ePaper
Friday, April 10, 2026
ePaper

BUSINESS

ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..

0
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో...

ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..

0
 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల్లో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలకు కాకుండా జీతాలు, వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితులు...

కఠిన వ్యాపార వాతావరణానికి సిద్ధంగా ఉండండి

0
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత కఠిన వ్యాపార పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ హెచ్చరించారు.30 మందికి పైగా గ్రూప్ సీఈఓలు, ఎండీలతో జరిగిన సమీక్షలో సరఫరా అంతరాయాలు,...

వరల్డ్ ‌టాప్‌ 2 ‌లో ఎయిర్‌టెల్‌

0
భారత టెలికాం దిగ్గజం Bharti Airtel ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా చందాదారులతో చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది.భారత్‌తో...

పెట్రో పరిశ్రమలకు ఊరట.. కీలక ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం రద్దు

0
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పెట్రోకెమికల్ రంగంపై పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 40 కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని జూన్ 30 వరకు పూర్తిగా మినహాయించింది. దీంతో...