BREAKING NEWS
రాష్ట్రాల వార్తలు
అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై పోలీసుల పర్యవేక్షణ
శాంతిభద్రతలు కట్టుదిట్టం
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 13:
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు...
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి…
ఎంపీడీవో
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 13
మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయంలో ‘నారీ శక్తీ వందన్’ సదస్సు సోమవారం పుల్లల చెరువు సెక్టార్...
కూటమి ప్రభుత్వంలో గ్యాస్ కొరత సామాన్యుల తిప్పలు పట్టవా:వైసిపి మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ ఆగ్రహం.
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్12: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరతపై వైసిపి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిత్యావసర సేవలు అందించడంలో...
మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి
అధికారులందరూ హాజరు కావాలి
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 12: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ‘మీ కోసం గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా...
సిమెంట్ లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం..!
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 12
పుల్లలచెరువు మండలం మురికిమళ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–565పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గిద్దలూరు వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న...
సమస్యల పరిష్కారానికి మండల కేంద్రంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 12:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూడెం కొత్త వీధి మండలంలో ప్రజల అర్జీల స్వీకరణ కోసం సోమవారం మండల కేంద్రంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు...
ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడమే ‘సూర్యఘర్’ లక్ష్యం : ప్రత్తిపాటి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోనే ప్రజలకు ఉచిత విద్యుత్.
తమకోసం పనిచేసే ప్రభుత్వం..నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలి.
రాష్ట్రం కోసం చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్టశక్తులతో పోరాడుతున్నారు.
చిలకలూరిపేట రూరల్, పెన్...
జనసేన నాయకుడిపై కులదూషణ ఆరోపణలు
… న్యాయం కోసం వెళ్లిన మహిళలకు అవమానం
కాజులూరు, ఏప్రిల్ 12 ,పెన్పవర్:
న్యాయం కోసం ఆశ్రయించిన ఇద్దరు మహిళలకు అవమానం ఎదురైన ఘటన కాజులూరు మండలంలో కలకలం రేపుతోంది. జనసేన పార్టీకి చెందిన స్థానిక...
latest updates
అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై పోలీసుల పర్యవేక్షణ
శాంతిభద్రతలు కట్టుదిట్టం
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 13:
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు...
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి…
ఎంపీడీవో
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 13
మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయంలో ‘నారీ శక్తీ వందన్’ సదస్సు సోమవారం పుల్లల చెరువు సెక్టార్...
కూటమి ప్రభుత్వంలో గ్యాస్ కొరత సామాన్యుల తిప్పలు పట్టవా:వైసిపి మండల ఉపాధ్యక్షులు వంతల అరుణ్ ఆగ్రహం.
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్12: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరతపై వైసిపి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిత్యావసర సేవలు అందించడంలో...
మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి
అధికారులందరూ హాజరు కావాలి
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 12: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ‘మీ కోసం గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా...
సిమెంట్ లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం..!
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 12
పుల్లలచెరువు మండలం మురికిమళ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–565పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గిద్దలూరు వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న...














