ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లి20 లక్షల విలువ గల గంజాయి పట్టివేత

20 లక్షల విలువ గల గంజాయి పట్టివేత

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద 20 లక్షల విలువ గల 32 కేజీల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ప్రత్యేక అరను తయారుచేసి గంజాయి తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి  పి. శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రేవతమ్మ గొలుగొండ ఎస్సై రామారావు నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular