రాష్ట్రాల వార్తలు
ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై ఎన్రోల్మెంట్ డ్రైవ్
కాజులూరు, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలకమని చాటి చెప్పే విధంగా కాజులూరు మండలంలో గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ను ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ-1 ఎంఈఓ-2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన...
గొల్లపాలెంలో ఘనంగా ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన జాతర
కాజులూరు, ఏప్రిల్ 9: మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామదేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు...
అడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు…
అడ్డతీగల, పెన్ పవర్,ఏప్రిల్ 09: అడ్డతీగల మండలంలో పీఎం సూర్యఘర్ యోజన కింద తొలి సోలార్ రూఫ్టాప్ యూనిట్ను ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి ప్రారంభించారు. సినిమా హాల్ కాలనీలో వేమగిరి .అర్జున్...
యూటిఎఫ్పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు
గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 9:
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్)పై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జి దొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు.
రంపచోడవరం లో ఏప్రిల్...
సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి
జాబ్ మేళాలో 60 మందికి ఉద్యోగాలు
కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 9: కాకినాడ భానుగుడి సెంటర్లోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 60 మంది అభ్యర్థులు...
ఘనంగాపోషణ్ పక్వాడ పక్షోత్సవాలు ప్రారంభం
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9:
పిల్లల్లో మొబైల్, టివి వంటి స్క్రీన్ లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పక్వాడ పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని సిడిపివో సుచరిత ఆదిలక్ష్మి అన్నారు....
గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర విద్యా సదస్సు ను జయప్రదం చేయండి
యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9:
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా 12 ఏప్రిల్ -2026 న పోలవరం జిల్లా కేంద్రం...
లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన
రూ.69 లక్షలతో రక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 9:
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ...
latest updates
ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై ఎన్రోల్మెంట్ డ్రైవ్
కాజులూరు, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలకమని చాటి చెప్పే విధంగా కాజులూరు మండలంలో గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ను ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ-1 ఎంఈఓ-2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన...
గొల్లపాలెంలో ఘనంగా ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన జాతర
కాజులూరు, ఏప్రిల్ 9: మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామదేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు...
అడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు…
అడ్డతీగల, పెన్ పవర్,ఏప్రిల్ 09: అడ్డతీగల మండలంలో పీఎం సూర్యఘర్ యోజన కింద తొలి సోలార్ రూఫ్టాప్ యూనిట్ను ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి ప్రారంభించారు. సినిమా హాల్ కాలనీలో వేమగిరి .అర్జున్...
యూటిఎఫ్పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు
గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 9:
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్)పై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జి దొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు.
రంపచోడవరం లో ఏప్రిల్...
సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి
జాబ్ మేళాలో 60 మందికి ఉద్యోగాలు
కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 9: కాకినాడ భానుగుడి సెంటర్లోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 60 మంది అభ్యర్థులు...














