కూటమి విజయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి

కూటమి విజయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి  నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం లో మండల పార్టీ కన్వీనర్ పాడి సుధ ఆధ్వర్యం లో ఎన్నికల ర్యాలీ చేశారు, ప్రతి ఓటర్ ను కలుస్తూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ను వివరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. కార్య్రమంలో నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తొయక జగదీశ్వరి ,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్ , టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి దత్తి లక్ష్మణ రావు, జనసేన సమన్వయ కర్త కడ్రక మల్లేష్ గ, నియోజకవర్గ స్థాయి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

IMG-20240416-WA0047

Tags:

About The Author