BREAKING NEWS
రాష్ట్రాల వార్తలు
ప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..
ఆకుల సతిష్ టీమ్ కృషికి ఫలితం..! రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ..!
దుండిగల్ మండలం బౌరంపేట్ సర్వే నెం.166/1 ప్రభుత్వ భూవివాదం..
ఎక్స్ సర్వీస్ మెన్కు కేటాయించిన భూమి వివాదాస్పదంగా తయారైంది..
భూ కేటాయింపు ఒకచోట.....
డి కబానా రెస్టారెంట్పై హైకోర్టు కఠిన ఆదేశాలు
విశాఖపట్నం:పెన్ పవర్ ,ఏప్రిల్ 15
రుషికొండ బీచ్ సమీపంలోని ఎండాడ గ్రామంలో నిర్మితమైన డి కబానా రెస్టారెంట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా సి ఆర్ జెడ్...
దామనపల్లి స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన.. పేరు పరిశీలించుకోవాలని సూచన
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ కేంద్రంలోని స్వర్ణ గ్రామం కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.ఈ సందర్భంగా...
జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ 10వ ఫలితాలు.. శతశాతం ఉత్తీర్ణత
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 59 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు...
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం…
అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 15:ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ బుధవారం వెలుపడ్డాయి. ఇందులో అడ్డతీగల అనూప్ కాలేజ్ స్టూడెంట్స్ మరో సారి తమ ప్రతిభ చూపించారు.. ఈ ప్రతిభావంతుల్లో
నుపా.లక్షి .916/1000.కి...
జగన్ మత్స్యకారుల కడుపుకొడితే.. చంద్రబాబు వారి బతుకుదెరువు అయ్యారు : ప్రత్తిపాటి
పోర్టులు, తీరప్రాంతాలను తన తాబేదార్లకు దోచిపెట్టినప్పుడు జగన్ కు మత్స్యకారుల జీవనోపాధి కనిపించలేదా? : ప్రత్తిపాటి
జీవో 217 తో మత్స్యకారుల కడుపుకొట్టినప్పడు జగన్ కు వారి బతుకుదెరువు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి
మత్స్యకార బీమా,...
16న జీకేవిధి లో గ్రామసభ నిర్వహణ
గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:ఈనెల 16న జీకే వీధి పంచాయతీ కేంద్రంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. మంగళవారం ఆయన అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంబేద్కర్ జయంతి...
ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ ధర్నాకు పిలుపు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో, 25న విజయవాడలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు యు.వి. గిరి తెలిపారు....
latest updates
ప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..
ఆకుల సతిష్ టీమ్ కృషికి ఫలితం..! రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ..!
దుండిగల్ మండలం బౌరంపేట్ సర్వే నెం.166/1 ప్రభుత్వ భూవివాదం..
ఎక్స్ సర్వీస్ మెన్కు కేటాయించిన భూమి వివాదాస్పదంగా తయారైంది..
భూ కేటాయింపు ఒకచోట.....
డి కబానా రెస్టారెంట్పై హైకోర్టు కఠిన ఆదేశాలు
విశాఖపట్నం:పెన్ పవర్ ,ఏప్రిల్ 15
రుషికొండ బీచ్ సమీపంలోని ఎండాడ గ్రామంలో నిర్మితమైన డి కబానా రెస్టారెంట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా సి ఆర్ జెడ్...
దామనపల్లి స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన.. పేరు పరిశీలించుకోవాలని సూచన
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ కేంద్రంలోని స్వర్ణ గ్రామం కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.ఈ సందర్భంగా...
జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ 10వ ఫలితాలు.. శతశాతం ఉత్తీర్ణత
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15:జీకే వీధి ఏకలవ్య పాఠశాలలో సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 59 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు...
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం…
అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 15:ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ బుధవారం వెలుపడ్డాయి. ఇందులో అడ్డతీగల అనూప్ కాలేజ్ స్టూడెంట్స్ మరో సారి తమ ప్రతిభ చూపించారు.. ఈ ప్రతిభావంతుల్లో
నుపా.లక్షి .916/1000.కి...














