకీయ రంగులో ముంచొద్దు: సిపిఎం ఆగ్రహం](https://penpower.in/2026/04/పెన్షన్ల-పంపిణీని-రాజకీయ/) - రంపచోడవరం, పెన్ పవర్: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విధానంపై సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే నిధులతో అమలు చేసే సంక్షేమ పథకాలను రాజకీయ పార్టీల ప్రచార వేదికలుగా మార్చడం అనర్హమని విమర్శించింది.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు, రంపచోడవరం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని - [దొడ్డి కొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ](https://penpower.in/2026/04/దొడ్డి-కొండ-గ్రామంలో-ఎన్/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 1:అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డి కొండ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొర్ర సీతమ్మకు నూతన వితంతు పింఛన్ మంజూరు చేసి పంపిణీ చేశారు.ఈ పింఛన్‌ను తెలుగుదేశం పార్టీ పంచాయతీ కార్యదర్శి పనసల చిట్టిబాబు, పేసా మండల ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు, జనసేన పార్టీ నాయకులు - [కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు](https://penpower.in/2026/04/కాకినాడ-జిల్లా-కలెక్టర్/) - కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్,ఏప్రిల్ 1: కాకినాడ జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో హరేంధిర ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు విశాఖపట్నం నుండి అన్నవరం చేరుకుని శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు - [పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ](https://penpower.in/2026/04/పదో-తరగతి-పరీక్షా-కేంద్ర/) - గంగవరం పెన్ పవర్ ఏప్రిల్ 1 గంగవరం, అడ్డతీగల ,రాజోవమ్మంగి మండల కేంద్రాల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఒకేషనల్ కోర్సు కు సంబంధించి పరీక్ష నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షకు1086 గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పై మూడు కేంద్రాల్లో 175 మంది విద్యార్థులు - [కారును బలంగా ఢీకొట్టిన మోటార్ సైకిల్...](https://penpower.in/2026/04/కారును-బలంగా-ఢీకొట్టిన-మ/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 01: అడ్డతీగల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని బయటికి వేగంగా వస్తున్న పల్సర్ బైకు ఎన్. హెచ్ 516 రహదారిపై వస్తున్న కారును పల్సర్ బైక్ ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు బలంగా గాయాలయ్యాయి, పల్సర్ బైక్ పై వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే జీలుగుమల్లి నుండి రాజవొమ్మంగి వస్తున్న ఏపీ ఆర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న టి. సునీత56 ఆమె భర్త - [వేకువ జామునే పెన్షన్లు పంపిణీ..](https://penpower.in/2026/04/వేకువ-జామునే-పెన్షన్లు-ప/) - అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్01: మండల కేంద్రమైన అడ్డతీగల లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, వేకువ జామున అధికారులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడు వద్దకు వెళ్లి స్వయంగా అడ్డతీగల తాసిల్దార్ దొరకయ్య మరియు ఎంపీడీవో ఏ.వి.వి కుమార్ సమక్షంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడికి ఐ.వి.ఆర్.ఎస్ ఫోన్ కాల్ వస్తుందని తాసిల్దార్ దొరకయ్య, ఎంపీడీవో కుమార్ లబ్ధిదారులకు తెలియజేశారు. ఇందులో భాగంగా పెన్షన్లు పంపిణీకి వచ్చిన సిబ్బంది, లబ్ధిదారుల ఇంటికి - [కాకినాడలో ఏసీబీ మెరుపు దాడి](https://penpower.in/2026/03/కాకినాడలో-ఏసీబీ-మెరుపు-ద/) - లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సానిటరీ ఇన్స్పెక్టర్ కాకినాడ, పెన్ పవర్, మార్చి 31: కాకినాడ కార్పొరేషన్‌లో అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి సానిటరీ ఇన్స్పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 10వ సర్కిల్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది.ట్రేడ్ లైసెన్స్ పేరుతో వేధింపులుట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఓ వస్త్ర వ్యాపారి, రెస్టారెంట్ యజమానిని ఇన్స్పెక్టర్ రాజేంద్ర - [యడ్లపాడులో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్](https://penpower.in/2026/03/యడ్లపాడులో-ద్విచక్ర-వాహన/) - ఏడు వాహనాలు స్వాధీనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 31: యడ్లపాడు : మండలంలో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని యడ్లపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణ ఉప పోలీసు అధికారి జయకృష్ణ ఆదేశాల మేరకు యడ్లపాడు ఉప నిరీక్షకుడు శివరామకృష్ణ మరియు సిబ్బంది మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. మండల - [అడ్డతీగల మండలపరిషత్ సర్వసభ్య సమావేశం..](https://penpower.in/2026/03/అడ్డతీగల-మండలపరిషత్-సర్వ/) - అడ్డతీగల పెన్ పవర్ మార్చ్31: మంగళవారం అడ్డతీగల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొడ్డపాటి.రాఘవ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎం.పి.డీ.వో ఏ.వి.వి కుమార్, తాసిల్దార్ దొరకయ్య, జడ్పిటిసి మద్దాల. వీర్రాజు, ఆర్.బ్ల్యూ. ఎస్..ఏ. ఈ చందు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్ బాబు, ఐ.సి.డి.ఎస్.. పిఓ క్రాంతి కుమారి , వైద్యాధికారులు, వెలుగు ఏపీఎం బి. అప్పారావు, ఎన్.ఆర్.జీ.ఎస్ ఏపీఎం చిరంజీవి , విద్యుత్ శాఖ ఏయి, అటవీశాఖ అధికారి, విద్య - [అంగన్వాడీ వర్కర్లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేత...](https://penpower.in/2026/03/అంగన్వాడీ-వర్కర్లు-డిమాం/) - అడ్డతీగల, పెన్ పవర్, మార్చ్31; మంగళవారం అడ్డతీగల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. వారికి కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, అలాగే మే నెల అంతా వేసవి సెలవులు ప్రకటించాలని, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అడ్డతీగల, వై .రామవరం సెక్టర్ లోని వర్కర్లంతా ఈ ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరంఐ.సి.డి.ఎస్ అనంతరంసూపర్వైజర్ అరుణలతకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అద్యక్ష రాలు జి. బేబీ - [కార్యకర్తలే పార్టీకి వెన్నెముక...](https://penpower.in/2026/03/కార్యకర్తలే-పార్టీకి-వెన/) - కన్వీనర్ పోట్ల గోవింద్.. పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 31 పుల్లలచెరువు మండలంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు. పుల్లల చెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం బాధిత కుటుంబాలకు నూతన ధైర్యాన్ని నింపింది.పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన దండెబోయిన కోటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 1న విద్యుత్ షాక్‌కు గురై మృతి - [కుమ్మరపెళ్లిలో ఘనంగా ఇటుకల పండగ ](https://penpower.in/2026/03/కుమ్మరపెళ్లిలో-ఘనంగా-ఇటు/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 31: జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలోని కుమ్మరపెళ్లి గ్రామంలో ఇటుకల పండగను గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు నాయకులు, ప్రముఖులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.జనసేన పార్టీ నాయకుడు ఊలం ఈశ్వర్ రావు కార్యక్రమానికి విచ్చేసి గ్రామస్తులతో కలిసి పండగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణపై ఆయన అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో - [వర్ర తోకవలస గ్రామంలో దాహం కేకలు](https://penpower.in/2026/03/వర్ర-తోకవలస-గ్రామంలో-దాహ/) - వేసవి ప్రారంభంలోనే వర్ర తోకవలసలో తీవ్ర తాగునీటి ఎద్దడి కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్న గిరిజన కుటుంబాలు జల్ జీవన్ మిషన్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో మళ్లీ పాత కష్టాలు గుక్కెడు నీటి కోసం పొలాలు, ఊటగడ్డల వెంట పరుగులు తీస్తున్న గ్రామస్తులు బిల్లులు పెండింగ్ అంటూ నిలిచిపోయిన పనులు.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు త్వరితగతిన పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి అరకలోయ, పెన్ పవర్, మార్చి 31: - [సంకాడలో గ్రామ ఆరోగ్య అవగాహన కార్యక్రమం](https://penpower.in/2026/03/సంకాడలో-గ్రామ-ఆరోగ్య-అవగ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 31:గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యంపెంపొందించేందుకు సంకాడ సచివాలయంలో మంగళవారం ఉదయం గ్రామ ఆరోగ్య, పరిశుభ్రత మరియు పోషణ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతతో పాటు ప్రభుత్వ ఆరోగ్య సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.గ్రామ స్థాయిలో ఆరోగ్యాభివృద్ధికి గ్రామ ఆరోగ్య, పరిశుభ్రత మరియు పోషణ - [పోలవరం జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ ](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లాలో-నలుగురు/) - చింతూరు పెన్ పవర్ మర్చి 31: పోలవరం జిల్లాలో నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్ల (ఎస్సైలు) బదిలీలు జరగడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎస్సైలను వేర్వేరు స్టేషన్లకు మార్చడం జరిగింది. సేవా అవసరాలు, పరిపాలనా కారణాలు మరియు విధుల్లో మెరుగైన సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు - [గర్నికం దళిత కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి మహప్రభో](https://penpower.in/2026/03/గర్నికం-దళిత-కాలనీకి-మంచ/) - గర్నికం దళిత కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి మహప్రభో -ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన... నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలో గర్నికం దళిత కాలనీ ఉంది. ఈ కాలనీలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం జల జీవన్ మెషిన్ ద్వారా మంచినీరు కోసం ఇంటింటి కోళాయిలు నిర్మాణం చేశారు కానీ, కుళాయిలకు నీరు ఇవ్వలేదు. కొళాయిలు దిష్టిబొమ్మలాగా ఇంటి ముందుని ఉన్నాయి తప్ప - [జీకే వీధి హెచ్‌పీ బంక్‌లో ఇంధన విక్రయాలు తిరిగి ప్రారంభం](https://penpower.in/2026/03/జీకే-వీధి-హెచ్పీ-బంక్ల/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 31:జీకే వీధి మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ నిర్వహిస్తున్న హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో మంగళవారం నుంచి ఇంధన విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. గత ఐదు రోజులుగా సరఫరా లేక విక్రయాలు నిలిచిపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ముందస్తుగా నిధులు చెల్లించడంతో ఇంధనం అందించబడింది. సూపర్వైజర్ శ్రీనివాసరావు ప్రకారం, బంక్ ఇప్పుడు సాధారణ కార్యకలాపాల్లో ఉంది. - [ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం](https://penpower.in/2026/03/ఏప్రిల్-6న-బీజేపీ-ఆవిర్భా/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 31: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 6న మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షులు పుణ్యమంతుల శివాజీ తెలిపారు.మంజేరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా క న్వినర్ సలాది వీరబాబు “మన ఊరు – మన జెండా” జిల్లా కన్వీనర్ సలాది వీరబాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - [ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా కొత్తాడ లో కార్డెన్ అండ్ సెర్చ్](https://penpower.in/2026/03/ఆపరేషన్-వజ్రప్రహార్లో-భ/) - గంగవరం, పెన్ పవర్, మార్చి 31: పోలవరం జిల్లాలో “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తాడ గ్రామంలో పోలీసులు మంగళవారం ఉదయం విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గంగవరం ఎస్సై వెంకయ్య, అడ్డతీగల ఎస్సై వినోద్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది గ్రామంలో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, పత్రాలు లేని మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గ్రామ ప్రజలకు గుప్త - [క్రికెట్ బెట్టింగ్‌తో జీవితాలు చిద్రమవుతాయి: ఎస్సై హెచ్చరిక](https://penpower.in/2026/03/క్రికెట్-బెట్టింగ్తో-జీ/) - కాజులూరు, పెన్ పవర్,మార్చి 31: ఐపీఎల్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ హెచ్చరించారు.ఈ సందర్భంగా యువత, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన పలు కీలక సూచనలు చేశారు.ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశముండటంతో మండల వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా ఆంధ్రప్రదేశ్ - [ప్రైవేట్ ట్రావెల్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం – ఎస్సై మోహన్ కుమార్](https://penpower.in/2026/03/ప్రైవేట్-ట్రావెల్స్పై-ప/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 31: కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.గొల్లపాలెం–కోటిపల్లి ప్రధాన రహదారి గుండా హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, వాటి రికార్డులను పోలీసులు సవివరంగా పరిశీలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తదితర అంశాలను తనిఖీ చేసి నిబంధనలు - [ఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు](https://penpower.in/2026/03/ఉత్తమ-మార్గదర్శి-అవార్డు/) - ఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పి4 జీరో పావర్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావుకు ఉత్తమ మార్గదర్శి పురస్కారం అందజేశారు. ఈ అవార్డును నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, బిసి - [సుపీరియర్ కిరోసిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్](https://penpower.in/2026/03/7793/) - కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పి డి ఎస్ ) ద్వారా సుపీరియర్ కిరోసిన్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ఇంధన పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి దృష్ట్యా పేద కుటుంబాలకు వంట అవసరాల కోసం నిరంతర సరఫరా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం చట్టం, 1934 మరియు నియమాలు, 2002 ప్రకారం కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో మార్పులు, మినహాయింపులు అమలు చేసింది. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 2500 - [పీఎం జాన్ మాన్ గృహాలకు అదనపు నిధులు విడుదల చేయాలి – ఎంపీపీ బోయిన కుమారి](https://penpower.in/2026/03/పీఎం-జాన్-మాన్-గృహాలకు-అద/) - గూడెం కొత్త వీధి, మార్చి 30: ఎంపీపీ బోయిన కుమారి పివిటిజీ ఆదిమ జాతి గిరిజనుల పీఎం జాన్ మాన్ గృహాలకు హామీ ఇచ్చిన అదనపు నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడిసింగి గ్రామంలో పీఎం జాన్మన్ గృహప్రవేశాల కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వనపల కాసులమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. - [జీకేవీధిలో ఎర్రని క్యాబేజీ సలాడ్‌లకు కొత్త రుచి](https://penpower.in/2026/03/జీకేవీధిలో-ఎర్రని-క్యాబే/) - ఆకుపచ్చ కాదు, ఎర్రని క్యాబేజీ: రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు బ్రాసికా ఓలేరేసియా: ఎర్రని క్యాబేజీ మజిలీ ప్రారంభం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 30:సాధారణంగా ఆకుపచ్చగా ఉండే క్యాబేజీని ఎర్రగా పండించడం ఇప్పుడు జీకేవీధిలో ప్రారంభమైంది.బ్రాసికా ఓలేరేసియా శాస్త్రీయ నామం కలిగిన ఈ ఎర్రని క్యాబేజీ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. జీకేవీధి మాలిగూడ గ్రామానికి చెందిన శంకర్, ఒరిస్సా నుంచి ప్రత్యేక విత్తనాలు తీసుకుని స్థానికంగా ఈ ఎర్రని క్యాబేజీ పండించారు. సోమవారం వీటిని - [హుకుంపేటలో ఘనంగా విత్తనాల పండుగ](https://penpower.in/2026/03/హుకుంపేటలో-ఘనంగా-విత్తనా/) - హుకుంపేట,పెన్ పవర్,మార్చి30:అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఇటుకుల పండుగ సందర్భంగా విత్తనాల పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ అనాది కాలం నుండి వున్నది, కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి గిరిజనుడు ఆచారంగా నిర్వహిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. పండుగలో దేవుడికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలకు పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ దాదాపు ఒక వారం రోజుల పాటు సాగుతుంది. పండుగ సమయంలో గ్రామస్తులు వ్యవసాయ పనులు, కూలి పనుల నుండి - [మా అమ్మమ్మ మా ఊరికి వంతెన నిర్మించండి సారు..](https://penpower.in/2026/03/అమ్మమ్మ-ఊరికి-బ్రిడ్జి-న/) - అమ్మమ్మ ఊరికి బ్రిడ్జి నిర్మించమని జిల్లా కలెక్టర్ గారిని వేడుకొన్న పదవ తరగతి చదువుతున్నగిరిజన విద్యార్థి ... క్రిషి వసంత్ అడ్డతీగల, పెన్ పవర్, మార్చ్ 30: అడ్డతీగల మండలం ధాన్యం పాలెం _చిన్న మునకన గడ్డ గ్రామాల మధ్య చండ్రా కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 6 సంవత్సరాలు నుండి అసంపూర్తిగా ఆగిపోయి ఉందని,పోలవరం జిల్లా నూతన కలెక్టర్ దినేష్ కుమార్ ను గ్రీవెన్స్ లో కలిసి బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేయమని వేడుకోగా సానుకూలంగా - [నర్సీపట్నం మరిడమ్మ జాతరలో పిల్లల ఆనందం కోసం ఎగ్జిబిషన్ల ఏర్పాటు](https://penpower.in/2026/03/నర్సీపట్నం-మరిడమ్మ-జాతరల/) - నర్సీపట్నం మరిడమ్మ జాతరలో పిల్లల ఆనందం కోసం ఎగ్జిబిషన్ల ఏర్పాటు -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరను పురస్కరించుకుని ఈ ఏడాది పిల్లల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసినట్లు శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పిల్లలు ఆనందించేలా టీటీడీ కళ్యాణ మండపం వద్ద, పెద్ద చెరువు శివాలయం పక్కన మరియు నర్సీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మొత్తం మూడు ప్రాంతాల్లో ఈ ఎగ్జిబిషన్లను - [చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు ముగింపు – అధ్యక్షుడిగా పి. పురుషోత్తమ రావు విజయం](https://penpower.in/2026/03/చిలకలూరిపేట-బార్-అసోసియే/) - సెక్రెటరీగా తెల్లబాటి వినయ్ కుమార్ ఘన విజయం – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : చిలకలూరిపేట : స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో పోలూరి పురుషోత్తమ రావు విజయం సాధించారు. మొత్తం 116 ఓట్లు పోలింగ్ జరగగా, పురుషోత్తమ రావుకు 58 ఓట్లు లభించాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి పి. శ్రీనివాసరావు - [రెచ్చిపోతున్న మట్టి మాఫియా](https://penpower.in/2026/03/రెచ్చిపోతున్న-మట్టి-మాఫి/) - అధికారుల ఆదేశాలు బేఖాతరు – కాజులూరులో అనధికార మట్టి తవ్వకాలు జోరు ప్రజల ఆందోళన – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాజులూరు, పెన్ పవర్,మార్చి 30: కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్న తీరు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా అనధికారంగా మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల ప్రకారం, కాజులూరు గ్రామంలో గత వారం రోజులుగా - [ఎల్పిజి గ్యాస్ వినియోగదారుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు](https://penpower.in/2026/03/ఎల్పిజి-గ్యాస్-వినియోగదా/) - జిల్లా పౌరసరఫరాల అధికారి విజయభాస్కర్ గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30: పోలవరం జిల్లాలో ఎల్పిజి గ్యాస్ వినియోగదారుల సమాచారం రంపచోడవరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి విజయ భాస్కర్ తెలిపారు. జిల్లా పరిధిలో గల 12 మండలాల లో ఎల్పిజి గ్యాస్ కు ఎటువంటి కొరతలేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పిజి గ్యాస్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫోన్ నెంబర్. 08864243253 లో ఉదయం - [పక్షుల దాహం తీర్చుదాం...](https://penpower.in/2026/03/పక్షుల-దాహం-తీర్చుదాం/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 30 మండుతున్న ఎండలు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జీవజాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, పక్షుల దాహార్తిని తీర్చేందుకు పుల్లలవచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై బి. సాంబ శివరావు వినూత్న చర్యలు చేపట్టారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు చోట్ల చిన్న చిన్న టబ్బుల్లో నీటిని ఏర్పాటు చేసి పక్షులకు ప్రాణాధారంగా నిలిచారు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో చెట్లు, నీటి వనరులు తగ్గిపోవడం వల్ల పక్షులు నీటి కోసం ఎగిరే - [పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీటీఏ నాయకులు](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లా-నూతన-కలెక్/) - గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు మొట్టమొదటి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. దినేష్ కుమార్ ని బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బీటీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు బోండ్ల ప్రసాద్ , జిల్లా అధ్యక్షులు ఎం.రాజేశ్వరరావు , జిల్లా కార్యదర్శి వంతల చిన్నారావు కలెక్టర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో విద్యా రంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల మౌలిక - [రామకృష్ణ మిషన్ సేవలు అభినందనీయం](https://penpower.in/2026/03/రామకృష్ణ-మిషన్-సేవలు-అభి/) - 200 మందికి చీరల పంపిణీ రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం రంపచోడవరం, పెన్ పవర్ మార్చి 30: రామకృష్ణ మిషన్ మిషన్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందజేస్తున్న సేవలు అభినందనీయమని రంపచోడవరం శాసనసభ్యురాలు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మిరియాల శిరీష దేవి అన్నారు.రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం సిరిగిందలపాడు గ్రామంలోని రామకృష్ణ మిషన్ వైద్యశాలలో దివ్య జనని శ్రీ శారదాదేవి శుభాగమన దినోత్సవం (ఏప్రిల్ 2) పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ - [పండగ తెచ్చిన ప్రమాదం..! తాడుకు ఢీకొన్న యువకుడు – తృటిలో తప్పిన విషాదం](https://penpower.in/2026/03/పండగ-తెచ్చిన-ప్రమాదం-తాడ/) - హుకుంపేట,పెన్ పవర్,మార్చి 30:అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని హుకుంపేట మండలం రంగశిల గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంప్రదాయ పండగలో ప్రమాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా గిరిజన స్త్రీలు రహదారిపై తాడు కట్టి, ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులను ఆపి బొట్టు పెట్టి దక్షిణగా నగదు స్వీకరించడం ఆనవాయితీ. సోమవారం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తాడు కట్టిన మహిళలు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, అటుగా వేగంగా వెళ్తున్న ఓ బైక్‌దారుడు తాడును గమనించకుండా బలంగా ఢీకొన్నాడు. - [పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లా-అభివృద్ధిక/) - *జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే శిరీషాదేవి* గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30: పోలవరం జిల్లా వైశాల్యంలో చాలా పెద్దదని దాని అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప - [రాజధాని మార్పు సాధ్యం కాదా...](https://penpower.in/2026/03/రాజధాని-మార్పు-సాధ్యం-కా/) - చట్టబద్ధతతోనే రాజధాని శాశ్వతం అవుతుందనుకోవడం భ్రమే..! మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిన గత పాలన..! విశాఖ క్యాంప్ ఆఫీస్‌తో సమాంతర సచివాలయానికి బాటలు..! రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా ఆపేసిన నిర్ణయం..! పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెంచిన రాజధాని రాజకీయాలు..! రైతుల 34 వేల ఎకరాల త్యాగానికి రక్షణ కవచంగా అసెంబ్లీ తీర్మానం..! అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమన్న పవన్ కళ్యాణ్..! ‘సైకో పాలన’తో ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్లిందన్న లోకేష్..! - [రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు](https://penpower.in/2026/03/రెండు-రోజులపాటు-నర్సీపట్/) - రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు -సిఐ గఫూర్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిఐ గఫూర్ తెలిపారు. మార్చి 31 , ఏప్రిల్ 1( రెండు రోజులు) చింతపల్లి రూట్ లో వచ్చే బస్సులను సిబిఎం కాంపౌండ్ వద్దనే నిలిపివేయడం జరుగుతుందన్నారు. అక్కడి నుండే రాకపోకలు జరుగుతాయన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కాపు వీధి, - [పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించాలన్న చంద్రబాబు ఆలోచనలో పీ-4 తొలి అడుగు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/పేదరికం-లేని-రాష్ట్రాన్న/) - వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక చేయూత అందించాలన్నదే పీ-4 పథకం ప్రధానోద్దేశం. బంగారు కుటుంబాలకు అండగా నిలిచిన మార్గదర్శుల్ని సన్మానించిన ప్రత్తిపాటి. పీ-4 పథకం తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : చిలకలూరిపేట : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పేద, మధ్య తరగతి వర్గాలను గుర్తించి, వారికి చేయూత నివ్వాలన్నదే పీ-4 లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు ప్రధాన ఆలోచన అని, దానిలో పీ-4 - [రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/రైతుల-ఆర్థిక-బలోపేతానికి/) - గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి. ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : చిలకలూరిపేట: మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, - [జగన్ కల్లగా మార్చిన పేదల కలను చంద్రబాబు నిజం చేశారు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/జగన్-కల్లగా-మార్చిన-పేదల/) - టీడీపీ హాయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులేసి, లబ్ధిదారులకు తలనొప్పులు సృష్టించిన జగన్ నిర్వాకంతో పేదలు ఇబ్బందులు పడ్డారు పట్టణ శివారల్లో 52 ఎకరాల సముదాయంలో నిర్మించిన టిడ్కో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి, గృహ ప్రవేశాలు చేయించిన ప్రత్తిపాటి టిడ్కో గృమ సముదాయాన్ని మినీసిటీగా మారుస్తాం : ప్రత్తిపాటి ఇప్పటికే రూ.11.79 కోట్లతో విద్య, వైద్య భవనాలు, దుకాణ సముదాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పన పనుల - [కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా.. విద్యార్థులు సురక్షితం](https://penpower.in/2026/03/కాలేజ్-బస్సును-ఢీకొట్టిన/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : చిలకలూరిపేట : మండల పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది.ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఒక ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది.కళాశాల బస్సు ఎప్పటిలాగే ఇంకొల్లు నుండి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా,పసుమర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టింది.ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది - [పోలవరం జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లాలో-ప్రశాంతం/) - పెన్ పవర్ గంగవరం పోలవరం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు తెలిపారు. సోమవారం గంగవరం అడ్డతీగల లో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికొన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తాసిల్దార్ జిలాని ,ఎంఈఓ రమేష్ తదితరులు ఉన్నారు. - [మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం](https://penpower.in/2026/03/మహిళల-ఆర్థిక-సాధికారతే-క/) - మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం -చింతకాయల పద్మావతి నర్సీపట్నం, పెన్ పవర్ : మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి స్పష్టం చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం, మెప్మా మరియు ఎన్ఈసీసీ సంయుక్తంగా చేపట్టిన 'ఎగ్ కార్ట్' పథకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, ప్రతి మహిళా సొంత కాళ్లపై నిలబడాలనే - [నర్సీపట్నంలో గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు](https://penpower.in/2026/03/నర్సీపట్నంలో-గ్యాస్-కోసం/) - నర్సీపట్నంలో గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు -తగినన్ని రప్పించాం -ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, వంట గ్యాస్ కోసం - [వేడుకలపై ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి. ఐ ధన్వంత రెడ్డి](https://penpower.in/2026/03/వేడుకలపై-ఎక్సైజ్-శాఖ-అప/) - వేడుకలపై ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం హయత్ నగర్ & పెద్ద అంబర్పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి. ఐ ధన్వంత రెడ్డి హయత్‌నగర్, పెన్ పవర్ మార్చి 29: వేడుకల సందర్భంగా చట్ట విరుద్ధ మద్యం వినియోగం, డ్రగ్స్‌ వాడకం నివారించేందుకు ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్‌లలో జరిగే ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.డిఫెన్స్‌ లిక్కర్‌, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (ఇతర రాష్ట్రాల మద్యం), విదేశీ మద్యం, - [వరదలపై ముందస్తు ముమ్మర చర్యలు మూడు నెలల రేషన్ సిద్ధం](https://penpower.in/2026/03/వరదలపై-ముందస్తు-ముమ్మర-చ/) - చింతూరు, పెన్ పవర్ మార్చి 29: ఈ సంవత్సరం సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఆదివారం చింతూరులోని ఐటీడీఏ సమావేశపు హాలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఇంజనీర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలు ఎప్పుడైనా వచ్చినా - [120 కుటుంబాలకు నష్టపరిహారం జాప్యం రంగంలోకి దిగిన రమణారెడ్డి (చిట్టి బాబు)](https://penpower.in/2026/03/120-కుటుంబాలకు-నష్టపరిహారం/) - మిగిలిన నష్టపరిహారం కోసం పోలవరం బాధితులు ఎదురుచూపులు బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చింతూరు పెన్ పవర్ మార్చి 29 : పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు యూనిట్‌కు చెందిన బాధితులు మిగిలిన ఇళ్ల నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు 120 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై బాధితులకు న్యాయం జరగడం లేదని బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చింతూరుకు వచ్చిన పోలవరం జిల్లా - [ఘోర రోడ్డు ప్రమాదం](https://penpower.in/2026/03/ఘోర-రోడ్డు-ప్రమాదం/) - చింతూరు పెన్ పవర్ మార్చి 29: చింతూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 30వ నెంబర్ జాతీయ రహదారిపై బొడ్డుగూడెం సమీపంలో బొలెరో వాహనం కల్వర్ట్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో మొత్తం 13 మంది ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని - [కాజులూరులో టీడీపీ కార్యకర్తకు ఘన సన్మానం](https://penpower.in/2026/03/కాజులూరులో-టీడీపీ-కార్యక/) - కాజులూరు, పెన్ పవర్,మార్చి 30: రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రెడ్డి శేషగిరిరావును పార్టీ సేవలకు గాను ఘనంగా సన్మానించారు. 2023, 2024 సంవత్సరాల్లో “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జిగా డోర్ టు డోర్ ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో పాటు, 2025లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం విశేషంగా కృషి చేసినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం - [టీడీపీ హాయాంలోనే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/టీడీపీ-హాయాంలోనే-గ్రామాల/) - పారిశ్రామిక పెట్టుబడులు వస్తేనే ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రానికి ఆదాయం, అభివృద్ధి సాగునీటి కాలువలపై త్వరలోనే డ్రాపుల నిర్మాణం..షట్టర్ల ఏర్పాటు రూ.32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: యడ్లపాడు: పౌర సేవలతో పాటు.. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూటమిప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి - [తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్](https://penpower.in/2026/03/తెలుగుజాతి-ఆత్మగౌరవ-ప్రత/) - కరప, పెన్ పవర్,మార్చి 29:కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప, నడకుదురు, చీడిగ, స్వామినగర్, ఇంద్రపాలెం గ్రామాల్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలే పార్టీకి మార్గదర్శకాలని, ఆయన బాటలోనే పార్టీ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వర రావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర రావు,పలు గ్రామాల నాయకులు, - [అనారోగ్య సమస్యలున్న వారిపై చిన్నచూపు తగదు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/అనారోగ్య-సమస్యలున్న-వారి/) - కుటుంబ వ్యవస్థకు.. ఆరోగ్యకర సమాజానికి మానవ సంబంధాలే కీలకం సీఎం.ఆర్.ఎఫ్, ఎన్టీఆర్ వైద్యసేవలతో కూటమిప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు. నాదెండ్లలో ప్రత్తిపాటి ఫౌండేషన్, ప్రత్తిపాటి శరత్, శంకర నేత్రాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట : కుటుంబ వ్యవస్థలో స్వార్థం, పెద్దల పట్ల అగౌరవం, అనుచిత ప్రవర్తన పెరగడం అత్యంత బాధాకరమని, అవయవలోపాలు.. అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబసభ్యులను పట్టించుకోకపోవడం - [చిలకలూరిపేటలో శ్రీరామనవమి పందిర్ల వైభవం – శతాబ్దాల సంప్రదాయానికి నిదర్శనం](https://penpower.in/2026/03/చిలకలూరిపేటలో-శ్రీరామనవ/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట : శ్రీరామనవమి సందర్భంగా పట్టణమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది. దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న పందిర్ల సంప్రదాయం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించబడింది. మార్చి 27, 28, 29 తేదీల్లో జరిగిన వేడుకలు పట్టణానికి ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును మరింతగా ప్రతిబింబించాయి. పందిర్ల వైభవం – సంప్రదాయం, పోటీ, శ్రద్ధ చిలకలూరిపేటలో శ్రీరామనవమి పందిర్ల నిర్మాణం ఒక సాధారణ వేడుకగా కాకుండా, ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మారింది. - [మురికిపూడి బోటు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ప్రత్తిపాటి.](https://penpower.in/2026/03/మురికిపూడి-బోటు-వీరాంజనే/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట : నియోజకవర్గంలోని మురికిపూడి గ్రామం నందు వేంచేసియున్న శ్రీ బోటు వీరాంజనేయస్వామి తిరునాల్లో ( 50వ వార్షికోత్సవ వేడుకల్లో ) ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా విచ్చేసి, కమిటీ వారు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ బోటు వీరాంజనేయ స్వామి వారి మీద భక్తులకు - [ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా టిడిపి పయనం:దేవరపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు](https://penpower.in/2026/03/ప్రజా-సంక్షేమం-అభివృద్ధే/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 29: ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమం–అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సేవలో ముందంజలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని దేవరపల్లి సర్పంచ్ సిరి బాల బుజ్జిబాబు పేర్కొన్నారు. దేవరపల్లి పంచాయతీ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను - [మోహనాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు](https://penpower.in/2026/03/మోహనాపురంలో-ఘనంగా-టీడీపీ/) - గంగవరం, పెన్ పవర్ మార్చి 29 : గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రైతు అధ్యక్షులు ఎం. శివరామ భూపతి దేవ్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొన్నారు. పార్టీ - [శ్రీ మరిడీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, పూర్వపరాలు](https://penpower.in/2026/03/శ్రీ-మరిడీ-మహాలక్ష్మి-అమ/) - శ్రీ మరిడీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, పూర్వపరాలు నర్సీపట్నం, పెన్ పవర్ : పూర్వం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని రావిచెట్టు తొర్రలో ఉండేది. అప్పుడు స్వర్గీయ లత్సాపాత్రుడు అల్లుడైన చింతకాయల వరహాలు దొర ఆధ్వర్యంలో మరిడమ్మ ఉత్సవాలు జరిగేవి. ఈ అమ్మవారి జాతరకు ముగింపులో జరిగే బాణాసంచా పోటీలు ఆది నుండి ఆసక్తికరంగా ఉండేవి. అయితే ఈ ప్రదేశంలో స్థలాభావం వల్ల జాతర నిర్వహణ కష్టంగా ఉండడంతో - [శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/శ్రీరామనవమి-వేడుకల్లో-పా/) - పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన చలువ పందిళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట : శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో పలుచోట్ల జరుగుతున్న మూడోరోజు వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి.. భక్తులు, ఆలయాల నిర్వాహకులు అబ్బుర పరిచేలా ఏర్పాటు చేసిన నవమి పందిళ్లను (చలువ పందిళ్లు) ఆదివారం పరిశీలించారు. పలు చోట్ల పూజలందుకుంటున్న రాములోరి విగ్రహాలను దర్శించుకుని, అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ సంఘం, స్టీల్ దుకాణాల వీధి, - [ఎన్టీఆర్ ఆశయాల దిశగా టిడిపి పయనం – మండల కేంద్రంలో వేడుకలు](https://penpower.in/2026/03/ఎన్టీఆర్-ఆశయాల-దిశగా-టిడ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 29:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల టిడిపి అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు,టిడిపి ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ పసుపులేటి నాగమణి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన గిరిజన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని - [మెట్రో స్వాధీనం చేసుకుంటున్నాము](https://penpower.in/2026/03/మెట్రో-స్వాధీనం-చేసుకుంట/) - సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం మెట్రో విస్తరణకు ఎదురైన ఇబ్బందులు ప్రజాప్రయోజనాలు ప్రాధాన్యం స్వాధీనం ప్రక్రియ ప్రారంభం మెట్రో విస్తరణ అడ్డంకులను సమీక్ష నగర ప్రజారవాణా మెరుగుదల లక్ష్యం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రణాళికలు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం సభ్యుల ఏకగ్రీవ ఆమోదం విరోధాలు మరియు విమర్శలు మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు ఏకపక్ష తీర్మానం అని వాదన బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకపోవడం చర్చ - [పెద్దజడుమూరులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం](https://penpower.in/2026/03/పెద్దజడుమూరులో-ఘనంగా-టిడ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి29: గూడెం కొత్త వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలోని పెద్దజడుమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గిరిజనులు, - [టీడీపీ ఆవిర్భావం.. రాజకీయాల్లో పెనుమార్పులు.. విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసింది : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/టీడీపీ-ఆవిర్భావం-రాజకీయ/) - పార్టీని, శ్రేణుల్ని కంటికి రెప్పలా కాపాడే చంద్రబాబు నాయకత్వమే మన రక్షణ కవచం. లోకేశ్ యువనాయకత్వంలో పార్టీ జాతీయస్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. 44 వసంతాల వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, టీడీపీ శ్రేణుల ర్యాలీలో పాల్గొన్న ప్రత్తిపాటి. పార్టీ నిర్దేశించిన వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 11 మందిని సన్మానించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29: చిలకలూరిపేట: తెలుగుదేశం ఆవిర్భావమే రాజకీయాల్లో పెనుమార్పులు, విప్లవాత్మక సంస్కరణకు బీజం వేసిందని, - [పలువురు ఐఏఎస్‌ల బదిలీ](https://penpower.in/2026/03/పలువురు-ఐఏఎస్ల-బదిలీ-2/) - అమరావతి, పెన్ పవర్: రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను అప్పగించింది.కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్న షణ్మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీగా బదిలీ చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా టి. నిశాంతిని నియమించగా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్, - [ఘనంగా మట్టల ఆదివారము ర్యాలీ..](https://penpower.in/2026/03/ఘనంగా-మట్టల-ఆదివారము-ర్య/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 29 మండల వ్యాప్తంగా క్రైస్తవులు మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు.పట్టణ, గ్రామాల్లోని వీధుల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పుల్లల చెరువు మండల కేంద్రంలో క్రైస్తవ భక్తి భావాలు ఉట్టిపడేలా తెలుగు బాప్టిస్ సంఘం సండేస్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా ర్యాలీ ఆదివారం ఆకట్టుకుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ముందస్తుగా నిర్వహించే మట్టల ఆదివారము ఆచారంలో భాగంగా చిన్నారులు వీధి వీధి తిరుగుతూ - [పెట్రోల్ బంక్ పక్కనే స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం](https://penpower.in/2026/03/పెట్రోల్-బంక్-పక్కనే-స్క/) - అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది విశాఖపట్నం టౌన్‌లోని కొత్తరోడ్డు సమీపంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న స్క్రాప్ షాప్ గోడౌన్‌లో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లోనే మంటలు ఎగసిపడి ఆ ప్రాంతమంతా మంటలతో కమ్ముకు పోయింది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన వ్యర్థ లో హాలు, ప్లాస్టిక్ సామ గ్రి కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించా యి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడం తో సమీప ప్రాంత ప్రజలు భయాం దోళనలకు గురయ్యారు.ఈ ప్రమాదంలో - [గంగవరం మాజీ ఎంపీపీ తీగల ప్రభకు అరుదైన గౌరవం](https://penpower.in/2026/03/గంగవరం-మాజీ-ఎంపీపీ-తీగల-ప/) - గంగవరం, పెన్ పవర్ మార్చి 29 : పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలానికి చెందిన మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభకు 44వ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు సమక్షంలో వేదికను అలంకరించే - [ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ](https://penpower.in/2026/03/ఘనంగా-తెలుగుదేశం-పార్టీ/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 29:జీకే వీధి మండలంలో రింతాడ పంచాయితీ పరిధిలోని ఆసరాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మొదట నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ కార్యకర్తలు, మహిళలకు సాలువాలు, చీరలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జీసీసీ చైర్మన్ ఎం.వి.వి.ఎస్. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మండల తెలుగు దేశం పార్టీ - [జీకే వీధిలో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహణ](https://penpower.in/2026/03/జీకే-వీధిలో-ఘనంగా-మట్టల-ఆ/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మార్చి 29:జీకే వీధి మండలంలో క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక నేతన్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ జాన్ మార్క్ నేతృత్వంలో కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా చిన్నారులు మట్టలు పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపిస్తూ భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు.మట్టలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్ - [యధావిధిగా ‘మీకోసం’ – రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు](https://penpower.in/2026/03/యధావిధిగా-మీకోసం-రెవ/) - 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు స్వీకరణ స్టాప్ రిపోర్టర్ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 29: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను మార్చి 30న యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ప్రజల నుండి అర్జీలు - [బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో జయ ప్రవేశపు పండుగ](https://penpower.in/2026/03/బాప్టిస్ట్-చర్చి-ఆధ్వర్య/) - రామచంద్రపురం పెన్ పవర్, మార్చి 29: రామచంద్రపురం పట్టణంలో యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జయప్రవేశపు ఆదివారం (పామ్ సండే) సందర్భంగా విశేష భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మట్టలకు పువ్వులు గుచ్చి, కీర్తనలు పాడుతూ పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం. రాజ్ కుమార్ మాట్లాడుతూ, క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో జయప్రవేశపు ఆదివారం ఒక ముఖ్యమైన రోజు అని తెలిపారు. ఈస్టర్ పండుగకు - [ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పదిలం](https://penpower.in/2026/03/ప్రజల-గుండెల్లో-ఎన్టీఆర్/) - – రామచంద్రపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 29: “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుభాష్, పార్టీ - [ఏఎస్‌ఆర్ (పాడేరు) జిల్లాకు కొత్త కలెక్టర్‌గా టి. నిశాంతి నియామకం](https://penpower.in/2026/03/ఏఎస్ఆర్-పాడేరు-జిల్లాక/) - పాడేరు, పెన్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఏఎస్‌ఆర్ (అల్లూరి సీతారామరాజు) జిల్లా కలెక్టర్‌గా 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీమతి టి. నిశాంతిని నియమించింది.ప్రస్తుతం కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నిశాంతి, పదోన్నతి పొందుతూ ఈ నియామకం పొందారు. ఆమెను ఏఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నిశాంతి పరిపాలనా అనుభవం, పనితీరు దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికార - [పలువురు ఐఏఎస్‌ల బదిలీ](https://penpower.in/2026/03/పలువురు-ఐఏఎస్ల-బదిలీ/) - అమరావతి, పెన్ పవర్: రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను అప్పగించింది.కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్న షణ్మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీగా బదిలీ చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా టి. నిశాంతిని నియమించగా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్, - [కొండల అగ్రహారం ఇమాన్యుయేల్ స్కూల్ హాస్టల్ లో అగ్నిప్రమాదం](https://penpower.in/2026/03/కొండల-అగ్రహారం-ఇమాన్యుయే/) - మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం ఇమ్మానుయేల్ స్కూల్ హాస్టల్ లో అగ్నిప్రమాదం నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా కొండల అగ్రహారం ఇమాన్యుయల్ స్కూల్ హాస్టల్ లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పిల్లలు హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా స్కూల్ యాజమాన్యం భావిస్తున్నారు. పూర్తి - [మండలంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం](https://penpower.in/2026/03/మండలంలో-ఘనంగా-టీడీపీ-ఆవి/) - ఉత్సాహంగా స్వీట్లు పంపిణీ – ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పిలుపు కాజులూరు, పెన్‌పవర్, మార్చి 29: మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గొల్లపాలెం–కాజులూరు సెంటర్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి,కేక్ కట్ చేసి, “ఎన్టీఆర్ - [ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త](https://penpower.in/2026/03/ఎలక్ట్రిక్-వాహనాల-కొనుగో/) - ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ సబ్సిడీ పొడిగింపుతో EVలకు డిమాండ్ పెరుగుదల టూవీలర్ల కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చిన నిర్ణయం ఇ-రిక్షా, కార్ట్స్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనం తక్కువ ఖర్చుతో వాహనం కొనుగోలు చేసే అవకాశం పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం EVలు పర్యావరణ హిత విధానాలకు కేంద్రం ప్రాధాన్యం ఛార్జింగ్ ఖర్చులు తగ్గడంతో ప్రజల్లో ఆసక్తి 2026–2028 వరకు సబ్సిడీ కొనసాగింపు ఇప్పుడు EV కొనడానికి ఉత్తమ సమయం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయవాడ, మార్చి - [నిందితుడి అరెస్టు – రిమాండ్‌కు తరలింపు](https://penpower.in/2026/03/నిందితుడి-అరెస్టు-రిమా/) - కాజులూరు, పెన్ పవర్,మార్చి 28: గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన పాసిల సత్యనారాయణ అలియాస్ సతీష్ (28)ను గొల్లపాలెం–కొంగాడు రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. క్రైం నం.18/2025 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, ఎస్సై ఎం. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు నిర్వహించారు.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.కేసు దర్యాప్తు కొనసాగుతోంది. - [మాజీ ఎంపీపీ ప్రభకు అరుదైన అవకాశం](https://penpower.in/2026/03/మాజీ-ఎంపీపీ-ప్రభకు-అరుదై/) - గంగవరం, పెన్ పవర్, మార్చి 28: గంగవరం మండలానికి చెందిన గిరిజన మహిళ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభకు అరుదైన గౌరవం దక్కింది. రేపు మంగళగిరిలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదికను అలంకరించే అవకాశాన్ని పార్టీ ఆమెకు కల్పించడం విశేషంగా నిలిచింది. ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తోపాటు 19 మంది - [వీరమహిళలు సేవా స్పూర్తి](https://penpower.in/2026/03/వీరమహిళలు-సేవా-స్పూర్తి/) - బాధిత కుటుంబానికి అండగా జనసేన నాయకులు చింతూరు పెన్ పవర్ మర్చి 28: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎడమ ఉషారాణి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నిన్న మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో దహన కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం నియోజకవర్గ జనసేన వీరమహిళలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దహన ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.3000 సహాయం అందజేశారు. అందులోతీగల - [మరిడమ్మ జాతరకు చురుగ్గా ఏర్పాట్లు](https://penpower.in/2026/03/మరిడమ్మ-జాతరకు-చురుగ్గా/) - మరిడమ్మ జాతరకు చురుగ్గా ఏర్పాట్లు -అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అయ్యన్న కుటుంబం -ఊరంతా విద్యుద్దీపాలంకణ -లక్షకు పైగా జనం జాతరలో పాల్గొంటారని అంచనా నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 28) : నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షకు పైగా భక్తులు జాతరలో పాల్గొంటారనే అంచనాతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఊరంతా విద్యుద్దీపాలంకరణలు, - [ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయింది:బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్](https://penpower.in/2026/03/ఆదివాసీలకు-రక్షణ-లేకుండా/) - స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 28:కూటమి పాలనలో ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు దాడులు, మరోవైపు అవమానాలు జరుగుతున్నా ఆదివాసీల తరఫున మాట్లాడే నాయకులు కనిపించడం లేదని విమర్శించారు.ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఇంటి గుమ్మం దాటడంలేదని, అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదని ఆయన ఆరోపించారు. అమాయక ఆదివాసీ ప్రజల జీవితం, ఆత్మగౌరవాన్ని కాపాడే వారు ఎవరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ - [పెదవలస వారపు సంత ఆశీలు వసూలుకు బహిరంగ వేలం](https://penpower.in/2026/03/పెదవలస-వారపు-సంత-ఆశీలు-వస/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 28 :అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం పరిధిలోని పెదవలస గ్రామపంచాయతీకి చెందిన వారపు సంత ఆశీలు వసూలు హక్కుల కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయితీ కార్యదర్శి కిట్లంగి బాలకృష్ణ తెలిపారు.2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వేలం కార్యక్రమం గ్రామ సర్పంచ్ పి. కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు అదే రోజు ఉదయం - [జీకే వీధి మండలం సమస్యల పరిష్కారానికి ఎంపీపీ బోయిన కుమారి డిమాండ్ ](https://penpower.in/2026/03/జీకే-వీధి-మండలం-సమస్యల-పర/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 28:మండలంలోని అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఎంపీపీ బోయిన కుమారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు డిమాండ్లు చేశారు.గూడెం కొత్త వీధి మండలంలోని చాలా గ్రామాల్లో పాడైన ఇనుప విద్యుత్ స్తంభాలు జనవాసాల మధ్య ఉండటంతో ప్రజలు భయంతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అందువలన, పాత స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఎంపీపీ కోరారు.అలాగే, సఫర్ల పిహెచ్సిలో రెగ్యులర్ వైద్యులను నియమించి, - [జక్కన్న .. ‘వారణాసి’ లెక్క వేరు](https://penpower.in/2026/03/జక్కన్న-వారణాసి-లెక్క/) - ‘వారణాసి’కి అంతర్జాతీయ ప్రమోషన్స్ ప్రత్యేకత రాజమౌళి ప్రత్యేక ఇంటర్వ్యూలు మహేష్ బాబు, ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా పాల్గొనడం ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ సెట్ లీక్స్ ద్వారా క్రియేటింగ్ అంచనాలు సినిమాకి గ్లోబల్ ఆకర్షణ కథ, పాత్రలపై లీక్ కంటెంట్ తెలుగు సినిమా పరిమితి దాటే ప్రాజెక్ట్ ప్రీ-ప్రోమోషన్ స్ట్రాటజీలు ఫ్యాన్స్ మరియు మీడియా ఎగ్జైట్‌మెంట్ ‘వారణాసి’ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి షూటింగ్ సమయంలో కథా వివరాల secrecy ఇంటర్నేషనల్ ప్రమోషన్ల కోసం ప్లానింగ్ మీడియా ఇన్‌క్వైరిస్‌కు ప్రత్యేక - [గంగవరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్](https://penpower.in/2026/03/గంగవరంలో-విస్తృతంగా-పర్య/) - గంగవరం, పెన్ పవర్, మార్చ్ 28: పోలవరం జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దినేష్ కుమార్ శనివారం గంగవరంలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగవరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ను సందర్శించి అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న - [కనిష్టస్థాయికి చేరిన రూపాయి](https://penpower.in/2026/03/కనిష్టస్థాయికి-చేరిన-రూప/) - భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం రూపాయి విలువకు ఎదురైన ఒత్తిడి ఇన్వెస్టర్ల ఆందోళన పెరుగుదల రూపాయి గరిష్ట పతనం – ఆల్టైమ్ కనిష్ట స్థాయి డాలర్‌తో మారకపు విలువ 94.84 చేరడం షుక్రవారం ట్రేడింగ్‌లో విపరీత పతనం రూపాయి స్థిరపడకపోవడం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం ఇంటర్ బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్ ట్రేడింగ్ విశ్లేషణ ప్రారంభ విలువ: 94.18 పతనం క్రమం: 94.50 - [మత్తు రహిత పర్యావరణ రహిత ఆదర్శ గ్రామంగా తడిగిరి ](https://penpower.in/2026/03/మత్తు-రహిత-పర్యావరణ-రహిత/) - తడిగిరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంపై గ్రామసభలో తీర్మానం జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీ పూజ. స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, మార్చి 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలం తడిగిరి గ్రామాన్ని మత్తు రహిత, పర్యావరణ హిత ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీపూజ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని పలు కీలక నిర్ణయాలను - [మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజు వసూళ్లపై దుమారం](https://penpower.in/2026/03/మోహన్-బాబు-యూనివర్సిటీ-ఫ/) - మేనేజ్మెంట్ కోటా పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపణ కొన్ని కోర్సుల కోసం అదనపు ₹17,000–₹20,000 ఫీజులు తీసుకుంటున్నట్లు సమాచారం హాస్టల్, ట్రైనింగ్, ఇతర సర్వీసులపై అదనపు ఛార్జీలు వసూలు యూనివర్సిటీ వ్యవహార శైలిపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం అడ్మిషన్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో విమర్శలు ఫీజు నిర్మాణం స్పష్టంగా తెలియజేయాలని విద్యార్థులు డిమాండ్ ఉన్నత విద్యా సంస్థలో చట్టవిరుద్ధ ఆర్థిక పద్ధతుల ఆరోపణలు రాజకీయ పార్టీలు మరియు వాటి వాటా - [గుంటూరు జీజీహెచ్‌లో రిమాండ్ ఖైదీ పరారీ](https://penpower.in/2026/03/గుంటూరు-జీజీహెచ్లో-రిమా/) - పోలీసుల కళ్లుచెదరగొట్టి ఆసుపత్రి నుంచి తప్పించుకున్న నిందితుడు గుంటూరు జీజీహెచ్‌లో కలకలం రేపిన ఘటన హత్య కేసులో నిందితుడు నాగుల్ మీరా పరార్ చెబ్రోలు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు అప్రమత్తత కోల్పోయిన సమయంలో ఖైదీ పరారీ ఆసుపత్రి పరిసరాల్లో గాలించినా దొరకని నిందితుడు గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు - [పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ](https://penpower.in/2026/03/పదవ-తరగతి-పరీక్షా-కేంద్ర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 28: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలోని జిపిడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని సమీక్షించిన అయన, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ - [ఓటీటీలోకి రాబోతున్న సుహాస్‌ ‘‌హే బల్వంత్‌’](https://penpower.in/2026/03/ఓటీటీలోకి-రాబోతున్న-సుహా/) - ‘‌హే బల్వంత్‌’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ జీ5 ఓటీటీ హక్కులు దక్కించుకున్న సినిమా మార్చి 31 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటు సుహాస్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు శివాని నాగరం అందం, అభినయం ఆకట్టుకున్న అంశాలు రేష్‌, ‌కమెడియన్‌ ‌సుదర్శన్‌ ‌ కీలక పాత్రల్లో మెప్పింపు కామెడీ ప్రధానంగా సాగే సహజమైన కథనం ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ సాధించే - [అదిరిపోయే అప్డేట్‌ ‌రాబోతున్నది](https://penpower.in/2026/03/అదిరిపోయే-అప్డేట్-రాబో/) - వరుణ్ ధావన్‌తో పూజా జోడి: కొత్త సినిమా అప్డేట్ వైరల్ పూజా హెగ్డే కంబ్యాక్‌కు రెడీ: బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ వరుస ఫ్లాప్స్ తర్వాత హిట్ కోసం పూజా ప్రయత్నం బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీతో ఎంట్రీ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో భారీ చిత్రం జూన్ 12కి వాయిదా పడిన రిలీజ్ డేట్ ఫస్ట్ సాంగ్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28: టాలీవుడ్‌ ‌బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో - [వెంకటేశ్ | కళ్యాణ్ రామ్ | అనిల్ రావిపూడి కాంబోకు బ్యానర్ ఫిక్స్](https://penpower.in/2026/03/వెంకటేశ్-కళ్యాణ్-రామ్-అన/) - సంక్రాంతి 2027కు భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ స్టార్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అనిల్ రావిపూడి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ నిర్మాణం జీ స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం సంక్రాంతి 2027 రిలీజ్‌పై మేకర్స్ ఫోకస్ ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28: ‌విక్టరీ వెంకటేష్‌, ‌నందమూరి కళ్యాణ్‌ ‌రామ్‌, ‌హిట్‌ ‌మిషన్‌ అనిల్‌ ‌రావిపూడి కొలాబరేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్నది. విజయవంతమైన ఫ్యామిలీ - [అనంతపురంలో ‘రణబాలి’ షూటింగ్‌](https://penpower.in/2026/03/అనంతపురంలో-రణబాలి-షూటి/) - విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబలి’ షూటింగ్ అనంతపురంలో ప్రారంభం అనంతపురంలో జోరుగా సాగుతున్న ‘రణబలి’ తాజా షెడ్యూల్ ‘రణబలి’ చిత్రీకరణకు అనంతపురం వేదిక రాహుల్‌ ‌సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా విజయ్ దేవరకొండ ‘రణబలి’ పాత్రలో కనిపించనున్నారు రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తున్నారు ‌మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ చిత్రం టీ సిరీస్‌ సమర్పణలో విడుదలకు సిద్ధం ఏప్రిల్ తొలి వారానికి వరకు షూటింగ్ కొనసాగింపు హీరో-హీరోయిన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ సోషల్ - [కాజులూరు,తాళ్లరేవు మండలాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మిక పర్యటన](https://penpower.in/2026/03/కాజులూరుతాళ్లరేవు-మండలా/) - అంగన్వాడి కేంద్రం,సచివాలయం, బీసీ బాలుర వసతి గృహం తనిఖీ కాజులూరు/తాళ్లరేవు, పెన్ పవర్,మార్చి 28: జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి కేంద్రం, కాజులూరు గ్రామ సచివాలయం, తాళ్లరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.చేదువాడ అంగన్వాడి కేంద్రం పరిశీలన.తొలుత కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి - [హుకుంపేట పంచాయతీ వారపు సంత ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం](https://penpower.in/2026/03/హుకుంపేట-పంచాయతీ-వారపు-స/) - సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ స్టాప్ రిపోర్టర్ హుకుంపేట ,పెన్ పవర్ మార్చి 28:మండలంలోని హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంత ఆశీల వసూళ్ల హక్కులను 2026–2027 సంవత్సరానికి గాను బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ తెలిపారు.ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు రూ.5,000 చెల్లించి అర్హత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వేలం కార్యక్రమం 01-04-2026, బుధవారం రోజున హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో - [రైతుల అభివృద్ధితోనే దేశ సమగ్రాభివృద్ధి](https://penpower.in/2026/03/రైతుల-అభివృద్ధితోనే-దేశ/) - రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 28: పాడి రైతుల అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న పాడి రైతుల విజ్ఞాన యాత్ర బస్సును రామచంద్రపురంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం,ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆత్మ ఏడి బి. నాగకుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీఓ రామకృష్ణ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.ఈ విజ్ఞాన యాత్ర ద్వారా రైతులకు ఆధునిక పాడి పశు సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు పద్ధతులపై - [ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా సాసా కార్యక్రమం](https://penpower.in/2026/03/ఎంపీడీవో-కార్యాలయం-వద్ద/) - పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ – మండల అభివృద్ధిపై అధికారుల సమీక్ష కాజులూరు, పెన్ పవర్, మార్చి 28: కాజులూరు మండల ఎంపీడీవో జె. రాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి హాజరై పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అనంతరం అధికారులు భారీ ర్యాలీగా కాజులూరు ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ - [చిన్నారుల విద్యాభివృద్ధే ప్రధాన లక్ష్యం..](https://penpower.in/2026/03/చిన్నారుల-విద్యాభివృద్ధ/) - అంగన్‌వాడీ కార్యకర్త హెప్సీభా పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 28 7పుల్లల చెరువు గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రం ఎస్సీ–2 ఆధ్వర్యంలో ఈసీసీఈ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాపట్ల అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులు విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించారు.చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రాథమిక విద్య - [సీతానగరం ఎస్సై గా బి. వినయ్ ప్రతాప్ భాద్యతల స్వీకారం](https://penpower.in/2026/03/సీతానగరం-ఎస్సై-గా-బి-వినయ/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి 28: సీతానగరం నూతన ఎస్సై గా బి.వినయ్ ప్రతాప్ శనివారం భాద్యతలు చేపట్టారు. కాకినాడ సీసీఎస్ నుంచి బదీలీ పై వచ్చిన ఆయన గత ఎస్సై రామ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధమ ప్రాధాన్యమని గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం మనకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని వినయ్ ప్రతాప్ స్పష్టం చేశారు. - [తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విశ్రాంతి బల్లల ఏర్పాటు ](https://penpower.in/2026/03/తల్లిదండ్రుల-జ్ఞాపకార్థ/) - గూడెం కొత్త వీధి,మార్చి 28:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి మరియు చర్చి ఆవరణల్లో కీర్తిశేషులు మాదిరి జోగినాదం, నూకలమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాదిరి చంటిబాబు ఆధ్వర్యంలో విశ్రాంతి బల్లలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మిత్రులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ ఇమ్మానియేల్, గ్రామ పెద్దలు పనసల చిట్టిబాబు, గెమ్మెల సుబ్బారావు, మర్రి సుబ్బారావు, గ్రామ యువత - [పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా కె. దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లా-తొలి-కలెక్/) - రంపచోడవరం, మార్చి 28 (పెన్ పవర్): పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా కె. దినేష్ కుమార్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం పి.ఎం.ఆర్.సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పోలవరం పేరుతో ఏర్పడిన జిల్లాకు సేవలందించడం గర్వంగా భావిస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. “ప్రజలే ప్రథమం (People First)” అనే విధానంతో పరిపాలనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల - [పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు](https://penpower.in/2026/03/పీఎన్జీకి-మారితే-లాభాలే/) - పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు దీపం పథకం లబ్ధిదారులకు రూ.2400 నగదు ప్రయోజనం ప్రధాన నగరాల్లో పీఎన్‌జీ విస్తరణకు కార్యాచరణ అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలకు వేగవంతమైన కనెక్షన్లు గ్యాస్ కొరతపై వదంతులను ఖండించిన ప్రభుత్వం పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు: ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్పీజీకి ప్రత్యామ్నాయం పీఎన్‌జీ: సబ్సిడీలతో ముందుకు ఏపీ పీఎన్ జీ వాడితే లాభం, ఆదాయం ప్రమోషన్ ప్రారంభించిన ఏపీ సర్కార్ న్యూస్ డెస్క్ పెన్ పవర్ మార్చ్ 28: అమెరికా, ఇరాన్ - [అరుదైన గౌరవం అందుకున్న కాకతీయ రాజు దంపతులు](https://penpower.in/2026/03/అరుదైన-గౌరవం-అందుకున్న-క/) - జిటిసిఎం సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరణ – పలువురి అభినందనలు ఆత్రేయపురం, పెన్ పవర్,మార్చి 28: కాకతీయ విద్యా సంస్థల అధినేత కాకతీయ రాజు గారు మరియు కాకతీయ చైర్ పర్సన్ పద్మలత శనివారం జిటిసి సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరించి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.ఈ కార్యక్రమం ఆత్రేయపురం సెంట్రల్ చర్చి అధినేత అపో. బిషప్ యం. సామ్యూల్ గారు మరియు నీలావతి గారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి జిటిసిఎం డైరెక్టర్ బెంజమిన్ గారు - [చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ కృతిక శుక్ల](https://penpower.in/2026/03/చిలకలూరిపేట-మున్సిపల్-ప్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 28: చిలకలూరిపేట : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల శనివారం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియడంతో, పరిపాలన సజావుగా సాగేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది. - [రైతుల గుదిబండగా కూరాడ డ్రైయిన్‌లో గుర్రపు డెక్క](https://penpower.in/2026/03/రైతుల-గుదిబండగా-కూరాడ-డ్/) - నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం – అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం కాజులూరు, పెన్ పవర్, మార్చి 28: మండల పరిధిలోని కూరాడ కెనాల్‌, మేజర్ డ్రైయిన్‌లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటు మరియు చెత్తాచెదారం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా సాగకపోవడంతో దిగువ ప్రాంతాల పంటపొలాలకు సాగునీరు చేరక రైతులు ఆందోళన చెందుతున్నారు.స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం,ఉప్పు టేరు వరకు గుర్రపు డెక్క విస్తరించి నీటి ప్రవాహాన్ని - [డీ లిమిటేషన్... ఎవరికి లాభం... ఎవరికి నష్టం](https://penpower.in/2026/03/డీ-లిమిటేషన్-ఎవరికి-లాభం/) - సీట్ల పెంపు & మహిళా రిజర్వేషన్లు: ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం? డీలిమిటేషన్‌తో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపు లెక్కలు ఎలా ఉన్నాయి? మహిళా రిజర్వేషన్లతో మారనున్న రాజకీయ సమీకరణాలు సీనియర్ నేతలకు కొత్త సవాళ్లు ఎందుకు? నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఏంటి? ఎన్నికల ఫలితాలపై డీలిమిటేషన్ ప్రభావం ఎలా ఉంటుంది? స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ మార్చి 28: డీలిమిటేషన్. కేంద్రం ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో - [వేలూరు గ్రామంలో పోలీసుల భారీ తనిఖీలు](https://penpower.in/2026/03/వేలూరు-గ్రామంలో-పోలీసుల/) - 21 వాహనాలు, 14 ఆయుధాలు స్వాధీనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 28: చిలకలూరిపేట : పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సబ్‌డివిజన్ పరిధిలోని సి.ఐలు, ఎస్.ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి - [క్యాన్సర్‌ ‌రోగికి ఇమ్యునోథెరపీ దివ్యౌషధం](https://penpower.in/2026/03/క్యాన్సర్-రోగికి-ఇమ్యు/) - క్యాన్సర్‌పై పోరాటంలో ఇమ్యునోథెరపీ కొత్త ఆశ ఇమ్యునోథెరపీతో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ పాత్ర క్యాన్సర్‌లో కీమోథెరపీతో పోలిస్తే ఇమ్యునోథెరపీ ప్రయోజనాలు ఏ క్యాన్సర్ రకాలలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది? ప్రతి రోగికి ఒకే విధంగా పనిచేస్తుందా? క్యాన్సర్‌ అనే మాట వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. కానీ ఇప్పుడు చికిత్సలో కొత్త ఆశ కనిపిస్తోంది — ఇమ్యునోథెరపీ ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరచి, క్యాన్సర్ - [గుడ్లూరు పీ.ఎస్ కు బ్రీత్ అనలైజర్ బహుకరణ.](https://penpower.in/2026/03/గుడ్లూరు-పీ-ఎస్-కు-బ్రీత్/) - గుడ్లూరు పోలీస్ స్టేషన్ కు బ్రీత్ అనలైజర్ పరికరాన్ని నేషనల్ హైవే పిఆర్ఓ నర్సింగరావు శుక్రవారం బహుకరించారు. ఎస్సై మాట్లాడుతూ నేషనల్ హైవే పిఆర్ఓ మరియు ఇన్చార్జి నర్సింగరావు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ కి బ్రీత్ అనలైజర్ ను ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా నర్సింగరావుకు ఎస్సై కృతజ్ఞతలు తెలియజేశారు. - [వీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన](https://penpower.in/2026/03/వీరవరం-గ్రామంలో-రూ-2-10-కోట్ల/) - వీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 27:మండలంలో జీకే వీధి పంచాయతీ పరిధిలోని వీరవరం గ్రామంలో సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జీకే వీధి సర్పంచ్ కోర్ర సుభద్ర, ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీటీసీలు రీమల రాజేశ్వరి, పసుపులేటి నాగమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొండలరావు, - [వైభవంగా సీతారాముల కళ్యాణం](https://penpower.in/2026/03/వైభవంగా-సీతారాముల-కళ్యాణ/) - చింతూరు, పెన్ పవర్ మార్చి 27: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా చలువ తాటాకు పందిర్లతో అలంకరించి, భక్తుల కోసం బెల్లం పానకం ఏర్పాటు చేశారు. భజన బృందాలు సీతారాముల కల్యాణ గీతాలను ఆలపించాయి. సుందరంగా అలంకరించిన శ్రీరామ, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాల సమక్షంలో కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మండలంలోని - [అంగరంగ వైభవంగా సీత రాముల కళ్యాణం...](https://penpower.in/2026/03/అంగరంగ-వైభవంగా-సీత-రాముల/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27 మండల కేంద్రమైన పుల్లల చెరువు సమీపంలోని చౌటపల్లి గ్రామంలో వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్నాడు.దూరదూరాల నుంచి తరలి వచ్చే భక్తులతో ఆలయం నిత్యం కిటకిటలాడుతోంది.పూర్వం పుల్లల చెరువు సమీపంలో చౌటపల్లి గ్రామం ఉండేది.తమిళనాడు రాష్ట్రంలోని పేరంబుదూర్ ప్రాంతానికి చెందిన రామానుజ అయ్యంగార్ అనే బ్రాహ్మణుడికి ఈ ప్రాంతంలోని విస్తారమైన శోత్రియ భూములు చెందినవని స్థానిక పెద్దలు చెబుతుంటారు. చౌటపల్లితో పాటు చాపలమడుగు, - [గంగవర గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా...](https://penpower.in/2026/03/గంగవర-గ్రామాన్ని-అభివృద్/) - టిడిపి ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27 గంగవరం గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రకటించారు.సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై - [సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి](https://penpower.in/2026/03/సామాజిక-సేవలో-ప్రతి-ఒక్క/) - చలివేంద్రం ప్రారంభంచోడవరంలో రామచంద్రపురం, పెన్ పవర్ మాఉచితర్చి 27: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు.రామచంద్రపురం రూరల్ పరిధిలోని చోడవరం గ్రామంలో వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రాన్ని ఆయన నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ, తాగునీటిని ప్రజలకు, ప్రయాణికులకు పంపిణీ చేశారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు - [మండలంలో పలు చోట్ల ఘనంగా సీతారాముల కల్యాణం](https://penpower.in/2026/03/మండలంలో-పలు-చోట్ల-ఘనంగా-స/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 27: కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ, డేగలపేట, శలపాక, మంజేరు, గొల్లపాలెం జర్నలిస్టు కాలనీ, పాపయమ్మపేట గ్రామాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.గొల్లపాలెం, పాపయమ్మపేటలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ రామాలయంలో నిర్వహించిన కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నంది కోళ్ల సుబ్బారావు – సత్యవతి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వామివారిని - [ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని అకౌంట్లకు కేవైసీ.. త్వరలో కేంద్ర నిర్ణయం](https://penpower.in/2026/03/ఇన్స్టాగ్రామ్-సహా-అన్ని/) - సోషల్ మీడియా యూజర్లకు షాక్.. కేవైసీ తప్పనిసరి చేసే దిశగా కేంద్రం ఫేక్ అకౌంట్లకు చెక్.. సోషల్ మీడియా వాడాలంటే కేవైసీ తప్పనిసరి? ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట.. సోషల్ మీడియా అకౌంట్లకు కేవైసీపై కేంద్రం ఫోకస్ సోషల్ మీడియా యూజర్లకు కొత్త నిబంధనలు కేవైసీ తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లకు వర్తింపు ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టే ప్రయత్నం ఆన్‌లైన్ మోసాలను అరికట్టే లక్ష్యం భద్రత పెంపుపై కేంద్రం దృష్టి హోం, - [స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్](https://penpower.in/2026/03/స్టీల్-ప్లాంట్-క్రెడిట్/) - ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ప్లాంట్‌పై రాజకీయ క్రెడిట్ పోరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రెడిట్ తనదేనని వ్యాఖ్యలు దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన చర్చలు ప్రస్తావన “క్రెడిట్ చోరీ” ఆరోపణలపై టీడీపీ ఘాటైన కౌంటర్ జగన్ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలు ₹1.36 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ ప్రాధాన్యం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్న ప్రాజెక్ట్ 2028 - [‘న్యూస్ టుడే’ వార్తపై పెన్ పవర్ యాజమాన్యం ఖండన](https://penpower.in/2026/03/న్యూస్-టుడే-వార్తపై-పె/) - ‘న్యూస్ టుడే’ కథనంపై స్పందించిన పెన్ పవర్ వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేశారని ఆరోపణ దొరస్వామితో సంబంధం లేదని స్పష్టం నిర్ధారణ లేకుండా వార్త ప్రచురణపై విమర్శ సంస్థ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నమని అభిప్రాయం పాఠకులను తప్పుదోవ పట్టించే కథనం బాధ్యతాయుత జర్నలిజం అవసరమని సూచన చట్టపరమైన చర్యలకు హెచ్చరిక నిజాలను వక్రీకరించారని ఆరోపణ అధికారిక ప్రకటనలనే నమ్మాలని విజ్ఞప్తి ‘న్యూస్ టుడే’లో ప్రచురితమైన కథనం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంటూ పెన్ పవర్ దినపత్రిక యాజమాన్యం - [మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.](https://penpower.in/2026/03/మానవత్వం-చాటిన-మాజీ-మంత్/) - మండలంలోని చంగిస్ ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 27 : ఎడ్లపాడు: చెంగిస్ ఖాన్ పేట - సంక్రాంతిపాడు గ్రామాల మధ్య అటుగా వెళుతున్న ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాదానికి గురి అయిన వ్యక్తులను గమనించి వారి దగ్గరకు వెళ్ళి వారు ఆంజనేయులు అని గుర్తించి తక్షణమే హాస్పటల్ కి తన సొంత వెహికల్ ద్వారా హాస్పటల్ కి పంపించడం జరిగింది... వెనువెంటనే - [వాహనదారులకు కేంద్రం శుభవార్త.. పెట్రోల్‌పై ₹3 తగ్గింపు, డీజిల్‌పై ఎక్సైజ్ పూర్తి రద్దు](https://penpower.in/2026/03/వాహనదారులకు-కేంద్రం-శుభవ/) - ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం పెట్రోల్ లీటర్‌కు ₹3 తగ్గింపు డీజిల్‌పై ఎక్సైజ్ పూర్తిగా రద్దు వాహనదారులకు భారీ ఉపశమనం ట్రాన్స్‌పోర్ట్ రంగానికి ఊతం ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే అవకాశం రాష్ట్రాలపై పన్ను ఒత్తిడి పెరుగుతుందా? చమురు కంపెనీల నిర్ణయాలపై దృష్టి సాధారణ ప్రజలకు ప్రయోజనం రాజకీయంగా కూడా కీలక నిర్ణయం ఇంధన ధరల భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పాటు డీజిల్‌పై - [నర్సీపట్నంలో అట్టహాసంగా మరిడమ్మ రెండవ జాగారం](https://penpower.in/2026/03/నర్సీపట్నంలో-అట్టహాసంగా/) - *నర్సీపట్నంలో అట్టహాసంగా మరిడమ్మ రెండవ జాగారం* *-జాతరలో సాంప్రదాయాలకు పెద్దపీట* *-ఆద్యంతం జాతర పర్యవేక్షణలో చింతకాయల విజయ్ , రాజేష్* *నర్సీపట్నం, పెన్ పవర్ :* ​నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. రెండవ జాగారం సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం గరగలు అయ్యన్నపాత్రుడు పాత - [సూరంపాలెం ప్రాజెక్ట్ నీటిలో తేలిన మృతదేహం](https://penpower.in/2026/03/సూరంపాలెం-ప్రాజెక్ట్-నీట/) - గంగవరం పెన్ పవర్ సెప్టెంబర్ 27 పోలవరం జిల్లా గంగవరం మండలంలోని సూరంపాలెం ప్రాజెక్టు లో బుధవారం సాయంత్రం యువకుడు నీట మునిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి యువకుడి మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడు నెల్లిపూడి గ్రామానికి చెందిన కొంజర్ల ఈశ్వర వర ప్రసాద్ (21) గా గుర్తించారు. మృతదేహం గాలింపు కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. - [‌ధరల పెంపు - హరిత పరిష్కారం](https://penpower.in/2026/03/ధరల-పెంపు-హరిత-పరిష్కార/) - ధరల పెరుగుదల మధ్య హరిత ఇంధనాలే భవిష్యత్ మార్గం యుద్ధ ప్రభావం నుంచి రక్షణకు గ్రీన్ ఎనర్జీ పరిష్కారం చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయం అవసరం స్వయం సమృద్ధి దిశగా భారత్‌కు హరిత విప్లవం కీలకం పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరల ఎగిసిపోతున్న పరిస్థితి సామాన్యుడిపై ఇంధన భారాలు ఎలక్ట్రిక్ వాహనాల ప్రాముఖ్యత ప్రభుత్వ రాయితీలతో ఇ-వాహనాలు సోలార్ విద్యుత్తు వినియోగం పెంపు పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ఇథనాల్ మిశ్రమం వల్ల - [అంగన్వాడీలకు హాఫ్ డే...](https://penpower.in/2026/03/అంగన్వాడీలకు-హాఫ్-డే-2/) - తీవ్ర ఎండల దెబ్బకు ప్రభుత్వ కీలక నిర్ణయం పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 26 రాష్ట్రాన్ని కమ్మేసిన తీవ్ర ఎండల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని సిడిపిఓ డి. హేమలత భాస్కర్ తెలిపారు.ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో తాత్కాలిక మార్పులు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.వేసవి - [బస్సు దహనం దుర్ఘటనకు బాధ్యులు ఎవరు? : సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్](https://penpower.in/2026/03/బస్సు-దహనం-దుర్ఘటనకు-బాధ/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట: మార్కాపురం ప్రాంతంలో జరిగిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మరియు కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ మూల మలుపు వద్ద ఢీ కొట్టిన దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమై 13 మంది గా పైగా మరణించగా, 25 మంది పైగా క్షతగాత్రులైనారు అని ఈ సంఘటనలో బాధ్యులెవరు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 12 సంవత్సరాల క్రితం, పాలెం బస్సు దహనం దుర్ఘటనలో 45 మంది యువ - [ప్రజా రంజక పాలనలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అసలైన మార్గదర్శి చంద్రబాబు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/ప్రజా-రంజక-పాలనలో-భావి-రా/) - రామరాజ్యానికి నిలువెత్తు నిర్వచనం నేటి కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన, బీజేపీ శ్రేణులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, మిత్ర పక్షాలైన జనసేన , బీజేపీ శ్రేణులకు శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజనానంతర ఏపీలో గానీ రామ రాజ్యం అనే మాటకు సజీవ తార్కాణంగా - [వీరేపల్లిలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన.](https://penpower.in/2026/03/వీరేపల్లిలో-మేలుజాతి-లేగ/) - * ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఈఓ మురళీకృష్ణ. * అందాల పోటీల ప్రదర్శనలో 43 లేగదూడలు. ఉలవపాడు, పెన్ పవర్ న్యూస్.(కళ్యాణ్). జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, బంగోలు వారి తరుపున పశు సంవర్ధక వారి సహకారంతో వీరేపల్లి మేజాతి లేగ దూడల ప్రదర్శన(అందాల పోటీలు) గురువారం ఘనంగా జరిగింది. ఈ పేరు బంగోలు జిల్లా పశుగాకాభివృద్ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా:మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన కారణంగా. ఈ ప్రదర్శనకు 43 లేగదూడలు, 32 మంది రైతులు పాల్గొన్నారు. - [చింతూరు సిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ](https://penpower.in/2026/03/చింతూరు-సిహెచ్సీపై-ఆకస్/) - చింతూరు, పెన్ పవర్ మార్చి 26: జిల్లా హాస్పిటల్ సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డా. నీలవేణి చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సీ)ను ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని వార్డులను పరిశీలించి, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)ను సందర్శించి, అక్కడ నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం డయాలిసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసి, చికిత్స పొందుతున్న - [సర్పంచ్‌లకు చెక్ పవర్ నిలుపుదల](https://penpower.in/2026/03/సర్పంచ్లకు-చెక్-పవర్-ని/) - – ప్రత్యేక అధికారుల నియామకానికి సిద్ధం కాజులూరు, పెన్ పవర్, మార్చి 26: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చెల్లింపుల అధికారాలపై ఆంక్షలు విధించింది.బుధవారం నుంచి సర్పంచ్‌లు నేరుగా చెల్లింపులు చేసే అవకాశం నిలిపివేయబడింది. ఇకపై జీతాలు వంటి అత్యవసర ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డిడిఓ) అనుమతి తప్పనిసరి.ఇప్పటివరకు - [ప్రాణాలు పోతున్నా చర్యలు లేవా?](https://penpower.in/2026/03/ప్రాణాలు-పోతున్నా-చర్యలు/) - మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ఎంఆర్‌పీఎస్ ఆగ్రహం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : మార్కాపురం సమీపంలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంపై ఎంఆర్‌పీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మార్గదర్శకత్వంలో పల్నాడు జిల్లా టౌన్ కార్యాలయంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ మాట్లాడుతూ.. జగిత్యాల నుండి కనిగిరి - [ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/ప్రజా-రాజధాని-అమరావతికి/) - రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం : ప్రత్తిాపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : గత పాలకుల విధ్వంసంతో ప్రాభవాన్ని కోల్పోయిన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు.. రాష్ట్ర శాశ్వత రాజధానిగా మార్చే క్రతువులో ప్రభుత్వం నేడు తొలి అడుగు వేయడం ప్రజలకు గర్వకారణం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం - [చిలకలూరిపేటలో భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల పాదయాత్ర](https://penpower.in/2026/03/చిలకలూరిపేటలో-భక్తిశ్రద/) - బాలయేసు పుణ్యక్షేత్రానికి కదిలిన వేలాదిమంది భక్తులు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట: ప్రస్తుతం క్రైస్తవ లోకం అనుసరిస్తున్న 40 రోజుల లెన్త్ శ్రమలదినాలను పురస్కరించుకొని, పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తమ పాప పరిహారార్థం పుణ్యక్షేత్రాలను సందర్శించడం రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల ఆచారం కావడంతో, గురువారం పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ వద్ద ఉన్న ఆర్సీయం చర్చి నుండి భారీ పాదయాత్ర నిర్వహించారు. నాదెండ్ల మండలం కనపర్రులోని బాలయేసు పుణ్యక్షేత్రం లక్ష్యంగా సాగిన - [మార్కాపురం దుర్ఘటన అత్యంత విషాదకరం : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/మార్కాపురం-దుర్ఘటన-అత్యం/) - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం ఘటనలో 14 మంది మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేసింది. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : మార్కాపురం జిల్లా రాయవరం సమీపాన జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం దుర్ఘటన అత్యంత విషాదకరం. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారన్న వార్త తీవ్రంగా ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలియ చేస్తున్నాను. దుర్ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి - [మార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి](https://penpower.in/2026/03/మార్కాపురం-బస్సు-ప్రమాదం/) - సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం,పెన్ పవర్ మార్చి 26 : మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో స్థానిక వలేటివారిపాలెం మండలంలోని అంకభూపాలపురం గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమెను బండారు పద్మ (25)గా గుర్తించారు. అంక భూపాలపురం గ్రామానికి చెందిన బండారు పద్మ, బత్తుల మణెమ్మ సహా పలు కుటుంబాలు... తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నిర్మల్ సమీపంలో స్థిరపడ్డారు. వీరంతా అక్కడ బేల్దారి పనులు - [జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను కలిసిన బుల్లి రాజు](https://penpower.in/2026/03/జిల్లా-ఎస్పీ-రాహుల్-మీనా/) - రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 26: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను గురువారం సామాజికవేత్త, పాత్రికేయుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత కొండేపూడి బుల్లి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్రపై రూపొందించిన మ్యాగజైన్‌ను ఎస్పీ రాహుల్ మీనా కు బుల్లి రాజు అందజేశారు.సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు సాగుతూ,ఆయన జీవిత చరిత్ర పుస్తకాలను అధికారులకు, - [గొల్లపాలెంలో రూ. 4.31 లక్షలకు ఆసీలు వేలంపాట ఖరారు](https://penpower.in/2026/03/గొల్లపాలెంలో-రూ-4-31-లక్షలకు/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 26: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ పంచాయతీ వారాంతపు సంత, డైలీ మార్కెట్లలో ఆసీల వసూళ్ల నిర్వహణకు గురువారం వేలంపాట నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి సీ.హెచ్. సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో డిప్యూటీ ఎంపిడిఓ చక్రపాణి పాల్గొని రెండు విభాగాలుగా వేలం నిర్వహించారు.గ్రామానికి చెందిన పలువురు పోటీపడగా, కట్టా శ్రీను వారాంతపు సంత ఆసీల వసూళ్లకు రూ. 1,30,000లకు హెచ్చుధరకు పాట దక్కించుకోగా, మాత నాగారాజు డైలీ మార్కెట్లలో - [రూ 9 లక్షలతో ముఖద్వారం.. సీతానగరంలో భక్తుల హర్షం](https://penpower.in/2026/03/రూ-9-లక్షలతో-ముఖద్వారం-సీత/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి 26: సీతానగరం మండలంలోని సీతానగరం గ్రామ దేవత మావుళ్ళమ్మ జాతర వైభవంగా ముగిసింది. అమ్మవారి అత్తింటి వారైనా మట్టా రాము కుమారులు రూ. 9 లక్షల రూపాయల వ్యయంతో బస్టాండ్ వద్ద ముఖద్వారం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం ఆలయ కమిటీతో కలిసి వారు ముఖద్వారం నిర్మాణానికి సంకల్పం చేశారు. భక్తుల సౌకర్యార్థం వారు చేస్తున్న ఈ సాయం పై గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. - [వాడమామిడి గ్రామంలో ఏప్రిల్ 2న రీసర్వే భూ హక్కు పత్రాల పంపిణీ ](https://penpower.in/2026/03/వాడమామిడి-గ్రామంలో-ఏప్రి/) - వాడమామిడి గ్రామంలో ఏప్రిల్ 2న రీసర్వే భూ హక్కు వాడమామిడి పత్రాల పంపిణీ గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 26: జీకే వీధి పంచాయతీ పరిధిలోని వాడమామిడి గ్రామంలో రీసర్వే భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూ హక్కు పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన రైతులు, గ్రామ స్థాయి మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు - [కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఇరాన్ యుద్ధం ప్రభావం...](https://penpower.in/2026/03/కేరళ-అసెంబ్లీ-ఎన్నికలపై/) - ఇరాన్ యుద్ధం ప్రభావం… కేరళ ఎన్నికలపై గల్ఫ్ ఎఫెక్ట్ ప్రవాసీ ఓటర్ల రాక తగ్గింపు… పోలింగ్‌పై ప్రభావం? విమాన రద్దులు, పెరిగిన ఛార్జీలు… ఓటింగ్‌పై సందేహాలు యూడీఎఫ్‌కు దెబ్బా? గల్ఫ్ ఓటర్లపై రాజకీయ లెక్కలు పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు చమురు ధరల పెరుగుదల ప్రభావం గల్ఫ్ దేశాల్లో కేరళీయుల అధిక సంఖ్య ఎన్నికల సమయంలో ప్రవాసీ రాక ఈసారి ప్రయాణాలకు అడ్డంకులు విమానాల రద్దులు, ఎయిర్‌పోర్ట్ మూసివేతలు నార్త్ కేరళలో ప్రభావం ఎక్కువ ముస్లిం లీగ్ ఆందోళన - [సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీ..](https://penpower.in/2026/03/సెక్స్డ్-సెమెన్-టెక్నాల/) - లింగ నిర్ధారణ వీర్య సాంకేతికత ప్రవేశం దేశీయ జాతుల అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్రీయ గోకుల్ మిషన్ కీలక పాత్ర ఐదు రాష్ట్రాల్లో వీర్య కేంద్రాల ఏర్పాటు 90 శాతం ఆడ దూడలు పుట్టే ఛాన్స్ రైతులకు 70% వరకు రాయితీలు తక్కువ ధరలో డోసుల అందుబాటు భారత్ పశుధన్ యాప్ ద్వారా నమోదు పాడి పశువుల సంఖ్య పెంపు లక్ష్యం పశువైద్యుల ద్వారా సేవల వినియోగం సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీతో పాడి రైతులకు లాభాల పంట 90% - [చిలకలూరిపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ](https://penpower.in/2026/03/చిలకలూరిపేటలో-పెట్రోల్-బ/) - నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బంకుల్లోని నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం - [శిక్షణ ఇచ్చారు... లబ్ది మరిచారు 140 మంది ఎదురుచూపు](https://penpower.in/2026/03/శిక్షణ-ఇచ్చారు-లబ్ది-మరి/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి 26: మహిళలు స్వయం ఉపాధి పొందేలా మూడు నెలల పాటు కుట్టు శిక్షణ ఇచ్చినా.. ఆ తరువాత కల్పించాల్సిన లబ్ధి అందకపోవడంతో వందలాదిమంది నెలలుగా నిరీక్షిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు స్వయం ఉపాధి పొందితే ఆర్థికంగా వృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక - [జనసేపు వైపు నేతల చూపు](https://penpower.in/2026/03/జనసేపు-వైపు-నేతల-చూపు/) - అసెంబ్లీ స్థానాలు 269కి పెరుగుతున్నాయి లోక్‌సభ సీట్లు 38కి పెరుగుతున్నాయి జనసేన యువ నేతలపై దృష్టి మహిళలకూ సీట్లు దక్కనున్నాయి టీడీపీలో టికెట్ సమస్యలు మెజిక్ ఫిగర్ 135: గణనీయ స్థానం టికెట్ రాకపోయినవారికి నామినేటెడ్ పోస్టులు సీట్ల పెరుగుదలతో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి పవన్ కల్యాణ్ వ్యూహాత్మక ప్రణాళిక రాజకీయ పొత్తులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి కాకినాడ, పెన్ పవర్, మార్చి 26: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీ పొలిటికల్స్‌లో సరికొత్త - [11 నగరాల్లో ఈ బస్ సౌకర్యం](https://penpower.in/2026/03/11-నగరాల్లో-ఈ-బస్-సౌకర్యం/) - PM e-Bus Scheme ప్రారంభం 11 నగరాల్లో విద్యుత్ బస్సులు 750 బస్సుల పంపిణీ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు RTC సిబ్బందికి శిక్షణ కాలుష్యం తగ్గింపు & ఇంధన పొదుపు వివిధ నగరాల్లో కేటాయింపు ఇప్పటికే ప్రవేశ పెట్టిన 100 బస్సులు కొత్త డిపోలు & ₹129.51 కోట్లు RTC ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఏపీకి 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు పీఎం ఈ-బస్ సేవా పథకం పూర్తి స్థాయి ప్రారంభం విద్యుత్ బస్సుల - [చందనోత్సవ ఏర్పాట్లు సిద్ధం ..](https://penpower.in/2026/03/చందనోత్సవ-ఏర్పాట్లు-సిద్/) - చందనోత్సవం తేదీ ఖరారు మంత్రి స్వామి సమీక్ష సమావేశం ఎమ్మెల్యేలు, కలెక్టర్ సమీక్ష భక్తుల పెద్దపీటలు ఏర్పాటు అన్నిశాఖల సిబ్బంది సమన్వయం టికెట్ల జారీ: మూడు రోజులు ముందుగా వాహన పాసులు & డ్యూటీ పాసులు జాగ్రత్త వేర్వేరు క్యూలైన్‌లు రూ. 1500 టికెట్ ప్రత్యేక దర్శనం భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష QR కోడ్ & స్లాట్ వివరాలతో టికెట్లు ముందస్తుగా - [నర్సీపట్నం మరిడమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు](https://penpower.in/2026/03/నర్సీపట్నం-మరిడమ్మ-జాతరక/) - నర్సీపట్నం మరిడమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలో ఈ నెల 31, ఒకటవ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి పండగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వి.వి. రమణ, డిఎస్పి శ్రీనివాస్ మరియు ఎనిమిది శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. లక్ష మందికి పైగా హాజరయ్యే ఈ వేడుకల్లో భక్తులకు - [కనిపించని సమన్వయం](https://penpower.in/2026/03/కనిపించని-సమన్వయం/) - విధేయతకే ప్రాధాన్యం… నాయకత్వం పునరాలోచన సర్వే ఆధారంగా టిక్కెట్లు… తెలుగుదేశం కొత్త వ్యూహం ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వెల్లువ గత అనుభవాలపై పునర్విమర్శ… సీనియర్లకు అవకాశాలు? సర్వే నివేదికల ప్రాధాన్యం యువత ప్రయోగంపై సందేహాలు ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు కార్యకర్తలతో దూరం పెరుగుదల వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి చంద్రబాబు హెచ్చరికలు ప్రభావం లేకుండా? నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం సీనియర్లకు మళ్లీ అవకాశాల సూచన గత అనుభవాలపై పునర్విమర్శ నివేదికల ఆధారంగా తుది నిర్ణయం స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ - [అమరావతి దిశగా కీలక అడుగు.. 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం](https://penpower.in/2026/03/అమరావతి-దిశగా-కీలక-అడుగు-28/) - ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం రాజధాని అంశంపై తుది చర్చలు అమరావతిపై ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగు కేంద్రానికి పంపే తీర్మానం ప్రాముఖ్యత మూడు రాజధానులపై చర్చలకు ముగింపు? ప్రజల్లో ఉత్కంఠ.. రాజకీయ వర్గాల్లో చర్చలు అమరావతి రైతులకు కీలక పరిణామం ప్రతిపక్షాల స్పందన ఎలా? కేంద్రం స్పందనపై ఆసక్తి భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజధాని అంశంపై క్లారిటీ.. 28న కీలక నిర్ణయం అమరావతి దిశగా అడుగు.. - [గణపవరంలో పోలీసుల కార్డన్ సెర్చ్](https://penpower.in/2026/03/గణపవరంలో-పోలీసుల-కార్డన్/) - మారణాయుధాలు, 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చిలకలూరిపేట , పెన్ పవర్, మార్చి 26 : నాదెండ్ల : గణపవరం గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున భారీ స్థాయిలో 'కార్డన్ సెర్చ్' తనిఖీలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ హనుమంతురావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 30 మంది ఉన్నతాధికారులు, - [సూరంపాలెం రిజర్వాయర్ వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు](https://penpower.in/2026/03/సూరంపాలెం-రిజర్వాయర్-వద్/) - నావ తిరగబడటంతో ప్రమాదం ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడటం మూడో వ్యక్తి కోసం ఉత్కంఠ భయంతో పారిపోయిన స్నేహితులు స్థానికుల అప్రమత్తతతో పోలీసులకు సమాచారం ఎస్ఐ వెంకయ్య పర్యవేక్షణలో గాలింపు గజ ఈతగాళ్ల సహకారం రిజర్వాయర్ వద్ద కలకలం వాహనం ఆధారంగా దర్యాప్తు గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం శోధన నావ ప్రమాదం… ఇద్దరు ప్రాణాలతో బయటపడి, మరో యువకుడు గల్లంతు—సూరంపాలెం రిజర్వాయర్ వద్ద ఉత్కంఠభరిత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంగవరం, పెన్ పవర్ మార్చి - [గ్రామ గ్రామాన జనసేన బలోపేతానికి ఐక్యంగా కృషి   ](https://penpower.in/2026/03/గ్రామ-గ్రామాన-జనసేన-బలోప/) - గ్రామ గ్రామాన జనసేన బలోపేతానికి ఐక్యంగా కృషి బలమైన శక్తిగా ఎదుగుదాం రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,మార్చి 25: గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగాలంటే కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. బుధవారం పాడేరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ ఉద్యమ - [మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది సజీవ దహనం](https://penpower.in/2026/03/మార్కాపురంలో-ఘోర-రోడ్డు/) - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ ఢీ… క్షణాల్లో మంటలు 40 మందితో ప్రయాణం… విషాదంగా మారిన ప్రయాణం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి క్వారీ ప్రాంతంలో విషాదం ఢీకొన్న వెంటనే అగ్నిజ్వాలలు తప్పించుకోలేని ప్రయాణికులు 40 మంది ప్రయాణం… 10 మంది మృతి 20 మందికి పైగా గాయాలు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగింపు సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం మృతుల సంఖ్య పెరిగే అవకాశం రాత్రి ప్రయాణాల్లో భద్రతపై ప్రశ్నలు ప్రమాదానికి కారణాలపై అనుమానాలు మార్కాపురం, - [ఆర్‌సీబీ భావోద్వేగ నిర్ణయం: 11 సీట్లు ఖాళీగా ఉంచనున్న బెంగళూరు జట్టు](https://penpower.in/2026/03/ఆర్సీబీ-భావోద్వేగ-నిర్ణ/) - 11 ప్రాణాలకు మౌన నివాళి అభిమానుల కోసం ఆర్‌సీబీ ప్రత్యేక చర్య చిన్నాస్వామి స్టేడియంలో కొత్త నిబంధనలు స్టాంపీడ్ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది కోహ్లీతో జట్టు భావోద్వేగ క్షణాలు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్‌తో గౌరవం భారీ గుమికూడిన అభిమానుల వల్ల విషాదం AI కెమెరాలతో భద్రత పెంపు ఐపీఎల్ 2026కు రంగం సిద్ధం స్టేడియం నిర్వహణలో మార్పులు ఆర్‌సీబీ భావోద్వేగ నిర్ణయం: 11 సీట్లు ఖాళీగా ఉంచనున్న బెంగళూరు జట్టు స్టాంపీడ్ బాధితులకు నివాళి… ఐపీఎల్ ప్రారంభానికి - [జీకే వీధిలో శ్రీరామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభం](https://penpower.in/2026/03/జీకే-వీధిలో-శ్రీరామ-నవమి/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 25: మండలంలోని జీకే వీధిలో శ్రీ రామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఈ నెల 27 న జరిగే వేడుకలకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అదే రోజు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఇందుకోసం బుధవారం ఉత్సవ పందిరి రాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళలు, గిరిజనులు పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. 27న ఉత్సవమూర్తుల ఊరేగింపు, కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు - [నాయకుడిపై ప్రజల విశ్వాసం.. నమ్మకమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/నాయకుడిపై-ప్రజల-విశ్వాసం/) - వైసీపీని గెలిపిస్తే ప్రజలకు సక్రమంగా తాగునీరు కూడా అందలేదు. టీడీపీ హాయాంలో రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తే.. వైసీపీ చిన్న గుంత పూడ్చలేదు. కొత్తవారిని నమ్మినందునే చిలకలూరిపేట అభివృద్ధిలో వెనుకబడింది. అభివృద్ధిలో మార్పుకోరుకోవాలని కానీ.. నాయకత్వంలో కాదు. ఎన్నికలు వచ్చేవరకూ కౌన్సిలర్లు మాజీలు కారు. మాజీ కౌన్సిలర్ల సన్మాన సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 25: చిలకలూరిపేట : ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకునే నమ్మకం, విశ్వాసమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని, - [అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం](https://penpower.in/2026/03/అటవీ-శాఖ-ఆధ్వర్యంలో-విస్/) - చింతూరు పెన్ పవర్ మార్చి 25: అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానికంగా భారీ అవగా హన కార్యక్రమం నిర్వహించబడింది. అడవుల్లో నివసించే ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతూరు మండల పరిధిలో వివిధ గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజలకు అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అంశాలపై వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా - [అన్నదాత సుఖీభవ పై విస్తృత డోర్ టు డోర్ అవగాహన](https://penpower.in/2026/03/అన్నదాత-సుఖీభవ-పై-విస్తృ/) - చింతూరు, పెన్ పవర్, మార్చి 25: చింతూరు మండలంలోని జువ్విగూడెం గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ నేతృత్వం వహిస్తూ, రైతుల వద్దకు నేరుగా వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రతి రైతు ఇంటిని సందర్శిస్తూ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం, - [బస్సులో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది.](https://penpower.in/2026/03/బస్సులో-దొరికిన-బంగారాన-2/) - * పోలీసుల ప్రశంసలతో పాటు సన్మానం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది. * బస్సు డ్రైవర్ కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు. గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 25: ఆర్టీసీలో మహిళ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు వస్తువులను ఆ బస్సు కండక్టర్, డ్రైవర్ పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ వెంకాయమ్మ తన బంగారు బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తనకాపెట్టి డబ్బులు తీసుకొనుట కొరకు వెళ్లగా, బ్యాంక్‌లో - [జర్నలిజం సమాజానికి అద్దం – ఎస్సై ఎం. మోహన్ కుమార్](https://penpower.in/2026/03/జర్నలిజం-సమాజానికి-అద్దం/) - కాజులూరు మండలం గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్‌ను బుధవారం కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్టులఅసోసియేషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మోహన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిజం పాత్ర అత్యంత ప్రాముఖ్యత కలిగినదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వానికి మరియు పోలీసు శాఖకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా - [మండువేసవిలోనూ అరగడ పల్లిలో హిమ సోయగాలు](https://penpower.in/2026/03/మండువేసవిలోనూ-అరగడ-పల్లి/) - మండువేసవిలోనూ అరగడ పల్లిలో హిమ సోయగాల గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 25: అల్లూర జిల్లాలోని ప్రకృతి అందాలు మరోసారి ఆకట్టుకుంటున్నాయి.మండు వేసవిలోనూ ఇక్కడ మంచు మేఘాలు అలరిస్తుండటం విశేషం. జీకే వీధి మండలం వంచుల పంచాయతీ అరగడపల్లి గ్రామంలో బుధవారం ఉదయం సూర్యోదయం అయినా, 10 గంటల దాటినా మంచు తొలగకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పచ్చని కొండల మధ్య శ్వేత వర్ణంలో మెరిసే మంచు మేఘాలు పాలకడలిని తలపిస్తున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా - [పది తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ ](https://penpower.in/2026/03/పది-తరగతి-పరీక్షా-కేంద్ర/) - గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 25 ,జీకేవీధి మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఏ’, ‘బి’ పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు.పరీక్ష నిర్వహణ తీరును సమీక్షించిన తహసీల్దార్, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించారు.ఈ సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని - [చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణపై ఆశలు](https://penpower.in/2026/03/చింతపల్లి-నియోజకవర్గ-పున/) - చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణపై ఆశల (స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు)గూడెం కొత్త వీధి, పెన్ పవర్, మార్చి 25:గతంలో ఉమ్మడి విశాఖ పట్నం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన చింతపల్లి శాసనసభ నియోజకవర్గం మళ్లీ పునరుద్ధరించాలన్న ఆశలు స్థానిక ప్రజల్లో మళ్లీ చిగురిస్తున్నాయి. అప్పట్లో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలతో పాటు నాతవరం, గొలుగొండలలోని గిరిజన గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి.కాలక్రమేణా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం రద్దై, ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో విలీనమైంది. - [ఏపీలో మహిళా నియోజవర్గాలు..ఇవే](https://penpower.in/2026/03/ఏపీలో-మహిళా-నియోజవర్గాలు/) - ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య భారీగా పెరుగుదల మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు దారి ఏపీలో మహిళలకు 87 అసెంబ్లీ సీట్ల అవకాశం పార్లమెంట్‌లో 13 సీట్లు మహిళలకు కేటాయింపు సూచనలు మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ భీమిలి టాప్‌లో.. మహిళా ఓటర్లలో ముందంజ కీలక నగర నియోజకవర్గాల్లో మహిళల ప్రభావం పెరుగుదల విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్‌లో మహిళల ఆధిక్యం రాబోయే ఎన్నికల్లో మహిళా నాయకత్వానికి - [227లో..! తప్పుడు ధరణి రిజిస్ట్రేషన్‌లే..! అక్రమార్కులకు ఆయుధమా..?](https://penpower.in/2026/03/227లో-తప్పుడు-ధరణి-రిజిస్ట్/) - 227లో అక్రమ ధరణి రిజిస్ట్రేషన్‌లు.. రద్దు ప్రస్తావనేది..? 2022లో అక్రమ రిజిస్ట్రేషన్‌లు..! అక్రమార్కులకు వరంగా మారిందా..? రూ.40 వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తారా..? బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో “ఖరీదైన కబ్జాదారులు”..! హైకోర్టు పరిధిలో ఉండగానే, 22-ఎ నిబంధనలకు తూట్లు.. ధరణీ రిజిస్ట్రేషన్‌లు చేసిన..! రెవెన్యూ యంత్రాంగం మౌనం వెనుక ఆంతర్యం..? దాదాపు 25 ఏళ్లుగా హైకోర్టు పరిధిలో ఉన్న భూమిలో నిరభ్యంతర రిజిస్ట్రేషన్‌లు..! 22-ఎ నిషేధిత జాబితా ఉల్లంఘనలో 'ఇద్దరు కలెక్టర్‌లు-ఇద్దరు - [నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర](https://penpower.in/2026/03/నర్సీపట్నంలో-తొలిజాగరంత/) - నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర -నర్సీపట్నంలో ఆధ్యాత్మిక శోభ -డప్పులు, నేలడాన్సులు, శక్తి వేషాలతో పురవీధులలో గరగలు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలో తొలిజాగరణతో శ్రీమరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, మొదటి రోజు నిర్వహించిన 'తొలి జాగారం' ఉత్సవం కనులపండువగా సాగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద ఆయన సతీమణి చింతకాయల పద్మావతి, వారి కుటుంబ - [గంగవరం ఆమదాల బంధ పరిసరాల్లో పెద్దపులి సంచారం](https://penpower.in/2026/03/గంగవరం-ఆమదాల-బంధ-పరిసరాల/) - పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గంగవరం -పెన్ పవర్ గంగవరం మండలంలోని అడవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కొనసాగుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గొరగుమ్మి, వేములోవ, ఉయ్యాలమడుగు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి కదలికలను అధికారులు రేడియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. ఏపీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచే - [పల్లె నిద్రతో ప్రజలకు మరింత భరోసా ఎస్సై డి. రామ్ కూమార్](https://penpower.in/2026/03/పల్లె-నిద్రతో-ప్రజలకు-మర/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి24: గ్రామాలు, వార్డుల్లో పోలీసులు నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎస్సై డి. రామ్ కూమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ నార్త్ డి.ఎస్.పి రామకృష్ణ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ వి.వి. ఎస్ మూర్తి పర్యవేక్షణలోమంగళవారం రాత్రి సీతానగరం మండలంలోని పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, గ్రామాల కానిస్టేబుళ్లు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో - [గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు, సర్పంచ్‌లకు సన్మానం](https://penpower.in/2026/03/గ్రామాభివృద్ధికి-సమగ్ర-ప/) - కాజులూరు, పెన్ పవర్,మార్చి 24: గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం కాజులూరు మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి జె. రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు,వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, పంచాయతి కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది, పాత్రికేయులు మరియు మండల పరిషత్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల - [నాదెండ్ల పోలీసు స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు](https://penpower.in/2026/03/నాదెండ్ల-పోలీసు-స్టేషన్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24: నాదెండ్ల : పోలీసు స్టేషన్ పరిధిలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను మాయ మాటలతో మోసం చేసి ఇబ్బందులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం, షేక్ షాహిద్ (17) అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకుని, చనువుగా ఉండి ఆమెను తప్పుదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తల్లి మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నాదెండ్ల - [ఫ్లాష్ ఫ్లాష్... రామచంద్రపురంలో విద్యుత్ షాక్ విషాదం – యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు… ఘటనపై మంత్రి ఆగ్రహం](https://penpower.in/2026/03/ఫ్లాష్-ఫ్లాష్-రామచంద్రప/) - రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 24: రామచంద్రపురం మండలంలోని పెద్ద తాళ్లపాలెం రోడ్డువద్ద జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్ కారణంగా ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.విద్యుత్ వైర్లపై పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు దాసరి సూర్యప్రకాశ్ (21)గా గుర్తించారు. ఆయన కృష్ణా జిల్లా నుంచి ఉపాధి కోసం వలస వచ్చి విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పనుల మధ్యలో విద్యుత్ వైర్లపై పడిపోవడంతో తీవ్రంగా షాక్‌కు - [గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల పెంపు కోరుతూ విజ్ఞప్తి](https://penpower.in/2026/03/గిరిజన-ప్రాంతాల్లో-ఆర్టీ/) - గిరిజన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల పెంపు కోరుతూ విజ్ఞప్త ఆర్టీసీ నూతన ఎండిని కోరిన విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, మార్చి 24:గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచేందుకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని విజయనగరం జోన్ చైర్మన్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎన్. బాలసుబ్రమణ్యంను మంగళవారం విజయవాడలోని - [గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –](https://penpower.in/2026/03/గంజాయి-రహిత-జిల్లాగా-తీర/) - గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి – జిల్లా కలెక్టర్ .ఎఎస్.దినేష్ కుమార్ జిల్లా అధికారులతో అంకార్ట్ సమావేశం స్టాప్ రిపోర్టర్,పాడేరు, మార్చి 24: జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంకార్డ్‌పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు - [చెస్ లో సత్తా చాటిన విద్యార్థులు...](https://penpower.in/2026/03/చెస్-లో-సత్తా-చాటిన-విద్య/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 24 మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తొలి చెస్ ఛాంపియన్‌ షిప్ పోటీల్లో పుల్లల చెరువు మండలం శతకోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో అగ్ర స్థానాలు కైవసం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు.అండర్-19 బాలుర విభాగంలో బి. శివకృష్ణ ప్రథమ స్థానం సాధించగా, బాలికల విభాగంలో యల్. నయోమి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే - [ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ](https://penpower.in/2026/03/ప్రపంచ-క్షయవ్యాధి-దినోత్/) - చింతూరు, పెన్ పవర్ మార్చి 24: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సంస్థ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చింతూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తులసీపాక వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఉప వైద్య ఆరోగ్య అధికారుల కార్యాలయం నుండి మెడికల్ కాలనీ, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం, చింతూరు ప్రధాన కేంద్రం మీదుగా తిరిగి ఉప కార్యాలయం వరకు కొనసాగింది. - [వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి పనులు](https://penpower.in/2026/03/వేసవిని-దృష్టిలో-పెట్టుక/) - వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి పనులు హుకుంపేట సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ హుకుంపేట, పెన్ పవర్,మార్చి 24:రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ తెలిపారు.పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు ప్రాంతాల్లో బోర్లు మరమ్మతులు, పైప్‌లైన్ రిపేర్ పనులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట్ల కొత్త పైప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా - [ఎమ్మార్వో, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్టులు](https://penpower.in/2026/03/ఎమ్మార్వో-ఎంపీడీవోలను-మ/) - – జర్నలిజం సేవలను ప్రశంసించిన అధికారులు కాజులూరు, పెన్ పవర్,మార్చి 24: కాజులూరు మండలంలో వర్కింగ్ జర్నలిస్టుల సేవలను అధికారులు ప్రశంసించారు.మంగళవారం కాజులూరు మండల పరిధిలోని తాసిల్దార్ జి. రవీంద్రనాథ్ ఠాగూర్,ఎంపీడీవో జె. రాంబాబు, వెలుగు ఏపీఎం రాము, మండల విద్యాశాఖ అధికారులు తదితరులను మండల వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చట్టబద్ధత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటుపై అభినంద నలు తెలిపారు.జర్నలిస్టులు నిబద్ధతతో, వాస్తవాలను ప్రజలకు చేరవేసే - [పాఠ్యాంశంలో రాజ్యాంగం తప్పనిసరి చేయండి: గట్టు అశోక్- అంజన్న](https://penpower.in/2026/03/పాఠ్యాంశంలో-రాజ్యాంగం-తప/) - తెలంగాణలో పాఠశాల స్థాయి నుంచే భారత రాజ్యాంగంపై అవగాహన.. తెలంగాణలో 33 జిల్లాల్లో తిరుగుతూ అవగాహన కల్పించిన అంశం.. మేడ్చల్‌లో ముగింపు దశకు చేరిన ఉద్యమం కలెక్టర్‌కు వినతిపత్రం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వినతి పత్రాలు.. రాజ్యాంగాన్ని విద్యా వ్యవస్థలో భాగం చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది.. సామాజిక న్యాయం, హక్కులపై అవగాహన పెంచేందుకు ఇది ఎంతో కీలకమని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పటికే 5వ తరగతిలోనే ఆర్టీఏ యాక్ట్ గురించి - [పల్నాడు జిల్లా వ్యాపారులు జాగ్రత్త](https://penpower.in/2026/03/పల్నాడు-జిల్లా-వ్యాపారుల/) - డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడితే జైలు ఖాయం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24: పల్నాడు : వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సప్లై ఆఫీసర్ ప్రసాద్ హెచ్చరించారు. హోటళ్లు,టిఫిన్ సెంటర్లు,ఇతర వాణిజ్య స్థావరాల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినామని ప్రసాద్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు - [ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి](https://penpower.in/2026/03/ధాన్యం-కొనుగోలు-కేంద్రాన/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి24: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని చిన కొండెపూడి సొసైటీ చైర్మన్ కాండ్రు శేఖర్ గ్రామం లో ఉన్న రైతులు కలిసి మండల తాసిల్దార్ కు మంగళవారంనాడు తాసిల్దార్ కార్యాలయంలో చినకోండేపూడి రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శేఖర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు త్వరిగతిన ప్రారంభించాలని అన్నారు. వాతావరణం మార్పుల - [పాస్టర్లకు ఇంటిస్థలాల అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తాను : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/పాస్టర్లకు-ఇంటిస్థలాల-అం/) - కూటమిప్రభుత్వం పాస్టర్లకు రూ.5వేల గౌరవ వేతనం అందిస్తోంది. క్రైస్తవ సమాజ హితానికి, క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాశయంలో పాస్టర్లు భాగస్వాములు కావాలి. పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమవంతు సహాయసహకారాలు అందించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 : చిలకలూరిపేట : కూటమిప్రభుత్వం క్రైస్తవ సమాజ హితానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, క్రైస్తవుల అభ్యున్నతికి విశేషంగా - [ఉద్యాన పంటలతోనే అధిక ఆదాయం : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/ఉద్యాన-పంటలతోనే-అధిక-ఆదా/) - ఏడాదికి రూ. 2 నుంచి రూ.3లక్షల ఆదాయం వచ్చే డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఉద్యాన పంటలకు అధిక రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. నాయకుల కష్టాన్ని గుర్తించకపోతే, ప్రజలకు మరోసారి కష్టానష్టాలు, రాష్ట్రానికి దుర్దినాలు. వేలూరు, సందెపూడిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి. స్థానిక నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీహాళ్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, - [29న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/29న-ఉచిత-మెగా-కంటి-వైద్య-శిబ/) - ప్రత్తిపాటి ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నాదెండ్ల మండల కేంద్రంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరం ప్రచార పత్రాలను ఆవిష్కరించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 : చిలకలూరిపేట : కంటి సంబంధిత సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ నెల 29న, ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి వారి వైద్య సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం - [చిలకలూరిపేట మున్సిపల్ మార్కెట్ల బహిరంగ వేలం – ఆదాయం పెరుగుదల](https://penpower.in/2026/03/చిలకలూరిపేట-మున్సిపల్-మా/) - సండ్రి మార్కెట్ వేలం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని వివిధ మార్కెట్ల నిర్వహణ హక్కుల కోసం బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు పర్యవేక్షణలో ఆయన ఛాంబర్‌లో జరిగిన ఈ వేలంలో రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గిరి పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీకి ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మాంసం, చేపల మార్కెట్ నిర్వహణ హక్కుల కోసం - [ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం](https://penpower.in/2026/03/ఉత్తమ-హెల్త్-అసిస్టెంట్/) - ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ పరిధిలో ప్రజారోగ్య సేవలందిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన హెల్త్ అసిస్టెంట్ మడపల సత్యనారాయణకు ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ పురస్కారం లభించింది.వరల్డ్ టిబి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్, ఐటిడిఏ పిఓ తిరుమని శ్రీ పూజ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.రింతాడ పంచాయతీ హెల్త్ సబ్ సెంటర్ 1, - [ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడంపై పులిగుజ్జు మహేష్ ఆగ్రహం](https://penpower.in/2026/03/ప్రభుత్వ-వైద్యులు-ప్రైవే/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24: చిలకలూరిపేట: ప్రభుత్వాల నుంచి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించడం ఏమిటని పల్నాడు జిల్లా భారతీయ యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ప్రశ్నించారు. మంగళవారం చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రోగుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారని ఆయన - [కోట్నాపల్లి గ్రామంలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ – ](https://penpower.in/2026/03/కోట్నాపల్లి-గ్రామంలో-విద/) - పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీ కోట్నాపల్లి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు వినూత్న కార్యక్రమం జరిగింది. జీకే వీధి పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు కుమార్తె హరిప్రియ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిసిసి మాజీ చైర్మన్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం.వి.వి.ఎస్. - [శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ నిఘానేత్రం](https://penpower.in/2026/03/శ్రీ-మరిడి-మహాలక్ష్మి-అమ/) - శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ నిఘానేత్రం -8 సీసీ కెమెరాలు ఏర్పాటు -ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు -ఆర్థిక సాయం అందించిన నర్సీపట్నం లారీ యూనియన్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం పెద్దచెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ గఫూర్ మీడియాకు తెలిపారు. వీటిని మంగళవారం ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంచనంగా ప్రారంభించారని - [గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందొద్దు](https://penpower.in/2026/03/గ్యాస్-కొరతపై-ప్రజలు-ఆంద/) - గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందొద్దు -టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం, పెన్ పవర్ : ​ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత వస్తుందన్న వదంతులతో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కోరారు. మంగళవారం నర్సీపట్నంలో స్థానిక తహశీల్దార్, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు నిలిచిపోయిన - [సృష్టి క్షేత్రం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు...కడుతున్న తీరు వివాదస్పదం](https://penpower.in/2026/03/సృష్టి-క్షేత్రం-నిర్మాణా/) - సృష్టి క్షేత్రం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు... కడుతున్న తీరు వివాదాస్పదం... -ఎవరి అనుమతితో పెద్ద చెరువులో నిర్మాణాలు చేపట్టారు -మీ సొంత స్థలంలో కడితే మాకు అభ్యంతరం లేదు -ఆయకట్టు రైతులతోనైనా మాట్లాడారా? -ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం -స్పీకర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫైర్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దచెరువులో సృష్టి క్షేత్రం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కడుతున్న తీరు వివాదాస్పదమని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ - [గుమ్మడిగొండలో ఉచిత మెగా పశువైద్యశిబిరం ప్రారంబించిన స్పీకర్](https://penpower.in/2026/03/గుమ్మడిగొండలో-ఉచిత-మెగా/) - ఉచిత మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాతవరం, పెన్ పవర్ : ​నాతవరం మండలం గుమ్మిడిగొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోనే పాడి పశువులు అత్యధికంగా ఉన్నందున ఈ గ్రామంలోనే ఈ బృహత్తర - [అందుబాటులోకి రానున్న నేషనల్ హైవే 565](https://penpower.in/2026/03/అందుబాటులోకి-రానున్న-నేష/) - నేషనల్ హైవే 565 పూర్తి – ప్రయాణికులకు ఊరట తెలంగాణ–ఏపీ మధ్య కీలక రహదారి నకిరేకల్ నుంచి ఏర్పేడు వరకు విస్తరణ NH-65, NH-71లను కలిపే కీలక మార్గం యర్రగొండపాలెం వద్ద 20 కిమీ రోడ్డు విస్తరణ అటవీ ప్రాంతంలో సురక్షిత ప్రయాణం 50 నిమిషాల ప్రయాణం 20 నిమిషాలకు తగ్గింపు రూ.393 కోట్లతో భారీ నిర్మాణం వంతెనలు, అండర్‌పాస్‌లతో సౌకర్యం తిరుపతి, హైదరాబాద్ ప్రయాణానికి కొత్త ప్రత్యామ్నాయం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే కీలక రహదారి అయిన - [కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం](https://penpower.in/2026/03/కాసులు-కురిపిస్తున్న-ఎర/) - మిరప పంటకు ప్రపంచ స్థాయి డిమాండ్ గతంలో నష్టాలు – రైతుల నిరాశ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మార్పు జనవరి నుంచి పెరిగిన ధరలు క్వింటాల్‌కు రూ.20 వేల వరకు రేటు మధ్యవర్తుల లేకుండా నేరుగా కొనుగోళ్లు గుంటూరు మార్కెట్‌లో భారీ అమ్మకాలు సాగు తగ్గడంతో పెరిగిన డిమాండ్ తేజ, తాలు రకాల ధరల పెరుగుదల పెట్టుబడి vs లాభం – రైతులకు సంతోషం ఒకప్పుడు నష్టాల బారిన పడిన మిరప రైతులకు ఈసారి - [రాజ్యసభకు యనమల, సానా..!](https://penpower.in/2026/03/రాజ్యసభకు-యనమల-సానా/) - ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లు కూటమిలో సీట్ల పంపకం పై ఆసక్తికర సమీకరణాలు సానా సతీష్‌కు రీన్యువల్ దాదాపు ఖాయం టీడీపీకి కొత్తగా ఒక్క సీటే మిగిలే పరిస్థితి టీడీ జనార్ధన్ పేరు రేసులో ముందంజ యనమల రామకృష్ణుడి చిరకాల కోరిక రాజ్యసభే సీనియర్ నాయకత్వం – యనమలకు ప్రధాన బలం బీసీ కోటా సమీకరణలు – అవకాశాలు పెరిగిన వేళ చంద్రబాబు సన్నిహితుడిగా యనమలకు ప్లస్ పాయింట్ చివరి నిమిషం ట్విస్ట్ ఉంటుందా? - [గాజువాకలో మళ్లీ తిప్పల నాగిరెడ్డి ఎంట్రీ](https://penpower.in/2026/03/గాజువాకలో-మళ్లీ-తిప్పల-న/) - పీఏసీలో నాగిరెడ్డికి కీలక బాధ్యత 2019 విజయాన్ని గుర్తుచేసుకున్న పార్టీ పవన్ కళ్యాణ్‌పై నాగిరెడ్డి సంచలన విజయం 2024లో వ్యూహాలు విఫలం క్యాస్ట్ ఈక్వేషన్స్ గందరగోళం లాస్ట్ మినిట్ అభ్యర్థి మార్పుల ప్రభావం నాయకత్వ లోపంతో ఇబ్బందులు స్థానిక ఎన్నికల ముందు వ్యూహ మార్పు పాత క్యాడర్‌ను మళ్లీ చైతన్యపరిచే ప్రయత్నం డ్యామేజ్ కంట్రోల్‌కు వైసీపీ కొత్త వ్యూహం ఓటమి పాఠాలతో రూట్ మార్చిన జగన్ టీమ్ స్థానిక ఎన్నికల ముందు వైసీపీ కీలక నిర్ణయం గాజువాకలో - [మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్..?](https://penpower.in/2026/03/మళ్లీ-రంగంలోకి-ప్రశాంత్/) - 2019 విజయంలో పీకే వ్యూహాల కీలక పాత్ర ‘రావాలి జగన్ – కావాలి జగన్’ నినాదం ప్రభంజనం 2024లో వైసీపీకి చేదు అనుభవం ఐప్యాక్ టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్లిన జగన్ పీకే దూరమవ్వడమే ఓటమికి కారణమన్న చర్చ ఎన్నికల ముందు పీకే చేసిన అంచనాలు నిజం పార్టీ పునర్నిర్మాణంపై జగన్ దృష్టి 2029 లక్ష్యంగా ముందస్తు వ్యూహాల సిద్ధం బీహార్‌లో ‘జన్ సూరాజ్’తో బిజీగా పీకే మళ్లీ కలిస్తే రాజకీయాల్లో భారీ మార్పుల అవకాశాలు 2019లో - [చరిత్రలో కలిసిపోనున్న ‘కృష్ణా ప్యాలెస్’ వంతెన](https://penpower.in/2026/03/చరిత్రలో-కలిసిపోనున్న-క/) - విజయవాడలో కృష్ణానదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన చారిత్రక ‘కృష్ణా ప్యాలెస్’ రైల్వే వంతెన ఇక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. కొత్త డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెన పిల్లర్లను లిమిటెడ్ బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. 130 ఏళ్ల బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి కూల్చివేతకు శ్రీకారం 1893లో ప్రారంభమైన చారిత్రక రైల్వే వంతెన మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మారిన బ్రిడ్జి 1985 వరకు - [లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం](https://penpower.in/2026/03/లోక్సభ-అసెంబ్లీ-స్థానా/) - ప్రజాప్రతినిధ్య విస్తరణకు కేంద్రం భారీ అడుగు లోక్‌సభ స్థానాల సంఖ్యలో చారిత్రాత్మక పెంపు అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు దిశగా చర్యలు తెలుగు రాష్ట్రాలకు భారీ లాభం పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లు ప్రవేశపెట్టే కేంద్రం జనాభా పెరుగుదలకనుగుణంగా స్థానాల పెంపు ప్రజలకు మరింత చేరువలో పాలన లక్ష్యం రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది ప్రాంతీయ సమతౌల్యానికి ప్రాధాన్యత దేశ ప్రజాస్వామ్యానికి కొత్త దిశగా సంస్కరణలు న్యూస్ డెస్క్ పెన్ పవర్ న్యూఢిల్లీ, మార్చి - [ఏపీలో రూర్బన్ పాలనకు శ్రీకారం](https://penpower.in/2026/03/ఏపీలో-రూర్బన్-పాలనకు-శ్ర/) - రాష్ట్రంలో రూర్బన్ పాలనకు శ్రీకారం ఏప్రిల్ 24 నుంచి 359 రూర్బన్ పంచాయతీలు ప్రారంభం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్| అమరావతి | మార్చి 24: రాష్ట్ర గ్రామీణ పాలనలో కీలక మార్పులకు నాంది పలుకుతూ ప్రభుత్వం “రూర్బన్ పాలన” విధానాన్ని ప్రవేశపెట్టింది. వచ్చే నెల ఏప్రిల్ 24న జరుపుకునే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ పంచాయతీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. గ్రామాలకు పట్టణ సౌకర్యాలు అందిస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడమే - [అనుమతుల్లేని అక్రమ షెడ్డులో.. మద్యం దుకాణం..!](https://penpower.in/2026/03/6754/) - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీడిమెట్ల సర్కిల్ షోకాజ్ నోటీసు జారీ.. సుచిత్ర రోడ్డు వెన్నలగడ్డలో అక్రమ షెడ్డు నిర్మాణంపై నివాసితుల ఫిర్యాదు.. జీహెచ్ఎంసి యాక్ట్ 1955 టిజి-బిపాస్ 2020 యాక్ట్ ఉల్లంఘనగా గుర్తింపు.. మార్చి 16న జీడిమెట్ల సర్కిల్ సిఎంసి అధికారులకు ఫిర్యాదుపై షోకాజ్ నోటీసు జారి.. పనులు నిలిపివేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని, పేర్కొన్న అధికారులు.. ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలి లేకపోతే కూల్చివేతకు హెచ్చరిక.. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌ 'సిఎంసి'కి సోమవారం - [గుడ్ టచ్ – బ్యాట్ టచ్ పై అవగాహన...](https://penpower.in/2026/03/గుడ్-టచ్-బ్యాట్-టచ్-పై-అవ/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23 పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుడ్ టచ్- బాడ్ టచ్, పోక్సో చట్టం,గంజాయి,బాల్య వివాహాలు పై కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.గంజాయికి,నాటుసారకి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, విచ్చలవిడిగా సాంకేతిక - [స్వచ్ఛ రథంతో...పల్లెలు పరిశుభ్రం..](https://penpower.in/2026/03/స్వచ్ఛ-రథంతో-పల్లెలు-పరి/) - ఎంపీపీ కందుల వెంకటయ్య పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23 గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం కూటమి ప్రభుత్వం స్వచ్ఛ రథం ప్రవేశ పెట్టిందనీ ఎంపీపీ కందుల వెంకటయ్య అన్నారు.గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో సోమవారం స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ కందుల వెంకటయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని - [ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి](https://penpower.in/2026/03/ఘనంగా-దొమ్మేటి-వెంకటరెడ్/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 23: శెట్టిబలిజ జాతి పితామహుడు, సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం కాజులూరు మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగ శెట్టిబలిజ సంఘ నాయకులు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం దుగ్గుదూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ,శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా బలహీన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని - [మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం](https://penpower.in/2026/03/మొక్కజొన్న-కొనుగోలు-కేంద/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 : ఎడ్లపాడు : మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండలంలోని వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే కావడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు - [ఆలోచనలు మారితేనే అధిక లాభాలు : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/ఆలోచనలు-మారితేనే-అధిక-లా/) - వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికే ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది డిమాండ్ ఉన్న పంటల సాగుతో రైతులు తప్పక లాభాలు పొందుతారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, దిగుబడినిచ్చే పంటలపై రైతులకు అవగాహన తప్పనిసరి అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామాల్లో రైతన్నా మీకోసంలో మాజీమంత్రి అమీన్ సాహెబ్ పాలెంలో రూ.10లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించి, మరో రూ.10లక్షలతో వేసే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, - [పిఠాపురం పట్టణ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత – మంత్రి నారాయణ](https://penpower.in/2026/03/పిఠాపురం-పట్టణ-అభివృద్ధి/) - కాకినాడ/పిఠాపురం, పెన్ పవర్,మార్చి 23, పిఠాపురం పట్టణంలో తాగునీరు, డ్రైన్స్, సీసీ రోడ్లు, వీధీ దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు తొలి ప్రాధాన్యతనిచ్చి వేగంగా అమలు చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.సోమవారం కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలో పర్యటించిన మంత్రి నారాయణ, మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో - [పిఠాపురం,గొల్లప్రోలు క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పర్యటన](https://penpower.in/2026/03/పిఠాపురంగొల్లప్రోలు-క్ష/) - పిఠాపురం/గొల్లప్రోలు, మార్చి 23: పిఠాపురం పట్టణం మరియు గొల్లప్రోలు నగర పంచాయతీలో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల పనులను స్వయంగా పరిశీలించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ బీహెచ్ భవానీ శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మరియు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఈ సందర్భంగా పిఠాపురం - [ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాలు](https://penpower.in/2026/03/ఘాట్-మలుపులో-బ్రేక్-ఫెయి/) - ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాల గూడెంకొత్తవీధి, పెన్ పవర్, మార్చి 23:మండలంలోని జర్రెల ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన అంబులెన్స్ రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యుడు మణిదీప్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మి అనే రోగిని మెరుగైన చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్‌లో - ['ఏసిపి' సారధ్యంలో..! టిజి-బిపాస్ చట్టం ఉల్లంఘన..?](https://penpower.in/2026/03/ఏసిపి-సారధ్యంలో-టిజి-బిప/) - డిప్యూటి కమిషనర్ మౌనం.. చట్టాన్ని తుంగలో తొక్కిన ఘనులు..? బహుదూర్‌పల్లిలో అక్రమ షెడ్డుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల ‘అండ’..? -అధికార పార్టీ సిఫార్సులకు టిజి-బిపాస్ చట్టాన్ని తాకట్టు పెట్టి తలవంచారా..? రూ.లక్షల్లో డీల్ కుదుర్చుకుని..? ప్రభుత్వ ఖజానాకు గండి..? ఫిర్యాదులు వెళ్ళినా పట్టించుకోని ఏసిపి.. చకచకా పూర్తైన అక్రమ షెడ్డు..! ఈ వ్యవహారంలో ఏసిపి నుంచి చైన్‌మెన్‌ వరకు సహకరంపై ఆరోపణలు..! బహుదూర్‌పల్లిలో టిజి-బిపాస్ చట్టాన్ని బహిరంగంగానే తుంగలో తొక్కుతూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల అండతో అక్రమ షెడ్డు నిర్మాణం - [స్వర్ణాంధ్ర లక్ష్యాల దిశగా ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం](https://penpower.in/2026/03/స్వర్ణాంధ్ర-లక్ష్యాల-దిశ/) - ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన – ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి – రైతన్నలకు మార్గదర్శనం గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23: మండల కేంద్రంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు.మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల నేపథ్యంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై - [ఏప్రిల్ 1 వరకు కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ](https://penpower.in/2026/03/ఏప్రిల్-1-వరకు-కేజీబీవీ-ప్/) - ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జీకే వీధి కేజీబీవీ ప్రత్యేక అధికారిణి నాగలక్ష్మి గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీకేవీధి కేజీబీవీ ప్రత్యేక అధికారి నాగలక్ష్మి తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న - [మొబైల్ కౌంటర్‌లో పన్ను కట్టండి-నిమిషాల్లో రశీదు పొందండి: మున్సిపల్ ఆర్.ఐ](https://penpower.in/2026/03/మొబైల్-కౌంటర్లో-పన్ను-క/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 : చిలకలూరిపేట: పట్టణ ప్రజలు పన్నులు చెల్లించే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పురపాలక సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాలు, ఆర్.ఓ. సుబ్బారావు సూచనల మేరకు మున్సిపల్ ఆర్.ఐ. అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో 'మొబైల్ కౌంటర్' సేవలను ప్రారంభించారు. ఈ మొబైల్ కేంద్రం ద్వారా ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి లేదా సచివాలయాలకు వెళ్లే పనిలేకుండా, ఉన్న చోటే కేవలం - [చేదువాడలో ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శేషగిరిరావుకు సన్మానం](https://penpower.in/2026/03/చేదువాడలో-ఏఎంసీ-డైరెక్టర/) - కాజులూరు, పెన్ పవర్, మార్చి 23: కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన రెడ్డి శేషగిరిరావును కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు.ఇటీవల జరిగిన ఏఎంసీ పాలకవర్గంలో చేదువాడ గ్రామానికి ప్రాతినిధ్యం కల్పిస్తూరెడ్డి శేషగిరిరావును డైరెక్టర్‌గా నియమించినందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు సత్యం గారికి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా రెడ్డి శేషగిరిరావు మాట్లాడుతూ, మంత్రి సుభాష్ గారు మరియు సత్యం గారు తనను గుర్తించి ఏఎంసీ డైరెక్టర్‌గా నియమించినందుకుకృతజ్ఞతలుతెలిపారు. ఈబాధ్యతనునిబద్ధతతో నిర్వహిస్తూ - [ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహణ](https://penpower.in/2026/03/ఉచిత-పశు-వైద్య-శిబిరం-నిర/) - రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 23: మండలం వెల్ల గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసంశెట్టి సత్యం మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.శిబిరంలో పశువులకు ఉచితంగా - [అంగరంగ వైభవంగా జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ](https://penpower.in/2026/03/అంగరంగ-వైభవంగా-జోనల్-స్థ/) - 9 జిల్లాల క్రీడాకారుల పాల్గొనడం విశేషం కాజులూరు, పెన్ పవర్,మార్చి 22: కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో చందాల మల్లి బాబు ఆధ్వర్యంలో ఆదినారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీలకు 9 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా, యువత కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను తిలకించారు.కార్యక్రమ ప్రారంభానికి ముందు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ - [ముద్రగడకు నో చెప్పిన జగన్...!](https://penpower.in/2026/03/ముద్రగడకు-నో-చెప్పిన-జగన/) - పార్టీ మార్పులు – విమర్శలకు దారితీసిన నిర్ణయాలు ఎన్నికల ముందు వైసీపీలో చేరిక పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ సవాల్ పిఠాపురం ఫలితాలు – ప్రతిష్టకు దెబ్బ వైసీపీ ఇచ్చిన పబ్లిక్ అడ్వైజరీ కమిటీ స్థానం గోదావరి జిల్లాల బాధ్యతలపై కొత్త డిమాండ్ వైసీపీలో అంతర్గత విభేదాలు జనసేన ప్రభావం – జగన్ ఆలోచనలో మార్పు ముద్రగడ భవిష్యత్తు – తదుపరి అడుగు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే పరిణామంగా భావిస్తున్న ఈ సంఘటనలో, - [స్టేరాయిడ్ విక్రయం.. ఇద్దరు అరెస్టు](https://penpower.in/2026/03/స్టేరాయిడ్-విక్రయం-ఇద్ద/) - హైదరాబాద్, పెన్ పవర్, మార్చి 23: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో మరోసారి అక్రమ ఔషధాల ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ చదర్ఘాట్లో పరిధిలో నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను రహస్యంగా విక్రయిస్తున్న గుంపును చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్‌కు అందిన గోప్య స మాచారం ప్రకారం, కొందరు వ్యక్తులు నిషేధిత “మెఫెంటర్మైన్” స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్నారని తెలిసింది. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. - [ఢిల్లీలో నిరాశ్రయ జీవితం గుండెల్ని కదిలించే కథ](https://penpower.in/2026/03/ఢిల్లీలో-నిరాశ్రయ-జీవితం/) - ఫ్లైఓవర్ కింద జీవితం దయ కోసం ఎదురు చూపులు రాత్రులు – భయంతో నిండిన క్షణాలు ఆ దుర్ఘటన రాత్రి కళ్లముందే పిల్లల మరణం ఆసుపత్రి ముందు నిశ్శబ్దం మద్యం మత్తులో ప్రమాదం? మానసిక వేదన ఇల్లు లేని జీవితం మానవత్వానికి ప్రశ్న ఒక తల్లి… ముగ్గురు చిన్న పిల్లలు… ఆశ్రయం లేని జీవితం… ఢిల్లీలోని ఫ్లైఓవర్ కింద గడిచే రోజులు… కానీ ఒక రాత్రి జరిగిన భయానక ప్రమాదం ఆమె జీవితాన్ని శాశ్వతంగా చీల్చేసింది. పిల్లల - [లకవరపుపేటలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ! ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం](https://penpower.in/2026/03/లకవరపుపేటలో-రెండు-ద్విచక/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 22:గూడెంకొత్తవీధి మండలంలోని లక్కవరపుపేట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు. స్థానికులు అందించిన వివరాల మేరకు.. లకవరపుపేట పంచాయతీ కొడిసింగి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పెదవలస వైపు వెళుతుండగా అదే పంచాయతీలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు మరో ద్విచక్ర వాహనంతో ఎదురుగా వస్తున్నారు. సచివాలయం సమీపంలోని స్మశాన వాటిక ప్రధాన రహదారిపై ఈ రెండు - [పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పోరాటం](https://penpower.in/2026/03/పేదలకు-ఇళ్ల-స్థలాలు-ఇచ్చ/) - ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చాలి 24న జ‌రిగే అందోళ‌న‌కు త‌ర‌లిరావాలి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : చిలకలూరిపేట : ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేరకు పేద‌ల‌కు నివేశ‌న స్థ‌లాలు అంద‌జేయాల‌ని సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేర‌కు ఈ నెల 24వ తేదీ నివేశన స్థ‌లాలు అంద‌జేయాల‌ని నిర్వ‌హించనున్న ఆందోళ‌న కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఆదివారం ప‌ట్ట‌ణంలోని 26వ వార్డు వ‌డ్డెర కాల‌నీలో పేద‌ల - [నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో పేకాట స్థావరంపై దాడి](https://penpower.in/2026/03/నాదెండ్ల-మండలం-చిరుమామిళ/) - నలుగురు అరెస్ట్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : నాదెండ్ల : మండల పరిధిలోని చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం అందిన ముందస్తు సమాచారం మేరకు, నాదెండ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జె. నిరంజన్, ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామ సమీపంలోని ఎన్ ఎస్ పి కాలువ వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా - [ఎడ్లపాడు వద్ద బైక్ ప్రమాదం](https://penpower.in/2026/03/ఎడ్లపాడు-వద్ద-బైక్-ప్రమా/) - సాయి అనే యువకునికి గాయాలు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : ఎడ్లపాడు: గుంటూరు - చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సాయి అనే యువకుడు, ఎడ్లపాడు సమీపంలోకి రాగానే బైక్ ఒక్కసారిగా స్కిడ్ అవ్వడంతో ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కింద పడటంతో సాయికి శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, 108 ఫోన్ చేయడంతో - [దోపిడీ పాలనపై యుద్ధం చేద్దాం పార్టీ శ్రేణులకు జక్కంపూడి రాజా పిలుపు..](https://penpower.in/2026/03/దోపిడీ-పాలనపై-యుద్ధం-చేద/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి22 : గడిచిన రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాజా నగరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి, దోపిడి , అరాచకాలపై పోరాటానికి సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతానగరం మండలంలోని ఇనగంటివారిపేట,రఘదేవపురం గ్రామ కమిటీ లు అనుబంధ కమిటీల ఏర్పాటుపై ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామానికి 114 మంది - [సాంకేతికతతో మొబైల్ గుర్తింపు](https://penpower.in/2026/03/సాంకేతికతతో-మొబైల్-గుర్త/) - బాధితుడికి ఫోన్ అప్పగించిన ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : ఎడ్లపాడు: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో వెతికి పట్టుకోవడంలో పోలీసులు మరోసారి తమ పనితీరును చాటుకున్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలుగ్రామానికి చెందిన హర్ష వర్ధన్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎడ్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, మొబైల్ ట్రాకింగ్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతిక - [సంకూరి ప్రసాదరావు జ్ఞాపకార్థం : దుస్తుల పంపిణీ](https://penpower.in/2026/03/సంకూరి-ప్రసాదరావు-జ్ఞాపక/) - ముఖ్య అతిథిగా హాజరైన ఎడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ చిలకలూరిపేట, పెన్ పవర్, మార్చి 22 : ఎడ్లపాడు: సంకూరి ప్రసాదరావు జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా బున్నీ నగర్‌లో “సర్వీస్ విత్ లవ్” సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లెప్రసీ (కుష్టు వ్యాధి) ప్రభావిత 61 కుటుంబాలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి బాధిత కుటుంబాలను సమాజంలో ఒంటరితనానికి - [గుడ్లూరులో "ఆపరేషన్ వజ్ర ప్రహార్".](https://penpower.in/2026/03/గుడ్లూరులో-ఆపరేషన్-వజ్ర/) - * కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహణ. * సరియైన పత్రాలులేని 20 వాహనాలు స్వాధీనం. * తనిఖీలో సీఐతో పాటు 3 ఎస్సైలు, 30 సిబ్బంది. * "డ్రగ్స్ వద్దు బ్రో" నినాదాలతో భారీర్యాలీ నిర్వహణ. గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 22: ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వేకువజామునే కార్డన్ అండ్ - [మిసైల్ సిటీస్ అంటే ఏమిటి?](https://penpower.in/2026/03/మిసైల్-సిటీస్-అంటే-ఏమిటి/) - మిసైల్ నగరాలు అంటే ఏమిటి? పర్వతాల కింద గూఢ నిర్మాణం యుద్ధ సమయాల్లో కీలక భూమిక ఎవరి ఆధీనంలో ఈ కేంద్రాలు? ఎక్కడ ఉన్నాయి ఈ రహస్య కేంద్రాలు? రహస్యంగా ఉంచిన వివరాలు భారీ అండర్‌గ్రౌండ్ నిర్మాణం మిసైల్ రవాణా వ్యవస్థ స్వయం సమృద్ధి గల సైనిక కేంద్రాలు మిసైళ్ల శక్తి & పరిధి ఇరాన్‌ మిసైల్ నగరాలు కేవలం రహస్య సైనిక స్థావరాలు మాత్రమే కాదు… అవి దేశ రక్షణ వ్యూహంలో కీలక భాగం. శత్రువుల - [చరిత్ర సృష్టించిన మోడీ](https://penpower.in/2026/03/చరిత్ర-సృష్టించిన-మోడీ/) - మోదీ చరిత్రాత్మక మైలురాయి 8,931 రోజుల పాలన రికార్డు చామ్లింగ్ రికార్డు బద్దలు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం మూడు సార్లు వరుస విజయాలు కాంగ్రెస్ేతర నాయకుడిగా అరుదైన ఘనత దీర్ఘకాల నాయకత్వానికి గుర్తింపు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో మోదీ దూకుడు సోషల్ మీడియాలో ప్రపంచ స్థాయి ప్రభావం రాజకీయంగా మోదీ స్థిరత్వం భారత రాజకీయాల్లో అరుదైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. మొత్తం 8,931 రోజులు అధికారంలో కొనసాగుతూ దేశంలోనే అత్యధిక కాలం - [ట్రంప్‌ చేజారుతున్న ఇరాన్](https://penpower.in/2026/03/ట్రంప్కు-చేజారుతున్న-ఇర/) - ట్రంప్‌కు చేజారుతున్న ఇరాన్ యుద్ధం పెరుగుతున్న గ్లోబల్ ఇంధన ధరలు నాటో దేశాల నిరాకరణ హోర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ ప్రతిదాడుల తీవ్రత ట్రంప్‌కు దూరంగా మిత్రదేశాల మద్దతు ఇజ్రాయెల్‌తో విభేదాలు యుద్ధం పొడిగింపు ప్రమాదం రాజకీయంగా ట్రంప్‌కు సవాళ్లు వ్యూహాత్మక పొరపాట్లపై విశ్లేషణ ఇరాన్ యుద్ధం “చిన్న సైనిక చర్య”గా ముగుస్తుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు పరిస్థితులు చేజారుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఇంధన ధరలు పెరగడం, మిత్రదేశాల మద్దతు తగ్గడం, యుద్ధం - [పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు](https://penpower.in/2026/03/6535/) - అమెరికా దాడిపై ప్రతిస్పందనగా వ్యాఖ్యలు ఢిల్లీ, ముంబైపై దాడి హెచ్చరిక తుల్సీ గబ్బర్డ్ వ్యాఖ్యలపై విమర్శ పాక్ క్షిపణి వ్యవస్థపై వివరణ భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పాక్-చైనా సంబంధాల ప్రస్తావన “డిఫాల్ట్ అటాక్” వ్యాఖ్య వివాదం 26/11 ముంబై దాడుల జ్ఞాపకాలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నాయి. అమెరికా దాడి జరిగితే భారత్‌లోని ఢిల్లీ, ముంబైపై దాడి చేయాలని వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. - [ఐపీఎల్‌లోకి శనక ఎంట్రీ](https://penpower.in/2026/03/ఐపీఎల్లోకి-శనక-ఎంట్రీ/) - సామ్ కర్రన్‌కు రీప్లేస్‌మెంట్ పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు మార్పు వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ముజరబాని తర్వాత రెండో ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్సీ తొలి మ్యాచ్ చెన్నైతో కీలక మ్యాచ్‌ల షెడ్యూల్ సంజూ శాంసన్ ట్రేడ్ సంచలనం జడేజా రీఎంట్రీ ప్రత్యేకత స్పోర్ట్స్ డెస్క్ పెన్ పవర్ మార్చి 22: శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ శనక ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పీఎస్‌ఎల్ నుంచి నేరుగా ఐపీఎల్‌కు మారడం ఆసక్తికర పరిణామంగా - ['మల్లంపేట్‌'లో..! చర్యలు ఉండవట..? కలెక్షన్‌లేనా..?](https://penpower.in/2026/03/మల్లంపేట్లో-చర్యలు-ఉండ/) - అయినా తీరుమారని దుండిగల్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్..! అక్రమ కట్టడాలకే ప్రాధాన్యత.. టిజి-బిపాస్ చట్టానికే దిక్కులేదు..! నిబంధనలు పాటించేవారే లేరు..! తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్.. టిడిఆర్ తప్పనిసరి..! కొత్త 'చైన్‌మెన్‌‌'లను నియమించినా.. అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం.. టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమ నిర్మాణాల నియంత్రణలో‌ బాధ్యత లేదు..? ఔట్ సోర్సింగ్‌ సిబ్బందికి బాధ్యత ఉంటుందా..? అంటూ ఆరోపణలు.. గ్రూప్-4 నుండి వచ్చిన వార్డు ఆఫీసర్‌లు చైన్‌మెన్‌‌లకు అర్హత లేదా..? ఎలాంటి పర్మిషన్‌ లేకుండా అక్రమ కమర్షియల్ - [అర్ధరాత్రి ఉగ్రదాడి... నలుగురు పోలీసులకు గాయాలు](https://penpower.in/2026/03/అర్ధరాత్రి-ఉగ్రదాడి-నలు/) - 🔹 1. అర్ధరాత్రి ఉగ్రదాడి 🔹 2. ఎన్నికల ముందు ఉద్రిక్తత 🔹 3. ULFA (I) అనుమానం 🔹 4. భారీ పేలుళ్లు, కాల్పులు 🔹 5. ఐదు గ్రెనేడ్ల దాడి 🔹 6. నలుగురు పోలీసులకు గాయాలు 🔹 7. సరిహద్దు ప్రాంతంలో సంఘటన 🔹 8. అధికారిక ధృవీకరణ ఇంకా లేదు 🔹 9. భారీ శోధన ఆపరేషన్ 🔹 10. భద్రత కట్టుదిట్టం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి పోలీస్ - [ప్రాణాలు పోయేంతవరకు స్పందించరు](https://penpower.in/2026/03/ప్రాణాలు-పోయేంతవరకు-స్పం/) - సీతానగరం, పెన్ పవర్, మార్చి22: వీధి కుక్కలు ప్రజలపై విచ్చలవిడిగా దాడి చేసినా అధికారులలో చలనం లేదని సీతానగరం మండల ప్రజలు మండిపడుతున్నారు. చాలా గ్రామాలలో వీధి కుక్కలు రాత్రి వేళలో కంటికి కునుకు లేకుండా అరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు రోగాల భారీన పడి ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు పెడుతున్నాయని అంటున్నారు. వైరస్ సోకిన కుక్కలు ప్రజలను కరిస్తే రాబిస్ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. - [నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్దికి మరో 8 కోట్లు](https://penpower.in/2026/03/నర్సీపట్నం-మున్సిపాలిటీ/) - నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి మరో 8 కోట్లు - రెండేళ్లలో రూ.24 కోట్లు మంజూరు -నాణ్యతలో రాజీ పడొద్దు, పనులను ప్రజలే పర్యవేక్షించాలి -స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నర్సీపట్నం మున్సిపాలిటీ మరో 8కోట్లు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత రెండేళ్లలో ఏకంగా 24 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం - [ఆర్వీనగర్ లో ఘనంగా నూకాంబిక అమ్మవారి ముగింపు ఉత్సవాలు ](https://penpower.in/2026/03/ఆర్వీనగర్-లో-ఘనంగా-నూకాం/) - గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 21:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్మీ నగర్ లో నూకాంబిక అమ్మవారి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా డీ జోడి సెలబ్రిటీ గని ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద - [ముడుపులే లక్ష్యం..? సహకరించడమే ధ్యేయం..?](https://penpower.in/2026/03/ముడుపులే-లక్ష్యం-సహకరిం/) - దుండిగల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాల పర్వం..* -బహుదూర్‌పల్లిలో భారీ షెడ్డు-డి.పోచంపల్లి సర్వే నెం.128లో అక్రమ షెడ్లకు..!* -టౌన్‌ప్లానింగ్ అధికారుల సమిష్టి సహకారంతో యధేచ్చగా పనులు..! -అధికారులను మించిన నూతన చైన్‌మెన్‌‌లు.. 'నో' రెస్పాన్స్'..! -విధుల పట్ల అవగాహన కల్పించక పోయినా..! అక్రమార్కులకు సహకారం..! *అధికారపార్టీ యువ నాయకుడికి..! టౌన్‌ప్లానింగ్ బానిసత్వంమా..?* దుండిగల్‌ సర్కిల్‌లో అక్రమ కట్టడాలపై.. సిఫార్సుల మాటున విధులు తాకట్టు..? చట్టాన్ని అమలు చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు అమ్ముడు పోతున్నారా..? బాధ్యతాయుతమైన - [నీరు జీవనాధారం – ప్రతి బొట్టును కాపాడాలి: మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు](https://penpower.in/2026/03/నీరు-జీవనాధారం-ప్రతి-బొ/) - అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం నీటి వృథా నివారణకు సమిష్టి కృషి అవసరం భవిష్యత్ తరాల కోసం నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 22: అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు. నీరు మనిషి జీవనానికి ప్రాణాధారం అని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తాగునీటి సమస్య - [ప్రాణాలు కాపాడాల్సిన వాహనంలో..! ప్రైవేట్ ప్రయాణం..?](https://penpower.in/2026/03/ప్రాణాలు-కాపాడాల్సిన-వాహ/) - తెలంగాణ 108 అంబులెన్స్ రాజమండ్రిలో ప్రత్యక్షం.. *నిబంధనలకు పాతర.. ? ఈసీఐఎల్ 'టు' వయా నిజాంపేట్ 'టు' రాజమండ్రి.. 108 అంబులెన్స్ సర్వీస్‌లలో ఏం జరుగుతోంది..? హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి బయలుదేరిన 108 అంబులెన్స్.. నిజాంపేట్ మీదుగా రాజమండ్రి చేరినట్లు జిపిఎస్ లొకేషన్‌లు వైరల్.. అంబులెన్స్ అక్కడ ఉన్నట్లు అంగీకరించిన ఇఎంటి.. పై అధికారులనే అడగాలంటూ బాధ్యతా రహిత సమాధానం..! నిబంధనల ప్రకారం 108 సేవలు రాష్ట్ర పరిధికే పరిమితం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై అనుమానాలు వ్యక్తం.. రోగి - [ప్రజా వ్యతిరేక విదానాను నిరసిస్తూ మార్చి 23న బిజెపి ఆద్వర్యం లో అసెంబ్లీ ముట్టడి](https://penpower.in/2026/03/ప్రజా-వ్యరిరేక-విదానాను/) - ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయండి యువత,నిరుద్యోగులు, మహిళలు, వృద్దులకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ పిలుపు 1. కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు :హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తూ అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. 2. అసెంబ్లీ ముట్టడికి పిలుపు : మార్చి 23న భారీ స్థాయిలో అసెంబ్లీ - [జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై దాడి](https://penpower.in/2026/03/6458/) - గుట్టుచప్పుడు కాకుండా సాగిన అక్రమ వ్యాపారం H-FAST బృందం మెరుపుదాడి ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ నేతృత్వంలో ఆపరేషన్ లైసెన్సులు లేకుండా వ్యాపారం అపరిశుభ్ర వాతావరణం కుళ్లిపోయిన పదార్థాల వినియోగం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు భారీగా సీజ్ చేసిన నిల్వలు నిందితుడి అరెస్ట్ విచారణ కొనసాగుతోంది హైదరాబాద్‌లో ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా మారిన అక్రమ సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి నిర్వహించింది. కుళ్లిపోయిన పదార్థాలతో తయారవుతున్న సమోసాలను గుర్తించి ₹5 లక్షల విలువైన - [రాష్ట్ర వార్షిక బడ్జెట్లోబహ్మణులకు ప్రభుత్వం తీరని అన్యాయం](https://penpower.in/2026/03/రాష్ట్ర-వార్షిక-బడ్జెట్ల/) - 1. బడ్జెట్‌పై బ్రాహ్మణ సంఘాల అసంతృప్తి 2. ₹5,000 కోట్ల ప్రత్యేక నిధి డిమాండ్ 3. బకాయిల వెంటనే చెల్లింపు 4. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై విమర్శలు 5. అధికారుల పనితీరుపై అసంతృప్తి 6. కొత్త ప్రభుత్వంపై ఆరోపణలు 7. మంత్రి పనితీరుపై ప్రశ్నలు 8. 20 లక్షల కుటుంబాల సమస్యలు 9. కార్పొరేషన్ పేరు మార్పుపై వ్యాఖ్య 10. ప్రభుత్వానికి హెచ్చరిక రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో సామాజిక వర్గాల అసంతృప్తి బయటపడుతోంది. గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ - [ఆస్తి అధికారంపై వ్యామోహం.. ఇదే జగన్ పాలసీ](https://penpower.in/2026/03/ఆస్తి-అధికారంపై-వ్యామోహం/) - తల్లీ, చెల్లెళ్లపై విద్వేషం, ఇదే జగన్ పాలసీ ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం.. పరంధామునితో రాజకీయ క్రీడలాడుతూ జగన్..వైసీపీనేతలు ఘోరపాపానికి పాల్పడుతున్నారు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 21: చిలకలూరిపేట : ఆస్తిపాస్తుల్ని..అధికారాన్ని ప్రేమించాలి. తండ్రి వారసత్వంగా ఇచ్చిన సొమ్ములో వాటాలడిగే తల్లిని, చెల్లిని ద్వేషించాలి. బాబాయ్ హత్యతో లబ్ధిపొందాలి.. ఆయన బిడ్డను మాత్రం సూటిపోటి మాటలతో వేధించాలి. అన్నదే జగన్ పాలసీ. ఈ ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడ్డ జగన్ ఐదేళ్లపాటు ప్రజలను, రాష్ట్రాన్ని - [ఘనంగా రంజాన్‌ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు,](https://penpower.in/2026/03/ఘనంగా-రంజాన్-వేడుకలు-ప్/) - ప్రత్యేక ప్రార్థనలు, పరస్పర శుభాకాంక్షలతో సందడి సీతానగరం, పెన్ పవర్, మార్చి 21: సీతానగరం మండలంలోని, సింగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌ నిర్వహించి అల్లాహ్ కు ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈద్‌ పండుగను గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ”ఈద్‌ - [రాత్రి నిద్ర లేక ఇబ్బందిపడుతున్నారా?](https://penpower.in/2026/03/రాత్రి-నిద్ర-లేక-ఇబ్బంది/) - మహిళల్లో నిద్రలేమి పెరుగుతున్న సమస్య హార్మోన్ల అసమతుల్యత – ప్రధాన కారణం ఈస్ట్రోజన్ పాత్ర – సెరటోనిన్ & శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ప్రొజెస్టరాన్ – మెదడు ప్రశాంతతకు కీలకం మెలటోనిన్ – జీవ గడియారం & నిద్ర నియంత్రణ కార్టిసాల్ – ఒత్తిడి & నిద్రపై ప్రభావం టెస్టోస్టెరాన్ & రెమ్ నిద్ర సంబంధం థైరాయిడ్ హార్మోన్లు & జీవక్రియ ప్రభావం జీవనశైలి మార్పులు – నిద్ర మెరుగుపరచే అలవాట్లు వైద్య సలహా – అవసరమైనప్పుడు - [వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి  ](https://penpower.in/2026/03/వాహనదారులు-సరైన-పత్రాలు/) - వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి మద్యం తాగి వాహనాన్ని నడిపితే జరిమానా తప్పదు గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 21:వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట తీసుకెళ్లాలని ఎస్సై సురేష్ సూచించారు. శనివారం గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని - [ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం](https://penpower.in/2026/03/ఎమ్మెల్సీ-మర్రి-రాజశేఖర్/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 21: చిలకలూరిపేట : పట్టణంలోని బెస్తపాలెంలో వేంచేసియున్న శ్రీ సీతారామ సమేత కావమ్మ తల్లి మారయ్య స్వామి వార్ల దేవస్థానం ఉగాది ఉత్సవాల సందర్భంగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది పర్వదినం నాడు నిర్వహించిన పవిత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వాన కమిటీ సభ్యులు ఆయనను కోరినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆయన అందుబాటులో - [ఇమ్యూనిటీ అమాంతం పెరిగిపోవాలా?](https://penpower.in/2026/03/ఇమ్యూనిటీ-అమాంతం-పెరిగిప/) - అల్లిసిన్‌ – వెల్లుల్లి లోని ప్రధాన ఔషధ సమ్మేళనం లివర్‌ డీటాక్స్ – విషతుల్యాలను బయటకు పంపించడం గుండె ఆరోగ్యం – రక్తపోటు & చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ రోగనిరోధక శక్తి – యాంటీబ్యాక్టీరియల్ & యాంటీవైరల్ గుణాలు జీర్ణక్రియ మెరుగుదల – గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం నివారణ మెదడు రక్షణ – యాంటీ ఆక్సిడెంట్లు & అల్జీమర్స్ ముప్పు తగ్గింపు తయారీ చిట్కా – 10 నిమిషాలు క్రష్‌ తర్వాత తినడం పరగడుపున ఖాళీ కడుపు - [ఎండల్లో చలచల్లగా ఉంచే డ్రింక్స్ ‌](https://penpower.in/2026/03/ఎండల్లో-చలచల్లగా-ఉంచే-డ్/) - డీహైడ్రేషన్ & వేసవి అలసట – సమస్యలు మరియు నివారణ నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు – శరీరానికి తేమను అందించడం నిమ్మ షర్బత్ – విటమిన్ C, ఎలక్ట్రోలైట్లతో శక్తివంతం ఆమ్ పన్నా – విటమిన్లు A, C, ఫైబర్ & వేడి ఉపశమనం పుదీనా & దోసకాయ పానీయాలు – శరీరాన్ని చల్లబరచడం & హైడ్రేషన్ కొబ్బరి నీరు – శక్తిని నిలుపుకోవడం & ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేరుకు రసం – గ్లూకోజ్, - [ఒంట్లోకి వెళ్తే ఆరోగ్యానికి దివ్యౌషధాలు!](https://penpower.in/2026/03/ఒంట్లోకి-వెళ్తే-ఆరోగ్యాన/) - కొత్తిమిరలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాల సమృద్ధి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ – మధుమేహానికి సహాయంగా ప్రత్యేక సహజ ఎంజైమ్‌ల వల్ల రక్త చక్కెర నియంత్రణ యాంటీఆక్సిడెంట్లు – వ్యాధి ప్రతిఘటనలో శక్తివంతం చర్మం మరియు పైత్యరసం – మచ్చలు, మొటిమల నివారణ జీర్ణక్రియ బలోపేతం – గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గింపు సహజ మూత్రవర్ధక – రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణ మైగ్రేన్, తలనొప్పులు, హార్మోన్ అసమతుల్యతలో ఉపశమనం చర్మం కాంతివంతం, లోపలి శరీర శుభ్రత జుట్టు - [చెరుకు, పుచ్చకాయ సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?](https://penpower.in/2026/03/చెరుకు-పుచ్చకాయ-సమ్మర్/) - వేసవి కాలంలో శరీర నీటి సమతౌల్యం అవసరం చెరకు రసం: ఎనర్జీ బూస్టర్‌గా మారే పానీయం చెరకు రసంలో పోషకాలు: సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు చెరకు రసాన్ని చల్లబరచి తాగడం వల్ల ప్రయోజనాలు పుచ్చకాయ రసం: 90% నీటితో దాహం తీర్చే శక్తివంతమైన పానీయం పుచ్చకాయ రసంలో విటమిన్‌ ఏ, సి, లైకోపీన్ ప్రభావాలు ఎండలో శక్తి కోల్పోయిన వారికి చెరకు రసం ఉపయోగం తక్షణ హైడ్రేషన్ కోసం పుచ్చకాయ రసం రసాన్ని తీసే విధానం, - [బొప్పూడి నక్షత్ర వనంలో మొక్కలు నాటిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్](https://penpower.in/2026/03/బొప్పూడి-నక్షత్ర-వనంలో-మ/) - చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట: మండలంలోని బొప్పిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనము ను ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన స్వయంగా మొక్కలు - [జగన్ కు మారుతున్న వ్యూహకర్తలు](https://penpower.in/2026/03/జగన్-కుమారుతున్న-వ్యూహకర/) - వైసీపీలో వ్యూహకర్తల కొరత స్పష్టంగా కనిపిస్తోంది 2019 విజయానికి కీలకమైన పీకే దూరం ఐప్యాక్‌పై నమ్మకం… ఫలితాల తర్వాత మారిన దృక్పథం ఎన్నికల ఫలితాల షాక్‌తో వ్యూహాల్లో మార్పులు జాతీయ స్థాయి కన్సల్టెంట్లతో ప్రయోగాలు ఫలించలేదు శంతను సింగ్, ఇతరుల పేర్లు వినిపించినా స్పష్టత లేదు ఈషా సింగ్ నేతృత్వంలో కొత్త ఇమేజ్ ప్రయత్నాలు సోషల్ మీడియా వరకే పరిమితమవుతున్న వ్యూహాలు గ్రౌండ్ లెవల్ క్యాడర్‌తో కనెక్ట్ లోపం మిషన్ 2029 కోసం మళ్లీ పీకే వైపు - [పాలిటిక్స్ లోకి నారా రోహిత్...](https://penpower.in/2026/03/పాలిటిక్స్-లోకి-నారా-రోహ/) - నారా కుటుంబం నుంచి మరో యువ నేత ఎంట్రీకి సిద్ధం పోలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్ నారావారి పల్లెలో కీలక వ్యాఖ్యలు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఓపెన్ స్టేట్‌మెంట్ తండ్రి Nara Ramamurthy Naidu వారసత్వం కొనసాగింపు? Nara Chandrababu Naidu కుటుంబ మద్దతు కీలకం లోకేష్ నాయకత్వానికి బలంగా నిలిచే అవకాశాలు 2024 ఎన్నికల్లో టిడిపి కోసం ప్రచారం చేసిన రోహిత్ చంద్రగిరి నుంచి పోటీపై ఊహాగానాలు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ పాత్రకు - [జనసేనతో బాలినేని కొలిక్కి వచ్చినట్టేనా](https://penpower.in/2026/03/జనసేనతో-బాలినేని-కొలిక్క/) - బాలినేని పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పవన్ కల్యాణ్‌తో కీలక భేటీ మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సమావేశం కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘ చర్చ ఉగాది పోస్టర్లతో క్లియర్ మెసేజ్ వైసీపీ ‘మైండ్ గేమ్’ అంటూ ఆరోపణలు ప్రకాశం జిల్లాలో బాలినేని బలం మళ్లీ హైలైట్ జనసేన కేడర్‌లో కొత్త ఉత్సాహం కూటమి రాజకీయాల్లో కీలక పాత్రకు సంకేతాలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి - [నర్సీపట్నంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు](https://penpower.in/2026/03/నర్సీపట్నంలో-ధ్వజస్తంభ-ప/) - నర్సీపట్నంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్పీకర్ నర్సీపట్నం, పెన్ పవర్ : ​స్థానిక కాపువీధిలోని శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు సన్నాయి మేళం మరియు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన - [హెచ్చరికలకే పరిమితమవుతున్న చర్యలు](https://penpower.in/2026/03/హెచ్చరికలకే-పరిమితమవుతు/) - టీడీపీ వ్యవహార శైలిపై పెరుగుతున్న విమర్శలు నాయకుల ప్రవర్తనపై ఆరోపణలు తీవ్రతరం వార్నింగ్ లతో సరి... నారా చంద్రబాబు నాయుడు మృదువైన వైఖరి చర్చనీయాంశం ఏలూరు ఎంపీ వ్యవహారం పార్టీలో కలకలం పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లోపం కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి ఒకరిపై ఒకరు విమర్శలు – ఇమేజ్‌కు దెబ్బ కఠిన చర్యల అవసరంపై సీనియర్ల సూచనలు విజయవాడ, పెన్ పవర్ మార్చి 21: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ - [విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం క్లియర్ సిగ్నల్](https://penpower.in/2026/03/విశాఖ-రైల్వే-జోన్కు-కేం/) - వడివడిగా రైల్వే జోన్ అడుగులు లోక్‌సభలో ప్రకటన చేసిన అశ్విని వైష్ణవ్ ముడసర్లోవలో భూమి స్వాధీనం పూర్తి రూ.106 కోట్లతో హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం వేగం తాత్కాలిక కార్యాలయం ‘ది డెక్’లో సిద్ధం జీఎం సహా ఉన్నతాధికారుల నియామకం పూర్తి ఏపీకి రికార్డు స్థాయి రైల్వే బడ్జెట్ కేటాయింపు 39 ప్రాజెక్టులతో భారీ మౌలిక సదుపాయాల విస్తరణ అమరావతి కనెక్టివిటీకి కొత్త రైల్వే లైన్ రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపిరిఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం - [మంగళగిరి మోడల్ సాధ్యమేనా..?](https://penpower.in/2026/03/మంగళగిరి-మోడల్-సాధ్యమేనా/) - మంగళగిరిలో లోకేష్ ‘మోడల్’ పాలనకు గుర్తింపు రికార్డు మెజారిటీతో విజయం తర్వాత వేగవంతమైన అభివృద్ధి మంత్రిగా బిజీ అయినా నియోజకవర్గంపై ఫోకస్ తగ్గలేదు ప్రజల సమస్యల కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు పాఠశాలల తనిఖీలు, విద్యార్థులతో మమేకం — గ్రౌండ్ కనెక్ట్ ప్రోటోకాల్ లేకుండా సామాన్యుడిలా పర్యటనలు లోకేష్ స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఆధిపత్యం, కాంట్రాక్టుల చుట్టూ తిరుగుతున్న నేతలు టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగంలో వెనుకబాటు 2029 లక్ష్యంగా ‘నెక్స్ట్ జనరేషన్’ లీడర్‌గా - [ఆస్తుల లొల్లికి ఫుల్ స్టాప్... కామానా....](https://penpower.in/2026/03/ఆస్తుల-లొల్లికి-ఫుల్-స్ట/) - ఉమ్మడి కుటుంబ ఆస్తులే అన్న విజయమ్మ స్పష్టం ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని కీలక ప్రకటన నలుగురు మనవలకు సమాన వాటా షర్మిలకు రావాల్సింది హక్కు, బహుమతి కాదు సరస్వతి సిమెంట్స్ షేర్లు, యలహంక ఇల్లు షర్మిలదే అని క్లారిటీ జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపణ వైసీపీ నేతల ప్రచారంపై ‘గోబెల్స్’ వ్యాఖ్యలు ఎంఓయూ హక్కును గుర్తించేదే తప్ప దానం కాదని వివరణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో అఫిడవిట్‌తో కేసుకు మలుపు - [హైకోర్టు న్యాయమూర్తికి సమస్యలపై వినతి](https://penpower.in/2026/03/హైకోర్టు-న్యాయమూర్తికి-స/) - * కోర్టు భవనంపై జస్టిస్ కిరణ్మయి మండవతో చర్చలు రంపచోడవరంలో హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు * స్థానిక కోర్టు సమస్యల పరిష్కారానికి న్యాయవాదుల విజ్ఞప్తి * కోర్టు భవన నిర్మాణంపై జస్టిస్ కిరణ్మయి దృష్టికి సమస్యలు గంగవరం/రంపచోడవరం, పెన్ పవర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవను శుక్రవారం రంపచోడవరంలో స్థానిక న్యాయవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మురళి గంగాధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు - [మత సామరస్యం.. మానవసేవ.. ఆధ్యాత్మికతల కలబోత రంజాన్ : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/మత-సామరస్యం-మానవసేవ-ఆధ్య/) - ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట : నెలవంక దర్శనంతో నెలరోజుల ఉపవాస దీక్షలు విరమణతో పవిత్ర రంజాన్ ను సంతోషంగా జరుపుకునే ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నెలరోజులు పవిత్ర ఖురాన్ పఠనంలో నిమగ్నమై. నిష్టతో ఉపవాసాన్ని కొనసాగించి, ఆల్లాహ్ కరుణకు పాత్రులైన ముస్లిం సమాజం ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈద్ – - [పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లా-కలెక్టర్-గ/) - పెన్ పవర్ గంగవరం పోలవరం నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా కలెక్టర్ గా కె దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పాడేరు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ విడుదల చేసిన ఉత్తరవుల ప్రకారం 2017 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ను కలెక్టర్ నియమిస్తూ ప్రభుత్వం - [రాష్ట్ర యువత లక్ష్యసాధన కోసం శ్రమిస్తున్న అభినవ వివేకానందుడు లోకేశ్ : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/రాష్ట్ర-యువత-లక్ష్యసాధన/) - జగన్ రాష్ట్ర యువతను మాదకద్రవ్యాలకు..కల్తీ మద్యానికి బానిసల్ని చేస్తే.. లోకేశ్ ఉద్యోగాలు..ఉపాధి కల్పనకు బానిసల్ని చేస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేస్తున్నారు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట : రాష్ట్ర యువత జీవితాల్ని గొప్పగా సంస్కరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు మంత్రి లోకేశ్. ఆంధ్రా యువతకు దొరికిన అభినవ వివేకానందుడు లోకేశ్. వివేకానందుడి స్ఫూర్తితో.. విజనరీ నాయకుడు.. తన తండ్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో ఏపీని జాబ్ క్రియేట్ - [అక్రమ గంజాయి పట్టివేత - ఇద్దరు వ్యక్తులు అరెస్ట్](https://penpower.in/2026/03/అక్రమ-గంజాయి-పట్టివేత-ఇద/) - ముంచంగిపుట్టులో గంజాయి రవాణా బట్టబయలు ఇద్దరు నిందితులు అరెస్ట్ – 50 కేజీల గంజాయి స్వాధీనం ఆపరేషన్ వజ్ర ప్రహార్ కింద పోలీసుల కఠిన చర్యలు లబ్బురు జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు ఒడిశా నుంచి గంజాయి సరఫరా మార్గం వెలుగులోకి జోలపుట్టు కేంద్రంగా అక్రమ రవాణా నెట్‌వర్క్ బైక్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ గ్యాంగ్‌పై దర్యాప్తు విశాఖ సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు గంజాయి నిర్మూలనకు పోలీసుల హెచ్చరికలు అల్లూరి సీతారామరాజు - [ముస్లింలకు ప్రార్థనా స్థలం కేటాయింపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతాను : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/ముస్లింలకు-ప్రార్థనా-స్థ/) - నిరుపయోగంగా ఉన్న ఆర్&బీ స్థలం ప్రార్థనలకు కేటాయించాలని ప్రత్తిపాటిని కోరిన పసుమర్రు టీడీపీ నాయకులు, గ్రామ ముస్లింలు తూబాడు – నాదెండ్ల మధ్యలో నిర్మించాల్సిన కిలోమీటర్ ఆర్ & బీ రోడ్డు అంచనాలు రూపొందించండి. 8 వ వార్డులో అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట: ప్రార్థనా అవసరాల నిమిత్తం గ్రామ ముస్లింలు కోరిన విధంగా - [షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియకాల చట్టం చేయాలి](https://penpower.in/2026/03/షెడ్యూల్డ్-ప్రాంత-ఉద్యోగ/) - ‎షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియకాల చట్టం చేయాలి ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజుబాబు డిమాండ్ గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 20: షేడ్యూల్డ్ ప్రాంత ఉద్యో నియమకాల చట్టం చేయాలని ఏప్రిల్ 3 న పాడేరులో జరిగే ఆదివాసీ సత్య గ్రహయాత్ర భారీ ర్యాలీని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,అల్లూరి సీతరామరాజు జిల్లా చైర్మన్ రామరావుదొర పిలుపునిచ్చారు. మండలంలోని డేరాల గ్రామం నుంచి - [మలుపులు తిరుగుతున్న ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు](https://penpower.in/2026/03/మలుపులు-తిరుగుతున్న-ఫామ్/) - మొయినాబాద్ ఫామ్‌హౌస్ దాడి – ఏకసారిగా 11 అరెస్టులు రోహిత్ రెడ్డి A1 కేటగిరీ, సోదరుడు రితేష్ రెడ్డి అరెస్ట్ డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పార్టీ హాజరుపై సవాలు నమిత్ శర్మ పై లైసెన్స్ తుపాకీతో కాల్పులు – FIR వివరాలు NDPS చట్టం & ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు 9 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాల ఆవిష్కరణ - [ఒంటరి పోరుకే విజయ్ సిద్ధం](https://penpower.in/2026/03/ఒంటరి-పోరుకే-విజయ్-సిద్ధ/) - 234 స్థానాల్లో ఒంటరి పోటీ – TVK పార్టీ వ్యూహం ఇతర పార్టీల పొత్తు ఆఫర్లు తిరస్కరణ విజయ్ రాజకీయాల్లోకి అడుగు – సినీ కెరీర్ ముగింపు యువ ఓటర్ల మద్దతు – 35 ఏళ్లు లోపు ప్రభావం డీఎంకె & భాజపా వ్యూహాలను టార్గెట్ చేయడం ఎన్డీయేలో చేరడానికి ఆఫర్లు, కానీ తిరస్కరణ తమిళ ప్రజల కోసం ప్రత్యేక అజెండా ముస్లిం & క్రైస్తవ వర్గాల ఆకాంక్షలకు అండ ఎన్నికల ప్రభావం – దక్షిణాది రాజకీయ - [కాంగ్రెస్ కు డూ ఆర్ డై](https://penpower.in/2026/03/కాంగ్రెస్-కు-డూ-ఆర్-డై/) - ఎల్‌డీఎఫ్ రెండోసారి అధికారంలోకి – కాంగ్రెస్‌ పరాజయం కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు పినరయి విజయన్ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం గాంధీ కుటుంబం రాజకీయ ప్రభావం – రాహుల్ & ప్రియాంకా కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి మధ్య ప్రధాన పోటీ బీజేపీ వ్యూహాలు & క్రైస్తవ సమాజ ఆకర్షణ యువ ఓటర్ల, మతపరమైన సమీకరణాల ప్రాధాన్యం అభ్యర్థుల ఎంపిక & హైకమాండ్ దృష్టి రాహుల్ గాంధీ నాయకత్వానికి కేరళ ఎన్నికల ప్రభావం భవిష్యత్తులో కాంగ్రెస్ స్ధానానికి - [ఇరాన్ తో ఉత్తరకొరియా....](https://penpower.in/2026/03/ఇరాన్-తో-ఉత్తరకొరియా/) - ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం 18వ రోజు హార్మూజ్‌ జలసంధిలో నౌకలు నిలిచిన పరిస్థితి చమురు సరఫరా అంతరాయం & యురోపియన్ యూనియన్ ప్రభావం ఉత్తర కొరియా యుద్ధంలో పాల్గొనే అవకాశాలు ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్ (10,000 కి.మీ రేంజ్) ప్రయోగం ఖర్గ్ ఐలాండ్ దాడులు & అమెరికా ‘ఎపిక్ ఫ్యూరీ’ ఆపరేషన్ నిర్ధారణ సౌదీ అరేబియా ట్యాంకర్ షిప్‌లు ధ్వంసం & విమాన ఇంధన సరఫరా ఆపరేషన్ ఐఆర్‌జీసీ బెదిరింపులు & నెతన్యాహు ఏఐ వీడియో వైరల్ అమెరికా - [39 కొత్త డిగ్రీ & పీజీ కోర్సులు](https://penpower.in/2026/03/6266/) - 39 కొత్త డిగ్రీ & పీజీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు జాబ్-ఓరియెంటెడ్ కోర్సులతో నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాలి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రకటన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు తప్పనిసరి ఐరోస్పేస్, డిఫెన్స్, ఫిన్‌టెక్, క్లైమేట్ సైన్స్ రంగాలకు ప్రాధాన్యత హైదరాబాద్‌ ను ఫార్మా & లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి పీపీపీ విధానంతో పెట్టుబడులు ఆకర్షణ గ్రామీణ విద్యార్థుల కోసం ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఏఐ ట్యూటర్ల ద్వారా డిజిటల్ లెర్నింగ్ అందుబాటు - [టీ కాంగ్రెస్‍లో బీసీ వర్సెస్ రెడ్డి](https://penpower.in/2026/03/టీ-కాంగ్రెస్లో-బీసీ-వర్/) - కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం జగ్గారెడ్డిపై మాస్ ఎలివేషన్స్ హాట్ టాపిక్ పీసీసీ మార్పు చర్చతో పార్టీ లోపలి ఉద్రిక్తత బీసీ నేతల ఆగ్రహం వ్యక్తం మహేశ్ కుమార్ గౌడ్ స్థితిగతులపై సందేహాలు రెడ్డి వర్సెస్ బీసీ వాదనకు తెర సొంత పార్టీలోనే విమర్శల వెల్లువ సీఎం రేవంత్ హెచ్చరికల మధ్య వివాదం కోమటిరెడ్డి వివరణతో కొత్త మలుపు కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తలెత్తింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ - [కోర్ అర్బన్ యాక్ట్‌తో నగర పాలనలో మార్పులు](https://penpower.in/2026/03/కోర్-అర్బన్-యాక్ట్తో-నగ/) - పాత చట్టాలకు గుడ్‌బై చెప్పిన ప్రభుత్వం అక్రమ కట్టడాలపై కఠిన చర్యలకు సిద్ధం హైడ్రాకు విస్తృత అధికారాలు నేరుగా నోటీసులు జారీ చేసే అవకాశం చెరువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై దృష్టి డిజిటల్ నోటీసులతో పారదర్శకత పెంపు అవినీతిపై క్రిమినల్ కేసులకు అవకాశం ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ లక్ష్యం హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత GHMC చట్టానికి బదులుగా “కోర్ అర్బన్ - [వర్క్ ఫ్రమ్ హోమ్ రాజకీయాలపై విమర్శలు](https://penpower.in/2026/03/వర్క్-ఫ్రమ్-హోమ్-రాజకీయా/) - అసెంబ్లీ గడప దాటని ప్రతిపక్ష నేత కోటి రూపాయల జీతంపై దుమారం గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు? ప్రజాస్వామ్య బాధ్యతలపై ప్రశ్నలు గవర్నర్ ప్రసంగానికి గైర్హాజరు వివాదం “తెలంగాణ రైజింగ్ 2047”పై సెటైర్లు ప్రతిపక్ష వైఖరిపై సీఎం ఆగ్రహం సభకు రాకుండా జీతం తీసుకోవడంపై చర్చ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌పై విమర్శలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ సెటైర్లు అసెంబ్లీకి దూరంగా ఉంటూనే జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నేతపై తెలంగాణ రాజకీయాల్లో చర్చలు రగులుతున్నాయి. - [కాపువీధి రామాలయంలో ద్వజస్థంబం ప్రతిష్ట](https://penpower.in/2026/03/కాపువీధి-రామాలయంలో-ద్వజస/) - కాపువీధి రామాలయం ద్వజస్థంబం ప్రతిష్ట -పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ -ఆలయ అభివృద్దికి లక్ష విరాళం అందజేత నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ కాపువీధిలో శ్రీసీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. తాజా మాజీ కౌన్సిలర్ దాడి కృష్ణవేణి, బుజ్జి దంపతులు ఉమాశంకర్ గణేష్ కు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. - [మదనపల్లి ఫైల్స్ లో పెద్దిరెడ్డి చుట్టూ రాజకీయం](https://penpower.in/2026/03/మదనపల్లి-ఫైల్స్-లో-పెద్ద/) - మదనపల్లి ఫైల్స్ కేసులో కీలక అరెస్టులు పెద్దిరెడ్డి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణతో మలుపు ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదంపై అనుమానాలు ప్రమాదం కాదా? ఉద్దేశపూర్వక ఘటనపై దర్యాప్తు సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు సీబీసీఐడీ దర్యాప్తుతో కేసుకు వేగం అమెరికా నుంచి వచ్చిన నిందితుడి అరెస్ట్ రెవెన్యూ అవకతవకలపై వెలుగులోకి వస్తున్న విషయాలు పెద్దిరెడ్డి పాత్రపై దర్యాప్తు ముమ్మరం మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి - [ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ ల పదవీల కాలం](https://penpower.in/2026/03/ఏప్రిల్-2తో-ముగియనున్న-సర/) - గ్రామ పాలనపై అనిశ్చితి నెలకొల్పిన పరిస్థితులు అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్న మార్పులు నిధుల కొరతతో సవాళ్లు ఎదుర్కొన్న సర్పంచ్‌లు మధ్యలోనే ఆగే ప్రమాదంలో అభివృద్ధి పనులు తాత్కాలిక పాలనపై ప్రభుత్వ ఆలోచనలు పంచాయతీ కార్యదర్శులకు అధికారం వచ్చే అవకాశాలు గ్రామాల్లో మళ్లీ వేడెక్కుతున్న రాజకీయాలు కొత్త అభ్యర్థుల రాకతో పోటీ పెరుగుదల గ్రామాభివృద్ధిపై ప్రజల ఆశలు విజయవాడ, పెన్ పవర్ మార్చి 20 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌ 2తో - [కోనసీమ కొబ్బరి రైతులకు గడ్డుకాలం](https://penpower.in/2026/03/కోనసీమ-కొబ్బరి-రైతులకు-గ/) - మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పతనం చెన్నై పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు రంజాన్ డిమాండ్ ఆశలు నీరుగార్చిన యుద్ధం గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ధరలు ఉత్పత్తి పెరగడంతో మార్కెట్ ఒత్తిడి గల్ఫ్ దేశాలపై ఆధారపడిన కొబ్బరి వ్యాపారం శ్రీరామనవమి డిమాండ్ కూడా నిరాశపరిచింది తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వెయ్యికాయ‌ల‌కు రూ. 13వేలు నుంచి రూ.14 వేలే కాకినాడ, పెన్ పవర్ మార్చి 20 కేర‌ళ‌ను త‌ల‌పించే - [మహేష్ పై వేటుకు రంగం సిద్ధం..](https://penpower.in/2026/03/మహేష్-పై-వేటుకు-రంగం-సిద్/) - విజయవాడ,పెన్ పవర్ మార్చి20 డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న పుట్టా మహేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీలో కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడని నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన స్పందన తీవ్రంగా ఉండటం, మహేష్ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వారిని మోయాలా?” అన్న ప్రశ్నతో పార్టీ - [గోదావరి జిల్లాల్లో  క్రూడ్ ఆయిల్ సర్వే](https://penpower.in/2026/03/గోదావరి-జిల్లాల్లో-క్రూ/) - కాకినాడ, పెన్ పవర్ మార్చి 19, ఏపీలో క్రూడాయిల్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అందుకే మిషన్ అన్వేషణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో వెతుకులాట ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో ఈ ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రధానంగా సముద్ర తీర జిల్లాల్లో ఈ అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో.. పెట్రోల్ తో పాటు గ్యాస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఎంతటి - [రంగారావు సేవా ధృక్పథం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది : ప్రత్తిపాటి](https://penpower.in/2026/03/రంగారావు-సేవా-ధృక్పథం-భా/) - చిలకలూరిపేట పెన్ పవర్: ఆసిస్ట్ సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సేవా తత్పరులు అయిన శ్రీ జాస్తి రంగారావుకు ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం లభించడం నియోజకవర్గానికే గర్వకారణమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. గురువారం విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది సేవా పురస్కారం పొందిన పట్టణానికి చెందిన జాస్తి రంగారావును. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి, నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియచేశారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి - [అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ ](https://penpower.in/2026/03/అర్వీనగర్-లో-మహా-అన్న-ప్ర/) - అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం అరికట్ట ఆంజనేయుల వితరణ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19:మండలంలోని ఆర్వీనగర్ లో మహా అన్నప్రసాదం పంపిణీ ఘనంగా జరిగింది. గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఉగాది పర్వదినం గురువారం భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు గ్రామానికి చెందిన అరికట్ట ఆంజనేయులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తన తల్లిదండ్రులు అరికట్ట వెంకటరమణ, సుశీలమ్మ జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్వి నగర్ - [ఉగాది వేళ వడగళ్ల వాన...](https://penpower.in/2026/03/ఉగాది-వేళ-వడగళ్ల-వాన/) - అన్నదాతల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 19:గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ, కట్టుపల్లి, బొర్రమామిడి తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానతో పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఉగాది పర్వదినాన అకాల వర్షం కురవడంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి తాపం నుంచి ఉపశమనం లభించడంతో పాటు తాగునీరు, సాగునీటి అవసరాలకు ఈ వర్షం - [ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న పట్రా రమేష్ బాబు](https://penpower.in/2026/03/ముఖ్యమంత్రి-చేతుల-మీదుగా/) - చింతూరు పెన్ పవర్, మార్చి 19: గిరిజన సంప్రదాయ కళలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖ కళాకారుడు కొమ్ముకోయ రమేష్ బాబు కి 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందుకోవడం ఆయనకు ప్రత్యేక గౌరవంగా నిలిచింది. సంప్రదాయ గిరిజన కళారూపమైన కొమ్ముకోయ కళను పరిరక్షిస్తూ, విస్తరింపజేస్తూ రమేష్ బాబు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. చిన్ననాటి నుంచే - [మంచి-చెడులను సమానంగా స్వీకరించాలి.. ఎస్సై సాంబ శివరావు](https://penpower.in/2026/03/మంచి-చెడులను-సమానంగా-స్వ/) - పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 19 ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పర్వదినమని ఎస్సై సాంబ శివరావు అన్నారు. పుల్లల చెరువు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ కళా ప్రాంగణంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనం అని, జీవితం లో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనుషుల - [తెరుచుకున్న జీకే వీధి పెట్రోలు బంక్](https://penpower.in/2026/03/తెరుచుకున్న-జీకే-వీధి-పె/) - బకాయిలు చెల్లింపుతో విక్రయాలు ప్రారంభం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19: గత వారం రోజులుగా మూతపడిన గూడెం కొత్త వీధి పెట్రోల్ బంక్ ఎట్టకేలకు తెరుచుకుంది. బుధవారం రాత్రి నుంచి బంకు సూపరిండెంట్ జుర్ర శ్రీనివాసరావు విక్రయాలను పున ప్రారంభించారు. గిరిజన సహకార సంస్థ, పాడేరు ఐటిడిఏ సంయుక్తంగా జీకే వీధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. అయితే ఆ సంస్థకురూ. 25 లక్షలు బకాయి ఉండడంతో - [నవోదయలో సిద్ధార్థ విద్యార్థుల జయఢంకా...](https://penpower.in/2026/03/నవోదయలో-సిద్ధార్థ-విద్యా/) - ముగ్గురు విద్యార్థులు ఎంపిక – పాఠశాల ప్రతిష్టను పెంచిన ప్రతిభ పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 18 పుల్లలచెరువు మండలం ముటుకులలోని సిద్ధార్థ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షల్లో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు.2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ముద్ద అవినాష్, ఎం. మాధవి, టి. సంతోష్ రెడ్డి ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.సోమవారం విడుదలైన ఫలితాల్లో ఈ ముగ్గురు విద్యార్థులు - [వామ్మో.. పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి](https://penpower.in/2026/03/వామ్మో-పోలవరం-జిల్లాలోక/) - పెన్ పవర్ రంపచోడవరం ఇటీవల కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి మరోసారి పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి రాజవొమ్మంగి మండలంలోని కొండలింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అటవీ అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి, పులి కాళ్ల ముద్రలు, ఇతర ఆనవాళ్లను గుర్తించారు. ప్రస్తుతం - [నర్సీపట్నం అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దాం](https://penpower.in/2026/03/నర్సీపట్నం-అభివృద్దికి-అ/) - నర్సీపట్నం అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దాం -చివరి కౌన్సిల్ సమావేశంలో స్పీకర్ అయ్యన్న -సరదాగా సాగిన చివరి కౌన్సిల్ సమావేశం నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 17) : నర్సీపట్నం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పని చేద్దామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీ చివరి కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. - [ఉగాది కొత్త ఆరంభాలకు నాంది పలికే తెలుగు సంస్కృతి](https://penpower.in/2026/03/ఉగాది-కొత్త-ఆరంభాలకు-నాం/) - కొత్త సంవత్సరానికి స్వాగతం ఉగాది పచ్చడి ప్రాధాన్యం పంచాంగ శ్రవణం విశిష్టత సాంప్రదాయాలు & ఆధునికత కలయిక సంస్కృతిని నిలబెట్టే పండుగ తెలుగు వారి సాంప్రదాయ పండుగలలో ముఖ్యమైన ఉగాది పండుగ, కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఆనందం, ఆశలు, ఆచారాల కలయికగా ప్రతి ఇంటా ఘనంగా జరుపుకుంటారు. ఎడిటర్, పెన్ పవర్ ఉగాది అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగ కొత్త సంవత్సరానికి ప్రారంభ సూచికగా - [నర్సీపట్నం నూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం](https://penpower.in/2026/03/నర్సీపట్నం-నూకాంబికా-అమ్/) - శ్రీనూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం నర్సీపట్నం, పెన్ పవర్ : కొత్త అమావాస్యను పురస్కరించుకుని నర్సీపట్నంలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనానికి మహిళలు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. నూతన ఆలయంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నూతన ఆలయాన్ని, అమ్మవారి నూతన విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా - [నేటితో ముగిసిన మున్సిపాలిటీల పదవీకాలం](https://penpower.in/2026/03/నేటితో-ముగిసిన-మున్సిపాల/) - బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ నర్సీపట్నం, మార్చి 17: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పదవీకాలం నేటితో ముగియనుంది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఇప్పటికీ రెండు మార్లు ఎన్నికలు జరిగాయి. మొదట తెలుగుదేశం పార్టీ బోర్డును కైవసం చేసుకోగా, రెండవసారి వైసిపి జెండా ఎగిరింది. తొలి ఎన్నికలు 27 వార్డులకు జరుగగా టిడిపి తరఫున చింతకాయల అనిత చైర్ పర్సన్ - [నూకాలమ్మ జాతరకు సర్వం సిద్ధం](https://penpower.in/2026/03/నూకాలమ్మ-జాతరకు-సర్వం-సి/) - -ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ​నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 16) : రెండు రోజుల పాటు జరుగనున్న నూకాలమ్మ జాతరకు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. కొత్త అమావాస్య పురస్కరించుకుని మంగళవారం పెద్దజాగరణ, బుధవారం జాతర జరగనుంది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చే ఉండటంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖతో పాటు ఆలయకమిటీ కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవల నూతన ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్సించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో, - [ఏపీలో ఆఫీసర్ల హవా.. లీడర్ల దారెటు?](https://penpower.in/2026/03/ఏపీలో-ఆఫీసర్ల-హవా-లీడర్ల/) - ఏపీలో ఇక ఆఫీసర్ల హవా ఏపీలో ఇక ఆఫీసర్ల హవా.. లీడర్ల దారెటు? పురపాలకాల్లో స్పెషల్ ఆఫీసర్ల రాజ్యం.. రాజకీయాల్లో కొత్త టర్న్ కుర్చీలు ఖాళీ.. లీడర్లు జంపింగ్‌లకు రెడీ! మున్సిపల్ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది 90% మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కిందకు ఐఏఎస్, ఆర్డీవో స్థాయి అధికారులకు కీలక బాధ్యతలు మేయర్లు, ఛైర్మన్లు ‘మాజీలు’గా మారే దశ 2021 ఫలితాల ప్రభావం ఇంకా కొనసాగుతుందా.! టీడీపీకి కొన్ని పట్టణాల్లో కొత్త పట్టుబలం - [నేటి నుంచి శ్రీశ్రీ దారాలమ్మ తల్లి జాతర..! వేలాదిగా తరలిరానున్న భక్తులు..](https://penpower.in/2026/03/నేటి-నుంచి-శ్రీశ్రీ-దారా/) - భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు. గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 16: అంతర్రాష్ట్ర ఆరాధ్య దైవం శ్రీశ్రీ దారాలమ్మతల్లి 60వ జాతరమహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.అమ్మవారి జాతర కోసం ఈఓ సాంబశివరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి ఏటా దారకొండ నుంచి అమ్మవారి ప్రధాన పండుగ రోజు అమ్మవారి ఘటాలను స్థానిక మహిళా భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ.ఈనెల 18 బుధవారం అమ్మవారి ప్రధాన పండుగ కావడంతో - [పార్టీ పునర్నిర్మాణానికి జగన్ కొత్త స్ట్రాటజీ](https://penpower.in/2026/03/పార్టీ-పునర్నిర్మాణానిక/) - స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన జగన్… వైసీపీలో కొత్త సంకేతాలు కోటరీ రాజకీయాలకు చెక్ పెట్టనున్న జగన్? కోటరీకి బ్రేక్… కార్యకర్తల వైపు జగన్ అడుగు కార్యకర్తలతో నేరుగా టచ్ అవసరం ఆవిర్భావ దినోత్సవ వేదికపై కొత్త సంకేతాలు జిల్లాల వారీగా సమీక్షలు అవసరం అంటున్న కార్యకర్తలు పార్టీ చుట్టూ ఏర్పడిన కోటరీ రాజకీయాలు వైసీపీకి దూరం పెంచాయని భావిస్తున్న క్యాడర్ మధ్య ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆవిర్భావ దినోత్సవ వేదికపై స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన వైసీపీ - [పోలవరం జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు](https://penpower.in/2026/03/పోలవరం-జిల్లాలో-10వ-తరగతి-ప/) - 4184 మంది విద్యార్థులు హాజరు కానున్నారు – ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు గంగంగవర-పెన్ పవర్: పోలవరం జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.జిల్లా పరిధిలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లలో మొత్తం 105 పాఠశాలల నుండి 4184 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి - [కాకినాడ జిల్లాలో 'పులి' కలకలం ప్రత్తిపాడు నియోజకవర్గంలో హైఅలర్ట్](https://penpower.in/2026/03/కాకినాడ-జిల్లాలో-పులి-కల/) - కిర్లంపూడి/ప్రత్తిపాడు, పెన్ పవర్, మార్చి 13:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గత కొన్ని రోజులుగా పెద్దపులి దోబూచులాడడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని రాజవరం, మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటల్లో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో జనం హడలిపోతున్నారు. రేడియో కాలర్ రహస్యం-సాంకేతిక నిఘా పులి కదలికలను కనిపెట్టడంలో జీపీఎస్ రేడియో కాలర్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఏదైనా ## Pages - [Home](https://penpower.in/) - 🏠 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం బిజినెస్ క్రైమ్ సినిమా స్పోర్ట్స్ E- EPAPER ఎడిటోరియల్ Join Reporter BREAKING NEWS రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టే చెవిటి, మూగ కారణంగా పాఠశాలలో చేర్చుటకు నిరాకరణ పోలవరంరాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంD Ratnam - June 18, 20260కాకినాడఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలుYEDUKONDALU DADALA - June 18, 20260అనకాపల్లిపిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరుSIVA KUMAR LANKA - June 17, 20260అనకాపల్లిమున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టేSIVA KUMAR LANKA - June 17, 20260అల్లూరి సీతారామరాజుచెవిటి, మూగ కారణంగా పాఠశాలలో చేర్చుటకు నిరాకరణD Ratnam - June 17, 20260హైదరాబాద్డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిCHIRANJEEVI V - June 17, 20260పోలవరంఅసోసియేషన్ ఎన్నికలకు అనుమతి కోరిన రెవెన్యూ ఉద్యోగులుD Ratnam - June 16, 20260అనకాపల్లికొలువుదీరిన అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గంSIVA KUMAR LANKA - June 16, 20260ఆంధ్రప్రదేశ్డీఎస్సీ-2025లో కుల రాజకీయాలకు చెక్PEN POWER MEDIA - June 16, 20260అల్లూరి సీతారామరాజుప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం – అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణిM CHANTI BABU - June 16, 20260 [td_block_7] [td_block_16 custom_title="రాష్ట్రాల వార్తలు " block_template_id="td_block_template_16" f_header_font_family="eyJwaG9uZSI6IjcwNSIsImFsbCI6IjcwNSJ9" f_ajax_font_family="eyJwaG9uZSI6IjcwNSIsImFsbCI6IjcwNSJ9" f_more_font_family="eyJwaG9uZSI6IjcwNSIsImFsbCI6IjcwNSJ9" mx7f_title_font_family="eyJwaG9uZSI6IjY5NCIsImFsbCI6IjcwNSJ9" mx7f_cat_font_family="eyJwaG9uZSI6IjcwNSIsImFsbCI6IjcwNSJ9" - [Terms and Conditions](https://penpower.in/terms-and-conditions/) - Terms and Conditions Welcome to Penpower.in! These terms and conditions outline the rules and regulations for the use of Penpower.in's Website, located at https://penpower.in/. By accessing this website we assume you accept these terms and conditions. Do not continue to use Penpower.in if you do not agree to take all of the terms and conditions - [Disclaimer](https://penpower.in/disclaimer/) - Disclaimer for Penpower.in If you require any more information or have any questions about our site's disclaimer, please feel free to contact us by email at penpowerdigital@gmail.com. All the information on this website - https://penpower.in/ - is published in good faith and for general information purpose only. Penpower.in does not make any warranties about the - [About Us](https://penpower.in/about-us/) - Welcome to Penpower.in! Penpower.in is your number one source for all things related to [Mee website topics/niche peru rayandi, e.g., technology, education, news, etc.]. We're dedicated to giving you the very best of content, with a focus on quality, reliability, and uniqueness. Founded with a passion to provide valuable information, Penpower.in has come a long - [Contact Us](https://penpower.in/contact-us/) - Contact Us We would love to hear from you! If you have any questions, feedback, or inquiries regarding our website, please feel free to reach out to us. Email: penpowerdigital@gmail.com You can directly email us for any advertising queries, guest post requests, or any website-related issues. We will try our best to respond to your - [Privacy Policy](https://penpower.in/privacy-policy/) - Privacy Policy for Penpower.in At Penpower.in, accessible from https://penpower.in/, one of our main priorities is the privacy of our visitors. This Privacy Policy document contains types of information that is collected and recorded by Penpower.in and how we use it. If you have additional questions or require more information about our Privacy Policy, do not - [Join Reporter](https://penpower.in/join-reporter/) - [Search Users](https://penpower.in/search-users/) - [User Blogs](https://penpower.in/user-blogs/) - [Registration](https://penpower.in/registration/) - [Default User Group](https://penpower.in/default-user-group/) - [All Groups](https://penpower.in/all-groups/) - [Login](https://penpower.in/login/) - [My Profile](https://penpower.in/my-profile/) - [Forgot Password](https://penpower.in/forgot-password/) - [Submit New Blog Post](https://penpower.in/submit-new-blog-post/) - [సాహిత్యం](https://penpower.in/సాహిత్యం/) - [జాతీయం](https://penpower.in/జాతీయం/) - [ఫొటోలు](https://penpower.in/ఫొటోలు/) - [ఆధ్యాత్మికత](https://penpower.in/ఆధ్యాత్మికత/) - [అంతర్జాతీయం](https://penpower.in/అంతర్జాతీయం/) - [EDITORIAL](https://penpower.in/editorial/) - [CINEMA](https://penpower.in/cinema/) - [BUSINESS](https://penpower.in/business/) - [SPORTS](https://penpower.in/sports/) - స్పోర్ట్స్ రనౌట్‌పై రోహిత్ కూల్ కామెంట్.. PEN POWER MEDIA - June 14, 2026 తూర్పు గోదావరి రాజమండ్రిలో భారీ ఈవెంట్ PEN POWER MEDIA - April 7, 2026 తాజా సమాచారం భువీకి ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ.. స్పోర్ట్స్ ఆర్‌సీబీ భావోద్వేగ నిర్ణయం: 11 సీట్లు ఖాళీగా ఉంచనున్న బెంగళూరు జట్టు ప్రకాశం చెస్ లో సత్తా చాటిన విద్యార్థులు… స్పోర్ట్స్ ఐపీఎల్‌లోకి శనక ఎంట్రీ - [CRIME](https://penpower.in/crime/) - [NATIONAL](https://penpower.in/national/) - [ANDHRA PRADESH](https://penpower.in/andhra-pradesh/) - [TELANGANA](https://penpower.in/telangana/) ## Cloud Templates - [Footer Template - Default PRO](https://penpower.in/tdb_templates/footer-template-default-pro/) - POPULAR POSTS రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం June 18, 2026 ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు June 18, 2026 పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు June 17, 2026 ABOUT US PEN POWER MEDIA Contact us: contact@penpower.com FOLLOW US BloggerFacebookFlickrInstagramVKontakte About Us Privacy Policy Terms and Conditions Disclaimer Contact Us © 2025 PEN - [Header Template - Default PRO](https://penpower.in/tdb_templates/header-template-default-pro/) - eyJ0ZGNfaGVhZGVyX2Rlc2t0b3AiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfZGVza3RvcFwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNpSTZJaU5tWm1abVptWWlMQ0prYVhOd2JHRjVJam9pSW4xOVwiIGhfZGlzcGxheT1cIlwiIGhfcG9zaXRpb249XCJcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfc2l6ZT1cIjhcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfb2Zmc2V0X2hvcml6b250YWw9XCIwXCJdW3ZjX3JvdyBmdWxsX3dpZHRoPVwic3RyZXRjaF9yb3dcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWW1GamEyZHliM1Z1WkMxamIyeHZjaUk2SWlNeU1qSXlNaklpTENKa2FYTndiR0Y1SWpvaUluMTlcIiBjb250ZW50X2FsaWduX3ZlcnRpY2FsPVwiY29udGVudC12ZXJ0LXRvcFwiIGdhcD1cIjBcIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8xXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgdmVydGljYWxfYWxpZ249XCJcIl1bdGRiX2hlYWRlcl9kYXRlIGlubGluZT1cInllc1wiIGRhdGVfY29sb3I9XCIjZmZmZmZmXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFhKcFoyaDBJam9pTXpJaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlNJNmV5SnRZWEpuYVc0dGNtbG5hSFFpT2lJeU1DSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWJHRnVaSE5qWVhCbFgyMWhlRjkzYVdSMGFDSTZNVEUwTUN3aWJHRnVaSE5qWVhCbFgyMXBibDkzYVdSMGFDSTZNVEF4T1N3aWNHOXlkSEpoYVhRaU9uc2liV0Z5WjJsdUxYSnBaMmgwSWpvaU1qQWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQnZjblJ5WVdsMFgyMWhlRjkzYVdSMGFDSTZNVEF4T0N3aWNHOXlkSEpoYVhSZmJXbHVYM2RwWkhSb0lqbzNOamg5XCIgZl9kYXRlX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIyOHB4XCJdW3RkYl9oZWFkZXJfdXNlciBpbmxpbmU9XCJ5ZXNcIiBsb2dvdXRfdGRpY29uPVwidGQtaWNvbi1sb2dvdXRcIiB1c3JfY29sb3I9XCIjZmZmZmZmXCIgbG9nX2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGxvZ19pY29fY29sb3I9XCIjZmZmZmZmXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFhKcFoyaDBJam9pTVRRaUxDSmthWE53YkdGNUlqb2lJbjE5XCIgcGhvdG9fc2l6ZT1cIjE5XCIgZl91c3JfZm9udF9saW5lX2hlaWdodD1cIjI4cHhcIiBmX2xvZ19mb250X2xpbmVfaGVpZ2h0PVwiMjhweFwiIHNob3dfbG9nPVwiXCJdW3RkYl9tb2JpbGVfaG9yaXpfbWVudSBpbmxpbmU9XCJ5ZXNcIiBtZW51X2lkPVwiMjlcIiB0ZXh0X2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGZfZWxlbV9mb250X3NpemU9XCIxMFwiXVt0ZG1fYmxvY2tfc29jaWFscyBmYWNlYm9vaz1cIiNcIiB0d2l0dGVyPVwiI1wiIGluc3RhZ3JhbT1cIiNcIiB0ZHNfc29jaWFsMS1pY29uc19jb2xvcj1cIiNmZmZmZmZcIiBpY29uc19zaXplPVwiMTJcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWkdsemNHeGhlU0k2SWlKOWZRPT1cIiB2aW1lbz1cIiNcIiB5b3V0dWJlPVwiI1wiIHRkc19zb2NpYWwxLWljb25zX2hvdmVyX2NvbG9yPVwiIzRkYjJlY1wiIGljb25zX3NwYWNpbmc9XCI1XCIgZmxvYXRfcmlnaHQ9XCJ5ZXNcIiBpY29uc19wYWRkaW5nPVwiMS45XCJdWy92Y19jb2x1bW5dWy92Y19yb3ddW3ZjX3JvdyBjb250ZW50X2FsaWduX3ZlcnRpY2FsPVwiY29udGVudC12ZXJ0LXRvcFwiXVt2Y19jb2x1bW4gdmVydGljYWxfYWxpZ249XCJcIl1bdmNfcm93X2lubmVyIGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtY2VudGVyXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWNHRmtaR2x1WnkxMGIzQWlPaUl5T0NJc0luQmhaR1JwYm1jdFltOTBkRzl0SWpvaU9TSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHOXlkSEpoYVhRaU9uc2liV0Z5WjJsdUxXSnZkSFJ2YlNJNklpMHpJaXdpY0dGa1pHbHVaeTEwYjNBaU9pSTVJaXdpY0dGa1pHbHVaeTFpYjNSMGIyMGlPaUl3SWl3aVpHbHpjR3hoZVNJNklpSjlMQ0p3YjNKMGNtRnBkRjl0WVhoZmQybGtkR2dpT2pFd01UZ3NJbkJ2Y25SeVlXbDBYMjFwYmw5M2FXUjBhQ0k2TnpZNGZRPT1cIiBnYXA9XCIwXCJdW3ZjX2NvbHVtbl9pbm5lciB3aWR0aD1cIjEvNFwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lkMmxrZEdnaU9pSXpNQ1VpTENKa2FYTndiR0Y1SWpvaUluMHNJbXhoYm1SelkyRndaU0k2ZXlKM2FXUjBhQ0k2SWpJMEpTSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWJHRnVaSE5qWVhCbFgyMWhlRjkzYVdSMGFDSTZNVEUwTUN3aWJHRnVaSE5qWVhCbFgyMXBibDkzYVdSMGFDSTZNVEF4T1N3aWNHOXlkSEpoYVhRaU9uc2lkMmxrZEdnaU9pSmpZV3hqS0RFd01DVWdMU0EwTmpod2VDa2lMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQnZjblJ5WVdsMFgyMWhlRjkzYVdSMGFDSTZNVEF4T0N3aWNHOXlkSEpoYVhSZmJXbHVYM2RwWkhSb0lqbzNOamg5XCJdW3RkYl9oZWFkZXJfbG9nbyBhbGlnbl92ZXJ0PVwiY29udGVudC12ZXJ0LWNlbnRlclwiIGFsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1sZWZ0XCIgaW1hZ2Vfd2lkdGg9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpJeU1DSjlcIiBtZWRpYV9zaXplX2ltYWdlX2hlaWdodD1cIjYwXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV93aWR0aD1cIjMwMFwiIGltYWdlPVwiNzQ3MlwiIGltYWdlX3JldGluYT1cIjc0NzJcIl1bL3ZjX2NvbHVtbl9pbm5lcl1bdmNfY29sdW1uX2lubmVyIHdpZHRoPVwiMS8yXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWQybGtkR2dpT2lJM01DVWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0lteGhibVJ6WTJGd1pTSTZleUozYVdSMGFDSTZJamMySlNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpYkdGdVpITmpZWEJsWDIxaGVGOTNhV1IwYUNJNk1URTBNQ3dpYkdGdVpITmpZWEJsWDIxcGJsOTNhV1IwYUNJNk1UQXhPU3dpY0c5eWRISmhhWFFpT25zaWQybGtkR2dpT2lJME5qaHdlQ0lzSW1ScGMzQnNZWGtpT2lJaWZTd2ljRzl5ZEhKaGFYUmZiV0Y0WDNkcFpIUm9Jam94TURFNExDSndiM0owY21GcGRGOXRhVzVmZDJsa2RHZ2lPamMyT0gwPVwiXVt0ZF9ibG9ja19hZF9ib3ggdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjE5XCIgc3BvdF9pZD1cImhlYWRlclwiIG1lZGlhX3NpemVfaW1hZ2VfaGVpZ2h0PVwiOTNcIiBtZWRpYV9zaXplX2ltYWdlX3dpZHRoPVwiMzAwXCIgc3BvdF9pbWdfaG9yaXo9XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgc3BvdF9pbWdfd2lkdGg9XCI0ODBcIl1bL3ZjX2NvbHVtbl9pbm5lcl1bdmNfY29sdW1uX2lubmVyIHdpZHRoPVwiMS80XCJdW3ZjX3Jhd19odG1sXUpUTkRZU1V5TUdoeVpXWWxNMFFsTWpKb2RIUndjeVV6UVNVeVJpVXlSbVZ3WVhCbGNpNXdaVzV3YjNkbGNpNXBiaVV5UmlVeU1pVXlNR05zWVhOekpUTkVKVEl5WkdsemFHRXRiV2x1YVMxaWRHNGxNaklsTWpCMFlYSm5aWFFsTTBRbE1qSmZZbXhoYm1zbE1qSWxNMFVsTUVFbE1qQWxNakFsTTBOa2FYWWxNakJqYkdGemN5VXpSQ1V5TW1KMGJpMWpiMjUwWlc1MEpUSXlKVE5GSlRCQkpUSXdKVEl3SlRJd0pUSXdKVE5EYzNabkpUSXdZMnhoYzNNbE0wUWxNakp0YVc1cExYTjJaeVV5TWlVeU1IWnBaWGRDYjNnbE0wUWxNakl3SlRJd01DVXlNREkwSlRJd01qUWxNaklsTWpCbWFXeHNKVE5FSlRJeWJtOXVaU1V5TWlVeU1IaHRiRzV6SlRORUpUSXlhSFIwY0NVelFTVXlSaVV5Um5kM2R5NTNNeTV2Y21jbE1rWXlNREF3SlRKR2MzWm5KVEl5SlRORkpUQkJKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUTkRjR0YwYUNVeU1HUWxNMFFsTWpKTk1Ua2xNakF6U0RWRE15NDRPVFUwTXlVeU1ETWxNakF6SlRJd015NDRPVFUwTXlVeU1ETWxNakExVmpFNVF6TWxNakF5TUM0eE1EUTJKVEl3TXk0NE9UVTBNeVV5TURJeEpUSXdOU1V5TURJeFNERTVRekl3TGpFd05EWWxNakF5TVNVeU1ESXhKVEl3TWpBdU1UQTBOaVV5TURJeEpUSXdNVGxXTlVNeU1TVXlNRE11T0RrMU5ETWxNakF5TUM0eE1EUTJKVEl3TXlVeU1ERTVKVEl3TTFvbE1qSWxNakJ6ZEhKdmEyVWxNMFFsTWpKamRYSnlaVzUwUTI5c2IzSWxNaklsTWpCemRISnZhMlV0ZDJsa2RHZ2xNMFFsTWpJeUpUSXlKVEl3YzNSeWIydGxMV3hwYm1WallYQWxNMFFsTWpKeWIzVnVaQ1V5TWlVeU1ITjBjbTlyWlMxc2FXNWxhbTlwYmlVelJDVXlNbkp2ZFc1a0pUSXlKVEpHSlRORkpUQkJKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUTkRjR0YwYUNVeU1HUWxNMFFsTWpKTk55VXlNRGRJTVRjbE1qSWxNakJ6ZEhKdmEyVWxNMFFsTWpKamRYSnlaVzUwUTI5c2IzSWxNaklsTWpCemRISnZhMlV0ZDJsa2RHZ2xNMFFsTWpJeUpUSXlKVEl3YzNSeWIydGxMV3hwYm1WallYQWxNMFFsTWpKeWIzVnVaQ1V5TWlVeU1ITjBjbTlyWlMxc2FXNWxhbTlwYmlVelJDVXlNbkp2ZFc1a0pUSXlKVEpHSlRORkpUQkJKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUTkRjR0YwYUNVeU1HUWxNMFFsTWpKTk55VXlNREV4U0RFM0pUSXlKVEl3YzNSeWIydGxKVE5FSlRJeVkzVnljbVZ1ZEVOdmJHOXlKVEl5SlRJd2MzUnliMnRsTFhkcFpIUm9KVE5FSlRJeU1pVXlNaVV5TUhOMGNtOXJaUzFzYVc1bFkyRndKVE5FSlRJeWNtOTFibVFsTWpJbE1qQnpkSEp2YTJVdGJHbHVaV3B2YVc0bE0wUWxNakp5YjNWdVpDVXlNaVV5UmlVelJTVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5TUNVeU1DVXpRM0JoZEdnbE1qQmtKVE5FSlRJeVRUY2xNakF4TlVneE1TVXlNaVV5TUhOMGNtOXJaU1V6UkNVeU1tTjFjbkpsYm5SRGIyeHZjaVV5TWlVeU1ITjBjbTlyWlMxM2FXUjBhQ1V6UkNVeU1qSWxNaklsTWpCemRISnZhMlV0YkdsdVpXTmhjQ1V6UkNVeU1uSnZkVzVrSlRJeUpUSXdjM1J5YjJ0bExXeHBibVZxYjJsdUpUTkVKVEl5Y205MWJtUWxNaklsTWtZbE0wVWxNRUVsTWpBbE1qQWxNakFsTWpBbE0wTWxNa1p6ZG1jbE0wVWxNRUVsTWpBbE1qQWxNakFsTWpBbE0wTnpjR0Z1SlRJd1kyeGhjM01sTTBRbE1qSnRhVzVwTFhSbGVIUWxNaklsTTBWbFVHRndaWElsTTBNbE1rWnpjR0Z1SlRORkpUQkJKVEl3SlRJd0pUTkRKVEpHWkdsMkpUTkZKVEJCSlROREpUSkdZU1V6UlNVd1FTVXdRU1V6UTNOMGVXeGxKVE5GSlRCQkpUTkJjbTl2ZENVeU1DVTNRaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlSaW9sTWpBbFJUQWxRakFsT0RjbFJUQWxRakFsT1RVbFJUQWxRakVsT0VRbFJUQWxRakFsT1RVbFJUQWxRakFsUVRFbE1qQWxSVEFsUWpBbFFVVWxSVEFsUWpFbE9EQWxSVEFsUWpBbFFqQWxSVEFsUWpFbE9ERWxNakFsUlRBbFFqQWxRamdsUlRBbFFqRWxPRGdsUlRBbFFqQWxPVU1sUlRBbFFqRWxPREVsUlRBbFFqQWxRaklsUlRBbFFqRWxPREVsTWpBbFJUQWxRakFsUVVVbFJUQWxRakFsUWtVbFJUQWxRakFsUWpBbFJUQWxRakVsT0VRbFJUQWxRakFsT1VFbFJUQWxRakVsT0RFbFJUQWxRakFsT1RVbFJUQWxRakVsT0VJbFJUQWxRakFsUWpVbFJUQWxRakFsT1VFbFJUQWxRakVsT0VRbFJUQWxRakFsT1VFbFJUQWxRakVsT0RFbE1qQXFKVEpHSlRCQkpUSXdKVEl3SlRJd0pUSXdMUzFpZFhSMGIyNHRjMmw2WlNVelFTVXlNRFF5Y0hnbE0wSWxNakFsTWpBbE1qQWxNakFsTWtZcUpUSXdKVVV3SlVJd0pVRkRKVVV3SlVJd0pUbEdKVVV3SlVJd0pVRTRKVVV3SlVJeEpUaEVKVEl3SlVVd0pVSXdKVUkxSlVVd0pVSXhKVGcySlVVd0pVSXdKVUV4SlVVd0pVSXdKVUl5SlVVd0pVSXhKVGhFSlVVd0pVSXdKVUZCSlVVd0pVSXhKVGd4SlRKR0pVVXdKVUl3SlRoRkpVVXdKVUl3SlVFMEpVVXdKVUl4SlRoRUpVVXdKVUl3SlVFMEpVVXdKVUl4SlRneEpUSXdLaVV5UmlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNQzB0Wm05dWRDMXphWHBsSlROQkpUSXdPSEI0SlROQ0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEpHS2lVeU1DVkZNQ1ZDTUNVNE5TVkZNQ1ZDTUNVNU5TVkZNQ1ZDTVNVNFJDVkZNQ1ZDTUNWQ055VkZNQ1ZDTUNWQ01DVkZNQ1ZDTUNWQ1JTVkZNQ1ZDTUNWQ01pVXlNQ1ZGTUNWQ01DVkNPQ1ZGTUNWQ01TVTRPQ1ZGTUNWQ01DVTVReVZGTUNWQ01TVTRNU1V5TUNvbE1rWWxNRUVsTWpBbE1qQWxNakFsTWpBdExXbGpiMjR0YzJsNlpTVXpRU1V5TURFNGNIZ2xNMElsTWpBbE1qQWxNakFsTWpBbE1qQWxNakFsTWtZcUpUSXdKVVV3SlVJd0pUa3dKVVV3SlVJd0pUazFKVVV3SlVJd0pVSkZKVVV3SlVJd0pVRTRKVVV3SlVJeEpUaEVKVEl3SlVVd0pVSXdKVUk0SlVVd0pVSXhKVGc0SlVVd0pVSXdKVGxESlVVd0pVSXhKVGd4SlRJd0tpVXlSaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1DMHRZbWN0WTI5c2IzSWxNMEVsTWpBbE1qTmtNekV3TWpjbE0wSWxNakFsTWpBbE1qQWxNakFsTWtZcUpUSXdKVVV3SlVJd0pVRkRKVVV3SlVJd0pUbEdKVVV3SlVJd0pVRTRKVVV3SlVJeEpUaEVKVEl3SlVVd0pVSXdKVGsxSlVVd0pVSXdKVUl5SlVVd0pVSXdKVUl3SlVVd0pVSXhKVGhFSlRJd0tpVXlSaVV3UVNVM1JDVXdRU1V3UVM1a2FYTm9ZUzF0YVc1cExXSjBiaVV5TUNVM1FpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUdScGMzQnNZWGtsTTBFbE1qQnBibXhwYm1VdFpteGxlQ1V6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNSFJsZUhRdFpHVmpiM0poZEdsdmJpVXpRU1V5TUc1dmJtVWxNakFoYVcxd2IzSjBZVzUwSlROQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3ZDJsa2RHZ2xNMEVsTWpCMllYSW9MUzFpZFhSMGIyNHRjMmw2WlNrbE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpCb1pXbG5hSFFsTTBFbE1qQjJZWElvTFMxaWRYUjBiMjR0YzJsNlpTa2xNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQmlZV05yWjNKdmRXNWtKVE5CSlRJd2RtRnlLQzB0WW1jdFkyOXNiM0lwSlROQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3WTI5c2IzSWxNMEVsTWpCM2FHbDBaU1V5TUNGcGJYQnZjblJoYm5RbE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpCaWIzSmtaWEl0Y21Ga2FYVnpKVE5CSlRJd05uQjRKVE5DSlRCQkpUSXdKVEl3SlRJd0pUSXdZbTk0TFhOb1lXUnZkeVV6UVNVeU1EQWxNakF5Y0hnbE1qQTBjSGdsTWpCeVoySmhLREFsTWtNd0pUSkRNQ1V5UXpBdU1pa2xNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQjBjbUZ1YzJsMGFXOXVKVE5CSlRJd1lXeHNKVEl3TUM0eWN5VXlNR1ZoYzJVbE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpCaWIzSmtaWElsTTBFbE1qQXhjSGdsTWpCemIyeHBaQ1V5TUhKblltRW9NalUxSlRKRE1qVTFKVEpETWpVMUpUSkRNQzR4S1NVelFpVXdRU1UzUkNVd1FTVXdRUzVpZEc0dFkyOXVkR1Z1ZENVeU1DVTNRaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1HUnBjM0JzWVhrbE0wRWxNakJtYkdWNEpUTkNKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd1pteGxlQzFrYVhKbFkzUnBiMjRsTTBFbE1qQmpiMngxYlc0bE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpCaGJHbG5iaTFwZEdWdGN5VXpRU1V5TUdObGJuUmxjaVV6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR3AxYzNScFpua3RZMjl1ZEdWdWRDVXpRU1V5TUdObGJuUmxjaVV6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNSGRwWkhSb0pUTkJKVEl3TVRBd0pUSTFKVE5DSlRCQkpUSXdKVEl3SlRJd0pUSXdaMkZ3SlROQkpUSXdNWEI0SlROQ0pUSXdKVEpHS2lVeU1DVkZNQ1ZDTUNVNU1DVkZNQ1ZDTUNVNU5TVkZNQ1ZDTUNWQ1JTVkZNQ1ZDTUNWQk9DVkZNQ1ZDTVNVNFJDVXlNQ1ZGTUNWQ01DVTVOU1ZGTUNWQ01DVkNSaVV5TUNWRk1DVkNNQ1U1UmlWRk1DVkNNU1U0TmlWRk1DVkNNQ1U1TlNWRk1DVkNNU1U0UkNWRk1DVkNNQ1ZDT0NWRk1DVkNNU1U0UkNWRk1DVkNNQ1U1UmlWRk1DVkNNU1U0UkNVeU1DVkZNQ1ZDTUNVNU5TVkZNQ1ZDTUNWQ1JpVXlNQ1ZGTUNWQ01DVkJSU1ZGTUNWQ01DVkJOeVZGTUNWQ01TVTRSQ1ZGTUNWQ01DVkJSaVV5TUNWRk1DVkNNQ1ZCTmlWRk1DVkNNU1U0TWlWRk1DVkNNQ1ZDTUNWRk1DVkNNQ1U0TWlVeU1Db2xNa1lsTUVFbE4wUWxNRUVsTUVFdWJXbHVhUzF6ZG1jbE1qQWxOMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQjNhV1IwYUNVelFTVXlNSFpoY2lndExXbGpiMjR0YzJsNlpTa2xNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQm9aV2xuYUhRbE0wRWxNakIyWVhJb0xTMXBZMjl1TFhOcGVtVXBKVE5DSlRCQkpUZEVKVEJCSlRCQkxtMXBibWt0ZEdWNGRDVXlNQ1UzUWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR1p2Ym5RdGMybDZaU1V6UVNVeU1IWmhjaWd0TFdadmJuUXRjMmw2WlNrbE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpCbWIyNTBMWGRsYVdkb2RDVXpRU1V5TUdKdmJHUWxNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQjBaWGgwTFhSeVlXNXpabTl5YlNVelFTVXlNSFZ3Y0dWeVkyRnpaU1V6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR1p2Ym5RdFptRnRhV3g1SlROQkpUSXdjMkZ1Y3kxelpYSnBaaVV6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR3hwYm1VdGFHVnBaMmgwSlROQkpUSXdNU1V6UWlVd1FTVTNSQ1V3UVNVd1FTVXlSaW9sTWpCSWIzWmxjaVV5TUVWbVptVmpkQ1V5TUNvbE1rWWxNRUV1WkdsemFHRXRiV2x1YVMxaWRHNGxNMEZvYjNabGNpVXlNQ1UzUWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR0poWTJ0bmNtOTFibVFsTTBFbE1qQWxNak5sWVRNNE5HUWxNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQjBjbUZ1YzJadmNtMGxNMEVsTWpCelkyRnNaU2d4TGpBMUtTVXpRaVV3UVNVM1JDVXdRU1V3UVNVeVJpb2xNakJOYjJKcGJHVWxNMEVsTWpBbFJUQWxRakFsT0RjbFJUQWxRakFsT0RJbFJUQWxRakFsT1RVbFJUQWxRakFsUWtVbE1qQWxSVEFsUWpBbE9VRWxSVEFsUWpBbFFrWWxSVEFsUWpBbFFUZ2xSVEFsUWpFbE9FUWxSVEFsUWpBbFFUZ2xSVEFsUWpBbE9UY2xSVEFsUWpBbFFrVWxNakFsUlRBbFFqQWxPVFVsUlRBbFFqQWxRa1VsUlRBbFFqQWxRalVsUlRBbFFqQWxRa1VsUlRBbFFqQWxRaklsUlRBbFFqQWxPRElsUlRBbFFqQWxPVVlsUlRBbFFqRWxPRGNsTWpBcUpUSkdKVEJCSlRRd2JXVmthV0VsTWpBb2JXRjRMWGRwWkhSb0pUTkJKVEl3TkRnd2NIZ3BKVEl3SlRkQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3TG1ScGMyaGhMVzFwYm1rdFluUnVKVEl3SlRkQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0xTMWlkWFIwYjI0dGMybDZaU1V6UVNVeU1ETTRjSGdsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakFsTWpBbE1qQWxNakFsTWpBdExXWnZiblF0YzJsNlpTVXpRU1V5TURkd2VDVXpRaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQzB0YVdOdmJpMXphWHBsSlROQkpUSXdNVFp3ZUNVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUNVM1JDVXdRU1UzUkNVd1FTVXpReVV5Um5OMGVXeGxKVE5GWy92Y19yYXdfaHRtbF1bL3ZjX2NvbHVtbl9pbm5lcl1bL3ZjX3Jvd19pbm5lcl1bdmNfcm93X2lubmVyIGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtdG9wXCJdW3ZjX2NvbHVtbl9pbm5lciBpc19zdGlja3k9XCJ5ZXNcIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWW1GamEyZHliM1Z1WkMxamIyeHZjaUk2SWlOaU1qQXdNREFpTENKa2FYTndiR0Y1SWpvaWJtOXVaU0o5ZlE9PVwiXVt0ZGJfaGVhZGVyX3NlYXJjaCBpbmxpbmU9XCJ5ZXNcIiB0b2dnbGVfdHh0X3Bvcz1cImFmdGVyXCIgZm9ybV9hbGlnbj1cImNvbnRlbnQtaG9yaXotcmlnaHRcIiByZXN1bHRzX21zZ19hbGlnbj1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgaW1hZ2VfZmxvYXRlZD1cImZsb2F0X2xlZnRcIiBpbWFnZV93aWR0aD1cIjMwXCIgaW1hZ2Vfc2l6ZT1cInRkXzMyNHg0MDBcIiBzaG93X2NhdD1cIm5vbmVcIiBzaG93X2J0bj1cIm5vbmVcIiBzaG93X2RhdGU9XCJcIiBzaG93X3Jldmlldz1cIlwiIHNob3dfY29tPVwibm9uZVwiIHNob3dfZXhjZXJwdD1cIm5vbmVcIiBzaG93X2F1dGhvcj1cIm5vbmVcIiBhcnRfdGl0bGU9XCIwIDAgMnB4IDBcIiBhbGxfbW9kdWxlc19zcGFjZT1cIjIwXCIgdGRpY29uPVwidGQtaWNvbi1tYWduaWZpZXItYmlnLXJvdW5kZWRcIiBpY29uX3NpemU9XCJleUpoYkd3aU9pSXlNQ0lzSW5CdmNuUnlZV2wwSWpvaU1UZ2lmUT09XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlMQ0p3YjNKMGNtRnBkQ0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lNU0lzSW1ScGMzQnNZWGtpT2lJaWZTd2ljRzl5ZEhKaGFYUmZiV0Y0WDNkcFpIUm9Jam94TURFNExDSndiM0owY21GcGRGOXRhVzVmZDJsa2RHZ2lPamMyT0gwPVwiIG1vZHVsZXNfb25fcm93PVwiZXlKaGJHd2lPaUkxTUNVaUxDSndiM0owY21GcGRDSTZJalV3SlNJc0lteGhibVJ6WTJGd1pTSTZJalV3SlNKOVwiIG1ldGFfaW5mb19ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotbGVmdFwiIGZvcm1fd2lkdGg9XCI2MDBcIiBpbnB1dF9ib3JkZXI9XCIwIDAgMXB4IDBcIiBtb2R1bGVzX2RpdmlkZXI9XCJcIiBmb3JtX3BhZGRpbmc9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpJd2NIZ2dNakJ3ZUNBeU1IQjRJaXdpWVd4c0lqb2lNekJ3ZUNKOVwiIGFycm93X2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGJ0bl9iZ19oPVwicmdiYSgwLDAsMCwwKVwiIGJ0bl90ZGljb249XCJ0ZC1pY29uLW1lbnUtcmlnaHRcIiBidG5faWNvbl9wb3M9XCJhZnRlclwiIGJ0bl9pY29uX3NpemU9XCI3XCIgYnRuX2ljb25fc3BhY2U9XCI4XCIgZl90aXRsZV9mb250X2ZhbWlseT1cIlwiIGZfY2F0X2ZvbnRfZmFtaWx5PVwiXCIgZl9jYXRfZm9udF90cmFuc2Zvcm09XCJ1cHBlcmNhc2VcIiBmX3RpdGxlX2ZvbnRfd2VpZ2h0PVwiXCIgZl90aXRsZV9mb250X3RyYW5zZm9ybT1cIlwiIGZfdGl0bGVfZm9udF9zaXplPVwiMTNcIiB0aXRsZV90eHRfaG92ZXI9XCIjNGRiMmVjXCIgcmVzdWx0c19saW1pdD1cIjZcIiBmbG9hdF9ibG9jaz1cInllc1wiIGljb25fY29sb3I9XCIjMDAwMDAwXCIgcmVzdWx0c19ib3JkZXI9XCIwIDAgMXB4IDBcIiBmX3RpdGxlX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIxLjRcIiBidG5fY29sb3I9XCIjMDAwMDAwXCIgYnRuX2NvbG9yX2g9XCIjNGRiMmVjXCIgYWxsX3VuZGVybGluZV9jb2xvcj1cIlwiIHJlc3VsdHNfbXNnX2NvbG9yX2g9XCIjNGRiMmVjXCIgaW1hZ2VfaGVpZ2h0PVwiMTAwXCIgbWV0YV9wYWRkaW5nPVwiM3B4IDAgMCAxNnB4XCIgbW9kdWxlc19nYXA9XCIyMFwiIG1jMV90bD1cIjEyXCIgc2hvd19mb3JtPVwieWVzXCIgZl9tZXRhX2ZvbnRfd2VpZ2h0PVwiXCIgaF9lZmZlY3Q9XCJcIiByZXN1bHRzX21zZ19wYWRkaW5nPVwiMTBweCAwXCIgZl9yZXN1bHRzX21zZ19mb250X3N0eWxlPVwibm9ybWFsXCIgdmlkZW9faWNvbj1cIjI0XCIgbW9kdWxlc19kaXZpZGVyX2NvbG9yPVwiXCIgbW9kdWxlc19ib3JkZXJfY29sb3I9XCJcIiBidG5fcGFkZGluZz1cIjBcIiBmb3JtX2JvcmRlcj1cIjBcIiBmb3JtX3NoYWRvd19zaGFkb3dfb2Zmc2V0X3ZlcnRpY2FsPVwiM1wiIHJlc3VsdHNfcGFkZGluZz1cIjAgMzBweCAzMHB4XCIgYnRuX2JnPVwicmdiYSgwLDAsMCwwKVwiIGljb25fcGFkZGluZz1cImV5SmhiR3dpT2pJdU5Dd2ljRzl5ZEhKaGFYUWlPaUl5TGpZaWZRPT1cIl1bL3ZjX2NvbHVtbl9pbm5lcl1bL3ZjX3Jvd19pbm5lcl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bL3RkY196b25lXSIsInRkY19oZWFkZXJfZGVza3RvcF9zdGlja3kiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfZGVza3RvcF9zdGlja3lcIiBzX3RyYW5zaXRpb25fdHlwZT1cIlwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNpSTZJbkpuWW1Fb01qVTFMREkxTlN3eU5UVXNNQzQ1TlNraUxDSjZMV2x1WkdWNElqb2lPVGs1SWl3aVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgaHNfdHJhbnNpdGlvbl90eXBlPVwiXCIgaHNfdHJhbnNpdGlvbl9lZmZlY3Q9XCJzbGlkZVwiIHpvbmVfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiOFwiIGhzX3N0aWNreV90eXBlPVwic21hcnRfc25hcFwiIGhzX3N0aWNreV9vZmZzZXQ9XCI3MlwiXVt2Y19yb3cgZnVsbF93aWR0aD1cInN0cmV0Y2hfcm93XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgY29udGVudF9hbGlnbl92ZXJ0aWNhbD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIl1bdmNfY29sdW1uXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIGFsaWduX3ZlcnQ9XCJjb250ZW50LXZlcnQtY2VudGVyXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV9oZWlnaHQ9XCI5MFwiIG1lZGlhX3NpemVfaW1hZ2Vfd2lkdGg9XCIyNzJcIiBpbWFnZV93aWR0aD1cIjEyNlwiIHNob3dfaW1hZ2U9XCJcIiB0YWdsaW5lX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiB0ZXh0X2NvbG9yPVwiIzAwMDAwMFwiIHR0bF90YWdfc3BhY2U9XCJleUpoYkd3aU9pSXRNeUlzSW5CdmNuUnlZV2wwSWpvaUxUSWlmUT09XCIgaW5saW5lPVwieWVzXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgaW1hZ2U9XCIxM1wiXVt0ZGJfaGVhZGVyX21lbnUgbWMxX3RpdGxlX3RhZz1cInBcIiBtYWluX3N1Yl90ZGljb249XCJ0ZC1pY29uLWRvd25cIiBzdWJfdGRpY29uPVwidGQtaWNvbi1yaWdodC1hcnJvd1wiIG1tX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiBtb2R1bGVzX29uX3Jvd19yZWd1bGFyPVwiMjAlXCIgbW9kdWxlc19vbl9yb3dfY2F0cz1cIjI1JVwiIGltYWdlX3NpemU9XCJ0ZF8zMjR4NDAwXCIgbW9kdWxlc19jYXRlZ29yeT1cImltYWdlXCIgc2hvd19leGNlcnB0PVwibm9uZVwiIHNob3dfY29tPVwibm9uZVwiIHNob3dfZGF0ZT1cIlwiIHNob3dfYXV0aG9yPVwibm9uZVwiIG1tX3N1Yl9hbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotcmlnaHRcIiBtbV9lbGVtX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIGlubGluZT1cInllc1wiIG1lbnVfaWQ9XCIzMFwiIG1tX2FsaWduX3NjcmVlbj1cInllc1wiIGZfZWxlbV9mb250X2ZhbWlseT1cIlwiIGZfZWxlbV9mb250X3NpemU9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpFeEluMD1cIiBtbV93aWR0aD1cIjEzMDBcIiBtbV9zdWJjYXRzX2JnPVwiI2ZmZmZmZlwiIG1tX2VsZW1fYm9yZGVyX2E9XCIwIDFweCAwIDBcIiBtbV9lbGVtX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXljSGdnTWpKd2VDSXNJbkJ2Y25SeVlXbDBJam9pTUNBeE5IQjRJbjA9XCIgbW1fc3ViX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXhObkI0SURBaUxDSndiM0owY21GcGRDSTZJakUwY0hnZ01DSjlcIiBmX3RpdGxlX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE5TSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMElpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TXlKOVwiIGZfdGl0bGVfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuMlwiIGFydF90aXRsZT1cIjNweCAwXCIgZl9tbV9zdWJfZm9udF9zaXplPVwiZXlKaGJHd2lPaUl4TXlJc0luQnZjblJ5WVdsMElqb2lNVEVpZlE9PVwiIG1tX2NoaWxkX2NhdHM9XCIxMFwiIG1tX2VsZW1fYm9yZGVyPVwiMCAxcHggMCAwXCIgbW1faGVpZ2h0PVwiZXlKaGJHd2lPaUl6TkRVaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUl6TURBaUxDSndiM0owY21GcGRDSTZJakkwTUNKOVwiIG1tX3N1Yl93aWR0aD1cImV5SnNZVzVrYzJOaGNHVWlPaUl4TmpBaUxDSndiM0owY21GcGRDSTZJakUwTUNKOVwiIG1tX3BhZGQ9XCJleUp3YjNKMGNtRnBkQ0k2SWpFMEluMD1cIiBtb2R1bGVzX2dhcD1cImV5SndiM0owY21GcGRDSTZJakUwSW4wPVwiIGVsZW1fcGFkZD1cImV5SndiM0owY21GcGRDSTZJakFnTVRKd2VDSjlcIiBmX2VsZW1fZm9udF9saW5lX2hlaWdodD1cImV5SndiM0owY21GcGRDSTZJalE0Y0hnaWZRPT1cIiB2aWRlb19pY29uPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqSTBJbjA9XCIgYWxsX21vZHVsZXNfc3BhY2U9XCIyNlwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmU9XCJ0ZHNfbWVudV9zdWJfYWN0aXZlMVwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmUyLWxpbmVfY29sb3I9XCJcIl1bdGRiX2hlYWRlcl9zZWFyY2ggaW5saW5lPVwieWVzXCIgdG9nZ2xlX3R4dF9wb3M9XCJhZnRlclwiIGZvcm1fYWxpZ249XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgcmVzdWx0c19tc2dfYWxpZ249XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIGltYWdlX2Zsb2F0ZWQ9XCJmbG9hdF9sZWZ0XCIgaW1hZ2Vfd2lkdGg9XCIzMFwiIGltYWdlX3NpemU9XCJ0ZF8zMjR4NDAwXCIgc2hvd19jYXQ9XCJub25lXCIgc2hvd19idG49XCJub25lXCIgc2hvd19kYXRlPVwiXCIgc2hvd19yZXZpZXc9XCJcIiBzaG93X2NvbT1cIm5vbmVcIiBzaG93X2V4Y2VycHQ9XCJub25lXCIgc2hvd19hdXRob3I9XCJub25lXCIgYXJ0X3RpdGxlPVwiMCAwIDJweCAwXCIgYWxsX21vZHVsZXNfc3BhY2U9XCIyMFwiIHRkaWNvbj1cInRkLWljb24tbWFnbmlmaWVyLWJpZy1yb3VuZGVkXCIgaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPaUl5TUNJc0luQnZjblJ5WVdsMElqb2lNVGdpZlE9PVwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2laR2x6Y0d4aGVTSTZJaUo5TENKd2IzSjBjbUZwZENJNmV5SnRZWEpuYVc0dGRHOXdJam9pTVNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0c5eWRISmhhWFJmYldGNFgzZHBaSFJvSWpveE1ERTRMQ0p3YjNKMGNtRnBkRjl0YVc1ZmQybGtkR2dpT2pjMk9IMD1cIiBtb2R1bGVzX29uX3Jvdz1cImV5SmhiR3dpT2lJMU1DVWlMQ0p3YjNKMGNtRnBkQ0k2SWpVd0pTSXNJbXhoYm1SelkyRndaU0k2SWpVd0pTSjlcIiBtZXRhX2luZm9faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWxlZnRcIiBmb3JtX3dpZHRoPVwiNjAwXCIgaW5wdXRfYm9yZGVyPVwiMCAwIDFweCAwXCIgbW9kdWxlc19kaXZpZGVyPVwiXCIgZm9ybV9wYWRkaW5nPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqSXdjSGdnTWpCd2VDQXlNSEI0SWl3aVlXeHNJam9pTXpCd2VDSjlcIiBhcnJvd19jb2xvcj1cIiNmZmZmZmZcIiBidG5fYmdfaD1cInJnYmEoMCwwLDAsMClcIiBidG5fdGRpY29uPVwidGQtaWNvbi1tZW51LXJpZ2h0XCIgYnRuX2ljb25fcG9zPVwiYWZ0ZXJcIiBidG5faWNvbl9zaXplPVwiN1wiIGJ0bl9pY29uX3NwYWNlPVwiOFwiIGZfdGl0bGVfZm9udF9mYW1pbHk9XCJcIiBmX2NhdF9mb250X2ZhbWlseT1cIlwiIGZfY2F0X2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgZl90aXRsZV9mb250X3dlaWdodD1cIlwiIGZfdGl0bGVfZm9udF90cmFuc2Zvcm09XCJcIiBmX3RpdGxlX2ZvbnRfc2l6ZT1cIjEzXCIgdGl0bGVfdHh0X2hvdmVyPVwiIzRkYjJlY1wiIHJlc3VsdHNfbGltaXQ9XCI2XCIgZmxvYXRfYmxvY2s9XCJ5ZXNcIiBpY29uX2NvbG9yPVwiIzAwMDAwMFwiIHJlc3VsdHNfYm9yZGVyPVwiMCAwIDFweCAwXCIgZl90aXRsZV9mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS40XCIgYnRuX2NvbG9yPVwiIzAwMDAwMFwiIGJ0bl9jb2xvcl9oPVwiIzRkYjJlY1wiIGFsbF91bmRlcmxpbmVfY29sb3I9XCJcIiByZXN1bHRzX21zZ19jb2xvcl9oPVwiIzRkYjJlY1wiIGltYWdlX2hlaWdodD1cIjEwMFwiIG1ldGFfcGFkZGluZz1cIjNweCAwIDAgMTZweFwiIG1vZHVsZXNfZ2FwPVwiMjBcIiBtYzFfdGw9XCIxMlwiIHNob3dfZm9ybT1cInllc1wiIGZfbWV0YV9mb250X3dlaWdodD1cIlwiIGhfZWZmZWN0PVwiXCIgcmVzdWx0c19tc2dfcGFkZGluZz1cIjEwcHggMFwiIGZfcmVzdWx0c19tc2dfZm9udF9zdHlsZT1cIm5vcm1hbFwiIHZpZGVvX2ljb249XCIyNFwiIG1vZHVsZXNfZGl2aWRlcl9jb2xvcj1cIlwiIG1vZHVsZXNfYm9yZGVyX2NvbG9yPVwiXCIgYnRuX3BhZGRpbmc9XCIwXCIgZm9ybV9ib3JkZXI9XCIwXCIgZm9ybV9zaGFkb3dfc2hhZG93X29mZnNldF92ZXJ0aWNhbD1cIjNcIiByZXN1bHRzX3BhZGRpbmc9XCIwIDMwcHggMzBweFwiIGJ0bl9iZz1cInJnYmEoMCwwLDAsMClcIiBpY29uX3BhZGRpbmc9XCJleUpoYkd3aU9qSXVOQ3dpY0c5eWRISmhhWFFpT2lJeUxqWWlmUT09XCJdWy92Y19jb2x1bW5dWy92Y19yb3ddWy90ZGNfem9uZV0iLCJ0ZGNfaGVhZGVyX21vYmlsZSI6Ilt0ZGNfem9uZSB0eXBlPVwidGRjX2hlYWRlcl9tb2JpbGVcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKa2FYTndiR0Y1SWpvaUluMHNJbkJvYjI1bFgyMWhlRjkzYVdSMGFDSTZOelkzZlE9PVwiIHpvbmVfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiZXlKd2FHOXVaU0k2SWpnaWZRPT1cIiBtX2Rpc3BsYXk9XCJyZWxhdGl2ZVwiIG1fcG9zaXRpb249XCJ0b3BcIl1bdmNfcm93IGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtdG9wXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SmliM0prWlhJdFltOTBkRzl0TFhkcFpIUm9Jam9pTVNJc0ltSnZjbVJsY2kxemRIbHNaU0k2SW1SdmRIUmxaQ0lzSW1KdmNtUmxjaTFqYjJ4dmNpSTZJaU13TURKa1pqY2lMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQm9iMjVsWDIxaGVGOTNhV1IwYUNJNk56WTNmUT09XCIgaXNfc3RpY2t5PVwieWVzXCIgdmlkZW9fc2NhbGU9XCIxXCIgZmxleF9sYXlvdXQ9XCJleUpoYkd3aU9pSmliRzlqYXlJc0luQm9iMjVsSWpvaWNtOTNJbjA9XCIgZmxleF9ob3Jpel9hbGlnbj1cImV5SmhiR3dpT2lKbWJHVjRMWE4wWVhKMElpd2ljR2h2Ym1VaU9pSmpaVzUwWlhJaWZRPT1cIiBmbGV4X3ZlcnRfYWxpZ249XCJleUpoYkd3aU9pSm1iR1Y0TFhOMFlYSjBJaXdpY0dodmJtVWlPaUpqWlc1MFpYSWlmUT09XCIgZmxleF93cmFwPVwiZXlKd2FHOXVaU0k2SWlKOVwiIGZsZXhfZ3Jvdz1cImV5SmhiR3dpT2lKa1pXWmhkV3gwSWl3aWNHaHZibVVpT2lKa1pXWmhkV3gwSW4wPVwiIHN2Z19oZWlnaHRfdG9wPVwiZXlKd2FHOXVaU0k2SWpBaWZRPT1cIiBzdmdfd2lkdGhfdG9wPVwiZXlKd2FHOXVaU0k2SWpBaWZRPT1cIiBzcGFjZV90b3A9XCJleUpoYkd3aU9qQXNJbkJvYjI1bElqb2lNU0o5XCIgc2hhZG93X3RvcF9zaGFkb3dfb2Zmc2V0X2hvcml6b250YWw9XCJleUp3YUc5dVpTSTZJakVpZlE9PVwiIGZsZXhfbGF5b3V0X3JldmVyc2U9XCJleUp3YUc5dVpTSTZJaUo5XCIgcm93X2JnX2dyYWRpZW50PVwiZXlKMGVYQmxJam9pWjNKaFpHbGxiblFpTENKamIyeHZjakVpT2lJalptWm1abVptSWl3aVkyOXNiM0l5SWpvaUkyWm1abVptWmlJc0ltMXBlR1ZrUTI5c2IzSnpJanBiWFN3aVpHVm5jbVZsSWpvaUxUa3dJaXdpWTNOeklqb2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNqb2dJMlptWm1abVpqc2lMQ0pqYzNOUVlYSmhiWE1pT2lJd1pHVm5MQ05tWm1abVptWXNJMlptWm1abVppSjlcIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS80XCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SjNhV1IwYUNJNklqSXdKU0lzSW1ScGMzQnNZWGtpT2lKcGJteHBibVV0WW14dlkyc2lmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIHZlcnRpY2FsX2FsaWduPVwiZXlKd2FHOXVaU0k2SW0xcFpHUnNaU0o5XCJdW3RkYl9tb2JpbGVfbWVudSBpbmxpbmU9XCJ5ZXNcIiBpY29uX2NvbG9yPVwiI2ZmMDAwMFwiIGljb25fc2l6ZT1cImV5SmhiR3dpT2pJeUxDSndhRzl1WlNJNklqSXhJbjA9XCIgaWNvbl9wYWRkaW5nPVwiZXlKaGJHd2lPakl1TlN3aWNHaHZibVVpT2lJeUluMD1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lOaUlzSW0xaGNtZHBiaTFpYjNSMGIyMGlPaUl4TUNJc0ltSnZjbVJsY2kxemRIbHNaU0k2SW1keWIyOTJaU0lzSW1KdmNtUmxjaTFqYjJ4dmNpSTZJaU5sWVRBd00yVWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQm9iMjVsWDIxaGVGOTNhV1IwYUNJNk56WTNmUT09XCIgbWVudV9pZD1cIjMwXCIgaWNvbl9jb2xvcl9oPVwiIzgyMjRlM1wiIGFsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiB0ZGljb249XCJ0ZGMtZm9udC1mYSB0ZGMtZm9udC1mYS1saXN0XCJdW3RkYl9tb2JpbGVfc2VhcmNoIGlubGluZT1cInllc1wiIGFsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiBpY29uX3NpemU9XCJleUpoYkd3aU9qSXlMQ0p3YUc5dVpTSTZJakl4SW4wPVwiIGljb25fcGFkZGluZz1cImV5SmhiR3dpT2pJdU5Td2ljR2h2Ym1VaU9pSXlMalFpZlE9PVwiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRjbWxuYUhRaU9pSXRPQ0lzSW0xaGNtZHBiaTFpYjNSMGIyMGlPaUl0T0NJc0ltUnBjM0JzWVhraU9pSnViMjVsSW4wc0luQm9iMjVsWDIxaGVGOTNhV1IwYUNJNk56WTNmUT09XCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvNFwiXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25fdmVydD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIiBkaXNhYmxlX2gxPVwieWVzXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV9oZWlnaHQ9XCI2MFwiIG1lZGlhX3NpemVfaW1hZ2Vfd2lkdGg9XCIzMDBcIiB0YWdsaW5lX2FsaWduX3ZlcnQ9XCJjb250ZW50LXZlcnQtdG9wXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SnRZWEpuYVc0dGJHVm1kQ0k2SWpFMElpd2laR2x6Y0d4aGVTSTZJaUo5TENKd2FHOXVaVjl0WVhoZmQybGtkR2dpT2pjMk4zMD1cIiB0ZXh0X2JnPVwiNTUzN1wiIHRleHRfYmdfaD1cIjU1MzdcIiBpbWFnZV93aWR0aD1cImV5SndhRzl1WlNJNklqSXdNQ0o5XCIgaW1hZ2U9XCI3NDcyXCIgaW1hZ2VfcmV0aW5hPVwiNzQ3MlwiXVsvdmNfY29sdW1uXVt2Y19jb2x1bW4gd2lkdGg9XCIxLzRcIl1bdGRiX21vYmlsZV9zZWFyY2ggaW5saW5lPVwieWVzXCIgYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWxlZnRcIiBpY29uX3NpemU9XCJleUpoYkd3aU9qSXlMQ0p3YUc5dVpTSTZJakkySW4wPVwiIGljb25fcGFkZGluZz1cImV5SmhiR3dpT2pJdU5Td2ljR2h2Ym1VaU9pSXhMamdpZlE9PVwiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRiR1ZtZENJNklqRXlJaXdpWkdsemNHeGhlU0k2SWlKOUxDSndhRzl1WlY5dFlYaGZkMmxrZEdnaU9qYzJOMzA9XCIgaWNvbl9jb2xvcj1cIiMwMDJiZWZcIiBpY29uX2NvbG9yX2g9XCIjY2MxZWM2XCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvNFwiXVt2Y19yYXdfaHRtbCB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lMVFFpTENKdFlYSm5hVzR0WW05MGRHOXRJam9pTFRnaUxDSnRZWEpuYVc0dGJHVm1kQ0k2SWpFaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW5Cb2IyNWxYMjFoZUY5M2FXUjBhQ0k2TnpZM2ZRPT1cIl1KVE5EWVNVeU1HaHlaV1lsTTBRbE1qSm9kSFJ3Y3lVelFTVXlSaVV5Um1Wd1lYQmxjaTV3Wlc1d2IzZGxjaTVwYmlVeVJpVXlNaVV5TUdOc1lYTnpKVE5FSlRJeVpHbHphR0V0YldsdWFTMWlkRzRsTWpJbE1qQjBZWEpuWlhRbE0wUWxNakpmWW14aGJtc2xNaklsTTBVbE1FRWxNakFsTWpBbE0wTmthWFlsTWpCamJHRnpjeVV6UkNVeU1tSjBiaTFqYjI1MFpXNTBKVEl5SlRORkpUQkJKVEl3SlRJd0pUSXdKVEl3SlRORGMzWm5KVEl3WTJ4aGMzTWxNMFFsTWpKdGFXNXBMWE4yWnlVeU1pVXlNSFpwWlhkQ2IzZ2xNMFFsTWpJd0pUSXdNQ1V5TURJMkpUSXdNallsTWpJbE1qQm1hV3hzSlRORUpUSXlibTl1WlNVeU1pVXlNSGh0Ykc1ekpUTkVKVEl5YUhSMGNDVXpRU1V5UmlVeVJuZDNkeTUzTXk1dmNtY2xNa1l5TURBd0pUSkdjM1puSlRJeUpUTkZKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVE5EY0dGMGFDVXlNR1FsTTBRbE1qSk5NVGtsTWpBelNEVkRNeTQ0T1RVME15VXlNRE1sTWpBekpUSXdNeTQ0T1RVME15VXlNRE1sTWpBMVZqRTVRek1sTWpBeU1DNHhNRFEySlRJd015NDRPVFUwTXlVeU1ESXhKVEl3TlNVeU1ESXhTREU1UXpJd0xqRXdORFlsTWpBeU1TVXlNREl4SlRJd01qQXVNVEEwTmlVeU1ESXhKVEl3TVRsV05VTXlNU1V5TURNdU9EazFORE1sTWpBeU1DNHhNRFEySlRJd015VXlNREU1SlRJd00xb2xNaklsTWpCemRISnZhMlVsTTBRbE1qSmpkWEp5Wlc1MFEyOXNiM0lsTWpJbE1qQnpkSEp2YTJVdGQybGtkR2dsTTBRbE1qSXlKVEl5SlRJd2MzUnliMnRsTFd4cGJtVmpZWEFsTTBRbE1qSnliM1Z1WkNVeU1pVXlNSE4wY205clpTMXNhVzVsYW05cGJpVXpSQ1V5TW5KdmRXNWtKVEl5SlRKR0pUTkZKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVE5EY0dGMGFDVXlNR1FsTTBRbE1qSk5OeVV5TURkSU1UY2xNaklsTWpCemRISnZhMlVsTTBRbE1qSmpkWEp5Wlc1MFEyOXNiM0lsTWpJbE1qQnpkSEp2YTJVdGQybGtkR2dsTTBRbE1qSXlKVEl5SlRJd2MzUnliMnRsTFd4cGJtVmpZWEFsTTBRbE1qSnliM1Z1WkNVeU1pVXlNSE4wY205clpTMXNhVzVsYW05cGJpVXpSQ1V5TW5KdmRXNWtKVEl5SlRKR0pUTkZKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVE5EY0dGMGFDVXlNR1FsTTBRbE1qSk5OeVV5TURFeFNERTNKVEl5SlRJd2MzUnliMnRsSlRORUpUSXlZM1Z5Y21WdWRFTnZiRzl5SlRJeUpUSXdjM1J5YjJ0bExYZHBaSFJvSlRORUpUSXlNaVV5TWlVeU1ITjBjbTlyWlMxc2FXNWxZMkZ3SlRORUpUSXljbTkxYm1RbE1qSWxNakJ6ZEhKdmEyVXRiR2x1WldwdmFXNGxNMFFsTWpKeWIzVnVaQ1V5TWlVeVJpVXpSU1V3UVNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQ1V6UTNCaGRHZ2xNakJrSlRORUpUSXlUVGNsTWpBeE5VZ3hNU1V5TWlVeU1ITjBjbTlyWlNVelJDVXlNbU4xY25KbGJuUkRiMnh2Y2lVeU1pVXlNSE4wY205clpTMTNhV1IwYUNVelJDVXlNaklsTWpJbE1qQnpkSEp2YTJVdGJHbHVaV05oY0NVelJDVXlNbkp2ZFc1a0pUSXlKVEl3YzNSeWIydGxMV3hwYm1WcWIybHVKVE5FSlRJeWNtOTFibVFsTWpJbE1rWWxNMFVsTUVFbE1qQWxNakFsTWpBbE1qQWxNME1sTWtaemRtY2xNMFVsTUVFbE1qQWxNakFsTWpBbE1qQWxNME56Y0dGdUpUSXdZMnhoYzNNbE0wUWxNakp0YVc1cExYUmxlSFFsTWpJbE0wVmxVR0Z3WlhJbE0wTWxNa1p6Y0dGdUpUTkZKVEJCSlRJd0pUSXdKVE5ESlRKR1pHbDJKVE5GSlRCQkpUTkRKVEpHWVNVelJTVXdRU1V3UVNVelEzTjBlV3hsSlRORkpUQkJKVE5CY205dmRDVXlNQ1UzUWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5UmlvbE1qQWxSVEFsUWpBbE9EY2xSVEFsUWpBbE9UVWxSVEFsUWpFbE9FUWxSVEFsUWpBbE9UVWxSVEFsUWpBbFFURWxNakFsUlRBbFFqQWxRVVVsUlRBbFFqRWxPREFsUlRBbFFqQWxRakFsUlRBbFFqRWxPREVsTWpBbFJUQWxRakFsUWpnbFJUQWxRakVsT0RnbFJUQWxRakFsT1VNbFJUQWxRakVsT0RFbFJUQWxRakFsUWpJbFJUQWxRakVsT0RFbE1qQWxSVEFsUWpBbFFVVWxSVEFsUWpBbFFrVWxSVEFsUWpBbFFqQWxSVEFsUWpFbE9FUWxSVEFsUWpBbE9VRWxSVEFsUWpFbE9ERWxSVEFsUWpBbE9UVWxSVEFsUWpFbE9FSWxSVEFsUWpBbFFqVWxSVEFsUWpBbE9VRWxSVEFsUWpFbE9FUWxSVEFsUWpBbE9VRWxSVEFsUWpFbE9ERWxNakFxSlRKR0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3TFMxaWRYUjBiMjR0YzJsNlpTVXpRU1V5TURVeWNIZ2xNMElsTWpBbE1qQWxNakFsTWpBbE1rWXFKVEl3SlVVd0pVSXdKVUZESlVVd0pVSXdKVGxHSlVVd0pVSXdKVUU0SlVVd0pVSXhKVGhFSlRJd0pVVXdKVUl3SlVJMUpVVXdKVUl4SlRnMkpVVXdKVUl3SlVFeEpVVXdKVUl3SlVJeUpVVXdKVUl4SlRoRUpVVXdKVUl3SlVGQkpVVXdKVUl4SlRneEpUSkdKVVV3SlVJd0pUaEZKVVV3SlVJd0pVRTBKVVV3SlVJeEpUaEVKVVV3SlVJd0pVRTBKVVV3SlVJeEpUZ3hKVEl3S2lVeVJpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUMwdFptOXVkQzF6YVhwbEpUTkJKVEl3T0hCNEpUTkNKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRKR0tpVXlNQ1ZGTUNWQ01DVTROU1ZGTUNWQ01DVTVOU1ZGTUNWQ01TVTRSQ1ZGTUNWQ01DVkNOeVZGTUNWQ01DVkNNQ1ZGTUNWQ01DVkNSU1ZGTUNWQ01DVkNNaVV5TUNWRk1DVkNNQ1ZDT0NWRk1DVkNNU1U0T0NWRk1DVkNNQ1U1UXlWRk1DVkNNU1U0TVNVeU1Db2xNa1lsTUVFbE1qQWxNakFsTWpBbE1qQXRMV2xqYjI0dGMybDZaU1V6UVNVeU1ESTJjSGdsTTBJbE1qQWxNakFsTWpBbE1qQWxNakFsTWpBbE1rWXFKVEl3SlVVd0pVSXdKVGt3SlVVd0pVSXdKVGsxSlVVd0pVSXdKVUpGSlVVd0pVSXdKVUU0SlVVd0pVSXhKVGhFSlRJd0pVVXdKVUl3SlVJNEpVVXdKVUl4SlRnNEpVVXdKVUl3SlRsREpVVXdKVUl4SlRneEpUSXdLaVV5UmlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNQzB0WW1jdFkyOXNiM0lsTTBFbE1qQWxNak5rTXpFd01qY2xNMElsTWpBbE1qQWxNakFsTWpBbE1rWXFKVEl3SlVVd0pVSXdKVUZESlVVd0pVSXdKVGxHSlVVd0pVSXdKVUU0SlVVd0pVSXhKVGhFSlRJd0pVVXdKVUl3SlRrMUpVVXdKVUl3SlVJeUpVVXdKVUl3SlVJd0pVVXdKVUl4SlRoRUpUSXdLaVV5UmlVd1FTVTNSQ1V3UVNVd1FTNWthWE5vWVMxdGFXNXBMV0owYmlVeU1DVTNRaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1HUnBjM0JzWVhrbE0wRWxNakJwYm14cGJtVXRabXhsZUNVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUhSbGVIUXRaR1ZqYjNKaGRHbHZiaVV6UVNVeU1HNXZibVVsTWpBaGFXMXdiM0owWVc1MEpUTkNKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd2QybGtkR2dsTTBFbE1qQjJZWElvTFMxaWRYUjBiMjR0YzJsNlpTa2xNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQm9aV2xuYUhRbE0wRWxNakIyWVhJb0xTMWlkWFIwYjI0dGMybDZaU2tsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakJpWVdOclozSnZkVzVrSlROQkpUSXdkbUZ5S0MwdFltY3RZMjlzYjNJcEpUTkNKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd1kyOXNiM0lsTTBFbE1qQjNhR2wwWlNVeU1DRnBiWEJ2Y25SaGJuUWxNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQmliM0prWlhJdGNtRmthWFZ6SlROQkpUSXdObkI0SlROQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3WW05NExYTm9ZV1J2ZHlVelFTVXlNREFsTWpBeWNIZ2xNakEwY0hnbE1qQnlaMkpoS0RBbE1rTXdKVEpETUNVeVF6QXVNaWtsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakIwY21GdWMybDBhVzl1SlROQkpUSXdZV3hzSlRJd01DNHljeVV5TUdWaGMyVWxNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQmliM0prWlhJbE0wRWxNakF4Y0hnbE1qQnpiMnhwWkNVeU1ISm5ZbUVvTWpVMUpUSkRNalUxSlRKRE1qVTFKVEpETUM0eEtTVXpRaVV3UVNVM1JDVXdRU1V3UVM1aWRHNHRZMjl1ZEdWdWRDVXlNQ1UzUWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNR1JwYzNCc1lYa2xNMEVsTWpCbWJHVjRKVE5DSlRCQkpUSXdKVEl3SlRJd0pUSXdabXhsZUMxa2FYSmxZM1JwYjI0bE0wRWxNakJqYjJ4MWJXNGxNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQmhiR2xuYmkxcGRHVnRjeVV6UVNVeU1HTmxiblJsY2lVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUdwMWMzUnBabmt0WTI5dWRHVnVkQ1V6UVNVeU1HTmxiblJsY2lVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUhkcFpIUm9KVE5CSlRJd01UQXdKVEkxSlROQ0pUQkJKVEl3SlRJd0pUSXdKVEl3WjJGd0pUTkJKVEl3TVhCNEpUTkNKVEl3SlRKR0tpVXlNQ1ZGTUNWQ01DVTVNQ1ZGTUNWQ01DVTVOU1ZGTUNWQ01DVkNSU1ZGTUNWQ01DVkJPQ1ZGTUNWQ01TVTRSQ1V5TUNWRk1DVkNNQ1U1TlNWRk1DVkNNQ1ZDUmlVeU1DVkZNQ1ZDTUNVNVJpVkZNQ1ZDTVNVNE5pVkZNQ1ZDTUNVNU5TVkZNQ1ZDTVNVNFJDVkZNQ1ZDTUNWQ09DVkZNQ1ZDTVNVNFJDVkZNQ1ZDTUNVNVJpVkZNQ1ZDTVNVNFJDVXlNQ1ZGTUNWQ01DVTVOU1ZGTUNWQ01DVkNSaVV5TUNWRk1DVkNNQ1ZCUlNWRk1DVkNNQ1ZCTnlWRk1DVkNNU1U0UkNWRk1DVkNNQ1ZCUmlVeU1DVkZNQ1ZDTUNWQk5pVkZNQ1ZDTVNVNE1pVkZNQ1ZDTUNWQ01DVkZNQ1ZDTUNVNE1pVXlNQ29sTWtZbE1FRWxOMFFsTUVFbE1FRXViV2x1YVMxemRtY2xNakFsTjBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakIzYVdSMGFDVXpRU1V5TUhaaGNpZ3RMV2xqYjI0dGMybDZaU2tsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakJvWldsbmFIUWxNMEVsTWpCMllYSW9MUzFwWTI5dUxYTnBlbVVwSlROQ0pUQkJKVGRFSlRCQkpUQkJMbTFwYm1rdGRHVjRkQ1V5TUNVM1FpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUdadmJuUXRjMmw2WlNVelFTVXlNSFpoY2lndExXWnZiblF0YzJsNlpTa2xNMElsTUVFbE1qQWxNakFsTWpBbE1qQm1iMjUwTFhkbGFXZG9kQ1V6UVNVeU1HSnZiR1FsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakIwWlhoMExYUnlZVzV6Wm05eWJTVXpRU1V5TUhWd2NHVnlZMkZ6WlNVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUdadmJuUXRabUZ0YVd4NUpUTkJKVEl3YzJGdWN5MXpaWEpwWmlVelFpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUd4cGJtVXRhR1ZwWjJoMEpUTkJKVEl3TVNVelFpVXdRU1UzUkNVd1FTVXdRU1V5UmlvbE1qQkliM1psY2lVeU1FVm1abVZqZENVeU1Db2xNa1lsTUVFdVpHbHphR0V0YldsdWFTMWlkRzRsTTBGb2IzWmxjaVV5TUNVM1FpVXdRU1V5TUNVeU1DVXlNQ1V5TUdKaFkydG5jbTkxYm1RbE0wRWxNakFsTWpObFlUTTROR1FsTTBJbE1FRWxNakFsTWpBbE1qQWxNakIwY21GdWMyWnZjbTBsTTBFbE1qQnpZMkZzWlNneExqQTFLU1V6UWlVd1FTVTNSQ1V3UVNVd1FTVXlSaW9sTWpCTmIySnBiR1VsTTBFbE1qQWxSVEFsUWpBbE9EY2xSVEFsUWpBbE9ESWxSVEFsUWpBbE9UVWxSVEFsUWpBbFFrVWxNakFsUlRBbFFqQWxPVUVsUlRBbFFqQWxRa1lsUlRBbFFqQWxRVGdsUlRBbFFqRWxPRVFsUlRBbFFqQWxRVGdsUlRBbFFqQWxPVGNsUlRBbFFqQWxRa1VsTWpBbFJUQWxRakFsT1RVbFJUQWxRakFsUWtVbFJUQWxRakFsUWpVbFJUQWxRakFsUWtVbFJUQWxRakFsUWpJbFJUQWxRakFsT0RJbFJUQWxRakFsT1VZbFJUQWxRakVsT0RjbE1qQXFKVEpHSlRCQkpUUXdiV1ZrYVdFbE1qQW9iV0Y0TFhkcFpIUm9KVE5CSlRJd05EZ3djSGdwSlRJd0pUZENKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd0xtUnBjMmhoTFcxcGJta3RZblJ1SlRJd0pUZENKVEJCSlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdKVEl3SlRJd0pUSXdMUzFpZFhSMGIyNHRjMmw2WlNVelFTVXlNRE00Y0hnbE0wSWxNRUVsTWpBbE1qQWxNakFsTWpBbE1qQWxNakFsTWpBbE1qQXRMV1p2Ym5RdGMybDZaU1V6UVNVeU1EZHdlQ1V6UWlVd1FTVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5TUNVeU1DVXlNQ1V5TUMwdGFXTnZiaTF6YVhwbEpUTkJKVEl3TVRad2VDVXpRaVV3UVNVeU1DVXlNQ1V5TUNVeU1DVTNSQ1V3UVNVM1JDVXdRU1V6UXlVeVJuTjBlV3hsSlRORlsvdmNfcmF3X2h0bWxdWy92Y19jb2x1bW5dWy92Y19yb3ddWy90ZGNfem9uZV0iLCJ0ZGNfaGVhZGVyX21vYmlsZV9zdGlja3kiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfbW9iaWxlX3N0aWNreVwiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUppWVdOclozSnZkVzVrTFdOdmJHOXlJam9pSXpJeU1qSXlNaUlzSW1ScGMzQnNZWGtpT2lJaWZTd2ljR2h2Ym1WZmJXRjRYM2RwWkhSb0lqbzNOamQ5XCIgbXNfdHJhbnNpdGlvbl9lZmZlY3Q9XCJleUpoYkd3aU9pSnZjR0ZqYVhSNUlpd2ljR2h2Ym1VaU9pSnpiR2xrWlNKOVwiIG1zX3N0aWNreV90eXBlPVwiXCIgem9uZV9zaGFkb3dfc2hhZG93X3NpemU9XCJleUp3YUc5dVpTSTZJamdpZlE9PVwiIGNvbnRlbnRfYWxpZ25fdmVydGljYWw9XCJjb250ZW50LXZlcnQtdG9wXCJdW3ZjX3JvdyBjb250ZW50X2FsaWduX3ZlcnRpY2FsPVwiY29udGVudC12ZXJ0LXRvcFwiIGdhcD1cImV5SndhRzl1WlNJNklqQWlmUT09XCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SmthWE53YkdGNUlqb2lJbjBzSW5Cb2IyNWxYMjFoZUY5M2FXUjBhQ0k2TnpZM2ZRPT1cIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SjNhV1IwYUNJNklqSXdKU0lzSW1ScGMzQnNZWGtpT2lKcGJteHBibVV0WW14dlkyc2lmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIHZlcnRpY2FsX2FsaWduPVwiZXlKd2FHOXVaU0k2SW0xcFpHUnNaU0o5XCJdW3RkYl9tb2JpbGVfbWVudSBpbmxpbmU9XCJ5ZXNcIiBpY29uX2NvbG9yPVwiI2ZmZmZmZlwiIGljb25fc2l6ZT1cImV5SmhiR3dpT2pJeUxDSndhRzl1WlNJNklqSTNJbjA9XCIgaWNvbl9wYWRkaW5nPVwiZXlKaGJHd2lPakl1TlN3aWNHaHZibVVpT2lJeUluMD1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lNaUlzSW0xaGNtZHBiaTFzWldaMElqb2lMVEV6SWl3aVpHbHpjR3hoZVNJNklpSjlMQ0p3YUc5dVpWOXRZWGhmZDJsa2RHZ2lPamMyTjMwPVwiIG1lbnVfaWQ9XCIzMFwiXVsvdmNfY29sdW1uXVt2Y19jb2x1bW4gd2lkdGg9XCIxLzNcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKM2FXUjBhQ0k2SWpZd0pTSXNJbVJwYzNCc1lYa2lPaUpwYm14cGJtVXRZbXh2WTJzaWZTd2ljR2h2Ym1WZmJXRjRYM2RwWkhSb0lqbzNOamQ5XCIgdmVydGljYWxfYWxpZ249XCJleUp3YUc5dVpTSTZJbTFwWkdSc1pTSjlcIl1bdGRiX2hlYWRlcl9sb2dvIGFsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiBhbGlnbl92ZXJ0PVwiY29udGVudC12ZXJ0LWNlbnRlclwiIG1lZGlhX3NpemVfaW1hZ2VfaGVpZ2h0PVwiMTgwXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV93aWR0aD1cIjU0NFwiIGltYWdlX3dpZHRoPVwiZXlKd2IzSjBjbUZwZENJNklqRTROaUlzSW5Cb2IyNWxJam9pTVRnd0luMD1cIiBzaG93X2ltYWdlPVwiZXlKaGJHd2lPaUp1YjI1bElpd2ljR2h2Ym1VaU9pSmliRzlqYXlKOVwiIHRhZ2xpbmVfYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LWNlbnRlclwiIHRleHRfY29sb3I9XCIjZmZmZmZmXCIgdHRsX3RhZ19zcGFjZT1cImV5SmhiR3dpT2lJdE15SXNJbkJ2Y25SeVlXbDBJam9pTFRJaWZRPT1cIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpWkdsemNHeGhlU0k2SWlKOUxDSndhRzl1WlNJNmV5SnRZWEpuYVc0dGRHOXdJam9pTFRnaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW5Cb2IyNWxYMjFoZUY5M2FXUjBhQ0k2TnpZM2ZRPT1cIiBpbWFnZT1cIjI2XCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvM1wiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUozYVdSMGFDSTZJakl3SlNJc0ltUnBjM0JzWVhraU9pSnBibXhwYm1VdFlteHZZMnNpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIiB2ZXJ0aWNhbF9hbGlnbj1cImV5SndhRzl1WlNJNkltMXBaR1JzWlNKOVwiXVt0ZGJfbW9iaWxlX3NlYXJjaCBpbmxpbmU9XCJ5ZXNcIiBmbG9hdF9yaWdodD1cInllc1wiIHRkY19jc3M9XCJleUp3YUc5dVpTSTZleUp0WVhKbmFXNHRjbWxuYUhRaU9pSXRNVGdpTENKdFlYSm5hVzR0WW05MGRHOXRJam9pTUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIGljb25fY29sb3I9XCIjZmZmZmZmXCIgdGRpY29uPVwidGQtaWNvbi1tYWduaWZpZXItYmlnLXJvdW5kZWRcIl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bL3RkY196b25lXSIsInRkY19pc19oZWFkZXJfc3RpY2t5IjpmYWxzZSwidGRjX2lzX21vYmlsZV9oZWFkZXJfc3RpY2t5IjpmYWxzZX0= - [Single Post Template - Default PRO](https://penpower.in/tdb_templates/single-post-template-default-pro/) - HomeSample Page Sample Page Title Sample Post Subtitle! By Author Name June 18, 2026 123 1234 Morbi libero lectus, laoreet elementum viverra vitae, sodales sit amet nisi. Vivamus dolor ipsum, ultrices in accumsan nec, viverra in nulla. Donec ligula sem, dignissim quis purus a, ultricies lacinia lectus. Aenean scelerisque, justo ac varius viverra, nisl arcu - [404 Template - Default PRO](https://penpower.in/tdb_templates/404-template-default-pro/) - Ooops... Error 404 Sorry, but the page you are looking for doesn't exist. Go to the homepage పోలవరం రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం D Ratnam - June 18, 2026 0 కాకినాడ ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు YEDUKONDALU DADALA - June 18, 2026 0 అనకాపల్లి పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు SIVA - [Author Template - Default PRO](https://penpower.in/tdb_templates/author-template-default-pro/) - HomeSample Page Sample Page Title 0 POSTS0 COMMENTSwww.sample-website.comSample author description ఎడిటోరియల్ Sample post title 0 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 1 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 2 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 3 Author name - June - [Date Template - Default PRO](https://penpower.in/tdb_templates/date-template-default-pro/) - HomeSample Page Sample Page Title Sample post title 0 Author name - June 18, 2026 11 Sample post no 0 excerpt. Sample post title 1 Author name - June 18, 2026 11 Sample post no 1 excerpt. Sample post title 2 Author name - June 18, 2026 11 Sample post no 2 excerpt. Sample post - [Attachment Template - Default PRO](https://penpower.in/tdb_templates/attachment-template-default-pro/) - HomeSample Page Sample Page Title Sample attachment description. - Advertisment - Most Read రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం June 18, 2026 ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు June 18, 2026 పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ప్రచారం చేస్తున్నది వేరు June 17, 2026 మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టే June 17, 2026 - [Tag Template - Default PRO](https://penpower.in/tdb_templates/tag-template-default-pro/) - Sample Page Tag: Sample Page Title ఎడిటోరియల్ Sample post title 0 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 1 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 2 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ Sample post title 3 Author name - June 18, 2026 11 ఎడిటోరియల్ - [Search Template - Default PRO](https://penpower.in/tdb_templates/search-template-default-pro/) - HomeSample Page Sample Page Title - search results Search Sample post title 0 Author name - June 18, 2026 11 Sample post no 0 excerpt. Sample post title 1 Author name - June 18, 2026 11 Sample post no 1 excerpt. Sample post title 2 Author name - June 18, 2026 11 Sample post no - [Category Template - Default PRO](https://penpower.in/tdb_templates/category-template-default-pro/) - HomeSample Page Sample Page Title Sample Category Description. ( Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. ) పోలవరం రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం D Ratnam - June 18, 2026 కాకినాడ ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు అనకాపల్లి పిటిషన్ లో అంశాలు వేరు, వైసిపి ## Categories - [ఎడిటోరియల్](https://penpower.in/category/editorial/) - [బిజినేస్](https://penpower.in/category/business/) - [తెలంగాణ](https://penpower.in/category/telangana/) - [ఫ్యాషన్](https://penpower.in/category/fashion/) - [హెల్త్&ఫిట్నెస్](https://penpower.in/category/health-fitness/) - [జీవన విధానం](https://penpower.in/category/lifestyle/) - [కొత్త లుక్](https://penpower.in/category/fashion/new-look/) - [సినిమా](https://penpower.in/category/cinema/) - [ఆర్టికల్స్](https://penpower.in/category/articles/) - [స్పోర్ట్స్](https://penpower.in/category/sport/) - [టెక్నాలజీ](https://penpower.in/category/technology/) - [జాతియం](https://penpower.in/category/national/) - [ఇంటర్నేషనల్](https://penpower.in/category/ineternational/) - [క్రైమ్ న్యూస్](https://penpower.in/category/crime-news/) - [రాజకీయం](https://penpower.in/category/politics/) - [భక్తి - ఆధ్యాత్మికత](https://penpower.in/category/devotional/) - [భద్రాద్రి కొత్తగూడెం](https://penpower.in/category/telangana/bhadradri-kothagudem/) - [హైదరాబాద్](https://penpower.in/category/telangana/hyderabad/) - [జనగాం](https://penpower.in/category/telangana/jangaon/) - [కరీంనగర్](https://penpower.in/category/telangana/karimnagar/) - [ఖమ్మం](https://penpower.in/category/telangana/khammam/) - [కొమురం భీమ్ ఆసిఫాబాద్](https://penpower.in/category/telangana/kumuram-bheem-asifabad/) - [మహబూబాబాద్](https://penpower.in/category/telangana/mahabubabad/) - [మహబూబ్‌నగర్](https://penpower.in/category/telangana/mahabubnagar/) - [మేడ్చల్ మల్కాజ్‌గిరి](https://penpower.in/category/telangana/medchal-malkajgiri/) - [నల్గొండ](https://penpower.in/category/telangana/nalgonda/) - [రంగారెడ్డి](https://penpower.in/category/telangana/rangareddy/) - [వికారాబాద్](https://penpower.in/category/telangana/vikarabad/) - [వరంగల్](https://penpower.in/category/telangana/warangal/) - [ఆంధ్రప్రదేశ్](https://penpower.in/category/andhra-pradesh/) - [అల్లూరి సీతారామరాజు](https://penpower.in/category/andhra-pradesh/alluri-sitharama-raju/) - [అనకాపల్లి](https://penpower.in/category/andhra-pradesh/anakapalli/) - [అనంతపురం](https://penpower.in/category/andhra-pradesh/anantapur/) - [అన్నమయ్య](https://penpower.in/category/andhra-pradesh/annamayya/) - [బాపట్ల](https://penpower.in/category/andhra-pradesh/bapatla/) - [చిత్తూరు](https://penpower.in/category/andhra-pradesh/chittoor/) - [డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ](https://penpower.in/category/andhra-pradesh/dr-br-ambedkar-konaseema/) - [ఏలూరు](https://penpower.in/category/andhra-pradesh/eluru/) - [గుంటూరు](https://penpower.in/category/andhra-pradesh/guntur/) - [కాకినాడ](https://penpower.in/category/andhra-pradesh/kakinada/) - [కృష్ణా](https://penpower.in/category/andhra-pradesh/krishna/) - [కర్నూలు](https://penpower.in/category/andhra-pradesh/kurnool/) - [నంద్యాల](https://penpower.in/category/andhra-pradesh/nandyal/) - [ఎన్టీఆర్](https://penpower.in/category/andhra-pradesh/ntr/) - [పల్నాడు](https://penpower.in/category/andhra-pradesh/palnadu/) - [పార్వతీపురం మన్యం](https://penpower.in/category/andhra-pradesh/parvathipuram-manyam/) - [ప్రకాశం](https://penpower.in/category/andhra-pradesh/prakasam/) - [శ్రీకాకుళం](https://penpower.in/category/andhra-pradesh/srikakulam/) - [శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు](https://penpower.in/category/andhra-pradesh/sri-potti-sriramulu-nellore/) - [తిరుపతి](https://penpower.in/category/andhra-pradesh/tirupati/) - [విశాఖపట్నం](https://penpower.in/category/andhra-pradesh/visakhapatnam/) - [విజయనగరం](https://penpower.in/category/andhra-pradesh/vizianagaram/) - [పశ్చిమ గోదావరి](https://penpower.in/category/andhra-pradesh/west-godavari/) - [వైఎస్ఆర్ కడప](https://penpower.in/category/andhra-pradesh/ysr-kadapa/) - [తూర్పు గోదావరి](https://penpower.in/category/andhra-pradesh/east-godavari/) - [పోలవరం](https://penpower.in/category/andhra-pradesh/polavaram/) - [మార్కాపురం](https://penpower.in/category/andhra-pradesh/markapuram/) - [తాజా సమాచారం](https://penpower.in/category/breaking-news/) - [అమరావతి](https://penpower.in/category/andhra-pradesh/amaravathi/) - [ఎలక్షన్స్](https://penpower.in/category/elections/) ## Tags - [Gold prices world market gold news India World](https://penpower.in/tag/gold-prices-world-market-gold-news-india-world/) - [#PenPower #RTC #ElectricBuses #Privatization #RTCWorkers #ElamanchiliDepot #NMU #WorkersProtest #SaveRTC #AndhraPradesh](https://penpower.in/tag/penpower-rtc-electricbuses-privatization-rtcworkers-elamanchilidepot-nmu-workersprotest-savertc-andhrapradesh/) - [#PenPower #SportsForAll #APSportsAuthority #Jagadeeswari #IndiraGandhiStadium #Ayyannapatrudu #RaghuramaKrishnamRaju #AnithaMinister #LegislatorsSports](https://penpower.in/tag/penpower-sportsforall-apsportsauthority-jagadeeswari-indiragandhistadium-ayyannapatrudu-raghuramakrishnamraju-anithaminister-legislatorssports/) - [#PenPower #Rampachodavaram #Papikondalu #TigerMovement #ForestDepartment #WildlifeProtection #ShivakumarGangal #TribalAreas #EcoTourism #AndhraPradesh](https://penpower.in/tag/penpower-rampachodavaram-papikondalu-tigermovement-forestdepartment-wildlifeprotection-shivakumargangal-tribalareas-ecotourism-andhrapradesh/) - [#PenPower #Siribala #GudemKothaveedhi #BSNL #SignalIssue #RuralConnectivity #TribalVillages #NetworkProblem #PublicIssue](https://penpower.in/tag/penpower-siribala-gudemkothaveedhi-bsnl-signalissue-ruralconnectivity-tribalvillages-networkproblem-publicissue/) - [#PenPower #Census2027 #Srikakulam #BVLSaiSekhar #CensusTraining #APGovernment #PopulationData #SelfEnumeration #DigitalCensus #PublicAdministration](https://penpower.in/tag/penpower-census2027-srikakulam-bvlsaisekhar-censustraining-apgovernment-populationdata-selfenumeration-digitalcensus-publicadministration/) - [#PenPower #MARTProject #ManyamDistrict #RuralDevelopment #DrNPrabhakaraReddy #AgricultureGrowth #WomenEmpowerment #SHGs #APGovernment](https://penpower.in/tag/penpower-martproject-manyamdistrict-ruraldevelopment-drnprabhakarareddy-agriculturegrowth-womenempowerment-shgs-apgovernment/) - [#PenPower #Kakinada #DistrictRegistrar #PrasadaRao #APGovernment #RegistrationDepartment #KakinadaCollector #PublicService #AndhraPradesh #OfficialAppointment](https://penpower.in/tag/penpower-kakinada-districtregistrar-prasadarao-apgovernment-registrationdepartment-kakinadacollector-publicservice-andhrapradesh-officialappointment/) - [#BRS #YSRCP #TDP #ChandrababuNaidu #APPolitics #TelanganaPolitics #SocialMediaWar #DigitalCampaign #PoliticalStrategy #PenPowerNews](https://penpower.in/tag/brs-ysrcp-tdp-chandrababunaidu-appolitics-telanganapolitics-socialmediawar-digitalcampaign-politicalstrategy-penpowernews/) - [#TirupatiCrime #PenPower #ChildMurderCase #TirupatiNews #CrimeReport #AndhraPradeshNews #BreakingNews #PoliceInvestigation #SocialIssue #JusticeForChild](https://penpower.in/tag/tirupaticrime-penpower-childmurdercase-tirupatinews-crimereport-andhrapradeshnews-breakingnews-policeinvestigation-socialissue-justiceforchild/) - [#Annavaram #SriVeeraVenkataSatyanarayanaSwamy #SriVanaDurgaAmmavaru #KhadgamalaPuja #TempleSeva #FridayPuja #SpiritualBlessings #ArjithaSeva #TemplePrasadam #DevotionalEvent](https://penpower.in/tag/annavaram-sriveeravenkatasatyanarayanaswamy-srivanadurgaammavaru-khadgamalapuja-templeseva-fridaypuja-spiritualblessings-arjithaseva-templeprasadam-devotionalevent/) - [#Kakinada #PenPower #TrafficViolation #IllegalSiren #RedCar #NumberPlateIssue #PublicConcern #AndhraPradesh #RoadSafety #CityAlert](https://penpower.in/tag/kakinada-penpower-trafficviolation-illegalsiren-redcar-numberplateissue-publicconcern-andhrapradesh-roadsafety-cityalert/) - [# పోలవరం జిల్లా](https://penpower.in/tag/పోలవరం-జిల్లా/) - [#రాజవొమ్మంగి మండలం](https://penpower.in/tag/రాజవొమ్మంగి-మండలం/) - [#దూడపై పెద్దపులి దాడి](https://penpower.in/tag/దూడపై-పెద్దపులి-దాడి/) - [# భయాందోళనలలో ప్రజలు](https://penpower.in/tag/భయాందోళనలలో-ప్రజలు/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-03-19&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-03-19edition72/) - [#Polavaram #TigerAlert #Rajavommangi #ForestDepartment #Wildlife #AndhraPradesh #BreakingNews #PenPower #TigerMovement #PublicAlert](https://penpower.in/tag/polavaram-tigeralert-rajavommangi-forestdepartment-wildlife-andhrapradesh-breakingnews-penpower-tigermovement-publicalert/) - [#క్రూడ్ఆయిల్సర్వే #మిషన్అన్వేషణ్ #ఓఎన్జీసీ #ఆంధ్రప్రదేశ్ #గోదావరిజిల్లాలు #సహజవాయు #ఇంధనభద్రత #ఆయిల్అన్వేషణ #భారతఇంధనం #తీరప్రాంతసర్వే](https://penpower.in/tag/క్రూడ్ఆయిల్సర్వే-మిషన్/) - [#CrudeOilSurvey #MissionAnveshan #ONGC #AndhraPradesh #GodavariDistricts #NaturalGas #EnergySecurity #OilExploration #IndiaEnergy #CoastalSurvey](https://penpower.in/tag/crudeoilsurvey-missionanveshan-ongc-andhrapradesh-godavaridistricts-naturalgas-energysecurity-oilexploration-indiaenergy-coastalsurvey/) - [#CoconutFarmers #Konaseema #MiddleEastCrisis #ExportCrisis #AgricultureLoss #AndhraPradesh #CoconutPrices #FarmersIssues #GlobalImpact #AgriMarket](https://penpower.in/tag/coconutfarmers-konaseema-middleeastcrisis-exportcrisis-agricultureloss-andhrapradesh-coconutprices-farmersissues-globalimpact-agrimarket/) - [#కొబ్బరిరైతులు #కోనసీమ #మిడిలీస్ట్యుద్ధం #ఎగుమతిసంక్షోభం #వ్యవసాయనష్టం #ఆంధ్రప్రదేశ్ #కొబ్బరిధరలు #రైతుసమస్యలు #ప్రపంచప్రభావం #వ్యవసాయమార్కెట్](https://penpower.in/tag/కొబ్బరిరైతులు-కోనసీమ-మి/) - [#MadanapalleFiles #PeddireddyRamachandraReddy #APPolitics #CIDInvestigation #FireCase #PoliticalControversy #AndhraPradesh #BreakingNews #CrimeNews #Investigation](https://penpower.in/tag/madanapallefiles-peddireddyramachandrareddy-appolitics-cidinvestigation-firecase-politicalcontroversy-andhrapradesh-breakingnews-crimenews-investigation/) - [#మదనపల్లిఫైల్స్ #పెద్దిరెడ్డి #ఏపీరాజకీయాలు #సీఐడిదర్యాప్తు #అగ్నిప్రమాదం #రాజకీయవివాదం #ఆంధ్రప్రదేశ్ #బ్రేకింగ్‌న్యూస్ #నేరవార్తలు #దర్యాప్తు](https://penpower.in/tag/మదనపల్లిఫైల్స్-పెద్దిర/) - [#కేసీఆర్ #రేవంత్‌రెడ్డి #తెలంగాణరాజకీయాలు #వర్క్‌ఫ్రంహోమ్‌రాజకీయం #అసెంబ్లీ #రాజకీయసెటైర్లు #ప్రతిపక్షనేత #హైదరాబాద్‌వార్తలు #భారతరాజకీయాలు #బ్రేకింగ్‌న్యూస్](https://penpower.in/tag/కేసీఆర్-రేవంత్రెడ్డి-త/) - [#KCR #RevanthReddy #TelanganaPolitics #WorkFromHomePolitics #Assembly #PoliticalSatire #OppositionLeader #HyderabadNews #IndianPolitics #BreakingNews](https://penpower.in/tag/kcr-revanthreddy-telanganapolitics-workfromhomepolitics-assembly-politicalsatire-oppositionleader-hyderabadnews-indianpolitics-breakingnews/) - [#Hyderabad #CoreUrbanAct #GHMC #UrbanReforms #Telangana #IllegalConstructions #Hydraa #CityDevelopment #SmartCity #Governance](https://penpower.in/tag/hyderabad-coreurbanact-ghmc-urbanreforms-telangana-illegalconstructions-hydraa-citydevelopment-smartcity-governance/) - [#హైదరాబాద్ #కోర్అర్బన్యాక్ట్ #జీహెచ్‌ఎంసీ #నగరసంస్కరణలు #తెలంగాణ #అక్రమకట్టడాలు #హైడ్రా #నగరాభివృద్ధి #స్మార్ట్‌సిటీ #పాలన](https://penpower.in/tag/హైదరాబాద్-కోర్అర్బన్యా/) - [#chilakaluripet #](https://penpower.in/tag/chilakaluripet/) - [#Pakistan #India #AbdulBasit #Mumbai #NewDelhi #TulsiGabbard #USIndiaRelations #Geopolitics #SecurityThreat #BreakingNews](https://penpower.in/tag/pakistan-india-abdulbasit-mumbai-newdelhi-tulsigabbard-usindiarelations-geopolitics-securitythreat-breakingnews/) - [#Pakistan #India #AbdulBasit #Mumbai #NewDelhi #TulsiGabbard #USIndiaRelations #Geopolitics #SecurityThreat #BreakingNew](https://penpower.in/tag/pakistan-india-abdulbasit-mumbai-newdelhi-tulsigabbard-usindiarelations-geopolitics-securitythreat-breakingnew/) - [#IranWar #DonaldTrump #USPolitics #MiddleEastCrisis #GlobalOilPrices #NATO #StraitOfHormuz #Geopolitics #WorldNews #BreakingNews](https://penpower.in/tag/iranwar-donaldtrump-uspolitics-middleeastcrisis-globaloilprices-nato-straitofhormuz-geopolitics-worldnews-breakingnews/) - [#NarendraModi #PMModi #IndianPolitics #LongestServing #India #ModiRecord #LokSabhaElections #DigitalLeader #GlobalLeader #BreakingNews](https://penpower.in/tag/narendramodi-pmmodi-indianpolitics-longestserving-india-modirecord-loksabhaelections-digitalleader-globalleader-breakingnews/) - [#Iran #MissileCities #UndergroundBases #BallisticMissiles #MilitaryStrategy #IRGC #DefenseSystem #MiddleEast #WarStrategy #SecretBases](https://penpower.in/tag/iran-missilecities-undergroundbases-ballisticmissiles-militarystrategy-irgc-defensesystem-middleeast-warstrategy-secretbases/) - [#Nadendla #Chirumamilla #PoliceRaid #GamblingDen #AndhraPradesh #CrimeNews #Chilakaluripet #PoliceAction #IllegalActivities #Arrests #LawAndOrder #BreakingNews #APPolice #Raid #CrimeUpdate](https://penpower.in/tag/nadendla-chirumamilla-policeraid-gamblingden-andhrapradesh-crimenews-chilakaluripet-policeaction-illegalactivities-arrests-lawandorder-breakingnews-appolice-raid-crimeupdate/) - [#Hyderabad #DrugRacket #Steroids #IllegalTrade #PoliceRaid #CrimeStory #HealthAlert #TaskForce #BreakingNews #India](https://penpower.in/tag/hyderabad-drugracket-steroids-illegaltrade-policeraid-crimestory-healthalert-taskforce-breakingnews-india/) - [#MobileCounter #MunicipalTaxes #Chilakaluripet #Municipality #TaxPayment #Receipt #UrbanDevelopment #PublicServices #DigitalServices #EasyServices](https://penpower.in/tag/mobilecounter-municipaltaxes-chilakaluripet-municipality-taxpayment-receipt-urbandevelopment-publicservices-digitalservices-easyservices/) - [Education](https://penpower.in/tag/education/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-03-23&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-03-23edition72/) - [Helth](https://penpower.in/tag/helth/) - [#Chilakaluripet #Palnadu #GovernmentDoctors #HealthDepartment #PuligujjuMahesh #PrathipatiPullaRao #APNews #HealthcareIssues #AndhraPradesh #BreakingNews](https://penpower.in/tag/chilakaluripet-palnadu-governmentdoctors-healthdepartment-puligujjumahesh-prathipatipullarao-apnews-healthcareissues-andhrapradesh-breakingnews/) - [#Palnadu #Nadendla #POCSOCase #CrimeNews #AndhraPradesh #PoliceUpdate](https://penpower.in/tag/palnadu-nadendla-pocsocase-crimenews-andhrapradesh-policeupdate/) - [#MedchalLandScam #DharaniControversy #GovernmentLandIssue #IllegalRegistrations #Survey227 #RevenueDepartment #LandEncroachment #TelanganaNews #HighCourtLand #22AAct](https://penpower.in/tag/medchallandscam-dharanicontroversy-governmentlandissue-illegalregistrations-survey227-revenuedepartment-landencroachment-telangananews-highcourtland-22aact/) - [# andhra pradesh](https://penpower.in/tag/andhra-pradesh/) - [#prakasan](https://penpower.in/tag/prakasan/) - [#Ganapavaram #PoliceSearch #CordonSearch #AndhraPradesh #LocalElections #LawAndOrder #CrimePrevention #DrugFreeVillage #PublicSafety #BreakingNews](https://penpower.in/tag/ganapavaram-policesearch-cordonsearch-andhrapradesh-localelections-lawandorder-crimeprevention-drugfreevillage-publicsafety-breakingnews/) - [#PenPower #NewsToday #Clarification #FakeNews #MediaEthics #PressStatement #FactCheck #ChittoorNews #BreakingNews #Journalism](https://penpower.in/tag/penpower-newstoday-clarification-fakenews-mediaethics-pressstatement-factcheck-chittoornews-breakingnews-journalism/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-03-27&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-03-27edition72/) - [#Delimitation #APPolitics #WomenReservation #IndianPolitics #Election2026](https://penpower.in/tag/delimitation-appolitics-womenreservation-indianpolitics-election2026/) - [#PNGGas #APGovernment #GasSavings #EnergySmart #DheemScheme](https://penpower.in/tag/pnggas-apgovernment-gassavings-energysmart-dheemscheme/) - [#పోలవరం_జిల్లా_తొలి_కలెక్టర్ #కె_దినేష్_కుమార్_బాధ్యతల_స్వీకరణ #పీఎంఆర్సి_కార్యాలయంలో_చార్జ్ #People_First_విధానం #సీఎం_చంద్రబాబు_మార్గదర్శకాలు #కొత్త_జిల్లా_అభివృద్ధి_అవకాశాలు](https://penpower.in/tag/పోలవరం_జిల్లా_తొలి_కలెక్/) - [#HeyBalwanta #Suhas #ZEE5 #TeluguCinema #OTTRelease #ComedyMovie #FamilyEntertainment #Tollywood #StreamingNow #MovieNight](https://penpower.in/tag/heybalwanta-suhas-zee5-telugucinema-ottrelease-comedymovie-familyentertainment-tollywood-streamingnow-movienight/) - [#IndianRupee #CurrencyCrash #ForexMarket #RupeeVsDollar #IndianEconomy #FinancialNews #MarketUpdate #GlobalTensions #RupeeDecline #EconomicImpact](https://penpower.in/tag/indianrupee-currencycrash-forexmarket-rupeevsdollar-indianeconomy-financialnews-marketupdate-globaltensions-rupeedecline-economicimpact/) - [#ElectricVehicles #EVIndia #PMEDriveScheme #GreenMobility #EVSubsidy #GoElectric #SustainableIndia #CleanEnergy #FutureOfMobility #EcoFriendly](https://penpower.in/tag/electricvehicles-evindia-pmedrivescheme-greenmobility-evsubsidy-goelectric-sustainableindia-cleanenergy-futureofmobility-ecofriendly/) - [#Chilakaluripet #Palnadu #APDevelopment #LocalGovernance](https://penpower.in/tag/chilakaluripet-palnadu-apdevelopment-localgovernance/) - [#KeroseneSupply #PDSIndia #CentralGovernment #GazetteOfIndia #FuelPolicy #EnergyCrisis #PublicDistributionSystem #IndiaNews #OilMarketingCompanies #BreakingNews](https://penpower.in/tag/kerosenesupply-pdsindia-centralgovernment-gazetteofindia-fuelpolicy-energycrisis-publicdistributionsystem-indianews-oilmarketingcompanies-breakingnews/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-03-31&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-03-31edition72/) - [#Yadlapadu #BikeTheft #VehicleRecovery #PoliceArrest #CrimeNews #AndhraPradesh #TwoWheelerTheft #PoliceAction #LawAndOrder #BreakingNews #CrimeReport #PublicSafety #StolenVehicles #APPolice](https://penpower.in/tag/yadlapadu-biketheft-vehiclerecovery-policearrest-crimenews-andhrapradesh-twowheelertheft-policeaction-lawandorder-breakingnews-crimereport-publicsafety-stolenvehicles-appolice/) - [#KavithaNewParty #TelanganaPolitics #WomenInPolitics #PoliticalRealignment #Telangana2026](https://penpower.in/tag/kavithanewparty-telanganapolitics-womeninpolitics-politicalrealignment-telangana2026/) - [#KaushikReddy #CIDNotices #TelanganaPolitics #BRSvsCongress #PoliticalHeat](https://penpower.in/tag/kaushikreddy-cidnotices-telanganapolitics-brsvscongress-politicalheat/) - [#IE100 #TeluguLeaders #ChandrababuNaidu #RevanthReddy #PawanKalyan](https://penpower.in/tag/ie100-teluguleaders-chandrababunaidu-revanthreddy-pawankalyan/) - [#TribalIssues #DoliHardship #AlluriDistrict #RoadConnectivity #AgencyVillages](https://penpower.in/tag/tribalissues-dolihardship-alluridistrict-roadconnectivity-agencyvillages/) - [#RoadAccident #BreakingNews #AndhraPradesh #GunturDistrict #Chilakaluripet #Nadendla #Satuluru #HighwayAccident #MiniLorry #WrongRoute #RoadSafety #AccidentNews #Injured #TrafficAlert #PublicSafety](https://penpower.in/tag/roadaccident-breakingnews-andhrapradesh-gunturdistrict-chilakaluripet-nadendla-satuluru-highwayaccident-minilorry-wrongroute-roadsafety-accidentnews-injured-trafficalert-publicsafety/) - [#USArmsTrade #GlobalPolitics #ProxyWars #DefenseEconomy #WorldPeace](https://penpower.in/tag/usarmstrade-globalpolitics-proxywars-defenseeconomy-worldpeace/) - [#GreenfieldHighway #Chittoor #AndhraPradesh #Infrastructure #ExpresswayNews](https://penpower.in/tag/greenfieldhighway-chittoor-andhrapradesh-infrastructure-expresswaynews/) - [#APPolitics #ChandrababuNaidu #TDPMLAs #Governance #PoliticalDiscipline](https://penpower.in/tag/appolitics-chandrababunaidu-tdpmlas-governance-politicaldiscipline/) - [#CAPFBill #Parliament #JanVishwasBill #IPSOfficers #LokSabha](https://penpower.in/tag/capfbill-parliament-janvishwasbill-ipsofficers-loksabha/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-03&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-03edition72/) - [#Amaravati #YSJagan #YSRCP #AndhraPolitics #CapitalDebate #Decentralization #PeopleCapital #APNews #PoliticalStrategy #PenPowerNews](https://penpower.in/tag/amaravati-ysjagan-ysrcp-andhrapolitics-capitaldebate-decentralization-peoplecapital-apnews-politicalstrategy-penpowernews/) - [#JagjivanRam #BirthAnniversary #Seethammadhara #YSRCP #SocialJustice](https://penpower.in/tag/jagjivanram-birthanniversary-seethammadhara-ysrcp-socialjustice/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-05&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-05edition72/) - [#USMilitary #IranConflict #JASSM #MissileTechnology #DefenseNews](https://penpower.in/tag/usmilitary-iranconflict-jassm-missiletechnology-defensenews/) - [#AirTravel #SeatSelection #CivilAviation #Airlines #PassengerRights](https://penpower.in/tag/airtravel-seatselection-civilaviation-airlines-passengerrights/) - [#IranUSConflict #RescueMission #DonaldTrump #MilitaryOperation #MiddleEastTensions](https://penpower.in/tag/iranusconflict-rescuemission-donaldtrump-militaryoperation-middleeasttensions/) - [#BhuvneshwarKumar #RCBvsCSK #IPL2026 #CricketRecords #RCB](https://penpower.in/tag/bhuvneshwarkumar-rcbvscsk-ipl2026-cricketrecords-rcb/) - [#YSRCP #JaganMohanReddy #Amaravati #ThreeCapitals #APPolitics](https://penpower.in/tag/ysrcp-jaganmohanreddy-amaravati-threecapitals-appolitics/) - [#DrunkDriving #Visakhapatnam #RoadAccident #BreakingNews #AndhraPrades](https://penpower.in/tag/drunkdriving-visakhapatnam-roadaccident-breakingnews-andhraprades/) - [#Corruption #AndhraPradesh #RevenueDept #BreakingNews](https://penpower.in/tag/corruption-andhrapradesh-revenuedept-breakingnews/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-06&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-06edition72/) - [#CustodialDeath #MaduraiCourt #PoliceBrutality #JusticeDelivered #TamilNaduNews](https://penpower.in/tag/custodialdeath-maduraicourt-policebrutality-justicedelivered-tamilnadunews/) - [#Amaravati #APCapital #GazetteNotification #AndhraPradesh #PoliticalNews](https://penpower.in/tag/amaravati-apcapital-gazettenotification-andhrapradesh-politicalnews/) - [#AndhraPradesh #StateEconomy #DebtTrap #CAGReport #FiscalCrisis](https://penpower.in/tag/andhrapradesh-stateeconomy-debttrap-cagreport-fiscalcrisis/) - [#Rajahmundry #DragonBoatRace #GodavariEvent #InternationalSports #AndhraTourism](https://penpower.in/tag/rajahmundry-dragonboatrace-godavarievent-internationalsports-andhratourism/) - [#LoveIssue #SilentProtest #Mahabubabad #MarriageDispute #LocalNews](https://penpower.in/tag/loveissue-silentprotest-mahabubabad-marriagedispute-localnews/) - [#HighSpeedRail #Amaravati #Tirupati #AndhraPradesh #RailCorridor](https://penpower.in/tag/highspeedrail-amaravati-tirupati-andhrapradesh-railcorridor/) - [#SwachhaRatham #SchoolCleanliness #Anakapalli #Recycling #AndhraPradesh](https://penpower.in/tag/swachharatham-schoolcleanliness-anakapalli-recycling-andhrapradesh/) - [#Nellimarla #JanaSena #TDP #AndhraPolitics #Vizianagaram](https://penpower.in/tag/nellimarla-janasena-tdp-andhrapolitics-vizianagaram/) - [#YSRCP #Rayalaseema #GroupPolitics #AndhraPolitics #Kurnool](https://penpower.in/tag/ysrcp-rayalaseema-grouppolitics-andhrapolitics-kurnool/) - [#MAVIGUN #YSRCP #JaganVision #APPolitics #CapitalDebate](https://penpower.in/tag/mavigun-ysrcp-jaganvision-appolitics-capitaldebate/) - [#OperationSindoor #IndiaPakistan #RajnathSingh #BorderTensions #DefenseNews](https://penpower.in/tag/operationsindoor-indiapakistan-rajnathsingh-bordertensions-defensenews/) - [#Amaravati #APCapital #AndhraPradesh #CapitalCity #PrathipatiPullaRao #HighCourt #LawyersProtest #APDevelopment #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #APPolitics](https://penpower.in/tag/amaravati-apcapital-andhrapradesh-capitalcity-prathipatipullarao-highcourt-lawyersprotest-apdevelopment-chandrababunaidu-pawankalyan-naralokesh-appolitics/) - [#USIranTensions #CeasefireTalks #HormuzStrait #GlobalOilCrisis #MiddleEastConflict](https://penpower.in/tag/usirantensions-ceasefiretalks-hormuzstrait-globaloilcrisis-middleeastconflict/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-07&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-07edition72/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-08&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-08edition72/) - [#MAVIGUN #NoidaModel #APDevelopment #IndustrialCorridor #UrbanGrowth](https://penpower.in/tag/mavigun-noidamodel-apdevelopment-industrialcorridor-urbangrowth/) - [#SathankulamCase #RevathiCourage #CustodialDeath #MaduraiCourt #JusticeDelivered](https://penpower.in/tag/sathankulamcase-revathicourage-custodialdeath-maduraicourt-justicedelivered/) - [#Tags: #Amaravati #MiniDelhi #CentralSecretariat #APCapital #InfrastructureGrowth](https://penpower.in/tag/tags-amaravati-minidelhi-centralsecretariat-apcapital-infrastructuregrowth/) - [#KalingiriShanti #ACBRaids #AndhraPradesh #CorruptionCase #EndowmentsDepartment](https://penpower.in/tag/kalingirishanti-acbraids-andhrapradesh-corruptioncase-endowmentsdepartment/) - [#YSRCP #OngolePolitics #ElectionStrategy #Chevireddy #AndhraPolitics](https://penpower.in/tag/ysrcp-ongolepolitics-electionstrategy-chevireddy-andhrapolitics/) - [#CastePolitics #AndhraPolitics #SeatSharing #PoliticalStrategy #APNews](https://penpower.in/tag/castepolitics-andhrapolitics-seatsharing-politicalstrategy-apnews/) - [#Srikakulam #TirupatiTrain #HumsafarExpress #IndianRailways #AndhraPradesh](https://penpower.in/tag/srikakulam-tirupatitrain-humsafarexpress-indianrailways-andhrapradesh/) - [#Kurnool #APHighCourt #WakfTribunal #Lokayukta #HumanRightsCommission](https://penpower.in/tag/kurnool-aphighcourt-wakftribunal-lokayukta-humanrightscommission/) - [#Tirupati #BusTerminal #Infrastructure #SmartCity #AndhraPradesh](https://penpower.in/tag/tirupati-busterminal-infrastructure-smartcity-andhrapradesh/) - [#VijayRoadshow #TVKCampaign #KaraikudiNews #TamilNaduElections #BreakingPolitics](https://penpower.in/tag/vijayroadshow-tvkcampaign-karaikudinews-tamilnaduelections-breakingpolitics/) - [#Tags: #RoadAccident #AndhraPradesh #BJP #BreakingNews #PublicSafety](https://penpower.in/tag/tags-roadaccident-andhrapradesh-bjp-breakingnews-publicsafety/) - [#JanaNayagan #Vijay #AadhavArjuna #TamilCinema #PiracyIssue](https://penpower.in/tag/jananayagan-vijay-aadhavarjuna-tamilcinema-piracyissue/) - [#YSJagan #YSRCP2029 #Mavigan #AmaravatiDebate #APPolitics](https://penpower.in/tag/ysjagan-ysrcp2029-mavigan-amaravatidebate-appolitics/) - [#Chandrababu #NaraLokesh #AndhraPolitics #TDP #Amaravati](https://penpower.in/tag/chandrababu-naralokesh-andhrapolitics-tdp-amaravati/) - [#AndhraPolitics #Ongole #TDP #ElectionBuzz #Magunta](https://penpower.in/tag/andhrapolitics-ongole-tdp-electionbuzz-magunta/) - [#RoadSafety #JusticeForVictim #Politics #PublicOutrage #TrafficRules](https://penpower.in/tag/roadsafety-justiceforvictim-politics-publicoutrage-trafficrules/) - [#VijayCampaign #CuddalorePolitics #TamilNaduElections #TVKCampaign #ElectionBuzz](https://penpower.in/tag/vijaycampaign-cuddalorepolitics-tamilnaduelections-tvkcampaign-electionbuzz/) - [#Chikkamagaluru #KeralaStudent #TouristTragedy #BreakingNews #Investigation](https://penpower.in/tag/chikkamagaluru-keralastudent-touristtragedy-breakingnews-investigation/) - [#MamataBanerjee #BengalPolitics #BJPTMC #ElectionWar #PoliticalStorm](https://penpower.in/tag/mamatabanerjee-bengalpolitics-bjptmc-electionwar-politicalstorm/) - [#KadapaCrime #KeerthanaCase #PoliceFiring #BreakingNews #PenPowerCrime](https://penpower.in/tag/kadapacrime-keerthanacase-policefiring-breakingnews-penpowercrime/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-12&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-12edition72/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-13&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-13edition72/) - [#AmbedkarJayanti #VisakhaNorth #SocialHarmony #Ward25 #CommunityUnity](https://penpower.in/tag/ambedkarjayanti-visakhanorth-socialharmony-ward25-communityunity/) - [#ChandrababuNaidu #APCabinet #CabinetReshuffle #AndhraPolitics #TDP](https://penpower.in/tag/chandrababunaidu-apcabinet-cabinetreshuffle-andhrapolitics-tdp/) - [#APIndustrialGrowth #IndustrialClusters #IndustrialCorridors #AndhraPradesh #JobCreation](https://penpower.in/tag/apindustrialgrowth-industrialclusters-industrialcorridors-andhrapradesh-jobcreation/) - [#APMinisters #SingaporeTraining #SwarnaAndhra2047 #GoodGovernance #ChandrababuNaidu](https://penpower.in/tag/apministers-singaporetraining-swarnaandhra2047-goodgovernance-chandrababunaidu/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-14&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-14edition72/) - [#YSRCP #APPolitics #NorthAndhra #Rayalaseema #PoliticalStrategy](https://penpower.in/tag/ysrcp-appolitics-northandhra-rayalaseema-politicalstrategy/) - [#Ambedkar #BahujanEmpowerment #AndhraUniversity #SocialJustice #ConstitutionalRights](https://penpower.in/tag/ambedkar-bahujanempowerment-andhrauniversity-socialjustice-constitutionalrights/) - [#JanaSena #PawanKalyan #TribalPolitics #AndhraPolitics #NorthAndhra](https://penpower.in/tag/janasena-pawankalyan-tribalpolitics-andhrapolitics-northandhra/) - [#AadudamAndhra #RKRoja #ByreddySiddharthReddy #APPolitics #CorruptionProbe](https://penpower.in/tag/aadudamandhra-rkroja-byreddysiddharthreddy-appolitics-corruptionprobe/) - [#NaraLokesh #TDP #AndhraPolitics #PoliticalRise #FutureLeadership](https://penpower.in/tag/naralokesh-tdp-andhrapolitics-politicalrise-futureleadership/) - [#TirumalaLadduRecord #TTDNews #TiruchanoorVasanthotsavam #SrivariPrasadam #PadmavatiAmmaVaru](https://penpower.in/tag/tirumalaladdurecord-ttdnews-tiruchanoorvasanthotsavam-srivariprasadam-padmavatiammavaru/) - [#TDP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPolitics #GenerationalShift](https://penpower.in/tag/tdp-naralokesh-chandrababunaidu-andhrapolitics-generationalshift/) - [#HeatStroke #SummerSafety #BikeRiders #Hydration #TrafficTips](https://penpower.in/tag/heatstroke-summersafety-bikeriders-hydration-traffictips/) - [#DelimitationBill #PoK #JammuKashmir #Parliament #IndiaPolitics](https://penpower.in/tag/delimitationbill-pok-jammukashmir-parliament-indiapolitics/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-16&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-16edition72/) - [#Chilakaluripet #RoadAccident #CarCrash #BreakingNews #AndhraPradesh #HitAndRun #AccidentNews #LocalNews #IndiaNews #SpeedingKills #PublicSafety #CrashReport #ViralNews #CrimeNews #EmergencyAlert](https://penpower.in/tag/chilakaluripet-roadaccident-carcrash-breakingnews-andhrapradesh-hitandrun-accidentnews-localnews-indianews-speedingkills-publicsafety-crashreport-viralnews-crimenews-emergencyalert/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-17&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-17edition72/) - [#AndhraPradesh #ElectionCommission #AnilChandraPunetha #APPolitics #BreakingNews](https://penpower.in/tag/andhrapradesh-electioncommission-anilchandrapunetha-appolitics-breakingnews/) - [#Pithapuram #PawanKalyan #AndhraPradesh #UrbanDevelopment #AmritBharat](https://penpower.in/tag/pithapuram-pawankalyan-andhrapradesh-urbandevelopment-amritbharat/) - [#Kakinada #SugarIndustry #IndustrialNews #BusinessLoss #AndhraPradesh](https://penpower.in/tag/kakinada-sugarindustry-industrialnews-businessloss-andhrapradesh/) - [#BJPStrategy #AndhraPolitics #TDPAlliance #YSRCP #IndianPolitics](https://penpower.in/tag/bjpstrategy-andhrapolitics-tdpalliance-ysrcp-indianpolitics/) - [#VizagDevelopment #BhogapuramAirport #TrafficManagement #InfrastructureProjects #AndhraPradesh](https://penpower.in/tag/vizagdevelopment-bhogapuramairport-trafficmanagement-infrastructureprojects-andhrapradesh/) - [#TDP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPolitics #PoliticalStrategy](https://penpower.in/tag/tdp-naralokesh-chandrababunaidu-andhrapolitics-politicalstrategy/) - [#ServerIssue #RegistrationDelay #DigitalInfrastructure #AndhraPradesh #TechFailure](https://penpower.in/tag/serverissue-registrationdelay-digitalinfrastructure-andhrapradesh-techfailure/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-04-19&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-04-19edition72/) - [కే.కే .రాజు జిల్లా పార్టీ అధ్యక్షులు](https://penpower.in/tag/కే-కే-రాజు-జిల్లా-పార్టీ-అ/) - [#ElectricBuses #APSRTC #SustainableTransport #EVPolicy #GreenMobility](https://penpower.in/tag/electricbuses-apsrtc-sustainabletransport-evpolicy-greenmobility/) - [#AndhraPolitics #TDP #ChandrababuNaidu #MLAControversy #PoliticalNews](https://penpower.in/tag/andhrapolitics-tdp-chandrababunaidu-mlacontroversy-politicalnews/) - [#AndhraPradesh #RailwayProject #Kanigiri #Guntur #Infrastructure](https://penpower.in/tag/andhrapradesh-railwayproject-kanigiri-guntur-infrastructure/) - [#AndhraPolitics #YSRCP #TDP #CastePolitics #APNews](https://penpower.in/tag/andhrapolitics-ysrcp-tdp-castepolitics-apnews/) - [#AndhraPradesh #Eluru #Akividu #TempleIssue #APPolitics](https://penpower.in/tag/andhrapradesh-eluru-akividu-templeissue-appolitics/) - [#ChandrababuNaidu #APGovernment #AdministrativeFailure #FuelCrisis #AndhraPradeshPolitics](https://penpower.in/tag/chandrababunaidu-apgovernment-administrativefailure-fuelcrisis-andhrapradeshpolitics/) - [#AkhilAkkineni #LeninMovie #TollywoodNews #Nagarjuna #ThamanMusic](https://penpower.in/tag/akhilakkineni-leninmovie-tollywoodnews-nagarjuna-thamanmusic/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-01&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-01edition72/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-02&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-02edition72/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-03&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-03edition72/) - [#KavaliMunicipality #CorruptionAllegations #OnDutyMisconduct #PublicOutrage](https://penpower.in/tag/kavalimunicipality-corruptionallegations-ondutymisconduct-publicoutrage/) - [#VizagSteelPlant #SteelIndustry #CentralGovernment #EconomicBoost #AndhraPradesh](https://penpower.in/tag/vizagsteelplant-steelindustry-centralgovernment-economicboost-andhrapradesh/) - [#VijayPolitics #TamilNaduCM #DalapathyVijay #IndianPolitics #PenPowerNews](https://penpower.in/tag/vijaypolitics-tamilnaducm-dalapathyvijay-indianpolitics-penpowernews/) - [#Visakhapatnam #HighCourt #Janasena #PoliticalClash #FoodCourt](https://penpower.in/tag/visakhapatnam-highcourt-janasena-politicalclash-foodcourt/) - [#Chilakaluripet #YalagalaBazaar #CCRoad #PrathipatiPullaRao #TDP #DevelopmentWorks #AndhraPradesh #MunicipalWorks #RoadDevelopment #PublicInfrastructure](https://penpower.in/tag/chilakaluripet-yalagalabazaar-ccroad-prathipatipullarao-tdp-developmentworks-andhrapradesh-municipalworks-roaddevelopment-publicinfrastructure/) - [#KavaliPolitics #AndhraPradesh #LandIssues #PoliticalControversy #PenPowerNews](https://penpower.in/tag/kavalipolitics-andhrapradesh-landissues-politicalcontroversy-penpowernews/) - [#KavaliMunicipality #AndhraPolitics #CorruptionAllegations #LocalGovernance #PenPowerNews](https://penpower.in/tag/kavalimunicipality-andhrapolitics-corruptionallegations-localgovernance-penpowernews/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-12&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-12edition72/) - [#Jaladhara #RuralDevelopment #WaterConservation #AndhraPradesh #FarmersWelfare](https://penpower.in/tag/jaladhara-ruraldevelopment-waterconservation-andhrapradesh-farmerswelfare/) - [#Jaladhara #Jalaharathi #AkkumajjiCheruvu #AndhraPradesh #WaterConservation](https://penpower.in/tag/jaladhara-jalaharathi-akkumajjicheruvu-andhrapradesh-waterconservation/) - [#Tadepalligudem #PoliceCorruption #PenPowerNews #AndhraPradesh #ComplaintFixing](https://penpower.in/tag/tadepalligudem-policecorruption-penpowernews-andhrapradesh-complaintfixing/) - [#JagjivanRam #DimiliVillage #Anakapalli #DalitLeader #PenPowerNews](https://penpower.in/tag/jagjivanram-dimilivillage-anakapalli-dalitleader-penpowernews/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-20&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-20edition72/) - [https://epaper.penpower.in/paper.php?date=2026-05-21&edition=72](https://penpower.in/tag/https-epaper-penpower-in-paper-phpdate2026-05-21edition72/) - [#IllegalMining #RevenueDepartment #PoliticalInterference #LandEncroachment #PenPowerNews](https://penpower.in/tag/illegalmining-revenuedepartment-politicalinterference-landencroachment-penpowernews/) - [#KavaliLandScam #AndhraPradesh #VigilanceInquiry #LandMafia #PenPowerInvestigation](https://penpower.in/tag/kavalilandscam-andhrapradesh-vigilanceinquiry-landmafia-penpowerinvestigation/) - [#PawanKalyan #Janasena #AndhraPradeshPolitics #SocialEngineering #PoliticalAnalysis #RajyaSabha #NDAAlliance #APPolitics #PenPower #SpecialStory](https://penpower.in/tag/pawankalyan-janasena-andhrapradeshpolitics-socialengineering-politicalanalysis-rajyasabha-ndaalliance-appolitics-penpower-specialstory/) - [#PulsesCultivation #RedGram #RayalaseemaFarmers #Kharif2026 #AgricultureNews #GroundnutVsRedGram #FarmEconomy #AndhraPradeshAgriculture #CropPattern #PenPowerNews](https://penpower.in/tag/pulsescultivation-redgram-rayalaseemafarmers-kharif2026-agriculturenews-groundnutvsredgram-farmeconomy-andhrapradeshagriculture-croppattern-penpowernews/) - [#BhogapuramAirport #Visakhapatnam #NorthAndhra #Infrastructure #AirportConnectivity #VMRDA #AndhraPradesh #Transport #RoadNetwork #Development](https://penpower.in/tag/bhogapuramairport-visakhapatnam-northandhra-infrastructure-airportconnectivity-vmrda-andhrapradesh-transport-roadnetwork-development/) - [#PenPower #Narsipatnam #AyyannaPatrudu #TDP #AndhraPradeshPolitics #ChintakayalaVijay #RajyaSabha #PoliticalSuccession #Anakapalli #APPolitics](https://penpower.in/tag/penpower-narsipatnam-ayyannapatrudu-tdp-andhrapradeshpolitics-chintakayalavijay-rajyasabha-politicalsuccession-anakapalli-appolitics/) - [#TamilNadu #ByElections #ElectionCommission #AssemblyElections #Politics #Vijay #AIADMK #TamilNaduPolitics #BreakingNews #PenPowerNews](https://penpower.in/tag/tamilnadu-byelections-electioncommission-assemblyelections-politics-vijay-aiadmk-tamilnadupolitics-breakingnews-penpowernews/) - [#FIFAWorldCup2026 #Argentina #LionelMessi #DataLeak #PassportLeak #FootballNews #WorldCupSecurity #AFA #SportsNews #IdentityTheft #PenPowerNews #ExclusiveStory](https://penpower.in/tag/fifaworldcup2026-argentina-lionelmessi-dataleak-passportleak-footballnews-worldcupsecurity-afa-sportsnews-identitytheft-penpowernews-exclusivestory/) - [#LavuSriKrishnaDevarayalu #NarasaraopetMP #TDP #PalnaduPolitics #AndhraPolitics #IVRSSurvey #PoliticalAnalysis #PenPower #APPolitics #TeluguPolitics](https://penpower.in/tag/lavusrikrishnadevarayalu-narasaraopetmp-tdp-palnadupolitics-andhrapolitics-ivrssurvey-politicalanalysis-penpower-appolitics-telugupolitics/) - [#KurnoolPolitics #TDP #ChandrababuNaidu #KuppamFormula #AndhraPradesh #PenPowerSpecial #APPolitics #KurnoolTDP #AllianceGovernment](https://penpower.in/tag/kurnoolpolitics-tdp-chandrababunaidu-kuppamformula-andhrapradesh-penpowerspecial-appolitics-kurnooltdp-alliancegovernment/) - [#KurnoolPolitics #TGVerusByreddy #TGFamily #ByreddySiddharthReddy #TGBharath #TGVenkatesh #RayalaseemaPolitics #PenPowerSpecialStory](https://penpower.in/tag/kurnoolpolitics-tgverusbyreddy-tgfamily-byreddysiddharthreddy-tgbharath-tgvenkatesh-rayalaseemapolitics-penpowerspecialstory/) - [#YSRCP #KolatlaVeerabhadraSwamy #VizianagaramPolitics #PoliticalStrategy #AndhraPradeshPolitics #MayorRace #LocalPolitics #PoliticalSuccession #PenPowerNews #SpecialStory](https://penpower.in/tag/ysrcp-kolatlaveerabhadraswamy-vizianagarampolitics-politicalstrategy-andhrapradeshpolitics-mayorrace-localpolitics-politicalsuccession-penpowernews-specialstory/) - [#YSJagan #YSRCP #AndhraPradeshPolitics #JaganCoreTeam #PoliticalStrategy #YSRCPRebuild #APPolitics #PoliticalDevelopments #JaganPadayatra #PenPowerNews](https://penpower.in/tag/ysjagan-ysrcp-andhrapradeshpolitics-jagancoreteam-politicalstrategy-ysrcprebuild-appolitics-politicaldevelopments-jaganpadayatra-penpowernews/) - [#SupremeCourt #ChildCustody #POCSO #ChildRights #PsychologicalEvaluation #FamilyCourt #ChildWelfare #LegalNews #IndiaJudiciary #PenPowerNews](https://penpower.in/tag/supremecourt-childcustody-pocso-childrights-psychologicalevaluation-familycourt-childwelfare-legalnews-indiajudiciary-penpowernews/) - [#AntiDefectionLaw #AyaRamGayaRam #IndianPolitics #RajivGandhi #ConstitutionAmendment #Parliament #MLA #MP #PoliticalDefection #Democracy #HaryanaPolitics #IndianConstitution](https://penpower.in/tag/antidefectionlaw-ayaramgayaram-indianpolitics-rajivgandhi-constitutionamendment-parliament-mla-mp-politicaldefection-democracy-haryanapolitics-indianconstitution/) - [#NDA #TDP #ChandrababuNaidu #BJP #PawanKalyan #JanaSena #AndhraPradesh #NationalPolitics #GovernorPost #UnionCabinet #AmitShah #NarendraModi #PenPower #PoliticalAnalysis #APPolitics](https://penpower.in/tag/nda-tdp-chandrababunaidu-bjp-pawankalyan-janasena-andhrapradesh-nationalpolitics-governorpost-unioncabinet-amitshah-narendramodi-penpower-politicalanalysis-appolitics/) - [#KapuGarjana #AndhraPradeshPolitics #TDP #JanaSena #PawanKalyan #ChandrababuNaidu #KapuReservations #APPolitics #CoalitionGovernment #PenPowerNews](https://penpower.in/tag/kapugarjana-andhrapradeshpolitics-tdp-janasena-pawankalyan-chandrababunaidu-kapureservations-appolitics-coalitiongovernment-penpowernews/) - [#PenPower #Anantapur #StealthFighterJet #DefenceIndustry #AerospaceHub #MakeInIndia #AtmanirbharBharat #RayalaseemaDevelopment #EmploymentGeneration #DefenceManufacturing](https://penpower.in/tag/penpower-anantapur-stealthfighterjet-defenceindustry-aerospacehub-makeinindia-atmanirbharbharat-rayalaseemadevelopment-employmentgeneration-defencemanufacturing/) - [#PawanKalyan #JanaSena #DelhiMeet #SenaGalam #AndhraPradeshPolitics #NDA #NationalPolitics #PoliticalStrategy #YouthPolitics #PenPower](https://penpower.in/tag/pawankalyan-janasena-delhimeet-senagalam-andhrapradeshpolitics-nda-nationalpolitics-politicalstrategy-youthpolitics-penpower/) - [#CockroachJanataParty #CJP #HyderabadProtest #StudentMovement #NEETIssue #EducationReforms #YouthVoice #DharnaChowk #AbhijeetDeepke #ExamTransparency #EmploymentIssues #PenPower #SpecialStory](https://penpower.in/tag/cockroachjanataparty-cjp-hyderabadprotest-studentmovement-neetissue-educationreforms-youthvoice-dharnachowk-abhijeetdeepke-examtransparency-employmentissues-penpower-specialstory/) - [#ElonMusk #SpaceX #xAI #Grok #Starlink #Tesla #Neuralink #BoringCompany #ArtificialIntelligence #Technology #BusinessEmpire #Trillionaire #Innovation #SpaceExploration #ElectricVehicles #PenPowerDaily](https://penpower.in/tag/elonmusk-spacex-xai-grok-starlink-tesla-neuralink-boringcompany-artificialintelligence-technology-businessempire-trillionaire-innovation-spaceexploration-electricvehicles-penpowerdaily/) - [#Hyderabad #IndiraPark #NEET #StudentProtest #CockroachJanataParty #EducationReforms #YouthMovement #Constitution #SonamWangchuk #DharmendraPradhan #PaperLeak #Telangana](https://penpower.in/tag/hyderabad-indirapark-neet-studentprotest-cockroachjanataparty-educationreforms-youthmovement-constitution-sonamwangchuk-dharmendrapradhan-paperleak-telangana/) - [DSC2025 #APDSC #SportsQuota #FactCheck #AndhraPradesh #TeacherRecruitment #EducationNews #APPolitics #MeritBasedSelection #PenPowerNew](https://penpower.in/tag/dsc2025-apdsc-sportsquota-factcheck-andhrapradesh-teacherrecruitment-educationnews-appolitics-meritbasedselection-penpowernew/)