ePaper
Sunday, May 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బస్సు కిందకు బైక్ , బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి

బస్సు కిందకు బైక్ , బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :  

చిలకలూరిపేట : పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో నర్సారావుపేట రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular