BUSINESS
పలు ప్రముఖ బ్రాండ్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు..
వినియోగదారుల రక్షణే లక్ష్యం
‘హెల్తీ’ పేర్లతో విక్రయాలపై నియంత్రణ సంస్థ అభ్యంతరం
ఆర్గానిక్ బ్రాండ్లపై ధృవీకరణల కొరత ఆరోపణలు
వీగన్ ఉత్పత్తులపై నిబంధనల ఉల్లంఘన గుర్తింపు
వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రచారాలపై...
ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో...
ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల్లో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలకు కాకుండా జీతాలు, వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితులు...
కఠిన వ్యాపార వాతావరణానికి సిద్ధంగా ఉండండి
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత కఠిన వ్యాపార పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ హెచ్చరించారు.30 మందికి పైగా గ్రూప్ సీఈఓలు, ఎండీలతో జరిగిన సమీక్షలో సరఫరా అంతరాయాలు,...
వరల్డ్ టాప్ 2 లో ఎయిర్టెల్
భారత టెలికాం దిగ్గజం Bharti Airtel ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా చందాదారులతో చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది.భారత్తో...





